ISAAK RIAN AARHIRK
With beet complimento of :
HASH HAK
INDIAN LEAF TOBACCO DEVELOPMENT C0. LTD.
At the Service of Indian Tobacco Growers
SISSON KAHAN HANRAHAN
స్వాతంత్ర్య యుగోదయం (1947-72) లో తెలుగు తీరు తెన్నులు నమీకావ్యాన నంకలనం
భారత స్వాతంత్య రజతోత్సవ [ప్రచురణ
సంపావకవళ్గం ; డా. జి. వి. నుబహ్మణ్యం ఇరి'వెంటి కృష్ణమూర్తీ వంగపల్లి విక్వనాథం
(ద్రచురణ
AAS SE ' సాహెతీసాంస్యంతికనంస్ల వ్ కింన్స్జే, NN న
MAHATHI
YUVAEHARATHI PRESENTS
A COLLECTION OF ESSAYS ON THE POST-INDEPENDENCE TRENDS IN
TELUCU LANGUAGE, LITERATURE, &
CULTURE ON THE OCCASSION OF
SILVER JUBILEE CELEBRATIONS OF
INDIAN INDEPENDENCE
[All Rights reserved by YUVABHARATHI, the Publishers}
CCT er 4 ప్రగురణ : 9 (గ్రథనుమ్నుద్రణ : 12,000 (ప్రతులు. ఆగను 14 1972 బ్ ముఖష్మత్రరచన : శీలా వీర్రాజు అక్షరాలంకరణ : సుధామ ముద్రణ : డి. ఎన్. ఎంటర్ పెసెస్ హెదరాబాదు.20. జ చ ముఖచ్మిత్రముద్రణ : & విస్థాస్ (ప్రింటర్స్, హైదరాబాదు. ప =
|ద్రతులకు ం
AAAS EE ర కింగ్స్వే, సీకిందాబాదు = లీ.
PS
ాహహాహాపాసాతాసాపతాతాపాతత పతతి తా పపపా త పాఫసతతాత తత మాసాసాతాతాతాపాపాపాతాా ప్రచురణకు పూర్వం ఏడురూపాయలు విరాళ మిచ్చిన సాహితీ ప్రియులకు అందజేయబఐడింది, |
మలలాలాతాపాతానా పాపా తానా లాతానలానాతానాతాలాపాపాతాతాపాతాా సస ాపాకాపానాతానానతాతాసాటటాటన్
వెల : ఇరవె రూపాయలు,
(పేర ఎందరో మహానుభావులు... నంపాదకీయం
రచయితలకు మా లేఖ
విషయనూచిక
కో గ్రోజేళ మేగినా, ఎందు కాలిడినా....” = చేశావిమానం అలాంటిది, పడరాని
వాజ్ళా, నసయించనివాణ్ళా “దురభిమానం” అంటారు గానీ, ఏదో కొద్ది మోతాదులోనయినా ఆ అ)మానం మనసులో ఉండకపోతే అసలు వనులు సాగవు. అభిమానం విపరీతమై, వఏబ్లవీగే స్థితి చేరనంతవరకూ ఎట్టి ప్రమాదమూ లేదు. “నా దేశం” అన్న అభిమానం ఉన్నందువల్ల న్కే నలుగురిలోనూ కలి గించగలిగినందుశే, దేశాన్ని వరవాస్తాలనుండి విడిపించుకొని, స్వతంత్ర వాయువులు పీల్చటానికి మన కవకాళం కలిగింది. అది 25 ఏళ్ళ క్రిందటిమాట. అందరూ ఎరిగిన చర్మిత్ర.
స్వాతంత్ర్యం వచ్చిన కొలిక్షణాన కెవ్వుమని మొదటి కేక వేసిన పసిపాప ఇప్పుడు పాతికేళ్ళ యౌవనంలో పిటపిటలాడుతూ ఉంటాడు. మనిషికి ఉన్న జీవిత ద్రమాణంలో పాతికేళ్ళు పెద్దసమయమే. కాస్కీ ఒక దేశచరిత్రలో, జాతి గమనంలో, అదేమంత “పెద్దసమయం కాదు. అయినా_ ధ్యేయరహిత సంరం భంలో ఊరికే [్రికికేస్తున్నవారిని మినహోయి స్టే _ ఎదరి మనుగడ దేశానికి ముఖ్యమో, వారి పాతికేళ్ళ జీవితమూ లెక్కి_౦పదగిసదే అవుతుంది,
*దేశమం'టే మట్టి కాదోయ్, చేశమం'పే మనుమలోయ్ 1” అని తెలుసు కోవడానికి ఇంకొ ఎన్నాళ్ళు పడుతుందో మరి
ఈ పాతికేక్ళలోనూ మనదేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఆలోచనా సరళి మారింది. జీవనపద్ధతులు మారాయి. అభిరుచులు, విలువల గురించిన అభి [ప్రాయాలు నమ్మకాలు మారాయి, జనాధా విపరీతలగా పెరుగుతోంది. నిరక్ష రాన్యత తగ్గించలేకపోయాం. నిరుద్యోగుల సంఖ్య దిగ్భగిమను కలిగించే స్థితిని ఎన్నదో దొటింది. ధరలు ఆకాశాన్ని ఛేదించుకుని మరింకెటో, విశ్వాంతరాళం లోకి దూసుకుపోతున్నాయి. (1947 ఛరల (ప్రకారం లెక్కవేస్తే | ప్రస్తుతపు రూపాయి కొనుగోలు విలున శేవలం నలభై పెసలు మాత్రమే. నీతిమాలిన సంరంభం ఆంతటా తాండవిస్తోంది. మేధావివగ్గం మన్నుతిన్న పాములవలె పడి ఉన్నారా అనిపిస్తోంది. నీతిమాలిన ద్రైతుకులు చూసి, ఆశ్చర్యపడటం, బాధ పడటం మానుకునే స్టోయిక జనం ఎదిగారు. ఒక నిర్జిప్త పృస్థితిి నిర్వికార పరిస్టితి, అ స్హవ్య స్పపరిస్టితే సేధారణస్థితి అనుకునే మనస్థితి శవ ఆలోచనాస్టితి. లలో చించడం మాసు కోలేని వాడి రోదన వినే నాధు డున్నాదో, లేడో“శెలియదు. నినాదాల చిరుతిళ్ళతోనే జనం మత్తుగా; గమ్మత్తుగా జోగుతున్నారు. నిజా నిజాలు ఎన్నడు తెలుసుకుంటారో ? ఐదేళ్ళ కొకసారి కొన్ని గంటల కాలం దీపావళిమతాబులవ లె కొంతవెలుగు, నాలుగురోజులు ఆటూ ఇటూ కొట్లాటలూ, పోట్లాటలూను. ఇదీ చైతన్యానికి చిహ్నం. ఇది బొరుసు.
జాతి జీవిత వ్యవస్థ చిత్రంగా తయారైంది. ఉత్సాహంతో, ఆదర్భా లతో జీవితం ఆరంభించవలసిన యువకులుసైతం _ నిర్వీర్యులవలె మారీపో తున్నారు. ఇంతకన్న జాతిభవిష్యత్తుకు గొడ్డలిపెట్టు మరింగేంకావాలి ! గతం వారి కుత్సాహా న్నివ్వడంలేదు. వర్తమానంలో ఆసక్తిలేదు, భవిష్యత్తుపై నమ్మకంలేదు. “నిరీన్న ప్రతిమలు నయం” అనిపించేలా “ఎందుకు వచ్చిందీ స్వాతం త్యం 1” అనేలా వున్నాయి వేలాడుతున్నముఖాలు. ఎంత దురద్భష్టం; ఎన్నోమార్చులు రావాలి. ముఖ్యంగా మనిషిమనిషిగా మర్యాదగా, దిడీకేం దుకు అవసరమైన వాతావరణం సృషింవదిడాలి, కనీస విలువలపై నమ్మిక మానవతా మర్యొదలమె నిశ్వాసం కలీగేలా బోధనావిషయాలలో మార్ప్చురావాలీ. అట్టి వ్యక్తులకు అసేవైన పరిసరాలను, అవకాశాలను సృష్టించి దోహదం చేవెడం స సమిష్టిగా నరఘేం బాధ్యత,
నిజమే బొరుసు బాధ పెసేదిలా ఉన్నా భయపె్టే నల్ల మణబ్బులా వున్నా ఆ మబ్బుకు కనీనం అక్కడక్కడా తెల్లని జరీబోర్డరులా వెలుతురు రేకలూ ఉన్నాయి. ఇది బొమ్మ. బొమ్మ అంత అందంగా లేకపోవచ్చు. ఆశించిన ఒంపుసాంపులను సంతరించుకోలేకపోయి ఉండవచ్చు. కానీ అన లంటూ బొమ్మ వుంది. బొమ్మలో |ప్రాణం వుంది. ఎదిగే నైజం వుంది. ఇస్సు డైనా కనువిప్ప, జా(గత్త్సపడితే దేశాన్ని భూలోకస్వర్గం చేసుకోవటానికి అవసర మెన బీజం వుంది.
కోట్లాదిరూపాయలు వ్యవసాయం, పరి శ్రమలు, విద్యుచ్చ క్రి, నీటిపారుదల, రవాణా, విద్య తదితరనంకేమ కార్యకలాపాలకు కార్యరంగాలలో వెచ్చించ బడాయి. ఆహారవస్తువుల ఉత్పత్తి రెండింతలు పెరిగి “శ్యామలవిప్పవా” న్నీ
g వ &7 న
సాధించిపెట్టింది. ఏవో కొన్ని నురీ అధునాతనమైన వాటిని మినహాయి సే చాలా మటుకు న్యయంనమృద్ధిన సాధించగలిగాము. 'యద్ధాలు జ నేర్పినగుణపాఠాలు ఉన్నా -అ వసరమైన చై తన్యాన్ని కలిగించి, ఆక్మ సైర్యా నిక్కీ జాతిసమైక్యానికీ
దోహదం కల్పించాయి.
వివిధ కీలకరంగాల్లో ఉత్పత్తి పెరిగింది. సాంకేతికంగా నవాలుచేయ గల స్థితికి శేరుకుంటున్నాం. నడలిన మూఢనమ్మకాలు మనిషిని కార్యోన్ము బుజ్జి 'కస్తున్నాయి. మానసికంగా జనం ఎదిగారు. ఆయినా చాలదు, వారిని కురిగలీఫే పరిస్థితులు పెరిగాయి. హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తు రావటంలేదు. స్వమ్మెలనీ, పోరాటాలనీ ఏదో ఒక అలజడి. (ప్రతిపనికీ లద లోనే హంసపాదు. ఆర్థిక అసమానతలు సృష్టించే అంనతృ ప్తి ఎంతటి తీవ్ర తరమైనదో ఆందరికీ శేరిసినా ఎవ్వరికీ పట్టనట్లు ఊరుకుండి పోతున్నారు. వది 'వమైనా పరిస్థితి అన్యాయంగా ఉందనిపించినా“చీకటితెర తొలగునులే”అనే నమ్మకం కనీనం యువతరానిశైనా ఉండాలి. ఆ నమ్మకాన్ని వాస్తవం చేసు కునేందుకు అవనరమైన ఓర్పు, నేర్పు నంతరించుకోవాలి. వివరిస్తూపోతే ఈ చీకటిలోతుల అంచనాలు, చిరుదివ్వెలు వెదజల్లుతున్న వెలుగు కిరణాల కాంత్కి చాలాదూరం విస్తరిస్తుంది. అందుకే _ వివరించిన పరిస్థితి దేశం మొత్తానికి చెందినదై యుండగా కాన్హ అటూఇటూగా శెబగుజాతికీ తెలుగు
భూమికీ వర్తిస్తుంది. పాతికేళ్ళకు ముందు ఎలాఉన్నామో? ఎక్కడ ఉన్నామో 11 ఈ పాతికేళ్ళలో మధురమైనవిి మరపురానివి, మరచిపోవలసి 'నవ్కి మార్చుకోవలసినవ్కి గమనించి గుర్తుంచుకుని గమనాన్ని సరిదిద్దుకుని, గమ్యం వైపు సాగాలి = అన్న అభిప్రాయమే మా యీ “మహతి” (ప్రచుర ణకు ఊపిరి సలపనివ్వని తొందర పెట్టింది,
అందుకే “స్వాతంత్ర్య యుగోదయంలో శెలుగు తీరుతెన్నులు”-నూరు సమీ వ్యాసాల సంకలనం “మహతి"గా రూపొందుతోంది.
* * *
“పెళ్ళి చేసిచూడు, ఇల్లు కట్టిచూడు' అంటూ ఆయా పనులలోని కష్టాన్నీ, ఆ పనులు స్మక్రమంగా నిర్వహించడానికి కావలసిన అఆనుభవాన్నీ, ధనాన్నీ సూచిస్తూ తెలుగులో నాటికీ, నేటికీ సామెతలో |ద్రస్తావించబడ్డ విషయం వాస్తవమే! తనకు వాస్తవమైన అనుభవాలకు యువభారతి సామెతల డ్రేతివత్తి కలిగించలేదు గార వ్యాసాలు సేకరించటములోనూ ప్పుస్తక రూపంలో ఒకచోట అచ్చుపోయటంలోనూూ కావలసిన డబ్బును తెలుగుసోద రులనుండి వసూలుచేసుకోవటంలో వైఫల్యం పొందటంలోనూ మాకు కలిగిన అనుభవాలు “సగవాడి కైనా వద్దు” అనేలా ఉన్నాయి. ఈ అనుభవాలను విన రించటం సమావేశక ర్హగా నా బాధ్యతగా భావిస్తున్నాను. కేవలం మా కష్టం చెస్పుకుందామనీ, ఎక్కడైనా సహాయ సహకారాలు దొరుకుతాయస్సీ స్వీకరిద్దా మనీ మ్మాతమేకాదు ఈ గోడు వెళ్ళటోసుకోవడం. సమాజ స్థితిక్కీ నేటి పరిస్థితు లకూ చాలామటుకు తోటి తెలుగువాడే కారణం అని అనిపిస్తోంది. జాతి గమ నానికి అవసరమైన బరువు బాధ్యతలు తమ నెశ్తిపె వేసుకుని, మార్గదర్శకు లన వలసిన మేధావినర్గంలో చాలామంది ఇంతటి అలసభానంతో, ఒకింత అసూ యతో మరింకింత స్తబ్ద్బతలో, చేతకానివాడి నిర్లి ప్రతతో, కేవలం మాటలేతప్ప కార్యరూపం దాల్చని ఆరంభశూరత్వంతో వెలుగుతూండగా చేశస్థితీ, ప్రజల పరిస్థితీ మరింకోలా ఉండటాని కవకాశం ఉండదు,
“మహతి”లో నూరువ్యాసా లుండాలని నిర్ణయించి, ఏయే విషయాలపై వ్యాసాలుండాలో మననులో స్థూలంగా అనుకొని, ఆయా విషయాల పె ఎవరు
వ్యాసం (వాయటానికి అర్హులో, నమర్దులో నిర్ణయించుకుని వా రొస్పుకొనక పోతే ప్రత్యామ్నాయంగా ' రెండవ, మూడవ మనేమ్యలుగా ఎవరి నభ్యర్షించాలో నిర్ణయించుకుని, ls: విషయానికీ “ఇన్ని పేజీలు” ఆని కేటాయించి, “ము త్తం వథ్కాన్ని “వ్యాసాల సేకరణ, ఆచ్చువని పూర్తి వివరాలతో నహా” ఫి బ్రవేరి 1972 నాటికి సిద్ధ్దపరిచాం.
కొందరు (బాయ మన్నారు, కొందరు వ్రాయలేమన్నారు, కొందరు సూచించబడ్డ విషయంలో మార్చు కోరారు, మిగిలిన వ్యాసక ర్హల విషయంలో ”ఉచిత” సలహాల నిచ్చారు కొందరు. ఎలాగై తేనేం_దాదాపు రెండువందల పైచిలుకుమందిని ఈ సందర్భంలో కలుసుకోవటం, వ్యాసక ర్హల విషయంలో తుది నిర్ణయం జరిపి వారి ఆమోదాలు పొంది, “మహతి” (ప్రత్యేక కరహ్నత్రం విడుదలచేయటం జరిగింది. ఈ కార్యక్రమం రెండునెలలు పట్టింది. ఎప్రిల్ నెలలో కరపత్రం విడుదల చేశాం. అది ఒక అనుభవం,
వాయటాని కొప్పుకన్న వాళ్ళని దాదాపు (స్రతిపదిరోజుల కొకసారి. శవ్యాసం వారు (వాయాలన్న విషయాన్ని గుర్తుచేస్తూ = ఉత్తరాలు దాసి వెళ్ళి కలసి _ విసిగించాం. అందరూ “విషయసేకరణలో పడివున్నా” మని మసవి చేసినవారే. చాలామంది గడువుశేదీని ఖాతరు చేయలేదు నరికదా ఆ(గ్రహించినవారూ ఉన్నారు. (వ్రాయలేమని కబురంప్కి | ప్రత్యామ్నాయపు పేర్పాట్లు చేసుకోమని సూచించిన పెద్దలూ ఉన్నారు. వీలున్నంత వరకు మాటయిచ్చిన నూరు విషయాలపై వీలున్నన్ని వ్యాసాలు సేకరించగలిగాం. చెపేబాగుండదు కాసీీ ఇంతనరకూ చెప్పి మొహమాటాలకు లోబడి, మానుకోవటం ఇష్టంలేదు. నగటున ఒక్కొక్కరూ పదేసి సారులై నా తిప్పించుకున్నారు చెప్పించుకున్నారు, “వ్యాసం ఇదిగో అదిగో" అంటూ అయిడారు "జెల్నిగాము లిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క ఉడాహ రణ మనవిచేస్తాను. ఆగస్టు 7 వ శేదీన ఒక ఉత్తరం అందుతుంది, అందు లోనివిషయంొవారం, పదిరోజుల్లో వ్యాసం పంవెతానుః ఎదురు చూడగలిగితే చూడండి” అంటూ. 700 పేజీల పుస్తకం అచ్చువేసి 14 వ శేతీనాడు అవిష్కరించి, అనాడు రసీదులు తీసుకువచ్చేవేలాది దుందికి పుస్తకాన్నిన్వ టంలో ఉన్న శ్రమను అంచనా వేయగలిగిన ఏవ్యక్తీ ఇలాంటి సమాధానం ఇచ్చి మనస్సును బాధపెట్టడు. దాదాపు అయిదు నెలల సమయ మిచ్చినా
వ్యాసం ఇవ్వని పెద్దలూ ఉన్నారు. ఆగస్టు 11 వ తేదీవరకూ అందిన వ్యాసాల్ని కూడా ఇంధులో ముద్రిస్తున్నాం. నాలుగు పేజీలు (వాయమం'టే 30 పేజీలు సుచీర్థవ్యాసాల్ని పంపిన సహృదయులూ ఉన్నారు. పెద్దలందరూ సంపినవి పంపినట్లుగా అచ్చువేస్తే “మహతి” దాదాపు 2000 పేజీల (గంథంగా తయారై. ఉండేది. 700 పేజీల పుస్తకాన్ని 7 రూ॥ల కందించటంలో ఉన్నసాధక బాధకాలను అర్దంచేసుకోగల అనుభవమున్న వ్యక్తులకు మాపరిస్థితులు బోధ పడుతాయి. వ్యాసాలను సంక్షి ప్ప వరచక తప్పింది కాదు, “వ్యాసక ర్హ లేమను కోన్నా సరే” అని మొండి కెయ్యాల్సి వచ్చిండి. కొన్నిసందర్భాలలో సూచించిన విషయ మొకైకేే (వ్రాసి పంపిన విసయం మరొకటి. అసలు విషయానికి ప్రాముథ్యాన్ని తగ్గించి కబుర్లతో కాలక్షేపం చేసినవారు ఉన్నారు, ఎలాగ తేనేం మొత్తానికి విసిగించి, వ్యాసాలు సేకరించాం. మాపాట్లు భగవంతుడికే ఎరుక,
అనావృష్టివల్ల అనలే బంగారంలా రాజ్యం చేస్తున్న కాగితం దాదాపు కనపడకుండా మాయమైంది. ఎక్కువ డబ్బిద్దామన్నా దొరకదు కాగితం. కావలసిన తెల్లకాగితం నంపాయించటంలో విపరీతమైన మానసిక | క్రమకూూ వ్యధకూ లోనయ్యాం. అచ్చుపోస్తాముని మాటిచ్చినవారి అంచనాల తారుమార్ల వల్ల, అనేక అనివార్య కారణాలవల్ల నమయానికి తీసుకురాగలగటం మహా |ద్రశయమైంది. ఇదొక అనుభవం. ఇవన్నీ ఇలా ఉండగా “అచ్చే ! ఈ పుస్తకం మాకేందుకండీ?” అన్న సహృదయులే ఎక్కువమంది తారసిల్లారు. "క్రిందటి సంవత్సర మేకదా రెండురూపాయ లిచ్చాం మీకు” ఆంటూ గత సంవత్సరం వారు “కావ్యలహరి”కి ఉదారంగా ఇచ్చిన 2 రూ॥ల విరాళాన్ని మరోసారి మాకు జ్ఞ్లైప్టీకి తెచ్చి చల్లగా ఊరుకున్నవారూ ఉన్నారు. “ఏం 8 మీ రీవని చేయకపోీ ఏం మునిగి పోయింది? ఎందు కిలా జనాన్ని వేధించుకు. తింటారు?” అంటూ హెచ్చరించిన సహృదయులూ కనసడ్డా పడ్డారు,
ఇలా చెప్పుకుంటూపోతే ఇది నిజంగా మరో భారత మౌతుంది.అందుకే ఇక్కడ వదిలేస్తున్నాను. ఇంతకూ చెవ్పదలచిన చేమిటం'టే“జనం ఎందు కిలా ప్రవర్తిస్తారో” మాకు అంతుపట్టలేదు. యువభారతి కేవలం నిమిత్రమ్మాత్రం. కృషి నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. కానీ ఇలాంటి చేదుఅనుభవాలు ప్రతిసారీ తారసిల్లి తే మరింకెవ్వరూ సాహసించటానికి పూనుకోరు.
నాకుగానీ, మా యువభారతీయులకుగానీ కోపం రాలేదు. నవ్వుదా మంసే నవ్వు రావటంలేదు, మాబాధల్లా“ఏందు కిలా ఉన్నారు తెలుగువాళ్ళ"నే. శెలివిశేటల్లో తీసిపోరు, ఆయినా దేశంలో సముచితస్థానాన్ని పొందలేక కేవలం ఐకమత్యం లేని, నిర్మాణాత్మకదృక్పథం లోపించిన జాతిగా (దితి శేయాల్సివస్తోంది. ఎవరు ఎప్పుడు ఈ మత్తును విడగొట్టగల్లుతారో గానీ, ఆ అభదినంశకై ఓపికున్నంతవరకూ యువథారతీ, అందులోని మేమూ కృషి చేస్తూ ఉంటాం.
1970 లో "మారుతున్నవిలునలు _ రచయితల బాధ్యతలు" గోష్టి ఆగోష్టి వ్యాసాల సంకలనం “రచన” పెద్దల మన్ననలను పొందింది. మాషపె బాధ్యతా పెరిగింది.
స్వాతం త్యరజతోత్సవ సందర్భంగా ఏడైనా పెద్దఎత్తున తలపెట్టదుని మాకుచూచాయగా సూచించి మా ఆలోచనలకు వీజంవేసినవారు మిత్రులు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుగారు, ఈసమయంలో వారిని జ్ఞ పికి తెచ్చుకొని మాకృతజ్ఞతలను శెలియ చెప్పుకొంటున్నాం,
యువభారతికి అర్జబలం ఎలాగూ లేదు, ఉన్నఅంగబలమూ అంతంత మాత్రమే. ఈ బృహత్ కార్యాన్ని ఆరంభించాలా వర్దా అన్నఆలోచనతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో “వదండిముందుకు. మీకు భయమెందుకు ? పూ ర్థినహాయ నహకారా అంటా" యని రై ర్యంచెప్పి ఆద్యంతమూ మాట విల్చ్బుకున్న మనీషి డాక్టర్ జి. వి. సుబహ్మణంగారు, వారు లేకుంటే ఈ కార్యక్రమం యువభారతి తలపెట్టి ఉండేది కాదు; ముగించిఉండేది అంతకన్నా కాదు. కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మాటలుచాలవు, వారుచేసిన సహాయం అలాం టిల్కీ ఆంత టివీను. కృతజ్ఞతల కత్షరరూవం ఇచ్చి వారినహృదయానికి లెక్క కట్టదల్పుకోలేదు నేను.
“మహతి” న్యాయానికి పెద్దఎత్తున (ప్రభుత్వంనుండి (ప్రత్యేక గ్రాంట్లు పొంది ఒక రీసెర్చి పోజెక్టుగా కొనసాగి ఉండవలసినంతటి దృిహత్ప్రణాళిక, ఎందుకో గానీ (ప్రభుత్వవర్గాలవారు అంత ఆదరంగా స్వీకరించలే దీ ధ్రతా? కను. (ప్రభుత్వవర్గా౨లోని పెద్దలు సాదరంగా ఆహ్వానించలేదు. సహాయాని కై మేము పెట్టుకున్న దరఖాస్తు (ఈనాటికి నాలుగు నెలలు దాటింది ఇంకా పరిశీ
లనలోనే ఉంది. (ప్రజ లెన్నుకున్న (ప్రభుత్వం కాదిట్టి పజల్నే అనాలికాబోలు. మే మెవర్నీ ఏమీ అనదల్చ్బుకోలేదు. మా అద్భసష్టంగురించి కాడు మా దాధ, తెలుగువారిగురించి మా ఏడుపు.
ఈ దీరట్ల కీకారణ్యంలో మాకు కనపడ్డ వెలుగు లేక మా హితవరుల నుండి లభించిన |పోత్సాహనహకారాలు. ఈ (ప్రణాళికకు రూపం ఇవ్వటంలో నహృదయాన్నీ, తమ అనుభవాన్నీ రంగరించి సలహాల నొనగి సహకరించిన “పెద్దలు సర్వశ్రీ డేవులపల్లి రామానుజరావుగారు, దివాకళ్ల వేంకటావధానిగారు, డా, సి నారాయణరెడ్డి గార్గకి మా మనఃపూర్వక కృతజ్ఞకాంజలులు,
యువథారతి తలపెట్టిన భారతస్వాతం(త్ర్య రేజతోత్సవాలకు అధ్యక్షు లగా ఉండటాని కంగీకరించి ఇతోధిక (ప్రోత్సాహా న్నందించిన శ్రీ అక్కిరాజు వాసుడేపరావుగారికి (పత్యేక ంగా కృతజ్ఞత లందజేస్తున్నాను,
తెలుగువారు తోటివారితో కలిసి పాతికేళ్ళ స్వతంత్ర జీవితం గడిపారు, శెలుగువారి జీవితానికి మేం వత్తిపట్టిన చిన్న అద్దం మహతి, పాతికేళ్ళ న్వతం(త్ర జీవితం ఇలాగే వుంటుందా ? అన్న విషయం పెద్దలు గమనించాలి. మేం వేసిన అంచనా చూసి, అవసరమైన మార్పులకు నాంది పలుకగలుగుతే మంచిది, తెలుగువారికి ఐక నుత్యం అవసరమనీ, నిర్మాణాత్మక దృక్పథం అల వర్చుకోవాలనీ, సమాజాధ్యుదయానికీ సంఘటితంగా పునరంకితం కావాలనీ 'శెలుగు సోదరులు గమని స్తే_మా కదే చాలు.
వంగపల్లి విశ్వనాధం సమావేశక ర్ల. &
కటా
ఎంపకోమకోనుభార్రుబ ....
ఆ్రలలన్నీ కలిసి కడలిగా కలిసి వుంటాయి. (ప్రతి అలా అంద మొలికిస్తూనే
వుంటుంది. కానీ అలల కూడలి విన కడలి అండండేరు. ఏ అల కాఅల అందంగానే వుంటుంది. యువభారతికి, మహ త్రరమయిన ఈ కృషిలో ఎందరో తోడ్పడ్డారు. మహాతి_శతత ౦ త్రీ వివంచి. నిజమే. శతాధిక విషయాలలో, వంద లాది సహృదయుల మనస్ఫూర్తీ నహకారాలు లభించాయి. ఇవన్నీ కలిసినా చాలకపోయిందన్న విషయం చేరు. అంతమ్మాథాన, సాయంచేసినవారికి కృతజ్ఞ తలు చెప్పక వూరుకోలేము గడా!
ముందుగా, మహతి ద్రతాళికకు సూచన నిచ్చిన డా॥ అక్కిరాజు రమాపతిరావుగారికి (ప్రణాళిక రచనలో, నిర్వహణలో తోడ్పడిన, మహతి హితవరులు (శ్రీ డేవులపల్లి రామానుజరావుగారు, ఆచార్య దివాకర్ల వేంకటావ ధానిగారు, డా॥సి. నారాయణరెడ్డి గార్షకు మనఃపూర్వ కృతజ్ఞతలు. సంపాదక త్వపు బరువు బాధ్యతలను నిర్వహించిన సంపాదక వర్గానికి, ముఖ్యంగా డా॥ జి. వి, స్ముబ్రిహ్మజణ్యంగారికి కృతజ్ఞతలు.
“మహతి”కి తమ వ్యాసాలను ఇచ్చి, ఈ (ప్రణాళిక సాహిత్యపరంగా జయ ప్రదమయ్యేందుకు సహరరించిన సాహితీచే త్తలకు, వ్యానక ర్హలకు హృదయ పూర్వక అధివాదములు,
“మహతి” హితవరులుగానే గాక వారికి మాపై వున్న అభధిమానంకొబ్దీ అనేకవిధాల సలహా సహకారాలతో సాయసడిన శ్రీ 'దేవులవల్లి రామానుజరావు గారికి మా మనఃపూర్వక కృతజ్ఞతలు.
భారత స్వాతంత్ర్య రజతోత్సవాల అధ్యక్షులుగా వుండుటకు అంగీక రించిన (శ్రీ అక్కిరాజు వాసుదేవరావుగారికి ఆ సంఘంలో సభ్యులుగా నుండి నహకరించిన ఇతరులు (శ్రీ పి. వి. రాజగోపాల్ (శ్రీ జి. ఎల్. సంఘి, శ్రీ కె. ది. నత్యనారాయణగార్లకు మా ధన్యవాదాలు,
“మహతి"ని ఆవిష్కరించిన నహృదయులు, సాహితీవేత్తలు, ఆంధ్ర దోజేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ పీ. వి. నరసింహారావుగారికి, ఆవిష్కరణ నభకు అధ్యక్షత వహించిన విద్యాశాఖామాత్యులు మాన్యశ్రీ భాట్టం (శ్రీరామ 'మూరర్తిగారికి మా క్రై మోడ్చులు.
ఆవిష్కరణ నథలో పాల్గొని, “స్వాతంత్ర్య యుగోదయంలో సాహితీ నందర్శనం” సై తమఉపన్యాసాన్ని కావించిన మహాకవి దాశరథిగారికి, మా కృతజ్ఞతలు, 'మహతి' సందర్భంగా మేము నిర్వహించిన నక్తృత్వ, వ్యాసరచన ఇ _ పోటీల విజేతలకు దిహుమతులను అందజేసిన ఆచార్య దివాశర్ల వేంకటావధాని గారికి కృతజ్ఞతలు. త ప్రచురణపూర్వవిరాళాలను సేకరించడంలో నందలాది మిత్రులు తోడ్చ డ్ఞారు. వీలున్నంతనరరు, గుర్తుంన్నతవరకు వారి పేర్లు (ప్రకటించాము అను a pe [= దింధంగా, పొరబాటున కొందరిని విస్మరిస్తే, మన్నించండని మనవిచేస్తూ-వారం దరి సహకారంవల్లనే, ఈ మ్మాతమైనా చేయగలిగామని, కృతజ్ఞులమని మనవి న్ చ జ చేస్తున్నాము. అవసరమైన ఆర్థికవనరుల సేకరణలో నహకరించిన (శ్రీ అక్కిరాజు వాసుదేవరావు ® కుర్మా వేణుగోపాల స్వామి, శ్రీమతి ఇ, వసుమతిరెడ్డి, ర్రీ జి. యల్. సంఘిగార్గకు మా హృదయపూర్వక వందనములు.
అచ్చుకు కావలసిన కాగితం సమకూర్చిన, ఆర్, ఎమ్. త్రివేది కంపెనీ వారి శ్రీరాజమణిగారికి కృతజ్ఞతలు, ఆర్థికంగా ఆదుకున్న (శ్రీ జి, యల్, నంఘి, ఢీ ఏ. శ్రీరామశర్మ, (శ్రీ వి. రామకృష్ణయ్య, (శ్రీ ఎస్. పాండురంగారెడ్డి, ర్రీ క. ది. నత్యనారాయణ, (్రీ. శె. విళల్రెడ్డిగార్లకు మా కృతజ్ఞతలు. నమో es నిర్వహణలో తోడ్పడిన ఆంధ్రసారన్వత 'పరిషక్వారికి , ముఖ్యంగా ్రీహరి కిషన్రావుగారికి మా నమస్సులు.
“మహతి”కి అంకెలతో ఆకృతి నిచ్చి, మామనస్సుల నాకట్టుకున్న సహృద యులు, చ్మిత్రకారులు (శ్రీ శీలా వీర్రాజుగారికి కృతజ్ఞతలు. 'అవనరమైనచోట అకరాలంకరణ కావించి లోడ్చకిన మాసభ్యులు (శ్రీ సుధామకు కృతజ్ఞతలు. అన్నీ ఒకఎత్సు పృస్ధశం ఆచ్చువేయడం ఒక ఎత్తు, (శ్రీ దాసు నరసింహారావు గారీకి, (శ్రీ అప్పారావుగారికి కృతజ్ఞతలు తెలియ చెప్పుకోవాలి, ఇదే సమ యంలో, ఆపదలో ఆదుకుని అంతిమ విజయానికి ఎంతో దోహదం చేసిన (శ్రీ నారాయణరావుగారికి, (శ్రీ దిడేసాహెబొగారికి, శ్రీ గండయ్యగారికి బుణపడి వుంటాము.
అట్టను అచ్చులో సింగారించిన క్రీ విస్టాప్ (పస్ వారి శ్రీ నారాయణ గారికి కృతజ్ఞతలు. తదితర ws సాయపడిన ర్రీ విజయశ్రీ పెస్ వారికి కృతజ్ఞతలు. బ్లాకులు తయారు చేసిన శ్రీ మోహన్ (పోసెస్ వారికి కృతజ్ఞతలు.
700 పేజీల “మహతి”ని ఏడు రూపాయలకే అందిద్దానని పూనుకున్న మాక్కు అనుకున్నంతగా (ప్రోత్సాహ సహకారాలు లభించకపోయినా విరాశాలు అందించిన వేలాదిమందికి మాకృతజ్ఞతలు. విరాళాలు సేకరించిన వందలాది మ్మితులకు మరోసారి కృతజ్ఞతలు తెలియ చెప్పుకుంటున్నాము,
మరెందరో మహానుభావులు...
ఆంగంక్ మా వంకవ్షనషముడు
స భంపాడళీయం
హుహతి (మోగుతోంది | న ప్పన్వర విన్యాసం వినిపిస్తోంది | _ ES సమకాలీన సారన్వత నంరంభానికి (ప్రతీకగా పలుకుతోంది 1 సమన్వయ రాగాలాపనకు స్వర మేళలు కల్పిసోంది | వ _ సర్మికొ త్స సాహిత్య సమారోహానికి సామగానం సారిస్తోంది । స్వాతం త్య రజతోత్సవాలకు సరి|క్రొ త్త కానుక అందిస్తోంది |
సమకాలీన సారన్వత' నమాలోచనం సామాన్యంగా తగాదాల పుట్ట! విభిన్న గళాలతో, వినూత్న ప్రయోగాలతో, వేయి గొంతుకలు, వేల మార్గాలలో తమ వై లక్షణ్యాన్ని వినిపించి వికసింపజేసుకొనే విక్రాంతిశీలం సమకాలీన సారస్వత రంగంలో సర్వసాధారణం 1 స్వాతంత్ర్యం వచ్చిందని సరసగీతాన్ని పాడేవారు కొంతమంది, మన కింకా పారతం త్ర్యం వదల్లేదని విరసంగా విప్లవ గీతాల్ని నినదించేవారు మరికొంతమంది. మనం మనంగా (బ్రతకాలని మనుగడ మాటవల్లించేవారు కొంతమంది; మనంస్రవంచాగ్నిలో నురొకసమిధగా ఆహుతి కావాలని (ప్రబోధించేవారు మరి కొంతమంది. భూలోకానికీ సుపర్ణోకానికీ సంప్ర దాయ సందేశంతో ఛాందస సంబింధాన్ని శాశ్వతం చేద్దామని ధ్వని చేసేవారు కొంత నుంది; మన్నులో మనిషి (బ్రతకట మే మరోప్రసంచ మని మహ్మా ప్రస్థానం
సేవారు మరికొంతమంది, గతాన్ని హుతంచేసి సారన్వత సవనంలో సురభిళ ధూదురేఖను న ర్హమాన లలాటతిలకంగా తీర్చిదిద్దే సోమయాజులు కొంతమంది; గతాన్ని హతంచేసి మతంతో మాటు పెట్టి ఎత్తుసల్లాల్ని సమంచేసి ర క్తసిందూ రంతో రాజ్యం చేడ్జామనేవారు కొంతమ ఏంది. ఇరదులో ఎవరూ తక్కు_ప తిన్న వారు కారు తమ “లోపాని న్ని మభ్య పెట్టినా తమ ఆశయాన్ని తాటిచెకైక్కించి, చి తళుద్ది లేకపోయినా శివకీ ర్రనం సౌగించి, భ క్రసమాజాలను బిజోరులో నడి అ UE షో పించి కలాన్ని వీలునుబట్లి వ త్రిగా, క త్రిగా, సు త్రిగా చూపించి సమాజంలో CH సంఖ్యాబిలాన్ని సాధించే సమరవీరులు : మన సాహిత్యకారులు ।
సంఘర్ష్ ఆ సమాజ చైతన్యానికి (ప్రగతిశీలం | సాహిత్యంలో విస్ఫు లింగాల వియల్లాసా, నికి వినూత్నావకాశం | ఆకేశాలకు, అలజడులకు అవకొళ మున్నా అడుసేన పడిపోయిన అనర్హ నత్యాన్ని అన్వేషించటాని కది ఒక అమూల్యావకాశం ! కాని, నంఘర్ష జ వ వ్యక్తి స్నర్థలకు, వర్గలాభాలకు, రాజకీయ (ప్రయోజనాలకు, ఇజాలబుజాలక్కు దిలాన్నిచ్చే జనిసైపోశే జాతి నిర్వీర్యమె పోతుంది; సాహిత్యం అరాజకానికి గురియెపోతుంది. ఇది సమకాలీన సాహిత్యం మనకు చెప్పిన _ చెపుతున్న గుణపాఠం ॥
నేటి కవితారంగంలో పద్యం పరమపదసోపానా న్నెక్కు_తుం'టే, వచనం వీరవిహారం చేస్తోంది. పదిళశతాబ్దాల పద్యం పరమపదిస్తున్న విషాద తరుణంలో అంతిమనందేశా లింకా అందుతూనే ఉన్నాయి. వచనం విరిగిన పాదంతో నడుస్తుంటే లోకం వింతగా చూ స్తున్నది. పద్యం ముసల్దై చస్తోందా? మనవాశ్ళే దుందు పెట్టి చంపుతున్నారా ? మనోగతిని మనోహర థగ మలచు కొన్న పద్యం మనదేశంలో తనంతట తాను చావటానికి వీల్లేదే ? అయితే మన వాళ్ళే అపుణ్యం కట్టుకున్నారు. పద్యం ఎత్తుకుంటే చాలు (ప్రబంధ లే పలకాలనీ, పొట్టకూటికికూ డా పద్యాన్ని పాధేయంగా వాడుకోవాలనీ, యతులు కలి స్టే చా మతిపోయినా ఫరవాలేగనీ మనవారు పద్యానికి పడరానిపాట్లు పెట్టారు. పట్టు మని పదిమంది సద్యకవులున్నా పద్యాన్ని సరమార్థంకొరకో, (ప్రటోధంకొరకో దణయభావానికో పరిమితంచేసి పతితజనోద్ధరణంకొటకు వర్మప్రసాదంగా
అందించరేకపోయారు. అందువల్లనే తిరుగుబాటు మొదట పద్యంమీద వచ్చింది; ఆ తరువాత నస్తువుమీద నడిచింది. గేయం కొంతకాలం సోయ గంగా నడచినా కాలగతిని అందుకోలేని మందగతి అయిపోయింది. అభ్యు దయళ కులకు ఆవేశం ఎక్కువ, అరచేతిలో స్వర్గం కనపడాలి వారికి. పదంలో అదను కన్న పదును కావాలి వారికి ఉ కిలో ర క్రికన్న శక్తి కావాలి వారికి; నిదా a Ce నంకన్న నినాదం కావాలి వారికి. అందువల్ల (పతికవీ కవితను వచనంలో న్వవచ నంగా (వాస్తున్నాడు. సర్వవాచ్యాలని వారన్నా కొన్ని జనాంతికాలు, కొన్ని ఆస వారితాలు కొన్ని ఆకాశభాషితాలు కూడా అందులో ఉన్నాయి, సామాన్యునికామ నకు స్మామాజ్యం కట్టింది వారి సాధన, సామ్యవాదసిడ్ఞాంతానికి సమరశంఖంలా సన్నద్ధమైంది వారి ద్రబోధన. సామ్యవాదం శాంకపరిణామంగా సాగిద్దామని కొందరు రుధిరజ్వాలగా వెలిగిద్దామని కొందరు శాంతికొముకులు అభ్యుదయ భేదలై కే, జ్వాలాముఖులు విస్లవకారు లయ్యారు. జాతిని తట్టి లేపదామంటా రౌకరు, జాతిని తిట్టి లేపదామంటా రొకరు. కొట్టినా సహి స్తుంది లోకం । కాని శిట్టిలే తిరగపడుతుంది | తిట్టినా తిరుగబడలేని తెలివి జాతికి లేకపోతే దానిసి దేవుడుకూడా రక్షించలేడు, తెలుగుజాతి అంత దిగజారిపోయిందని మే మనుకో వటంలేదు, అందునల్లనే ఉగవాదులబాద్ధత్యం ఉగ్గులోనే నిగ్గుకప్పుకొంటున్నది, న్ g bs n
శిట్టు తినకుండానే గట్టి యత్నంచేసి సామ్యవాద గమ్యం సాధించాలని నవ చైతన్యం (క్రొ త్తకేక వేస్తున్నది. విమర్శమార్గంలో వినూత్న వివేక విస్తవం జ Sn నె (3 జాతికి వినిపిస్తున్నది. ఇజాల ఇనుప సంకెళ్ళనుండి స్వతం(త(పతిభ మరో స్వాతం త్యోత్సవంకోసం ఎదురుచూ స్తున్నది. మహతి ఈ మహనీయ జాతీయ గీకాన్ని మంజులంగా నినదిస్తున్నడి.....
=పద్యం చదివికే సరవశించే (ప్రజలను వీక్షీస్తున్నది; గేయం పాడితే గగుర్చొడిచే రాగలహరిని తిలకిస్తున్నది; వచనంలో విప్లవ గీతం వినసొంపుగా వినవడిశే వివేకించి వికసిస్తున్నది. కమి"బడ్గా కలం నడిపితే కవితకు పడే నిగళాలకు నిశ్వపిస్తున్నది; కన్నీటి గాథలు కనరుగా చెప్పినా మున్నీరై విల పిస్తున్నది; అనుసరీంపని ఆదర్భాలను ఆందరికోనం చెప్పి రాజకీయాల రాణి వానంలో కవితాకన్యను మదుపుపెట్టి, మా పార్టీలో చేరితేనే మా రంగర్భ్దాలు
శగిలిందుకుంటేనే మకో లోకానికి టిక్కెట్టిస్తామనే (ట్రిక్కులకు మహతి తన
అప శుతుంను (మోగిస్తున్నది, అష్మశుతుల అన్యదేశీయ సంగీతంలోకూడా లీ
శాంతికుళులను మేళవించి జాతీయమైన (క్రొ త్స దాణీలను సిద్ధం చేస్తున్నది.
ఈ మిశ్ర సంగీతం స్వాతంత్ర్య రజతోత్సవ సమయంలో సవచైతన్య (పటోధ
గీతంగా మహతి మన జాతికి వినిపిసున్నది.
సృజనాత్మక సాహిత్యంలో నూత్న(ప్రయోగం సాగినంత వేగంగా కళా పయోజనం సాధింపబడటంలేదు. ఉ క్రీవై చితిలో, ఉడుకెక్కించే సూక్తులతో & eC దో సాహిత్యం కలకాలం (బతుకదు. ఉకికి శ క్రి నిచ్చేది కవితావ్య క్రి. సాంఘిక
కి 3 wad క్ర వ్యక్తిని సారన్వతంలో సాకాత్క_రింపజేయవలసివచ్చినప్పుడ్కు సమాజానికి అద్దం పట్లితేనే చాలదు. దానికి కళా తేజస్సును కల్పించాలి. అప్పుడే ఆది కల
దౌ కాలం నిలుస్తుంది; జాతిలో కళాద్భష్టిని కవితార క్తిని కలిగింపజేస్తుంది. = దె _- అ
స్వాతం త్రో్యోదయంలో నూర్యు తుదయించాడు కాని పద్యాలు వికసించటం లేదు.
కవితలో విమర్శ, విమర్శలో (ప్రశంస, పరామర్శలో పక్షపాతం, నిజంలో భయం, భయంలో అభినయం _ ఇవన్నీ మన కళాకేశ్రాల్లో పెరుగు
~ తున్న కలుపుమొక్కలు, వాటిని పెరిక్రివేసి పెరుపంటలు పండించటమే నవ ఎ తకం కృషి! ఈ కృషవలులకోసం మహతి పలికించేది ఒక వినూత్న (శ్రామిక శీతం | . + *
శెలుగులో సమకాలీన సాహిత్య చరిత్ర లేదు. ఈ నడుమ సాహిత్య అకాశమీవారు స్వాతం త్ర్యానంతరాం[ధ సాహీత్యం'పె పోటీ రచనల నాహ్వా నించారు. కాని, ఒక్క సాహితీవేత్త కూడా తన రచన నందించలేదు. డానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు. వ_ర్హమానాం(ఛమేధావు లందరూ క్షణం తీరిక లేకుండా నతమత మౌతూండటం కావచ్చు, అఆకాశాన్నంటుతున్న జీవన వ్యయానికి తట్టుకొనే దిట్టతనం లేక జీవితయ్మాతలోనే తమసాహితీ వ్యాసం గాన్ని నంతకు పెట్టియండవచ్చు. లేకపోతే _ తమ స్వరూపన్వభావ తాత్త్విక నమన్వయాలను నమగంగా రూపు కట్టించలేని అధునాతనాంధ సాహిత్య హృక్రియా వై విధ్యాలను ఏకసూ(త్రంమీద నడిపించే నమన్వయశ క్రి కల రచయిత i వర ప్రయుక్త లేకపోయి యుండవచ్చు. ఉన్నా “తోటివారి నేమంటే యేంచిక్కో' నని
జంకి వెనుకకు తగ్గి ఉండవచ్చు. ఒక వేళ ధైర్యంతో ముందుకు వచ్చినా తగినంత వస్తుసామృగి లభించటం కష్టసాధ్యమై యుండవచ్చు. ఏమైనా, = బా & నమకాలీనాం(ధ సారన్వత శాఖలనన్నింటినీ తలన్ప్సర్శగా చదివి ఒక్కవ్యక్తి ఆసాహిత్యవ్య క్రిని మూర్తి కట్టించటం సాధ్యంకాదన్న సత్యం బయట పడింది,
ఈ నత్యమే మహతి (ప్రచురణకు బీజం : వివిన సారన్వత శాఖలలో నిష్టాతులై న విజ్ఞాలపరిజ్ఞానాన్ని పదిలంచేసే (ప్రయత్నం యువభారతి చేపట్టింది. విభిన్న దృక్పథాలు (ప్రతిబింబించే సారన్వత చేదికను (గ్రంథసంపుటిగా, నమాహారం చేయాలని యత్నించింది. చీనితో స్వాతంత్ర్య రజతోత్సషం కలిసివచ్చింది; ఈ పర్వంలో మహాతిని జాతికి కానుకగా సమర్చింస సమ కట్టింది. సమీకా కేత్రమైన ఈ పాతికేళ్ళ సారన్వతం పరిమాణంలో పెద్దదే. సారన్వతాని కంగభూతాలైన సాంస్కృతిక, రాజకీయ, వ్లైజ్లానిక, సాంఘి కాంశాల సంవిధానం సమన్వయానికి అవనరం. అందువల్ల (ప్రణాళిక పంచ వర్ష (ప్రణాళికంత అయింది.
నూరుగురు (ప్రసిద్ధాంధ్ర రచయితల వెలుగు రోచనలతో వెలువడుతున్న వ్యాససంహిత ఈ మహతి. కవిత, నవల్క కథానిక,నాటకళ ౦, విమర్శ,భాసష_వివిన పారన్వత సాంస్కృతి కాంశాల మీద సహృదయ సమీక్షిను మహతి సాఢెంస యత్నించింది. సమకాలీన సాహీత్య చైతన్య మూర్తి కిది యొక మణిదర్పణం ఆధునిక సారన్వత పరిణామ చర్మిత్ర రచన కిది పధాన ఆధార[ గ్రంథం కౌగల దని మా విశ్వాసం. ఇతర భారతీయ భాషలలో ఇంత భారీ యెత్తున యిన్ని సార న్వతాంశాలమీద సమకాలీన సాహిత్య (ప్రగతిని సమీక్షించే (గంథాలు ఉన్నవని నాకు తెలియదు. ఉన్నా ఒకటో, అరో. భారతీయ భాసలను వదలిపెడిశే తెలు గులో ఇటువంటి (ప్రయత్నం ఫలవంకమై వెలుగుచూచివ (ప్రచురణ ఇదియే మొదటిదేమో
అన్నిరంగాలలో స్పెషలై జేషను ఎక్కువైన రోజు లివి, సాహిత్యం అంతా అలాఉంచి చూ స్తే కవితలో కృషిచేసేవాడు సామాన్యంగా ఇతరశాస్తా?లు చదవటంలేదు. అలాగే నవలాక రృల్కు కధానికాక ర్హలు, విమర్శకులూ ఇత్యా
దయః,. రచయిత తన రచనలుతప్ప యితరుల రచనలు చదివే తీరికలేని సండర్భాలు సర్వసామాన్యం. కాని నేటిమేటి రచయితల రచనల్లో బహువిధ శాస్త్ర పాండిత్యం, లౌకికవ్యుత్ప త్తి కనపడుతుంది. పరితకు వాటితో పరిచయం లేకపోతే సాహిత్యం కొరుకుడుపడదు. అందువల్ల శెలుగుపఠితకు కొనీనం నడుస్తున్న తెలుగుజాతి సాహిత్యసాంస్కతిక జీవితాన్ని డపరిచయంచేసే ఒకవ్యాససంపుటి కావాలి। దానిని సిద్ధంచేసి సరసమైన ధర కందించే యత్న మే యీ | గంథనంవిధాన లక్ష్యం !
సంకలన్నగంథాలను సిద్ధంచే చేయటం ఎంతకష్టమో సహృదయులకు తెలుసు. నూరుగుకు తెలుగురచయితలవ్యాసాలను |ప్రోగుచేయటం, 'గ్రచు రించుటం అంత తేలికై నపనికాదు, సహృదయు లై న రచయితలు మ్మాప్రయత్నం లో చి త్తకుద్దినీ, దేశానికి ఇటువంటి (గంథం కావలిసిన ఆవశ్యకతనూ గుర్తించి మమ్ములను ఆశీర్వదించి, మాతో సహకరించి య#ోగ్రంథసంక ఆ నంలో _ నియతాంశాలపై ననైనా _ తమ ఉత్తమ రచనలను అందించి యీ సాహిక్యసవన బుత్విజులుగా నిలిచి, మహతిని రూపొందించారు. వారికి ధన్య వాడాలు చెప్పుటకు మా మాటలు చాలవు.
మహతి న్వరాలను మేము ముండే కరష్మత్రాలద్వారా (ప్రజలకు పరిచయం చేసినాము. అందులో పేర్కొన్న రచయితలలో కొద్దిమంది తనువ్యాసాలను కారణాంతరాలవల్ల పంపజాలకపోయినారు. ప్రత్యామ్నాయపు 'చేర్పాట్లను చేయటానికికూడ కొన్నింటికి కాలన్యవధి చాలలేదు. అందువల్ల కొన్నిమార్పులు చేర్పులు జరగటం తప్పనిసరియైంది. (ప్రజలకు ముందే “హగ్గానము చేసిన ద్రరానాంకా లేవీ నదలబడకుండా, మహతి స్తాయి తరుగకుండా తస్జాగ్రత్త తేతీసి కొన్నాము. మహతిలో యువతీయనకులు పొలొనే అసకాశం కల్పించే నిమిత్తం నాలుగంశాలపై వ్యాసరచనపోటీలను, యువతులకు నృకృృత్వపు పోచీలనూ నిర్వహించటం జరిగింది. (పతిఅంశంపై (స్రథమబహుమానము అందుకొన్న వ్యాసాలను మహతిలో పొందుపరు స్తున్నాం, | ప్రొఢకళాకారులతో పాటు యువకళాకారుల రచనలు చేరటంతో మహతి అన్నివర్గాలవారిక్తి ప్రాతి నిధ్యా న్ని స్తున్నది.
లు-అనే అధ్యాయ న ప్పకాన్ని భావించాము, “(ప్రస్తావన *ప్రవేశం'లో స్యాతం|త్యనుగోదయ సందర్శనాన్ని $ కవితామూ ర్తులు, సం పదాయ, విస్థ్లవకవి త్స్వాల నాయ క శల వ్యాసాలనునంతరించాము, “(ప్రయోగం'లో వివిధ క్రియా నమీత్షను విశ్లేషణాత్మకంగా పొందుపరచాము. ;వనిమర్శ_భాషా పరిశోధన విశేషాల సమీతవ్యాసాలను ౫. “ప్రస్తారం'లో. వివిధసారన్వత (ప్రక్రియా విస్తార సాహిత్య-సమాజముల పరసృర (ప్రభావమును వివేకిం మేము భావించటంలేదు. నమ్మగతను సాధించటంకూడా పరిమిత పరికరాలతో ఇట్ట యత్నానికి పూనుకోవటం య జగత్తులోని సౌజన్య శక్తినే మాళ క్రి గా భావించి మహతి (శుతులను మీముందు మేళవించి పెట్టుతున్నాము.
5 తంత్రుల మంజులనిక్వాణం మీమనసు నేకొంత
తం నఫలం।
రచయితలకు మా లేఖ
fF,
నమస్సుమనస్సులు. యువతరంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్నీ, సారన్వత సంస్కా రాన్నీ, నమ్యక్ పరిశీలన పాటవాన్నీ కలిగించాలని గత ఎనిమిది సంవత్స రాలుగా యథాశక్తి కృషి చేస్తున్న “యువభారతి' _ మీ ఆదరాభిమానాలను పొందగలదని భావిస్తున్నది.
(ప్రాతలోని గొవ్పను (ప్రకటించే ప్రయత్నమే కాక యువభారతి (క్రొత్త లోని సత్తువను (క్రోడీకరించడానికి (ప్రయత్నిస్తున్నది. 1979 జూలైలో “మారుతున్న విలువలు _ రచయితల భాధ్యతలు" అన్న చర్చావేదిక నిర్వ హొంచి, “రచన'ను పకటించి, సమాజంలో, సాహిత్యంలో, సమకాలీనములూ సార్వకాలీనములూ అయిన విలువలను |ప్రసిద్ధరచయితల 37 విలువైన వ్యాసా లలో వెలయించింది.
ప్రాచీన అధునాతన సాహితీ రీతులపై వరిచయాత్మక సారన్వతాన్ని ప్రచురించి నహృదయలో కంలో సాహిత్యాభిరుచిని కల్పించటానికి, 1971 లో ఆచార్య దివాకర్ల చేంకటావధానిగారి “'కావ్యలహరి' ఉపన్యాన మంజరిని వెం యించింది.
1972 లో నవమ వార్షికోత్సవ కార్యక్రమాలుగా, రెండు కార్యక్రమా లను సంకల్చిస్తున్నది.
1. సాహిత్య( ప్రగతికి రఠసారథ్యం వహించి, తమ ప్రతిభా ప్రభావాలతో తరతరాలను తీర్చిదిద్దిన కవిత న్లజులు _ తిక్కన, పాల్కురికి (శ్రీకృష్ణ దేవ రాయలు, వేమన, గురుజాడల కవితాచై తన్యాన్ని చిత్రించే “చై తన్యలహరీ".
2. స్వాతంత్ర్య యుగోదయంలో (1947-72) 25 ఏళ్ళ న్వతంత్ర జీవితంలో తెలుగువారు సాధించిన సాంస్కృతిక సాహీత్య ప్రగతిని నమీక్షించి నమన్వయరాగంగా, నమీకొ వ్యాన నంకలనంగా |మోయించాలని _ “మహతి”
విభిన్నగళాలతో, వివిధ సాహిత్య (ప్రక్రియలతో, వినూత్న (ప్రయోగా లతో స్వీయ ప్రభవ ప్రభావాలను (ప్రతిపాదించుకుంటూ (ప్రవ ర్తిల్లుకున్న వర్త మాన సారన్వత క శావీచిక లను (ప్రసిద్ధాంధ్రరదయితల పరిశీల నాత్మకవ్యాసాలతో నమీ కంపజేసి వాటిని “మహతి'లో మహనీయరాగలహరిగా ఆవిష్కరించాలని "యువభారతి" ఈ (ప్రచురణకు పూనుకొన్నది ఈ (ప్రణాళికకు జీవంపోసి చై తన్యవంతంగా తీర్చిదిద్దగలిగిన మీవంటి సాహితీబంధువుల సహకారాన్ని అభ్యరిస్తున్నది.
స్వాతం (త్రోదయానంతరం ఈ పాతికేళ్ళలో (వ్రసర్తిల్లిన తెలుగు తీరు తెన్నులను శేటపరిచే వ్యాసాల సంకలన, గంథం “సహతి'.. వివిధాంశాల పై వి ప్పరించిన దాదాపు 100 వ్యాసాలను, 500" పుటల్లో సమీకరించి సమకాలీన సౌరీన్వత సమగ సమీక్ష గంథ సంపుటిగా ెలగులో వెలయింపనున్న వ్యాససంపిొత ఈ “మహతి”,
విషయవిధాగం చేసి “మహతి' స ప్పస్వరాధ్యాయాలను సాధిస్తున్నది. అందులో స్వాతర్మత్య యుగోదయంలళోని తెలుగు సాహిత్య (ప్ర క్రియల్లోన్యూ సామాజిక సాంస్కృతిక శాఖల్లోనూ జరిగిన (పగతిని eye క్రింద పరిశీలి స్తున్నది, సమీక్షశ్నే త్రమౌ విస్తా విస్తారమైనది. అందువల్ల విసయవిశ్లేషణంలో కూడా వైవిధ్యం ఏర్పడింది. అయా శోలోపాఖల్లో తపారపరిచయం ఉన్న రచయితల కృషిక్షేత్రాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఫౌహార్షాన్ని ఆనటగా తీసుకొని, వ్యాసరచనశై వారిని “యువభారతి' |ప్రార్థింప తల పెట్టింది,
కప్టసాధ్య మైన శప్రణాళికకు రచయిత లైన మీ చేయూత లేనిదే సాఫల్యం లేదు. పండిన సాహిత్యానుభవం (ప్రతిఅక్షేరంలోనూ ప్రతిబింబించే మీరచన ద్రచురించందే ఈ సంచికకు (పామాణికత్వం రాదు. విజ్ఞలెన మీ సామర్భ్యానికి మే మభ్యర్థీస్తున్న విషయం పరిమిత సరిధిలోనిదే కావచ్చు. ఈ (గ్రంథ్మపణాశిక ననుసరించి నిర్దేశింపబడిన పుటలసంఖ్యకూడా పరిమి మితమే కావచ్చు. కాని, అందులోనే మీర్ వివేకించి, విశ్లేషించి సారభూతంగా (ప్రతి పాదించే (ప్రతివిషయం యువతరాని కొక ఉజ్జ్వల కరదీపికగా వెలుగు నిచ్చి, సమ్మగ్రసాహిత్యసమీక్ష కొక నమ్యక్దృష్టిని (ప్రసాదిస్తుందని “యువథారతి' గాఢంగా విశ్వసిస్తున్నది.
మీరు మనసులో మధించి, గ్రంఠించి అమృతంలా ఆవిష్కరించే మీ రచన మా “మహతి” కొక మహనీయోపాయనం. మీ ఉపకృతికి |ప్రతికృతిగా
మే మేమివ్వగలం? అయినా చందుని కొక నూలుపోగులా మీవ్యాసానికి పారితోషికం రూ. 20/- మాత్రమే ఇచ్చుకొనుళ క్రి మా కున్నదని సవినయంగా మనవిచేసుకొంటున్నాము. ఇప్పుడిప్పుడే ఇగుళ్ళ చేస్తున్న “యువిథారతి'ని సాదరంగా వీషించి, మీసమ్మతిని తెలియపరచ వలసిందిగా ్రొర్లిస్తున్నాము, వ్యాసాంశం
పుటలు.
అంగీకారము పంపవలసిన శేది-ఫ్మిబవరి 29, 1972. వ్యానము మాకు చేరవలసిన శతేదీ_మార్చి 15, 1972. “మహతి' ఆవిష్కరణమయ్యే శేది-ఆగస్టు 15, 1972. శేదీ దాటకుండా మీ ఆంగీకారం, రచనా మా కందేటట్లు చూడ ప్రార్థన.
సకాలంలో అందించే రచనలే “నుహతి' కి మీరంపే అక్షరాశీస్సులు 1
విధేయులు,
“మహాతి” సంపాదక వర్ల౦, ౧
AAS
EE xo x&
es
9. &
మహతి స్వరాలు
(ప్రేరణ _ సంపాదకీయం
స్వాతం త్యయుగోదయ సందర్శనం విశ్వనాథ * శ్రీశ్రీ
సృజనాత్మక సాహిత్యసమీత్న్ విమర్శాత్మక సారస్వత విలోకనం వివిన సారన్వత' శాఖా(పస్తారం
సారన్వతం _ సమాజం _ పరస్పర ప్రభావం
$e wm
ln. 12,
ఈనుక్రమభిక
ప్రస్తావన (A (ర ఇ ఎందరో మహానుభావులు... సంపాదకీయం రచయితలకు మాలేఖ
ప్రవేశ ©
+ పాతికేళ్ళు పండించిన పర్వాలు a ద్రజాస్వామ్యం-ఆదర్భ్యాలు-
ఆచరణలు, దవే Sa ఆంధ్రప్రదేశ్ ఆర్థికా లివృద్ధి తెలుగువారి సాంస్క్యృతికా
భ్యుదయం
" (గ్రామీణ నంస్కృృతి,
మారుతున్న ధోరణులు
. తెనుగునాట కనిపించే
తెనుగుద నము
. లెలుగు వారి భకి ప్రపత్తులు
తా త్వికచింతన క
. శెలుగువారి సాహిత్యాఢిరుచులు.
సమకాలీన సుప్రసిద్ద ర భాషాసాహిత్యాలు-తెలుగు
. తెలుగుసాహిత్యం_
మార్క్సిజం (పభావం వృవ్రాసాం[ధుల వాజ్యయసేవ
పేభుత్వము_అధికారభాష
ఠీ దేవులపల్లి రామానుజరావు
ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య
డా. ఎ. నాగరాజ్
శ్రీమతి వి. సీతాకల్యాణి
ర్రీ జ. వి. రాఘరేంద్రరావు " మరుపూరు కోదండరామరెక్డి * గూడ సుందరరామయ్య
రామవరపు సు బహ్యణ్యశాత్రి డా. కొ తపలి వీరభ దరావు ౨ లా Kk
ర్రీ 3. వి. రమణారెడ్డి
” చల్లా రాధాకృష్ణశ ర్య ” వావిలాల గోపాలక్కషయ్య లడొకి
68
"7 87
. శతెలుగులిపిలో తేవలసిన శ్రీ తిరుమల రామచంద్ర
సంస్కరణలు నేటి జాతకకథలూ, కాశీమజిలీలు (శ్రీ గోరాశాన్రి . తెలుగువారి రాజకీయచై తన్యం * అక్కిరాజు వాసుదేవరావు . తెలుగురచయితల తీరేనినమన్యలు ” ఇరివెంటి కృష్ణమూర్తి . నమాజంమీద సినిమ్మాప్రభావం " అశ్వినీకుమార్
. న్వతంత్రభారతంలో సాహిత్యం “ నార్ల వెంక సేశ్వరరావు
ప్రతిభ
. నేనూ_నా సాహిత్య రచనలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ . ననూ_ఈ పాతికేళ్ళ సాహిత్యం శ్రీశ్రీ
ప్రయోగం కవిత :
3 స్వాతం త్యయు గోదయంలో శీ ఆద్మద్ర
శెలుగుక విత . సంప్రదాయక విత.కల్పపృక్షము డా. కేతవరపు రామకోటిశాత్ర్రీ . సంప్రదాయ కవిత్వము ఆచార్య దివాకర్ల 'చేంకటావధాని . గేయకవితా (ప్రస్థానం శ్రీ మిరియాల రామకృష్ణ . వచన కవిత్వం డా. స్ముపనన్న ri కవిత_సాహిత్య కళాసిద్ధాంతాలు డా. అడపా రామకృష్ణరావు f స్వాతం త్యానంతరం డా. అరిపిరాల విశ్వం కవితలో ద్రకృతి నవల: , తెలుగునవల 1947-1972 శ్రీ నోరి నరసింహకాస్త్రీ
. తెలుగు నపల-సరికొతృపోక డలు "” పురాణం స్కుబహ్మణ్యశర్మ . కెలుగునవల.సామాజికద్భక్సథం డా॥ అక్కిరాజు రమాపతిరావు
+ తెలుగునవల_ప్మాతచిత్రణము శ్రీ ఆర్, ఎస్. సుదర్శనం నవలకథాసంవిధానం " సింగరాజు లింగమూర్థి నవలఎవాస్స వికతంకల్చన డా. ముదిగొండ వీరభ్మదశాస్రి
80 88 9 105 12 17
నవలలు-మహిళలు శ్రీ గాంధీజీ యలమంచిలి *ఈ20
46. 47.
కథానిక ః
. తెలుగుకథ. తెలుగుదనం
. కథానిక_నిర్మాణశిల్బం
0 వా స్త వికత_తెలుగు కథానిక
- తెలుగు కతానికమనో విశ్లేషణం
కథానిక_సాంఘికపు విలువలు.
కళా పయోజనాలు
. వృ క్రికలు-కథలు
రూపకం ః
. పాతికసంపత్సరాల తెలుగునాటకం (శ్రీ
పద్యప్రధాన నాటకాలు
. సంగీతరూపకాలు _ యక్షగానాలు . తెలుగు నాటకరంగం . దృశ్య(శ్రవ్యనాటికలు
శ్రీ మధురారితకం రాజారాం * శీలా వీరాజు
” కొలకలూరి ఇనాక్
” వాకాటి పాండురంగారావు
” కాభారి హనుమంతరావు
” రావూరి వెంకట నత్యనారాయణరావు
మొదలి నాగభూషణకశర్మ శ్రీ పాతూరి శ్రీరామశాస్రి
శ్రీ శశాంక
శ్రీ కూర్మా" వేణుగోపాల స్వామి (శ్రీ గొల్లపూడి మారుతీరావు
పరిశీలనం
విమర్శ :
తెలుగు విమర్శ
ఆంధ విశ్వ శకాపరిన్నత్తుం తెలుగులో పరిళోధన
. ఉస్మానియా విశ్వవిద్యాలయము.
శతెంగులో పరిశోధన
. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం.
శెలుగులో పరిళోధన
. మృదాసు విశ్వకళాపరిషత్తు-
తెలుగులో పరిశోధన విమర్శ గ్రంథములు-
వ్యాననంపుటులు
డా. జి, వి. స్ముబహ్మణ్యం
ఆచార్య దివాకర్ల చేంకటావఢాని
ఆచార్య జి. యన్, రెడ
ర్రీ శిష్టా రామకృష్ణశాత్రి
ఆచార్య యస్వీ జోగారావు
1
182 19t 199 206 214
223 230
232
252
256
259
52.
53. విదుర్శం ప మాణాలు-(పయోగాలు
54. నమీక్షలు-చర్చలు_ వాదోపవాదాలు
పరిష్క్భత గ్రంథాలు _ పీఠికలు
భాష;
55. (గాంథిక, వ్యావహారిక భాషోద్యమాలు
56. దాష- ప్రామాణికత
57. బోధనబాష.తెలుగు
58. మారుతున్న భాష_వ్యాకరణం
59. భాషాకృ్ళషి
(ప్రస్తారం
60. ఆత్మకథలు_జీవిత చర్మిత్రలు 61. హరికథలు
62. బ్ముర్రకథలు 63. జానపద సాహీత్యం
64. ఆధ్యాత్మిక సాహిత్యం
65. అనువాద సాహిత్యం
66. దాలసాహిత్యం
67. తెలుగు వచన రచన
68, శెలుగులో వై క్ఞానిక రచనలు 69. పరామర్శ గంభాలు
ఢ్రీ ఎస్, వి, రామారావు 279 ”” నంపత్కుమార 284 డా, ముదిగొండ శివప్రసాద్ 289 శ్రీ పోరంకి దక్షిణామూర్తి 2 bs డా. బూదరాజు రాధాకృష 10 ల శ్రీ వి.పి,రాఘవాచార్యులు 18 “ ఎన్, సి ఎస్, వెంకటా 29 చార్యులు డా, చేకూరి రామారావు 32 శ్రీ పిసి నరసింహారెడ్డి డా, వేటూరి ఆనందమూ ర్రి ౧
ర్రీ శ్రతావ వేంకట స్నుబహ్మణ్య ౧౦ r ర్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ౧౪ డా, నాయని కృష్ణకుమారి ౧కా ఢ్రీ వేలారి నహజానంద డా. ఫీమ్సేన్ “నిర్మల్" శ్రీమతి ఎ. లక్ష్మీరమణ తె౪ డా. ఎమ్. కులశేఖర రావు డా. మహీధర నశినీమోహన్ ౪౫
ఢ్రీనిడదచోలు సుందశేశ్వరరావు ౪౯
ఎకి
. పాఠ్య గంథాలు . రేడియోరచన
శేడిమో-సాహిత్య సేన
. తెలుగులో ష్మతికారచన
శ్రీ తాళ్ళూరి నాగేశ్వరరావు డ్రీ వన్యాల రంగనాధరావు
౫౪ ౫రా శ్రీ ఆచంట సూర్యనారాయణ
మూరి శ్రీ తురగా కృష్ణమోహన్రావు ౬౬
౬8
. తెలుగుషత్రికలు-సంపాదకీయాలు (శ్రీ పరాంకుశం దామోదరస్వామి ౭౨ . తెలుగు షృత్రికలు_ఏి విధశీర్షికలు (శ్రీమతి కె, రామలక్ష్మి ౭౭ తెలగుషత్రికలలో కార్టూనులు, శ్రీ నుధామ ల జోకులు సినిమారచన_చి త్రకథ ఢీ పి. చెంగయ్య ౯0 సినిమారచన.మాటా, మంచీ శ్రీ ఎమ్వీయల్ ౬3 . శెలుగుసాహిత్యంలో సెక్సు (శ్రీ రాంషా ౧౦౧ (ప్రథావం . గారీవాదం శ్రీమతి యలమంచి తాయారు ౧౦౫ . సామ్యవాదం (శ్రీ ఏటుకూరు దిలరామమూూర్తి ౧౧౪ . రాజకీయాలు శ్రీ కపిల కాశీపతి ౧౧కి . సంస్కృత సాహిత్యం డా, పుల్లల శ్రీరామచంద్రుడు ౧౨౧ . లలితకళలు డ్రీ సంజీవదేవ్ ౧౨౮ . శతెలుగు_ఉర్దూ భాషాసాహిత్యాలు డా, కేం గోపాలకృష్ణరావు ౧౭౨ . యువతరం__క విత ఢ్రీ ముకురాల రామారెడ్డి ౧కరా . (ప్రచార సాహిత్యం ఢ్రీ కొత్తపల్లి స్నుబహ్మణ్యం ౧౪౮ . అకాడమీలు.పరి షత్తులు ఢ్రీ జెల్లంకొండ చం్మద్రమౌ $శాస్త్ర ౧౫౧ . రచయితల సంఘాలు శ్రీ పోతుకూచి సాంబశివరావు ౧౬౧ . సాహిత్యసదస్సులు-సమావేశాలు (క్రీ సురమౌళి ౧౬౪
91. యువతరం
3౬ విద్యార్థిలో కం
93. మహిళాలోకం
94. పాఠకలో కం
95. తెలుగుసాహిత్య పత్రికలు
96. దినస్మతికలు-వారపృత్రికలు
97. గ్రంకాలయా౭- 1 గ్రంతాలయాలా. 2
98. ము ద్రణకళ
99. ఉద్యోగుల సంఘాలు
100. తెలుగువారి తీరనిసమస్యలు
101. జాతీయనమైక్యభావం
కుమారి సగరం ఉమ ౧జ౬రా
శ్రీ నాగినేని భాన్మరరావు ౧౭౬
న పి. యస్. ఆర్.
ఆంజనేయశాస్ర్రి ౧౮౫
& ఢ్రీ వంగపల్లి విశ్వనాథం ౧౭౯ y
శ్రీ ఎస్, వెంకటేశ్వరరావు ౧౯౨ é అయ్యంకి వెంకటరమణయ్యం౧౯౬ ఢ్రీ వెలగా వెంకటప్పయ్య ౯౩ క్ శ్రీ
శ్రీ తెన్నేటి అచ్యుతరామయ్య ౨౦౧
శ్రీ ఏ శ్రీరాములు 3=౫ శ్రీ ఎన్, శ్రీనివాస్ ఎం౧౯౯ శ్రీ ఎన్. ఇక్నయ్య ౨౧౫
Ct eta: $
మా గురించి మా యువధారతీయులు సాహితీమ్మిత
స్వాత ంత్ర్వ యనగోదయసందర్భనం
¥
ఇందులో...
పాతికేళ్లు పండించిన పర్వాలు . స్
ద్రజాస్యామం=ఆదశ్భాలు- ఆచరణలు
ఆంగ్ర|ప్రచేశ్ ఆర్థికాథినృద్ధి తెలుగువారి సాంస్కృ తికాభ్యుదయం గామీణనంస్కృతి-మారుతున్న ధోరణులు ... (4 WD) న్న
శెనుగునాట కనిపించే తెనుగుదనము “a
తెలుగువారి థ క్తి పవత్తులు - తారక్త్వికచింతన 4%
శెలుగువారి సాహిత్యాఖిరుచులు oo
సమశకాలీన |దసిద్ధఖాషా సాహిఆ్యాలు -శతెలుగు
తెలుగు సాహిత్యం-మార్కిజం ప్రభావం ... [వవాసాంద్రుల వాజ్మయ సేవ (ప్రభుత్వం = అధికార భామ
తెలుగులిపిలో తేవలసిన సంస్కరణలు ౭% నేటి జాతక కథలూ కాశీమజిలీలూ అ తెలుగువారి రాజకీయ చై. తన్యం తెలుగు రచయితల తీరని సమస్యలు ఈ సమాజంమీద నినిమా (ప్రభావం
న్వతంతభారతంలో సాహిత్యం oe
& దోఖ్రులవల్లి రామానుజరాఖు
. ఆచార్య మామిణీవ్రూణ
వౌంకోటరొంగ య్య
. శా. ఎ. నాగరాజ్ . (్రీవతి వి, నీతాకల్యాజీ
& జై. వే, రాఘవోంధోరాఖ్రు (ట్రీ వథఖ్రూదు కోదోంథరాము లెడ్డి
ర్రీ గూడ నుందల్ రామయ్య య్రీ రామవర్ఖ్రు నుువివ్మాణ్యంకొ (స్రీ)
శా. కొ త్తవల్లి వీరభ్ళటోరాలు శ్రీ 3. ఎ. రోమడారెడ్డి
+ శా, బల్లా లాధాక్సి స్థకల్త . ఢ్రీ వావిలాల గోపాలక్ఫవ్ణయ్య
(్రీ కిథతుల రావుచం దో (్రీ గోరాకాగన్త్రి
* ర్రీ అకిరరాజు వానుదోవరాల్రు
డీ ఇరివాంటో కృవ్దమూ ర్థి
. (్రీ అట్టినీ వచూర్
ర్రీ నాళ్గ్ వెంక జేళ్వులరాఖ్రు
పాతికేళ్లు పండించిన పర్వాలు
& దేవులపల్లి రామానుజరావు
అమరశానతీ వట్టణమున జౌద్దులు విక్వ విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగా వలు కృన్ర్రశాలలు నిలువునాడు, విద్యానగర రాజవీథులన్ కవితకు "చెండ్లి వందిళ్ళు కప్పించునాడు, పొట్నూరికి నమీవమున అంధ్రసామాజ్య దిగ్భయ న్తంభ మెత్తించునాడు, ఆంధ్రసంతతకి కే మహిశాభథిమాన దివ్యదీజా ముఖ స్ఫూర్తి తీవరించె, ఆ మహావేళ మర్భించి యాం|గ్లులార ! చల్లు డాం|ధ్రలోకమున నశుతలు నేడు.
అని భారతదేశానికి స్వాతం[త్యం రావడానికి మూడు దశాళ్ణాలకు ముందు, ఆంధ్రప్రదేశ్ అవతరణకు నాలుగు దశాజ్చాలకుముందు, కవివాణి |ప్రబోధించినది. ఆనాడు ఈ |వ్రబోధము ఎంత సార్థకమో, యీచాడు కూడ అం'ే సార్థకము. నుమారు నూరు సంవత్సరాల పోరాటం తరువాత, అనేక క్యాగాల ఫలితంగా, 1947 వ సంవత్సరం ఆగస్టు 15 వ శేదీశాడు భారతదేశం లిటిమ వరిపాలన నుండి విముక్తి పొంది వ్రవంచ రాజకీయ వ్యవస్థలో న్వతం|త 'చేళంగా అవతరించినది. చరిశ్రాత్మకమైన యీ నంభుటన జరిగి యిప్పటికి పాతిక సంవత్సరాలు గడచి పోతున్నవి. అందుచేత మవా త్తరమైన యీ సంద రాన, ఆలోచనాశీలియెన (వతి పౌరుడు యీ పాతిక సంవత్సరాల (ప్రగతిని గూర్చి |వశ్నించుకొని సమీతఊంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ పాతిక సంవత్సరాల న్వతం|త్ర భారత దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతి
4 మహతి
కంగా సాధించిన అభివృద్ధిని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. మన డేళం యెదుర్కొంటున్న సమస్యలను గమనిం నినవ్పుడు మనం సాధించిన సర్వతో ముఖ అభ్యుదయం నిన్సంచేవాంగా సామాన్య మైనదికాదు. ఈ పాతిక సంవత్స రాలలో మూడు మారులు పాకిస్తాన్తో, ఒకసారి చైనాతో ెద్ద యెత్తున యుద్దం ముంచుకొచ్చింది. మన సరివాద్దులలో యీ యుడ్దజ్వాలలు రగులొ-న్న ప్పుడు ఆ సేతుశీతనగ వర్యంతము సమరన్స భారతజాతి యెకవ్యక్కిగా నిలిచి జాతీయ సమైక్యతను |వదర్శించింది.
ఢ్రీలు పొంగిన జీవగడ్డయి = పాలు పారిన భాగ్యసీమయి
థ్రాలినది ఈ భరతఖండము - భక్తి పాడర తమ్ముడా !
'జేళ గర్వము దీ ప్తి చెందగ = చేళ చరితము శేజరిల్లగ
చేశ మరసిన ధీర పురుషులు - శెలిసీ పాడవె చెల్లెలా!
భారత రాజ్యాంగ వరివత్తు నిద్దంచేసిన రాజ్యాంగము 19050 జనవరి 26 వ శేదీనాడు ఆచరణలోనికి వచ్చినది. ఛారతడేళం రిపల్లికొగా అవతరించింది. ఈ రాజ్యాంగం (ప్రకారం [ప్రజాస్వామిక వద్దలిలో, యిప్పటికి అయిదు పర్యా యాలు సాధారణ ఎన్నికలు జరిగినవి. ఈ ఎన్నికలు చేళంలో రాజకీయ సుస్థి రశ్వానికి శాచజాటలు వేసినవి. |వవంచములోని అన్నిటికన్న “చెడ్డ (ప్రజా స్వామిక సమాజము ఈనాడు భారత దేశములో సువ్యవస్థి తమవుతున్నది. ఈ [పజాస్వామ్యములో అత్యధిక సంఖ్యాక (ప్రజల అభిప్రాయము శానన స్వరూవము చాల్బు చున్నది ; అయినా అల్బసంఖ్యాకులకు నంవూర్ణరక్షణ లభించినది. మత సౌామరస్యము మన లౌకిక రాజ్యాంగ వ్యవస్థ (ప్రఖానాళయము. స్వాతం [త్యం లభించిన తరువాత ఒక సంవత్సరం లోవల స్వదేశ సంస్థానాలు కూడ విముక్తి పొందినవి. రాజకీయంగా యిది మరొక మమా త్రరమైన సంఘటన. ఆ తరువాత కొన్ని నంవత్సరాలలోచే భామోరాష్ట్రాల యేశ్చాటు జరిగినది తత్ ఫలితంగా 1956 నవంబర్ ఒకటవ శేరీనాడు ఆంధ్రపదేశ్ రూవు చాల్చింది. ఆంధధ్ర|వచేక్ అవతరించి వదునై దు సంవత్సరాలు గడచిపోయినవి.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వ'రేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలువరా నీ జాతి నిండు గౌరవము
పాలి కేజ్ళ వండించిన వర్వాలు 5
అను మాటలకు అనుగుణంగా ఆంధ్రమవాజనులు అతి క్లి స్ట వరిన్మితులలో నైతం భారతీయులుగా వ్యవవారించినారు. ఇతర రాష్ట్రాలలో అప్పుడప్పుడు తలయెత్తిన కొద్దిపాటి మత సంభఘర్హ ణల నీడలు గూడ యీ పదునైదు సంవత్స రాలలో అంధ్రవదేశ్కు చ్యాపించలేదు. శాననసథలో అల్ప సంఖ్యాక వచ్గాలకు తగు |ప్రాతినిధ్యము లభించినది. 'చారికి అవసరమైన విద్య, వసతి తదితర సౌకర్యాలు లభించినవి. అం్మధవ్రణే్ యేర్పడి నప్పటినుండి యిప్పటి వరకు సుస్థిరమైన మం|తివర్గాలు పరిపాలన నిర్వహిం చినవి. రాజకీయ అస్థిర శ్వానికి అవ శాళం కలుగలేదు. నిజానికి [పతివకాలు బలహీనవడినవ నే చెప్పవచ్చును. సుస్థిర మం|త్రివర్గాలు సౌభాగ్యానికి సాధనాలైనవా? అని కొందరు |ప్రళ్ని స్తున్నారు. ఇది కొంత ఆలోచించవలసిన ఆంకమే, ఛాషా రాష్ట్రాల ఉద్యమానికి ఆం|ధ్రులు మార్గదర్శకులయినప్పటిక కొన్ని తెలుగు (ప్రాంశాలు, మడాను, మైసూరు మవో శాష్ట్ర్రలలో విలీనమైనవి. ఈ తెలుగు |పాంశాలను గురించి నాయకులు అంతగా పట్టించుకో లేదను భావము ఒకటి [పబలియున్న ది. కనీసం మదశాను ఓరియంటల్ మాన్యు స్కి9ఫ్హ్ల గ్రంఛాలయములోని ఉద్గింఛాలనై నా ఆం|ధ్రవదేక్సంపాదించ లేక పోయింది. |పౌంతీయ అసమానతలను గురించి తీవ్ర ఆసంతృ్ళ ప్తి ద్రకటిత మైనది. విశేషించి [వభుత్వోదో్యగులలో యీ అసంతృ్భ స్తీ అత్యంత ప్రబలంగా కనిపిస్తున్నది. ఈ అసంత్భ ప్తి, తదితర కారణాలవలన (ద్రశ్యేక శెలంగాణా ఉద్యమం వతాకస్థాయిలో విజృంభించినది. నాయకత్వంలో తగినంత దూరదృష్టి (ప్రదర్శితం కాలేదన్న భావం ఆలోచ నాపరిలలో, మేధావివళ్లాలలో గాఢంగా ఉన్నది. రామ్రేతర ఆంధ్రులనమక్యలనుగూర్చి ఆలోచన లేజరుగ లేదు. మారీషస్, ఆఫ్రికా మొదలైన విరేశాలలోని తెలుగువారికి అవనరమైన నదుపాయాోలు కలుగ కేయలేదను భావముగూడ వ్యాపించియున్న ది. యువకులలో నిరాశా నిస్టృవాలు భయానకంగా తాండవిస్తున్న వి. దిగంబరకవులు, తీవ్రవాద రచయి తలు, నక్సలైటు ఉద్యమం యిందుకు ఉదావారణలు. నక్సలైటు ఉద్యమం తెలుగు జేళంలోని గ్రీకాకుళం, వరంగల్ వంటి కొన్ని (ప్రాంశాలలో ఉధ్భ తంగా ఉన్నట్లు స్పష్టమగుతున్నది,
కడచిన పాలిక సంవత్సరాలలో వంచాయతీరాజ్య పరిపాలన యేర్పాటు ఒక ముఖ్యమైన సంఘటన. |గ్రామన్వ రాజ్యం, అధికార వి శేం|ద్రీకరణ ఆదశ్భాలుగా స్థానిక న్యపరిపాలనా వ్యవస్థ అవతరించినది, జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితులు, (గామ వంచాయతీలు స్థావిత మైనవి. అభివృద్ధి వథకాల అమలు
6 మవాతి
జాధ్యత యీ సంస్థలకు అవ్పగించ ఐడినది. సిద్ధాంతరీత్యా యిది వార్డించ దగినదే అయిశే సముద్ర మథనం జరిగినప్పుడు మొట్టమొదట వోలావాలము వచ్చినట్లుగా ఈ అధికార వికేంద్రీకరణ కొన్ని విషమ వరి స్థితులకు చారిలీసింది. అవినీతి, అసమర్థత వంటి అవ|శ్రుతులు వినబడుతున్నవి. విశేషించి విద్యారంగంలో అవకతవకలు అగుపిస్తున్న వి. ఈ లోటుపొటులను సవరించడానికి త్వరలో తగు చర్యలు తీసుకోబడునని కొన్ని వార్తలు తెలువుతున్నవి. |వ్రజాస్వామిక వ్యవ స్థలో వంచాయతీ పరిపాలన అనివార్యమైనచే కాని అందుకు అవసరమైన కట్టు తాటులు కూడ తప్పక చేయవలసినవి. భారతదేశానికి అన్న వూ రవంటిది ఆంగ్ల (కే. కృష్ణా, గోదావరీ నదులు మనకు ెన్నిధులు. మనది వ్యవసాయం (పథానవృ_త్రిగా కలిగిన రాష్ట్రము. మోటుపల్లీ తీరమున లంగరేసి ఓ డలు సుంక మర్ప్చింవ నిలుచునాడు రాయలసీమ రా శాయజశార్డు వసించి చిత్ర చర్మిత్రల్ రచించునాడు, పాకాల చెటువు చెంపల పండుధాన్యముల్ అన్య డేశాధీకు లడుగునాడు, అద్దంకి కోడెల నాబోతులకు నయి దూరాగతుల కొని (తోలునాడు ఖండ ఖండాంతరములన్ |పశాళమయ్యె శెనుగుతల్లి లలాటికా తిలకదీ ప్రి తమ్ముడా! మాయనిత్తు'వే తల్లివన్నె ? చెల్లెలా! చిన్నబుత్తువే తల్లి చిన్నె ? కృష్ణా గోదావరీ నదుల జలాలను న|క్రమంగా వినియోగించుకుం', మనరాష్ట్రంలో దుర్భితమే ఉండదు. అధికోత్స త్తీకి అవసరమైన కృషి జరిగితే భారతదేశానికి ధాన్యాగారము శావలసినది మన రాష్ట్ర్రం. ఈ పారిక సంవత్స రాలలో నాగార్జునసాగర్ (ప్రాజెక్టు నిర్యాణము (వ్రధమదళ వూూర్తి అయినది. పోచంపాడు |ప్రాజెక్ట- నమ్మగ న్వరూపముతో శకాకపోయినప్పటికి కొంత ఆలస్యంగానైనా కొనసాగుతున్నది. (ప్రత్యేకించి విద్యుచ్ళక్మి ఉత్నాదన వథకంగా (శ్రీశైలం |ప్రాశెక్టు నిర్మాణమవుతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆత్యంత | ప్రయోజనకర మైన
పాఠికేద్భ వండించిన వర్వాలు 7
నిర్మాణము. అయిశే కడచిన కొన్ని సంవత్సరాలలో మనశాష్ట్ర్రింలో కరువు శాటశకాలు తప్పడంలేదు. చిన్ననీటి వనరుల అభివృద్దికి యిప్పటికన్న యెక్కువ (గర్ద శీసుకోవలెనన్న అఖి పాయం (వబలంగా ఉన్నది. ద్రస్తుతం కృష్ణా గోచావరీ నదుల జలాలను నూటికి ఏడు లేక ఎనిమిది వంతులు మా(త్రమే మన శాష్ట్ర9ిము ఉవయోగించుకుంటున్న ది. చిన్ననీటి వనరులయిన జావులు, చెటువులను అభివృద్ది పరచక తప్పదు. అధికోత్పత్తికి యెరువులు అవసరం, రెండు మూడు యెరువుల కార్మాగారాలు అంధ్ర పచేళ్లో నెలకొల్పబడినవి. అవసర మైన వ్యావసాయిక ఉత్ప ల్తికి తగిన పరిమాణంలో యింకా యెరువులు లభించడంలేదు. ఈ నాడు మన శాష్ట్రంలో నీటి ఎద్దడి, విద్యుచ్ళ్చక్కి కొరత శీ(వస్వరూపం ధరిస్తున్నవి. ఈ కొరతను నివారించడానికి చెద్దస్థాయిలో (ప్రయత్నం జరుగకపోతే ఆంధ్ర (ప్రలే్ భవిష్యత్తు అశాజనకంగా ఉండదని అన్నచో అతిశయోక్తి కాజాలదు.
పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూచినప్పుడు అం!ధ్రవదే్ పారి శామికంగా వెనుక బడినదని చెవ్పక తప్పదు. కడచిన దశాబ్దంలో ఛారీ పరిశ్రమలు కొన్ని మనరాష్ట్రంలో యేర్పాటు అయినవి. భారత హౌవీ ఎరికి కల్, సింథటిక్ (డ్రగ్స్, హిందుస్తాన్ మెషిన్ టూల్స్ వీనిలో చేర్కొనదగినవి. ఇందులో స్థానికు లకు ఉద్యోగావకాశాలు తగినంత దొరకలేదని ఒక విమర్శ; కొంత అనంత్భ ప్తి. ఆగో ఇండస్ట్రీస్ కార్బొశేవన్, స్మాల్ స్కేల్ ఇండీస్ కార్పొరేషన్ 'యేక్చాటువలన చిన్న తరవో పరిశ్రమల అభివృద్ధికి కొంత ప్రోత్సావాం లభి స్తున్నది. విశాఖపట్టణంలో నౌశా నిర్మాణ పరిక్రమ వి్ఫృలికి, అభివృద్ది కొరకు కేంద ప్రభుత్వం శ్రద్ద తీసుకుంటున్నది. ఇక్కడ ఉక్కు కర్మాగారంకూడా యేశ్చాటు శేస్తున్నారు. రామగుండం, కొత్తగూడెం థర్మల్ స్టేషన్లు వి_గృతం శావించబడినవి. కొత్త యూనిట్లు స్థాపిత మైనవి. వంచచార, కాగితం, కొర్ళా గారాలు కూడా కొన్ని మన రాష్ట్రంలో వనిచేస్తున్నవి. వరంగల్లో అజంబాహి మిల్స్ వని శేన్తున్నది. అయిశే యిది అంత తృ ప్తికరంగా వనిశేయడం లేదు. ఆంధ్ర|[వదే్ యేర్పడిన కొన్ని సంవత్సరాల తరువాత దకిణమధ్య శైల్వే యేర్చ్బాటు జరిగినది. ఈ యేర్చాటువలన |(చ్రజలు ఆశించిన సత్ఫలితాలు ఇంత వరకు వూంర్తిగా కలుగలేదు. ఇకముందు ఈ విషయంలో తగు చర్యలు తీసు కోవడం జరుగగలదని ఆశించవచ్చును.
సామాజిక శార్య(క్రమరంగాలలో కొంత అభివృద్ధి గోచరిన్తున్నది, అవోర వివోరాలలో, వేషభావలలో వర్ణ |ప్రతిలింబము కనిపించడంలేదు. కాని శాజకీయ
UU మహతి
రంగంలో కులతశ్వాలు (ప్రబలంగా ఉన్నవని చెప్పబడుతున్న వి. ఎన్నికలలోను, మం|త్రివర్ల నిర్మాణములోను యీ కులతశ్వాల [ప్రభావం ద్రసరిస్తున్నదని ఒక అభిపాయం-పచురిక మై ఉన్నది. వర్ణాంతర వివావోలు అక్కడక్కడ జరుగు తున్నప్పటికి వరకట్నాల వంటి టర విఃటాట్టవోనం యింకా వినిపి స్తున్నది. ఇతర రంగాలలో యెట్లున్న ప్పటికి విద్యారంగంలో అవినీతి గోచరి స్తున్నదని మరొక అధి పాయం (ప్రబిలడం సంతావకరమైన సంగతి. పీళాష్టద్రమ?. గాల అభివృద్దికి, తత్ఫలితంగా 'కేశాభ్యుదయానికి యీ అవినీతి గొడ్రలివెటు. 3 4 “బ ఈ పాలిక సంవత్సరాలలో విచ్యాథివృద్ధి అవశాశాలు నిన్సం'చేవాంగా అధికమయినవి. (ప్రాథమిక పాళశాలలు, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు చాలా స్థాపిత మైనవి తిరుపతి విశ్వవిద్యాలయం స్వాతం (త్యానంతరఫలం ఆంధ్ర |ప్రకే్్ వ్యావసాయిక రంగంలో జరిగిన ఆభినృద్ధిలో వ్యవసాయ విళ్వ విద్యా లయం యేశ్చాటు గణనీయ మైనది. శేంద్ర |ప్రభుత్వవు ఇంజనీరింగు కళా శాలతో పాటు మరికొన్ని ఇంజనీరింగు కళా శాలలు వై ద్య కళాశాలలు కొ త్తవి స్థాపితమై జ brat పనిచేస్తున్న వి. సాంశేతిక విద్యా సంస్థల సంఖ్య "వెరిగినది. మూడు డ్రాంశా లలో మూడు పోస్టు గాడ్యు యేట్ శేందాలు_ ఏర్పాటు అయినవి, త్వరలో ఒక సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపితం కానున్నట్టు తెలుస్తున్నది. ఒక 9 బ re! సంస్కృత విశ్వ విద్యాలయ స్థావన 'వార్తలుకూడ వినవస్తున్నవి. అరవింద విశ్వ విర్యాలయాన్నిగూర్భి చర్చలు జరుగుతున్నవి. ఆర్ట్స్, నైన్సు, (ప్రాశ్య కళా శాలలు తగు సంఖ్యలో స్థాపిత మైనవి. ఇవన్నీ నిజంగా అభ్యుదయానికి సూచ నలే. శాని విద్యా (ప్రమాణాల స్థాయి తగ్గుల గురించి వినవస్తున్న విషయాలు భయంకరంగా ఉన్నవి. శీల నిర్మాణానికి విద్యాసంస్థల దోవాదము ఏమి? అను |ప్రళ్న ఉత్పన్న మవుతున్న ది. సాంస్కృతిక రంగంలో గమనించ దగిన అభివృద్ధి గోచరిస్తున్నది, కేం[ద్ర సాహిత్య అకాడమి చేశభాషల అభివృద్దికొరకు అనువాదాల చ్వారా, బవ మతుల చ్వాశా కృషిశేస్తున్నది. రాష్ట్రంలో గూడ సాహిత్య అకాడమి, సంగీత అకాడమి, లలిత కళల అకాడమి, సైన్సు అకాడమి స్థాపితమై పనిశేన్తున్నవి. శెలుగు భాషా సమితి పజాన విజ్ఞాన సర్వగ్వముల (ప్రచురణ యించుమించుగా వూర్తి అయినది. |వస్తుతం అచ్చులో ఉక్న శకెండు సంవుటాల [వచురణ జరిగితే యీ విజ్ఞాన నర్వస్వము పని వూ ర్తికాగలదు, హైదరాబాదులో సం|గ్రవా ఆంధ్ర విజ్ఞాన కోశము వని కూడ వూర్తి అయినది. చరిత్ర, భూగోళముల విజ్ఞానకోళ
పాతికేద్భ వండించిన వర్వాలు 9
ముల వని కూడా కొనసాగుతున్నది. ఆంధ్ర సారన్వతవరిషత్తు, నవ్యసాహితీ సమితి, విశ్వసాహితి, యువభారతి, చైతన్య భారతి మొదలై న సాహిత్య సంస్థలు (వశంసనీయ మైన కృషి జరువుతున్నవి. అఖిల భారత తెలుగు రచయితల మవో సథలు అయిదు పర్యాయములు సమావేశమై రామ్రైతర ఆంధ్రులతో, విదేశాల లోని ఆం్మధులతో సాంస్కృలిక సంబంధాలు కల్పించుకొన్నవి. (పవంచ తెలుగు మహాసథలు సత్వర భవిష్యత్తులో నే జరుగగలవని ఆశించబడుతున్న ది. రవీందుని శతవార్షి లోత్సవ సందర్భంలో రవీంద్ర భారతి నిర్మాణము జరిగినది. సంగీతము, నాటకము, చత్రకళల అభివృద్దికి చేశంలో (్రశ్యేక సంస్థలు స్థాపితమై వని శేస్తున్నవి. విప్ణవ రచయితలు ఒక (ద్రత్యేక వేదికను యేర్పాటు చేసుకున్నారు. శెలుగు రచయితలు వివిధ [ప్రక్రియలలో సాధన చేస్తున్నారు. ఆధునిక అవసశా లకు అనుగుణంగా శెలుగుభాషావికాసం జరుగుతున్నది. తెలుగు పత్రికలు యిందుకు దోవాదముచేస్తున్నవి. సినిమారంగంలో విశిష్ట మైన సాహిత్యం నిర్మాణ మవుతున్న ది. తెలుగులో మంచి సినిమాలు వస్తున్నవి. శేడియోలో తెలుగు సాహిశ్యానికి, తెలుగు భాషకు (పాధాన్యము లభిస్తున్నది. “తెలుగు పున్సకాలు అధిక సంఖ్యలో [ప్రకటితమవుతున్నవి. స్థానిక పరిపాలనా సంన్ఫల |ప్రాలిపదిక మీద (ప్రతి జిల్లాకు ఒక గంథాలయ సంస్థ యేర్చడి పనిశేస్తున్నవి. “హైదరాబా దులో ఒక జాతీయ (గ్రంథాలయం స్థాపనను తెలుగు (ప్రజలు గాఢంగా అఖిల షిస్తున్నారు. త్వరలోనే (ప్రభుత్వ సవాకారంతో యీ పని జరుగగలదని ఆశించ వచ్చును. కడచిన పొతిశకేళ్ళలో వండిన వర్వాలలో సాంస్కృతిక రంగములో జరిగిన కృషి ఒక మవోపర్వము,
ఆంగధ్ర[పదే్ (పభుత్వం తెలుగును అధికార భాషగా |పకటించింది. ఈ [ప్రేకటన అమలుకు కావలసిన యేర్చాట్లు మా(త్రం కొంత మందంగా జరుగు తున్నవని అనిపిస్తున్నది. ఈ కార్య|క్రమం యింతకన్న వేగంగా జరుగగలదని ఆశించ బడుతున్నది. ఒక ప్రామాణిక మైన తెలుగు మైపునైటర్ యింకా అందు తాటులో లేదు లినో మైవు యేర్బాటు యింకా జరుగలేదు. సత్వర భవిష్యత్తులో యో పనులు జరుగవలసి ఉండును. విళ్వవిద్యాలయాలలో కూడ బోధన తెలు గులో జరుగవలెనని సర్వత్రా అంగీకరించలడినది. తెలుగులో విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్య గ్రంథాలు |ప్రకటింవబడుతున్న వి. ఇందుకు శేంద్ర పభుత్వం నుండి తగినంత సవోయం లభిస్తున్న ది.
కడచిన రెండున్నర దశాజ్ఞాలలో ఆంధ్రులు భారత పరిపాలనారంగంలో
10 మహతి
అనేక ముఖ్యజాధ్యతలు నిర్వహించినారు. ఇప్పటివరకు శాష్ట్రపతి వదవిని ఆం|ధ్ర [ద్రజే్ విజ్ఞానులు ముగ్గురు అలంకరించినారు. ఇందులో యిద్దరు తెలుగు వారు. అరడజనుకువై గా గవర్నరు వదవులలో మన రాష్ట్రీయులు నియమితులై నారు. ఇందులో నలుగురికినై గా తెలుగువారు? ఇద్దరు తెలుగువారు స్పీకరు పదవులకు ఎన్నిక అయినారు. న్ను పీంకోర్టు ప్రథాన న్యాయమూర్తిగా శెలుగు విజ్ఞాని పనిచజేసినారు. ఇతర ఉన్నత స్థానాలు మరికొందరి తెలుగు (ప్రముఖులకు లభ్య మయినవి. అఖిల భారత కాం్రాస్ కమిటి అఆధ్యశతవదవి వరుసగా ఇద్దరు 'తెలుగు నాయకులకు లభించినది. అఖిల [వవంచ కథానికల పోటిలలో తెలుగు రచయితకు బహుమతి దొరికినది, జ్ఞానపీర్ అవార్జు తెలుగు కవిన్నమాట్కు లభించినది. ఈవిధంగా “తెలుగువారు అశేక కాధ్యతలను (ప్రతిభావంతంగా నిర్వ హించి కీర్తి గాంచినారు. ఇకముందు కూడా ఆంఛాభ్యుదయం నిక్విభ్నంగా కొనసాగ గలదని ఆశించవచ్చును. అయితే యిందుకు అనుగుణంగా శెలుగు (ప్రజల అభివృద్ధి, తెలుగు చేళవు అభివృద్ధి జరిగినా అని కొందరి (ప్రశ్న.
జారిన చేళ గర్వమును చక్కన దిద్ది మవోం్రమండలీ
భారము శ్లాఘనీయముగ పాలన చేసి సమాన -రాఫ్ట )ముల్
కూరిమి నానశేయ శెనుగున్ బుడమిన్ గయిచేతురయ్య దీ
శ్వరతి నాం|ధ్ర వుత్రులు, జగజ్జన ధర్మ మె దృష్టి నిల్బుచున్.
తెలుగు లిపీ అందమైనది; నకు[గమైనది. భారత బేళ భాషలలో తెలుగు
లిపికి ఉన్న ఉచ్చారణ సౌలభ్యము మరొక లిపికి లేదని |పొశెనర్ వోర్డెన్ [పభృతులు ఉరద్భాటించినారు. తెలుగుభాష కీయనిది. శెలుగు 'వాజ్మయము శ క్మివంతమైనది. తెలుగునీమలోని (ప్రకృతి సంపద వుమ్మలమైనది. వ్యావసాయి కంగా, పారిశ్రామికంగా సర్వతోముఖాభ్యుదయానికి నమ్హ సదుపాయాలు ఈ రాష్ట్రానికి ఉన్నవి. కడచిన పాతికేళ్లలో యిందుకు కావలసిన ఆలోచనలు జరిగి, ఆచరణరంగములో కూడ కొంత వురోగమనము గోచరిస్తున్నది. దరి డ్రాన్ని నిర్మూలించి, సౌభాగ్యాన్ని సాధించణానికి సమస్త సౌకర్యాలు ఉన్న శెలుగుచేశము భవిష్యత్తులో సర్వతోముఖ అభివద్ధి పొందవలెనని (్రకి పౌరుని ఆశకాం క్షం
“మేలికిన్నర మేళవించీ-రాలు కరగగొ రాగమె శ్రీ
పాలకీయని జాల భారత -వదము పాడర తమ్ముడా!
నమరనమ్ముల నాట్యమాడగ -చివురు వలుకుల చెవుల విందుగ
కవిత అల్లిన కాంతవాదయము-గారవింవవె చెల్లెలా!”
ప్రజాస్వామ్యం ఆదర్శాలు - ఆచరణలు
ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య
గత 25 సంవత్సరాలుగా చేళంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న ్లే, ఆంధ్ర (ద్రక్లోకూడా |పజాస్వామ్యం అమలులో ఉంది. కాని రాష్ట్రంలోని వరిపాలన విధానం ఆచరణలో (ప్రజాస్వామిక ఆదచ్భాలకు అనుగుణంగా ఉన్నచా, లేక ఆదర్భాలు అచరణలకు మధ్య అంతరం ఏర్పడించా, ఏర్పడితే ఈ అంతరం వలాటిది, ఎంతటిది అనే ప్రశ్నలు బయలుదేరాయి. వీటికి సమాధానాలను సంతి వంగా నూచించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
1
(ప్రజాస్వామ్యానికి ఇతర స్వామ్యాలకు - రాచరికం, _ నియంతృత్వం మొదలై నచాటికి అనేక భేదాలున్నాయి. వాటిలో నాలుగు (పథానములు, (1) ప్రజాస్వామ్యంలో పరిపాలనాధికార వదవులకు పౌరులలో ఎవరంశే చారు కొన్ని న్వల్ప మినవోయింపులకు లోబడి - పోటీచేసి విజయాన్ని సాధించవచ్చు. రాచరికంలో ఉన్నత పదవులు రాజవంశానికి చెందినవారివే, నియంతృత్వంలో బలపయోగం చేయగలచారిశే అధికార పదవులు. (2) పోటీచేసేవారిలో ఎవరు అధికారంలోకి రావలసినది నిర్ణయించే వారు |వ్రజలు. నయోజనులందరు స్వేచ్చగా పాల్గొనే ఎన్నికలు దీనికి సాధనం - ప్రజామోదం లేక ఎవరుకూడా అధికారంలోకి వచ్చుటకు సాధ్యంకాదు. అందుచేతనే ఈ వరిపాలనా విధానానికి ప్రజాస్వామ్యం అనే చేరు సార్థకమైనది. (8) అధికారంలోకి వచ్చినవారు (ప్రజాభ్మిప్రాయానుసారం పరిపాలనను సాగించడం |ప్రజాస్వామ్యానికి మూడో లతణం. అందుచేతనే [ప్రజాస్వామిక అన్నిటితో చాక్స్వాతం|త్యం, [ప్రకటనా స్వాతంత్ర్యం, సమావేళ స్వాతంత్ర్యం, నంఘ నిర్మాణ స్వాతంత్ర్యం మొదలై నవి మౌలిక వాక్కులుగా పరిగణింవబడ తాయి. |వజాథిప్రాయాన్ని రూపొందించి,
12 మహతి
చానిని వరిపాలకులకు తెలియ వరచుటకు ఇట్టి వాక్కులు (ప్రజలకు ఉండడం అవసరం. ఈ అభిప్రాయం పరిపాలకులను సమర్థించేడిగా ఉండవచ్చు; లేచా విమర్శించి ఖండించేదిగా ఉండవచ్చు. ఈలాటి స్వాతం|త్యం ఇతర స్వామ్యా లలో ఉండదు. (4) (ప్రజాస్వామ్యంయొక్క ఆదర్భం |ప్రజలలో కొందరి (గ్రేయగ్నేగాక అందకి 'శేయన్సును వృద్ధిచేయడం, (ప్రధానంగా స్వయం సవోయం చేత వృద్ధికి రాలేని బలహీన వర్గాల గ్రోయన్సు చెంపొందించడం, అందుచేతనే ఈనాడు |ప్రజాస్వామ్యాలన్నీ (శేయోరాజ్యాలుగా పరిగణింవబడడం.
మన రాష్ట్రంలో ఈ నాలుగు స్కూశ్రాలు ఎంతవరకు ఆచరణలో ఉన్నవో మనం శెలుసుకొనవలనీ ఉంది.
శి
అధికారానికి పోటీచేసే వాక్కు. ద్రేజలందరికీ ఉన్నా, అన్ని (ప్రజాస్వామి శాలలో దానిని వినియోగించుకొనేవారి సంఖ్య చాలా తక్కువ. అందరికీ అధికార చ్యామోవాం ఉండదు. అధికారాన్ని 'వాంఛించే వారిలో అందరికీ దానిని సంపాదించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు సమానంగా ఉండవు. కొందరికి ఇవి పుట్టుకతోనే లభి న్హవి. సవాజంగా ఈళక్తి సామర్థ్యా లుండే వారిలో కొందరికి మాత్రమే అధికార సంపాదనమునకు కావలసిన సాధన సంప త్తి ఉంటుంది. ఎన్నికలలో పోటీశేయువారిలో ఆస్తీ, ధనం, పలుకులడి, కులం, అంతస్తు - ఈలాటి సాధచాలు ఎక్కువగా కలవారు విజయాన్ని సాధి స్తారు. ఈలాటి సాధనాలు లేనివారు, ఇవ స్వల్పంగా కలవారు ఓడిపోశారు. ఈ కారణాలన్ని టిశేత పోటీచేసేవారి సంఖ్య స్వల్పంగా ఉండడం, వారిలో విజయం సౌాధించేవారి సంఖ్య మరీ స్వల్పంగా ఉండడం జరుగుతుంది. అందుచేత (ప్రజాస్వామ్యంలో పోటీచేసే వాక్కు అందరికీ ఉన్నా చానిని వినియోగించుకో గల అవశాళశం కొందరికే ఉండడం అన్ని (పజాప్వామికాలకు లక్షణం.
కాని ఇందులో ఒక నూజం ఉంది. పరిణతిగాంచిన (వ్రజాస్వామ్యాలలో - ఇంగ్లండు మొదలైన పక్చిమ యూరవు చేశాలలో పారిశ్రామిక విప్లవం ఫలితంగా జాకీయ ఆచాయం హెచ్చింది = చార్మిద్ర్యు బాధను అనుభవించ వలసిన వా రెవరూలేరు - వ్యక్తుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అన్ని వృత్తులలోని వారికి మంచి ఆదాయం లభిస్తుంది. కులభేదం పవలాటిదీలేదు. అన్ని వర్గాలవారు విద్యను అభ్యసిస్తారు. ఈ శారణాలచేత అన్ని వర్గాలవారు అధికా
ద్రజాస్వామ్యం అదర్మాలు - ఆచరణలు 13
శానికై పోటీశేయగల అవశాళం ఉంది. శార్భికులుకూడా పోటిీశేసి విజయం సాధిస్తారు. రాజకీయ పార్టీల నిర్మాణంకూడా సౌష్ట్రవంగా ఉండడంచేత అర్హత గల ధనహీనులు పోటీచేయదలశచినవ్పుడు వారికి కావలసిన సాధన సంపత్తిని పార్టీలు నమకూర్చడం నర్వ సాధారణం.
మన ప్రజాస్వామ్యం జాల్యావన్థలో ఉండడమేగాక మన చేళంలో చారిధ్యం ఎక్కువగా తాండవమాడుతూ ఉంద. ఎన్నికలలో ఖర్చు వెట్టుఓకు కావలసిన ధనం గలవారి సంఖ్య చాలా తక్కువ. ఇదిగాక కులతత్వ |వభావం చాలా ఎక్కువగా ఉంది. అనాదిగా గామాదులలో కొన్ని కులాలవారే వెత్తనం చేస్తూ నచ్చారు. తక్కిన కులాలవారు వారి యాజమాన్యాన్ని అంగీకరించుటకు అలవాటు పడినవారు _ వారిని శాదని స్వతం|త్రంగా (పవ ర్తించే అల వాటుగాని శ్రైర్యంగాని వారిలో లేదు. కొంతవరకు వారి చేదరికం, మరికొంతవరకు వారిని సంఘటిత పరచగల నాయకులు, రాజకీయ పార్టీ లు లేకపోవడం దీనికి శారణం,
అందుచేత గత 25 సంనత్సరాలలో కొన్ని కులాలకు చెందిన భూస్వాములే మన రాష్ట్రంలో అధికార పదవులైై_ పోటీశేయడం, వాటిని సంపాదించడం జరిగింది. ముఖ్యమం|త్రి పదవి, ఇతర మం|త్రుల పదవులు, శాసన సథల సభ్యత్వం, పంచాయతీ రాజ్య సంస్థలలోని పదవులు మొదలై నవన్నీ ఎక్కువగా ఆకులాల వారే అనుభవించడం పరిపాటి అయింది. ఈ కులాలలో [పథానంగా గుర్తించ దగినవి కమ్మకులం, 'రెడ్లకులం, పరిళోధనలవలన శేలిన విషయం పమం'ే వరిళోధనఫలిశాలుకొన్ని రజిని కొశారి సంపాదక శ్వాన మద్రాసులోని ఓరి యంట్లాంగ్భాన్ను ద్రకటించిన భారత రాజకీయాలలో కులం (Caste and Indian Politics) Carolyn M, Elliot; Caste and Faetuar among the Dominant Caste : The Reddis and Kammas in Andhra in Rajni Kot- hari (Ed) Caste in Indian Politics. Orient Longmans, 1970. జనసంఖ్యలో వీరి శాతం 85 అయినా 1962 లో శాసనసభ స్థానాలలో 89 శాతం, మంత్రి మండలిలో ర్ళి శాతం, వారి వళంలో ఉండింది. వంచాయతీ సమితుల అధ్యక పదవులలో శీరి శాతం, జిల్లా పరిషత్తు అధ్యకు వదవులలో 55 శాతం ఒక శెడ్డ వళంలో ఉండినవి. అధికార వదవులలో (క్రావ్మాణులు వైక్యులు మొద కైన అ(గ్ర వర్గాలకు గల (పాతినిధ్యం చాలా తక్కువ. బలహీన వళ్గాల (ప్రాతి
14 మహతి
నిధ్యంకూడా ఈలాటిచే. శాసన సభలో కొన్ని స్థానాలను రాజ్యాంగం వారి ఆనులకు చెడ్యూల్డు జాతులకు శేటాయించడంచేత వారికి కొంత |పొతినిధ్యం లభించింది. తక్కిన ఆధికార పదవులలో వారికి గల డ్రాకినిధ్యం చాలా స్వల్పం. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం 1956లో జరిగింది. ఈ 16 సంవత్సరాలలో చామోరరం నంజీవయ్యగారు ముఖ్యమంత్రిగా ఉండిన రెండు సంవత్సరాలు, పి. వి. నరసీింవారావు ముఖ్యమం్మ దిగా ఉన్న ఆరు నెలలు మినవోయిస్తే తక్కిన 183 సంవత్స రాలలో ముఖ ుమం|శ్రి వదవి గెడ్డ వళంలోనే ఉండింది.
ఆదర్శ దృష్ట్యా (ప్రజాస్వామికంలో అన్ని కులాల'వారికి అన్ని వళ్గాల వారికి అర్జ్హులందరికి అధికార పదవులను సంపాదించే అవకాశం ఉండడం అవసరమైనా ఆచరణలో ఈ అవశాళం |పధానంగా భూస్వాములకు, వారిలోకూడా శెడ్డి కమ్మ కులాలకు చెందిన వారికి లభించినదనీ, అందుచేత గత 25 సంవత్సరాలుగా అంధ్రరాష్ట్ర ంలోని వరిపాలన స్వామ్యం ఈ రెండు కులాలకు చెందిన భూస్వా ముల స్వామ్యం అని చెవ్పదగియున్న ది.
క్రి
(ప్రజాస్వామ్యానికి రెండవలతణం ఎన్నికలలో |ప్రజామోదాన్ని పొందిన 'వారు అధికాగంలోనికిరావడం. ఈ దృష్ట్యా (వజలు'వారిపాత్రను ఆదర్భవంతంగా నిర్వహించారా ? ఆనే |ప్రళ్నకు నూటిగాసమాధానం చెప్పడం సాధ్యంశాదు సమాఛానంచెవ్పడానికి ఆరగవలసిన పరిశోధన జరగకపోవడం దీనికికారణాం, శాని కొంతవరకు సమాధానం చెవ్పవచ్చు. (1) ఎన్నికలలో పోటీచేసే వాక్కు. గల ప్రజలందరు పాల్గొనుటకు బదులు కొందరుమా[తమే పొల్గొనడంచేత అధి శారానికి వచ్చినవారు (పజలలో కొందరి అమోదంతోశే వచ్చినట్లు చెప్పవలసి ఉంది. ఆంధ్ర (వదేశ్ అవతరించిన తర్వాత 1957, 1982. 1967, 1971, 1972లో సాధారణ ఎన్నీకలు జరిగాయి. _ వీటిలోవరసగా వోటర్లలో శీల, 64.70, 64.79, 59.4, శాతంమా[తం వోటుచేశారు, ఇవృ్పటికికూడా దాచావు 40 శాతం ఎన్నికలలో పాల్గొనకపోవడం విచారించదగిన విషయం వారికి రాజ కీయాలలో పలాటి అస క్తి లేదని చెవ్పవలసివన్తుంది. (క్ర) ఎన్నికలు అన్నిట్లో కాం_ాను పార్టీకి అత్యధిక (Majority) బలం శాసనసభలో లభించి మంత్రి మండలిని నిర్మాణంచేసి, రాష్ట్రాన్ని పాలించే అధికారం లభించినమాట "వాస్తవ మైనా, వోటర్ల లో అల్ప్బనంఖ్యాకుల ఆమోరమే వీరి అధికారానికి ఆధారం అని
(వ్రకాప్వామ్యం ఆదర్మాలు - ఆచరణలు 15
శెవ్పవలనివస్తుంది. ఉచావారణకు 1982 లో మొత్కవు వోటర్ల సంఖ్య 190 లతలు; వారిలో ఓటుచేనిన వారు 118 అకులు. వీరిలో కాంగ్రాను వతం వోటు చేసినవారు 55 లతలు-అంశు మొతృపు వోటర్లలో 29 శాతం. వీరి ఆమోదంతో కాంైను శాసననభలోని ®80౮ స్థానాలలో 177 స్థానాలు సంపాదించి రాష్ట్రాన్ని పాలించింది. (వజలలో మెజారిటి ఆమోదంతోకాక 29 శాతం ఆమోదంతో అధి శారంలోకి వచ్చిందన్నమాట, (తీ) ఎన్నికలలో పాల్గొనేవోటర్లు రాజకీయ రంగంలో ఉత్పన్నం అయ్యే సమస్యలదృష్టా్యా స్వతంత్రంగా ఆలోచించి వివిధ పార్టీ ల అభ్యర్థులకు వోటుశేయక, ఎవరోకొందరు భూస్వాములు ఇతర "వెద్దలు చెప్పినట్లు వోటుచేనే అలవాటులో ఉన్నారు. ఇప్పుడిప్పుడు ఇందులో కొంత మార్పువచ్చినట్లు కనుపిస్తుంది. [ప్రజలు న్వతం|త్రళ కిని నంపాదించినగాని అధి శకారంలోకి వచ్చేవారు (ప్జా మోదంతో వచ్చినట్లు చెప్పుటకు ఆధారం ఉండదు ఇదిగాక వోటర్లలో కొంతభాగం అవినీతికి పాల్పడి, వోటుచేస్తున్నారు. ఇడి కూడ వోటుయొుక్క [ప్రాధాన్యాన్ని విలువను నంకుచిత పరుస్తుంది. (శ) కాని కెండుమూడు విషయాలలో ఆంధ్ర ప్రదేశ్ వోటర్లు విచక్షణతో (ప్రవర్తించి నట్లు చెప్పవచ్చు. శాష్ట్రంలో స్థిర్భవభుత్వం అధికారంలోకి వచ్చేటట్లు కాంగాను పార్టీకి మెజారిటీ బలం చేకూర్చారు. సంకీర్ణ మంతి వళ్గాల అవసరం లేకపోయింది. ఇది |ప్రశంనింవతగ్గ విషయం. ఇదిగాక మత ద్రాతివదికనైన ఏర్పడిన రాజకీయపార్టీ లను ఆఅభిమానించక, లౌకికద్భక్పధంతో వ్యవవారించే పార్టీలకుమా|త్రమే 'వారు వోటుచశేయడంకూడా (ప్రశంసాపా[త మే. మన పరిపాలన వ్యవస్థకు లౌకికసిర్ధాాంతం ఆధారం. ఆం(ధ్ర వోటర్లు దీనిని చక్కగా అర్థం చేనుకొన్నారు. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా గుర్తించడం ఆవనకం. మనది (ప్రజాస్వామ్యం అయినా [ప్రజాస్వామ్యానికి విరోధంగా వనిచేసే రాజకీయ పవతాలు కొన్ని ఉన్నాయి. _చాటిలో కమ్యూనిష్టు వజాలు ప్రధానములై నవి. వోటర్లు ఈ విషయాన్ని (గహించారు. ఒకప్పుడు కమ్యూనిష్టు వజాలకు (ప్రాబల్యం ఉండినా |క్రోమ క్రమంగా అది తగ్గింది. ఈ దృష్ట్యాకూడా |వజలు వివేకంతో |పవర్శించారని చెవ్ప్చవచ్చు. (4) |ప్రజాస్వామికం సౌష్ట్రవంగా పనిచేయుటకు సంఖ్యాబలంగల (వలివతం ఒకటి శాసనసభలో ఉండడం ఎంశై నా అవసరం. అధికారవజాన్ని చక్కగా విమర్శించగల |ప్రతివతంఉన్నప్పుడే (ప్రభుత్వం బాధ్యతతో |ప్రవర్శించడం (ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం జరుగుతుంది. కాని వోటర్లు ఈ అవనరాన్ని
16 మహతి
శతీర్చలేకపోయారు. [ప్రతి పతాలకు ఏ ఎన్నికలోకూడా తగిన సంఖ్యాబలం లభించ లేదు. అయిశే ఇందులో లోవం|ప్రజలది కాదు. రాజకీయ పార్టీ లదే, [పతిపక పార్టీ లసంఖ్య చెరగడం, చాటిమద్య సామరస్యం కుదరక పోవడం ఈ పరిస్మితికి కారణం, _ |ప్రతిపళ పార్టీ లనంఖ్య తగ్గడం, [ప్రజలను ఆకర్షి ంచగల కార్యక్రమా లను ఆవి నమర్థించి, వాటిని గురించి (దేచారంచే. నుడం జరిగినగాని |పజా స్వామ్యం న్మక్రనుంగా సాగజాలదు, అడి ఒకవిధమైన నిరంకుళత్వంగామా శే ప్రమాదం ఎంశై నాఉంది. ప్రజాస్వామ్యం అనే మునుగుతో ఏకవతనియం శతృత్వం స్థాపితంకావచ్చు. ప్రజలు, |ప్రతిపవాలు ఈ విషయమై ఎక్కువ శ్రద్ధ వహించినప్పుడే ఈ దృష్ట్యా [ప్రస్తుతం ఆశయాలకు ఆచరణలకుమధ్య ఏర్పడిన అంతరం నంకుచితం కాగలదు.
4
ఎన్నికలు అయిదు సంవత్సశాల కొకవర్యాయం జరిగేవి, కాని ఈ మధ్య కాలంలోకూడా |ప్రజాభి పొయం వ్యక్కంకావడం, చాని ననుసరించి (ప్రభుత్వం పరిపాలనను సాగించడం అననరం, |వజాభథి|ప్రాయన్ని వ్యక్కం చేయగల (ప్రధాన సాధనాలు వార్తా వ|త్రికలు, రాజకీయ పార్టీలు, వీటిలో మొత్తంమీద ఆంధ్ర [వడే్లో వార్తా పత్రికలు వాటిజాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నవని చెవ్ప వచ్చు. ఒక్కలోపంమా(త్రం కనుపిస్తుంది. ఏ పార్టీ కిచెందక, నిష్పశపాతంగా రాజకీయాలను పరిశీలించే వృత్రికలు లేనేలేవని చెప్పవచ్చు. 'ఇంగ్లండులోని న్యూ స్లేట్సుమున్ (New States man), గార్సియన్ (Guardian) వంటి వ్యతి కలు అంధ్ర (వడే్లో ఏవిలేవు. ఈ లోపాన్ని పూరించవలసిన అవనరం ఎంశై_ నా ఉంది. రాజకీయ పార్టీ లుకూడ (ప్రజాభిప్రాయాన్ని రు+పొందించి వ్యక్కం చేయండంలో తమ జాధ్యతను నంతృప్కికరంగా నిర్వహించడం లేదు. ఆర్థిక స్థోమతలేని కారణాననో, అంగబలం లేనికారణాననో |ప్రతిషశాలు వచ్లైప్రాం శాలలో తమ శాఖలను నిర్మించి |వ్రజలతో సన్నిహితం 'కాలేకపోయినవి. ఇతర (వజాస్వామ్యాలలో 'వార్తావ|త్రికలు రాజకీయ పార్టీ లేగాక రచయితలు, సినీమా (ప్రొడ్యూసర్లు, శేడియోచ్వారా |ప్రనంగాలుచేసేవారు (ప్రజాథి|పాయాన్ని రూపొందించి వ్యక్త ంచేయడంలో గొప్పపా త్రము వహిస్తున్నారు. నవలలు, నాటకాలు, కథానికలు ఈ సందర్భంలో ఎంతో |[పాధాన్యం వహిస్తున్న వి. మన రావ్ష ౦లో ఈలాటిరచనలను చేసేవారి సంఖ్య చాలాతక్కువ. ఇదిగాక వ్యక్తు
ద్రకాస్వామ్యం ఆదర్మాలు - ఆచరణలు 17
అనేకులు మేధావులు తదితరులు- 'వార్ర్తావత్రికలకు, శాసనసభలోని |వతినిధు అకు, ఉత్స రాలు(వాయడం మామూలు, మనడేళంలోను రాష్ట్రంలోను ఇట్టి వారు చాలాఅరుదు. శాసనసభా సభ్యులుకూడా ఎన్నికల అనంతరం తమతమ నియోజకవర్గాలలో పర్యటించి, తమ్ము ఎన్నుకొనిన వారితో సం|ప్రతించి, వారి అవసరాలను శెలునుకొని, చొటిని తీర్చడం తమవిధి అని అనుకొనడంలేదు. ఈ లాటి కారణాలమూలంగా (వజాభి పాయం అనేది రూపొందడానికిగాని, వ్యక్తం శావడానికిగాని రాష్ట్రంలో అవకాశాలు చాలాతక్కువగా ఉన్నాయి, (ద్రజాఖి (ప్రాయమే రూపొందనవ్పుడు దాని ననుసరించి పరిపాలనను సాగించడమ చేచానికి |ద్రన్సక్కేలేదు. ఈ దృష్ట్యా మన |వ్రజాస్వామ్యం శై శవదశలో ఉంది. [వబా స్వామ్యం బదులు భూస్వాములస్వామ్యం అమలులో ఉండడానికి ఇదేకారణం. శాజకీయాలలో చారి అభథి|పొయానిశే విలువ. అదర్భాలకు ఆచరణలకు మధ్య అంతరాయం ఉండుటకు ఇదికూడా కారణం.
నవ్యమైనట్టి స|క్రమమైనట్టి (ప్రజాభిప్రాయం ఏర్పడుటకు కావలసిన సాధ నాలు లేకపోవడం శేతను, ఉన్నా అవి పటిష్టంగా వని చేయక పోవడం చేతను, తమ అభ్నిపాయాన్ని పరిపొలకులకు తెభియపరచి తమ అవసరాలను తీర్చుకొన గోరు వారు ప్రత్యక చర్యలలోకి దిగి, సమ్మెల సాధనానను, లల్మప్రయోగంతో కూడిన చౌర్జన్యచర్యల చ్వారాను |ప్రభుత్వందై నొ త్తిడికి పవూనడం మామూ అయింది. |పజాస్వామ్యంలో ఈలాటి చర్యలకు స్థానం ఉండశాదు. కాని దేశం లోను మనశాష్ట్ర)ంలోను మం|తినర్గాల దృష్టీని ఆకర్షించుటకు ఇవియే పటిష్ట సాధచాళై నవి. వీటిని ఉపయూగింరేవారిశే ప్రభుత్వం మూలాన అభించవలసిన వయోజనాలు లభిస్తున్నాయి. చట్టబద్ద మైన సక్రమమార్లాలను అనునరించేవారి మొతఠలను ఆలకించు అధికారులు లేరు. వారిది అరణ్యరోదనంగా వరిణమిస్తున్న ది. ఇది క్రమంగా అరాశక పరిస్థితులను శెచ్చి వెళ్లే విధానం. |వ్రజాస్వామ్యాదర్శా లకు అకుగుణమైనట్టిడి కాదు. ఇందుచేశ [ప్రజాభిప్రాయాన్ని చక్కగా రూపొం దించి వ్యక్రం చేయగల సాధనాల అవసరం ఎంపై నా ఉంది.
(ప్రజాస్వామ్యం యొక్క లక్యం [వజలలో కొందరి శేయస్సును మ్మాతమే గాక అందరి |శేయన్సును వృద్ధి శేయడం. శాని ఈ దృష్ట్యా కూడా ఆశయాలకు ఆచరణలకు మధ్య అంతరాయం పర్చడి ఉన్నది ధనికులు
2
18 మహతి
దరిద్రులు మధ్య తరతరాలుగా ఏర్పడిన తాగతమ్యం 85 సంవత్సశాలుగా (వళాస్వామ్యం అమలులో ఉన్నా తగ్గుముఖం పట్టలేదు. ధనికులు మరింత ధని కులు కావడం చేదలు మరింత చేదలు కావడం జరుగుతూ ఉన్నట్లు పరిశోధకుల అధిపాయం. అధికారంలోకి రాగలిగిన వర్గాలవారు తమ ఆధిళారాన్ని వర్గ (ప్రయోజనాలకు వీనియాగించుకొనడం సర్వసాధారణమయినది. పన్నుల భారం "ెరిగి, (వభుశ్వానికి లభించే ఆదాయం 25 సంవత్సరాల మధ్య ఎంతో "ెరిగింది. శాని ఇందులో చాలాభాగం ప్రభుత్వోద్యోగుల జీతబశ్యాలశై వినియోగమౌ తున్నది. (వజలశేయస్సు వై వినియోగమయ్యే భాగం చాలా తక్కువ. ఈ తక్కువ భాగంలోకూడా విస్తారం అధికారులు, ఉద్యోగులు, కంటాక్ళర్లు మొద కైన వారి వం అవుతున్నది. అవినీతి, లంచగొండితనం విపరీతంగా ెరిగి పోవ డం దీనికి కారణం. ధరలు విపరీతంగా ెరుగుతున్నా, నిరుద్యోగుల సంఖ్య చెరుగుతున్నా, ద్రజలలో అత్యధిక భాగానికి కనీసఅవనరాలు లభించక పోయినా వీటిని గురించి ఆత్మకుద్ధితో వట్టించుకొన్న [పభుత్వం శాష్ట్ర్రింలో ఆది వరకు ఏర్పడలేదు. భూమి కమశాలగురించి, రైతులు చెల్లించ వలసిన మశక్తాల గురించి శాననాలు చేయబడినా అవి అమలులోకి రాలేదనే విషయం అందరికి శెలిసిందే. వ్యవసాయకూలీల స్థితిగాని బలహీనవళ్లాల స్థితిగాని (శేయోరాజ్య దృష్ట్యా ఏలాటి మార్పును చెంద లేదు. పంచాయతీ రాజ్యం చ్వారా జాగువడిన వారు ధనవంతులైన భూస్వాములే. సోషలిజం అనేది ఒకనినాదంగా తయార యింది. ఇది మాటలలోను ఉపన్యాసాలలోను వినిపించే సోవలిజమే కాని, [క్రియా రూపంలో కనుపించే సోషలిజం కాదు. 1947లో మనకు రాజకీయస్వాతం|త్యం లభించిందిగాని ఆర్థిక స్వాతం[త్యం లభించలేదు. వెనుకబడిన ఇతర చేశాలు సాధిం చిన ఆర్థికాభివృద్ధిని కూడా మనం సాధించలేక పోయాం. అందుచేత |ప్రజలమధ్య అనాదిగా ఏర్పడిన తరతమ భేదాలు అలాగే ఉండిపోయాయి. ఈ దృష్ట్యా మన (వజాస్వామ్య ఆశయాలు ఆశయాలుగానే ఉండిపోయాయి. ఆచరణలోకి రాలేక పోయాయి. (వజలు, వారివై నాయకత్వం వహీంచిన వారు, రాజకీయ పార్టీలు దీనిని గుర్తించి, అందరి (శేయస్సు సత్వరం వృద్ధిగాంచుటకు అనువైన కార్యక్ర మాలను ఆచరణలోకి శేవలసిన అవసరం వెంటనే తీరవలసి ఉంది. ఇందులో ఏ పాటి ఆలస్యం సంభవించినా (ప్రజాస్వామ్యం చాని స్థిరత్వాన్ని కోల్పోతుంది.
ఆంధ్రపదేశ్ ఆర్థికాభివృద్ధి
డా. ఎ. నాగరాజ్
రెండో (పవంచయుద్ద శాలంలో గుండునూదులకు బదులుగా ముళ్ళు (Thంrns) వాడేవారని మన వెద్దలు చెబుతూ ఉంటారు. అందుకు కారణం - మన చేశంలో చాటి ఉత్పంత్తి తగిన పరిమాణంలో జరగక పోవడమే. గడ్డం శేనుకొనే ల్రేడ్డు ఉత్పత్తి అయ్యేవికావు. శ్లాక్ మార్కెట్లో అతి కష్టంమీద
లడ్లు ఆక్ప క్తి న్ ప్
ఒక పాకెట్ ల్లేడ్డు లభించేవి. కాస్ట్రో గడ్డం ఫ్యావన్బుల్శాదు. ఇప్పుడు మనం శార్లు, రైల్వే ఇంజన్లు, విమానాలు తయారు చేస్తున్నాము. మన ఆర్థిక బలం అంతంతమాత మైనది కాదనే సళ్యాన్ని మొన్న జరిగిన పాకిస్థాన్ యుద్ధం నిరూపించింది.
ఇట్లాంటి ఆర్థిక ప్రగశిమధ్య ఇంత నికృష్ణమైన చారిడ్యం మనచుట్టూ ఎందుకు అలముకొని ఉంది? మన రాష్ట్ర) రాజధాని నగరంలో ఎక్కడ చూసినా విచ్చగాళ్ళమయమే. (వతి పాన్పావ్ దగ్గర కస్టమర్ల చుట్టూ బిచ్చగాళ్ళు మూగి వారిని విసిగిన్తూ ఉంటారు. హైద రాజాద్ నగర వీధులలో కొన్ని వందల మంది కుష్టురోగులు తిరుగుతూ. బిచ్చమెత్తుకొంటూ ఉంటారు. ఈ వివరిత మేమిటి ? మన మెన్నో వస్తువులు తయారుశేస్తున్నాము. మన పౌచ్. ఎమ్. టి. ఫ్యాక్టరీ తయారుచేసే వస్తువులు తూర్పు యూరప్ చేళాలకు ఎగుమతి అవు తున్నాయి. మన రైల్వే వాగన్లకు విదేశాలలో మంచి మార్కెట్ ఉంది. మన సాంకేతిక నైపుణ్యం తూర్పు డేశాలలో ఛునమైన పొగడ్త లందుకొన్నది. అయితే ఏం....**?
ప్లానింగ్ (వ(క్రియలు తప్పుడు మార్గంలో వడినాయా ? వనరుల కొరత ఉంచా ? ప్లానింగ్, అభివృద్ధి రంగాలు అధిక సంఖ్యాకులై న చేదవర్గ (ప్రజలను వదిలివేసి సంఘంలోని ఉన్నత వళ్గాలవారిక తోడ్చడినబా? ఇట్లాంటి |వళ్న లెన్నింటికో మనం వెంటనే సమాధానం చెవ్సుకోవలసిన అవసరముంది.
20 మవాతి
మన (పణాళికా విధానంలో కొట్టవచ్చినట్లు కనిపించే కొన్ని లోపాలను మొదట పరిశీలిద్దాము, ఒక ఆర్థికవేత్త అన్నట్లు, (ద్రవ్యమచే మేలిమునుగులో నుంచి మనం చూస్తూ ఉంటాము. |ద్రచ్యానిశే ఎంతో అలవాటుపడిన మనం పతి [ద్రక్రియను చివరికి (వతి ఆలోచనను (ద్రవ్యం దృష్టతోనే చేస్తూ ఉంటాము. సామాన్య పౌరులమాట అటుంచి ఆర్థిక వేత లకుకూడా ఆర్థిక ద్రక్రియలను వాస్త వికన్వభావాన్ని వాస్తవిక దృష్టితో పరిశీలించడం కష్టమవుతుంది. ఉడా వారణకు, భారీయం తాల ఉత్పతి కర్భగారమైన రాంచీక ర్భాగారంలో ఆను పయోగళ కి (unused capacity) ఉంది. మన ఇంజనీర్లు ఎందరో నిరుద్యో గులుగా ఉన్నారు, చేళంలో లభ్యమయ్యే వనరులన్నీ వినియోగింవబడ లేదు. ఇది ఓక వింతవై పరీత్యంగా తోస్తు ందీ. ముడిసరుకులు అందుచాటులో ఉన్నాయి. అంగబలం అధికంగానే ఉంది. వీటి సహాయంతో యం|శ్రాలు తయారుచేయవచ్చు. కాని ఆర్థిక |పగతి మందకొడిగా సాగుతూడఉంది. కారణమేమిటి ? మన ఆలో చనా విధానం నరిఅయింది కాకపోవడమే దీనికి శారణమనిపిస్తుంది. ఏ వథశాని వైనా “ద్రవ్యం కొరత అనే పరిమితులను చూపడం అలవాశై పోయింది, అదనపు డ్రవ్యంకోనం మన ఆర్థికమంత్రి శేంచాన్ని అర్థి స్తాడు. శేంద్ర ఆర్థిక మం|శ్రి ఎప్పటి కప్పుడు ఆంధ్రపదేశ్ చెల్లించవలసిన R. B, 1. ఓవర్ (డాన్స్ లు చూపిస్తాడు, (దవ్యం విషయంలో తగిన క్రమకితణ అవసరమని సలవో కస్తాడు. వీటి ఫలితంగా మన ఆర్థికమం|త్రి అనుకొన్న చానిలో కొంత భాగాన్నే తీసు కొస్తాడు. ఆట్టాగే మిగశా వథశకాలలోకూడా జరుగుతూ ఉంటుంది, ఆర్థికాఖి వృద్ది ఏమయంలో అదనవు వనరులు వెతకడం, అదనవు [ద్రవ్యం సమకూర్చు కోవడం చెయ్యవలెనని “కేంద్రం రాష్ట్రాలకు నలవోలిస్తుంది.
మనదగ్గర ఎక్కువ డళ్చే ఉంశే ెద్దచెద్ద వథకాలు వేసేవాళ్ళమని అంటూ ఉంటారు. |(దవ్యాభావం అనేది మనకు మనం పర్పరుచుకొన్న అర్థంలేని వరిమిలి మాత్రమే, కొత్తనోట్లు ముదించి, |ప్రగళిని శీ్రతరం చేయవచ్చు గదా? అనవచ్చు. కాని, కొత్తగా నోట్లు ముదిస్తే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బ శానికి గుగిఅవుతుందని ఆర్థికవేత్తలు పౌచ్చరిస్తారు. అట్లా అధికమైన నోట్ల చెలామణివల్ల ధరలు “పెరగడం, మొత్తం వ్యవస్థలో అన్హవ్యన్త పరిస్థితులు పర్పడడం జరుగుతాయని భయవెడశారు. ఇట్లా హెచ్చరించే ఆర్థిక వేత్తలు ఎవరు? సంప్రదాయ పద్ధతులలో ఆలోచించే వయసుమళ్ళిన ఆర్థికవేత్తలు. ఈనాటి యువతరం ఆర్థిక వేత్తలకు ఎపెన చెప్పినదంతా తప్పని శెలును, శాని
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి 21
వారి మాట వినిపించుకోరు. వారికి (ప్రభుత్వంలో వలుకుబడిలేదు. కాని ఆర్థిక వ్యవస్థ మాత్రం 'రెబ్బతింటూ నేడంది. కొన్ని ద్రశ్యేక పరిస్థితులలోనే అధిక రవ్యం చలామణిలోఉం శు |దవ్యోల్బణం ఏర్పడే (ప్రమాదము ఉంది. ఒక ఉదా వారణ తీనుకొని చూద్దాము.
60°. ఉష్ణో[గ్రత ఉన్న 10 గాలన్ల వేడినీళ్ళు 20°. ఉష్ణోగతఉన్న 10 గాలన్ల చల్ల నీళ్ళు కలిపితే 40°, ఉన్న 20 గాలన్ల నీళ్ళు వస్తాయను కొందాము. 60° ఉష్ణో;గత ఉన్న 1000 గాలన్ల వేడినీళ్ళు, 20° ఉష్ణోగ్రత ఉన్న 1000 గాలన్ల చల్లనీళ్ళు కలిపితే 40° ఉన్న 2000 గాలన్ల నీళ్ళు వస్తాయి. అంశే ఫలిత ఉష్ణోగ్రత (resultant temperature) ఎవ్పుడూ స్థిరంగా ఉంటుందని తేలుతుంది. వేడినీళ్ళు చల్ల నీళ్ళు నమాన అనుపాతంలో కలిపితే 60°, 20°, 40°C ఉన్న నీళ్ళు వస్తాయి. చై ఉదావారణ నుంచి మనం శెలుసుకోవలసిన ఓక చక్కని గుణపాఠం ఉంది,
ఆర్థికవ్యవస్థలోని అన్నిరంగాలు వరస్పరం ఆధారవడేవే. వ్యవసాయం పరిశ్రమలవై న, పరిశ్రమలు గనులమై నా = ఇట్లాగే మిగిలిన పరిశ్రమలు కూడా పరస్పరం ఆధారపడి ఉంటాయి. సల్ సెక్టార్ లుకూడా నై విధంగానే ఆధారపడి ఉన్న వే. వ్యవసాయం, పరిశ్రమల మధ్య సంబంధం సామాన్యంగా 1:2 నిష్పత్తిలో ఉంశే వ్యవసాయరంగంతో రు. 100 కోట్టు, వరి శ్రమలరంగంతో రు, 800 కోట్లు చెట్టులడి వెడిశే డ్రవ్యోల్బణం తప్పక ఏర్పడుతుంది. ఎందుకంశే “ెట్టులడి నివ్పంత్తి 1:శె కాబట్టి. అట్లాకాకుండా వ్యవసాయరంగంలో రు. 10,000, కోట్లు పారిశ్రామిక రంగంలో రు. 20,000 కోట్లు పెట్టుబడి "వెడితే కూడా చెట్టుబడి చెద్ద ఎత్తున సాగినా - ద్రవ్యోల్బణానికి చారి కీయదు. డీనినిబట్టి చూచే వివిధ రంగాలలో జరిగే చెట్టుబడుల అనుపాతం అత్యంత (ప్రధానమైన అంశమని తెలు స్తుంది, ఇంతవరకు మనం రెండు రంగాలను దృష్టిలో ఉంచుకొనే మాట్లాడినాము, అనేక రంగాలు ఉన్నాకూడా ఇచడేనూ[త్రం వరిస్తుంది.
వివిధరంగాల మధ్య కేటాయించిన “వెట్టుబడుల నిష్పత్తులను తగిన విధంగా ఉండేటట్లు చూ స్తే ధరలలో విపరీతమైన మార్పులు ఏర్పడవు. ఈ విషయంలో (దవ్యరాశి (quantity of money) కన్న "ెట్టుబడుల. నివ్పంత్తి, అత్యంత (వథానమైనదని చెప్పవచ్చు. దురద్భష్ట్ర మేమంశే లోటుబడ్జెట్ విధానం (dificit financing) (రవోల్బణానికి చారి తీస్తుందని, పన్నుల విధానం,
22 మహతీ
బుణనేకరణ విధానాల వరి అటువంటి ప్రమాదం లేదని మన ద్రభుత్వం భావి మ్రాడంది,
ఇప్పుడు (పభుత్వ బుణ సేకరణను పరిశీలిద్దాము, [ప్రభుత్వం [ప్రజల దగ్గర, సంస్థల దగ్గర బుణాలు శీనుకొని, జాండ్లను ఇస్తుంది, అట్టా సేకరించిన ధనాన్ని (ప్రభుత్వం ఖర్చువెడుతుంది. ఆరూపంలో తిరిగీ సంఘానిశే లభిస్తుంది. అట్టాం టప్పుడుకూడా సంఘంలో కొంత ద్రవ్యం ఉండనే వుంటుంది. చానికితోడు బాండ్లు కూడాఉంటాయి. |ప్రభుత్వం ఇశ్చే కాండ్లు ద్రవ్యంతో 'చాచావు సమానము. (పజల దగ్గర ఉన్న జాండ్లను ఇనవలీరువాలో భ|ద్రవరుస్తా రనుకొంచాము. అందువల్ల సంఘంలో చలామణి అయ్యే [ద్రవ్యం పరిమాణ మారకుండా స్థిరంగా ఉంటుం దన్న వాదంలో సత్యం లేకపోలేదు. కాని బాండ్లు ఉన్న చారు వాటిని తాకట్టు చెట్టి ద్రవ్యం శేనుకొంశే ఆర్థికవ్యవస్థలోని |రవ్యత్వSం-(liquidity) ధ్రవ్యం + ద్రవ్యంతో సమానమైనటువంటివి కలిపి-ఆధికమయి |ప్రభుత్వవ్యయం సంతులిత మైనదిగా ఉండేటట్లు చూ _ఫే తప్ప ద్రవ్యోల్బణం ఏర్పకుండా కాపాడటం కష్ట మవుతుంది, దీనినిబట్టిచూ స్టే నోట్లముుదణ ఎంత ప్రమాదకర మో, (ప్రభుత్వ బుణ విధానంకూడా అంశే (ప్రమాదకర మైనదని స్పష్టమవుతుంది. అంశేశాదు ప్రభు త్వం చేసే యిణాలకు వడ్డీ కూడా చెల్లించ వలసి ఉంటుంది. ఇన్ని లోపాలు ఉన్నా ప్రభుత్వం ఇట్లాంటి విధానం ఎందుకు అనుసరిస్తుందో తెలుసుకోవడం ఏమంత కష్టంశాదు - ఆర్థిక విషయాలకు సంబంధించి మన ఆలోచనలు లోప భూయిష్టంగా ఉండటమే దీనికి కారణమని స్పష్టమవుతుంది.
ఆర్టికాభివృద్ధి (ప్రక్రియను మరింత సూక్షుంగా పరిశీలిద్దాము. (పలి అభి వృద్ది (వ|క్రియలోను (గామీణ (ప్రజలు తక్కువ సంఖ్యలోను పట్టణ |వజలు అత్యధికంగాను ఉంటారు. ఇట్లాంటిది అన్ని చేళాల ఆర్టికవృద్దికి వర్తి స్తుంది. మన రాష్ట్రంలో చాడావు 80% (్ర్రజలు (గామ ప్రాంకాలలో నివసిస్తూ ఉన్నారు, పారిశ్రామిక రంగంలో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం జరగలేదు. ఇట్లాంటిది జరిగినవ్పుడే భూమి యాజమాన్యం విషయంలో వ్యవస్థావూర్వక మైన మార్పులు ఎన్ని తెచ్చినా అవి ఆర్జిక వ్యవస్థ నంతటినీ (వప్రశావితం చేయ లేని రాజకీయ - సాంఘిక [పయోగాలు మా[తమే అవుతాయని జాగా ఆర్థంచేసు కొనవలె. ఇట్లా అనేవాడు అభివృ ద్ధినిరోధకుడని, నమసమాజస్థావనకు వ్యతి'రేకి అని అనుకోకూడదు, 1945లో అమెరికా ఆక్రమిత వ్రభుత్వం జపౌన్లో వివ్ల చాతక మైన భూసంస్కరణలు (ప్రవేశ చెట్టినప్పుడు 20% జనాఖా - గ్రామాలలో
అంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధీ 23
నివసించేవారు. పట్టణ |ప్రాంకాలకు వలనరావటం (ప్రారంభమయింది. పారిశ్రా మిక ప్రాంశాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించడం (ప్రారంభ మైంది. శాని మన రాష్ట్ర్రిం విషయంలో అట్లా జరగడం లేదు. పారి్రామిక రంగంలో “వెడ్డ పథకాలను, భూకమశాల విషయంలో వివ్ల చాతక మైన సంస్కరణలను ఏక శాలంగా చేవట్టడమే మన ప్రభుత్వం అసలు చేయనలసిన పని. ఇట్లారెయ్యక పోశే, ఎటువంటి సోవలిస్టు శాననాలు రూపొందించినా ఆర్థిక వ్యవస్థ స్త బ్ద్ఞతకు గురిఅవుతుంది. కేవలం ఒకే రంగంలో మార్పులు శెచ్చినందువల్ల ఏర్పడే ఫలి శాలు నామమాకశ్రంగా మాత్రమే ఉంటాయి.
అభివృద్దిపథ కాల అమలు విషయంలో |ప్రభుశ్వానికి ఉన్న (ద్రవ్య సంబంధ మైన సమస్యలపట్ల మనకు సానుభూతి ఉంది. శాష్ట్రాలు అదనవుద్రవ్యం సృష్టించ లేవు. వన్నులద్వారా లభించేరాబడి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ెన్టే (దథుత్వం ఖర్చుకుకూడా సరిపోవడంలేదు. (వయివేట్ వ్యక్తులు పరి(శ్రమలు నెల కొల్చ్పవలెనని (వభుత్వం అంటూ ఉంటుంది. కాని ప్రయివేట్ నంగ్థలకున్న (దవ్య వసతులు పరిమితంగా ఉంటాయి. వీటన్నిటి ఫలితంగా చెప్పుకోదగినంత ఆర్థి శకాభీవృద్ధి జరగదు. 'వె సమస్యలకు వరిష్మారం శేలికయినదే. ఆర్థికవ్యవస్థలో 'వాస్తవికమైన వనరులు- భౌతికమైన వనరులు (7౭21 185047౯88) వుమ్మ లంగాడఉంసే ద్రవ్యాన్నిగురించి అంత తీ|వ్రంగా ఆలోచించవలసిన అవసరంలేదు. డబ్బు ఆనేది పారిశ్రామికాభివృద్ధి అనే యం|శ్రానికి న్నేవాకము (lubricant) మాత్ర మేశాని ఆ యం|శాన్ని నడిపించేఇంధనము (181) కాదు. కమోడిటీ జ్యాలెన్స్స్ను అంచనా వేసేటప్పుడు ెట్టుబడుల అనుపాశాన్ని దృష్టిలో ఉంచుకొంశే ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ఎట్లాంటి అవకాశము ఉండదు. కాని (రవ్యంవైన శేం_ద్రానిశే సంవూర్ణాధికారండంది. అది లోపభూయిష్ట మైన సూత్రాల వలలో చిక్కుకొనిఉంది. ఈ మధ్య చేసిన (ప్రణాళికాసంఘ వునర్వ్య వన్థీకరణవరల్లి యువతరం ఆర్థిక వేత్తలకు (పథుశ్వానికి సలవోలఇచ్చే అవకాశం లభించదని భావించడం జరిగింది. ఆర్థికవిధానం సరి అయిన పంథాలో నడు స్తుందని, కొత్త పోకడలు కనిపిస్తాయని ఆశించినాము. కాని ఆర్థికమంత) శ్రీ చవాన్ చేసిన [పకటనలో వరిశీలి స్టే ఆలోచన తీరులలో మార్పులు వచ్చి నట్లు కనబడవు. అంతకువూర్వం ఉన్న ఆర్జికమంత్ఫులు మాట్లాడిన ధోరణిలో నే ఢ్రీ చవాన్ కూడా పసంగిన్తూఉన్నారు. లేదంశే ఆచాయవ్యశత్యాసాలు తగ్గించవలెనని, సమసమాజం నిరించవ లెని ఉద్దాటిస్తున్నారు. ఆధిక సంఖ్యాక
24 మహతీ
(వజలు గ్రీచవాన్ # గ్రీమతి ఇందిరాగాంధీ అభిపాగియాలను మెచ్చుకొంటు న్నారు. కాని వారి (ప్రకటనలతో ఆర్థిక వేత్తలను కలవర చెళ్చేగంతా సమసమాజ స్థావనతోపాటు, ఉత్పాదక కార్యక్రమాలను “ెద్ద ఎత్తున కొనపాగించవలేననేచే. శాని దీనికి పరిష్మారం మన రాష్ట్ర ప్రభుత్వం చేతులలో లేదు. అది పూర్తిగా శేంద్ర (ప్రభుత్వంమై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనా వద్ధతివై ఆధారపడి ఉంటుంది.
క్లుప్తంగా చెప్పవళెనం చే, మనర్నాస్ట్ర అభివృద్ధి కానీ, మరి ఏఇతర రాష్ట్రాల అభివృద్ధికాని, ఆయా రాష్ట్రాల విధానాలవై కాక లోటు బడ్జెట్; ను గురించి, వ్యవ సాయ ఉత్పత్తిని గురించి కేంద ఆర్థికమంత్రి ఎట్లా ఆలోచిస్తున్నాడో అనే చానినై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయరంగంలో రు. 20,000 కోట్లు చెట్టు బడిసెట్టి 150 మిలియన్ టన్నుల అవోర ధాన్యాలు వండించగలిగి కే-అంశే సాలీనా 10 మి. టన్నుల చొవ్పున - అ రంగంలో పెట్టుబడి వెట్టడం మంచిచే. వ్యవసాయదారులకు ఇచ్చే బుణాలు తిరిగి రాబట్టకుండా ఉండవచ్చు. ఇట్లా చేసిచాఆ రిక వ్యవస్థ పమా(త్రం దెబ్బతినదు. మామూలు వడ్డీ వ్యాపారుల మాదిరి ప్రభుత్వం ప్రవర్తించకూడదు - వడ్డీవ్యాపారి తాను బుణంగా ఇచ్చినరు. 10ల కోనం అప్పుతీనుకొన్న వాడిచుట్టూ పదిమాట్లు తిరిగి, విసిగించి వడ్డి వసూలు చేస్తాడు. (ప్రభుశ్వానికి అట్లాంటి దృష్టి ఉండకూడదు. ఇతర రాష్ట్రాలమాదిరిగానే మన రాష్ట్రగ్గింలో పనిశేస్తున్న భూమి తనఖా త్యాంకులు అనుసరించే విధానం కూడా సరి అయినది కాదు. బుణం తీసుకొన్న చాని ఫలితంగా రైతు వంట ఎక్కువగా వండించగలిగితే తీసుకొన్న బుణం తిరిగి చెల్లించడానికి అతనికి అన్ని సదుపాయాలు కల్పించవలె. బుణాలు తిరిగి చెల్లించడమనేది థవమ్యత్తులో ఇశ్చే బుణాలకు |పాతిపదిక కాకూడదు. రైతులకు ఇచ్చేబుణాలకు న్వల్పకా లంలో ఉత్పత్తి చెంచగలగడంతోనే నంబంధం ఉండవలెనేశాని తీర్చేపద్దతిలో శాదు. [వస్తుతం (పభుత్వం అనుసరిస్తున్న విధానం, మామూలు వడ్డీ చ్యాపారి అనుసరించే వద్దతులకన్న ఏమా|త్రం మెరుగైనది కాదనే చెప్పవచ్చు. |వభుశ్వం వడ్డీ 'వ్యాపారస్తుని స్థానం అ|క్రమించింది, వాటి మధ్యఉన్న కేశా అంశా తక్కువ వడ్డీ కీనుకోవడంలోనే ఉంది. [ప్రభుత్వం వడ్డీ శ్యాపారసన్తుని కన్న తక్కువ వడ్డీ వసూలుశేస్తుంది. శాని ఇచ్చిన డబ్బు రాబట్ట వలెనశే దృష్టిమ్మాత్రం అట్లాగే ఉంది. ఇట్లాంటి వైఖరి అంత సరి అయినది కాదు. భూమి తనఖా బ్యాంకులు మొదలయిన |ద్రవ్యనంన్థల సామర్థ్యాన్ని అవి అందించిన (ద్రవ్యంవరల్లి వ్యవసాయ
ఆంధ్రవ్రరేళ్ ఆర్థికాభివృద్ధీ 25
రంగంలో ఏర్పడిన అభివృద్ధి దృష్టితో చూడవలెనే శాని, ఇచ్చిన బుణాలలో ఎంత మేరకు తిరిగి రాబట్ట గలిగి నాయనే దృష్టితో చూడకూడదు. వ్యవసా యరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించగలిగితే రైతుల కిచ్చిన బుణా లను వారి కిచ్చిన శానుకగా భావించి వదిలివేయవచ్చు. ఇట్లాంటి కొత్త ఆలోచనే మనరాష్ట్ర) ఆర్థికాభివృద్ధిని శ్రీ శుతరం శేయగలదు.
వైన చెప్పిన సావాసోవేతమైన వథకం అమలు జరవడానికి మన రాష్ట్ర) (వభుత్వానికి తగినంత ఆర్థికస్తోమత లేనందువల్ల శేంద్రవ్రభుత్వంనై ఆధారపడ వలసి ఉంటుంది. కాని బూజుసట్టిన భావాలున్న శేంద్ర |వ్రభుత్వం ఆంత ఉదా రంగా అవసరమైన అదనపు (ద్రవ్యం రాష్ట్రాలకు ఇస్తుంద నే నమ్మకంలేదు. ఇట్టాంటి పరిస్థితులలో ్రిటిష్ |డభుత్వం జారీ జేసిన కాన్ నల్ (consul) వంటి బుణ వ్మశ్రాలు జారీచేయవలని ఉంటుంది. కాన్సల్ అంశ ఒకరకమైన ప్రజా బుణాలచేకరణలో ఉపయోగించేవి. శాని, మాములు (పజాబుణాలకు దీనికి ఒక ముఖ్యమైన శేడాఉంది. శాన్సల్ల విషయంలో అసలు చెల్లించకుండా శేవలం వడ్డీని మాత్రమే శాశ్వతంగా చెల్లించడం జరుగు తుంది, శాన్నల్ విషయంలో గడువు అనేది ఉండదు.
ఆరి దీర్చ కాలంలో ( seqular period )- 20, 80 సంవత్సరాల శాలంలో ధరలు చెరగడం ళథ్యం కాబట్టి ఒకతరం నుంచి మరొక తరంనాటికి ర్రవ్యశారం అట్లాగే ఉన్నా వాగ్హవికమైన భారం తక్కువ అవుతూవనుంది. చైసలవో పొటి ఫే సమర్థవంతంగా (ప్రణాళికలు వేయడానికి అవసరమైన అదనవు ర్రవ్యం లభిస్తుంది. ఎందుకంచే బుణాలు తిరిగి చెల్లించవలసిన అవసరం ఏదళశ లోను ఏర్పడదుశాబట్టి.
అంతేకాక జనాథా “వెరుగుదలను అదుపులో ఉంచడానికి తీవ్రంగా ద్రయత్నించవలె. ఈ సందర్భంలో భారత జనాఖా వెరుగుదలలోని పోకడలను కొన్నింటిని పరిశీలిద్దాము. ఈ పోకడలు మన రాష్ట్ర్రం విషయంలోకూడా దాదాపు యరార్థమే అవుతాయి. 1821 లో నున దేశంలో జనము సాలుసరి వెరుగుదల 4.92%, మరణాలశేటు 4.86% ఉండేవి. జనాభా 0.06% శొవ్పున పెరుగుతూ ఉండేది. ఇట్లాంటి వెరుగుదల అత్యల్ప మైన చెరుగుదలే అని భావించవచ్చు. శాని, వైద్య, (ప్రజారోగ్య సౌకర్యాలు ఎక్కువ శావడంవల్హి 1971 నాటికి మరణాలశేటు 1.4% పడిపోయింది. జననాల కేటుకూడా శి.9% తగ్గింది. శాని అననాలకేటు 1.4% తగ్గిలే, మరణాలశకేటు 3.9% తగ్గింది, అందుకే
26 మవాతీ
శాని జననాలరేటు 1.4% తగ్గికే, మరణాలరేటు లీ.9% తగ్గింది. అందుకే జనాభా 2.6% చెవ్చన పెరుగుతూ ఉందని అంటున్నాము. మరణాల'కేటు శీ(వ్రంగా పడిపోవడంవర్సి నే జనాభా వాశాత్తుగా అత్యధికంగా "ెరిగింది. మర ణాలరేటు ఎప్పుడూ అసలేలేకుండా ఉండదు, అసలు మరణాలే లేకుంశే మన మందరం అమరుల మవుశాము! మరణాలరేటు 1% స్థాయిలో స్టిరవడిపోతుంది. ఈలోపుగా జనాభా వెరుగుదల రేటును శీవమైన ద్రశారంచ్వాశా అరికట్టవలసి ఉంది. కుటుంబ నియంపత్రణవై ఎంత డబ్బు ఖర్చు వెట్టినా సమర్థ నీయమే అవు తుండి. వనరుల కేటాయింపులో కుటుంబ నియంగత్రణనై నెనే చెట్టులడి అత్యు త్తమమైనదని చెప్పవచ్చు.
చివరికి ఒక్కమాట చెబుతాను: _ నత్వరాభివృద్ధి సాధించడానికి మన రాష్ట్రం కుటుంబ నియంక్రణమైన, వ్యవసాయంవైన ెట్టులడి వెట్టడం మంచి దని సలవో ఇవ్వవచ్చు. ఆర్థిక వ్యవస్థనంతా [ప్రభావితం చేసేటంత "ెడ్దమొశ్తాలు సెట్టుబడి పెట్టడం మంచిది. వై రెండు రంగాలలో అల్పశాలంలో అభివృద్ధి సాధిస్తే ఆవోర ధాన్యాల ధరలు వెరగవు. కాని వరిశ్రమల అభివృద్ధికోనం "పెట్టుబడి తగిన (ప్రమాణంలో “పెట్టకపోశే ఇతర వినియోగ వస్తువుల ధరలు ెరగవచ్చు. పారిశ్రామిక రంగంలో పెద్దఎత్తున చెట్టుబడి ెట్టకపోయినా ఆర్భిక వ్యవస్థకు అంత తీవమైన నష్టం కలగదు. కారణం, మార్కెట్ శక్తులే
g శ చా నెట్టు మ ఆర్భికప్యవన్భలో ఏర్పడే ఒడుదుడుకులను సరిదిద్ది సంతులనం ఏర్పరుస్తాయి.
@ి సి ద సా
తెలుగువారి సాంస్కృతికాభ్యుదయము
శ్రీమతి వి. సీతాకల్యాణి
స్వతం|(త్ర పాలనా [ప్రతిప త్తిలోని సర్వతోముఖభాభ్యుదయమే భారతజాతి స్వాతం|త్య సముపార్దనా మవోద్యమమునందలి [వధానలక్యము. నాటి మవో నాయకుల మవానీయ తపఫలంగా భారతీయవివోయనంలో స్వాతం|త్ర్య్య సూర్యు డుదయించి నేటికి పాఠిక వత్సరాలు నిండుతున్న వి, ........
ఈ రెండున్నర దశాబ్దులకాలంలో న్వతం|త్రభారతం సాధించిన సర్వతో ముఖాభళ్యుడయం ఎలాంటిది ?......
ఒకసారి సింవోవలోకనంచేసి చూసుకోదగిన కుభావసరమిది 1, =...
అసంఖ్యాకములయిన జీవితరంగాలలో (పజల మానసిక, భౌతిక జీవన విధానము నందలి వికాన విజృంభణ మే సాంస్కృతి కాథ్యుదయం.
(దజాజీవితమునందలి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, నైతిక, విద్యా వైజ్ఞానిక కళాసాహితీ రంగాలలో (ప్రవహించిన అనేక చైతన్య |స్రవంతుల సంగమ శీర్థమే సాంస్కృతిక న్వరూపం,
మనరేళంలో |ప్రజాఫ్వామ్యం నెలకొన్న యీ పౌతిశేళ్ళలో వచ్చిన పరిణామాలలో మొదటిది (ద్రజాశ క్రికి బవ్మారథం పట్టిన రాజకీయచై తన్యం.
ద్రభుశ్వానికీ (ప్రజలకూ నడుమ (ప్రభు భృత్య సంబంధం గత కాలపునీతి కాగా నేడు నెలకొన్నది నమగాధిశార సమన్వితమైన ప్రజాశక్తి, ఈ శక్తి |ప్రథుశ్వాలను నిర్మిస్తుంది, విచ్చిన్నం శేస్తుంది, (ప్రతిభారతీయుడూ యీ సొమూ హిక రాజకీయ వై_తన్య కాండవంలో తానొక విస్ఫుట విన్యాసనమై వెలుగొందు తూన్నాడీనాడు,.
(వ్రజలందరిదీ ఒక సామూహిక శ కియె |వభుత్వయం|శ్రాంగాన్ని నిర్మా ణాశ్శక పథంలో పురోగమింపజేయాలనే గుర్తింవు, ఆ గుర్తింపును సక్రమ వథంలో ఆచరణసాధ్యంచేసి (పపంచ రాజ్యాలలో భారత దేశాని కొక [ప్రత్యేక మైన మనికినీ ఉనికినీ సాధించాలనే తవాతవా, యీనాడు రేళవరివ్యాపాలై బవ
28 మహతీ
ముఖంగా |ప్రజ్వలించి వున్నవి |ప్రతిౌరుడూ తనకు శెలిసినంతవరకూ ప్రభు త్వవు లోటుపాట్లను శావోటంగా విమర్శించటానికి వెనుకాడటంలేదు. తోచి నంతవరకూ స|క్రమమార్గం వబోధించటానికి సందేవాపడటంలేదు. ఆంధ్రదేశంలో యింతటి రాజకీయ చై_తన్యం ఇతఃవూర్వపు చరిత్ర ప్రకర ణాలలో కననిది ! విననిది !!,..
జాలిసమైక్యభావం యావచ్భారణానికీ స్వతం|త్రంతో సంక్రమించింది. ఈ సమైక్యభావపు బోదెలో చెరిగి వల్లవించినదే శా స్ట్రీయభావం భాషా సూతవు ప్రాకివదికనై రాష్ట్ర నిర్మాణం జరగాలన్న ఆందోళనలో ఆంధ్రులడే అగ్రస్థానం. దేళ వ్యాప్తంగా జరిగిన ఛాషారాష్ట్ర నిర్మాణంలో మొదటిది ఆంధ్ర రాష్ట్రం కొన్ని థాపారాష్ట్ర వర్ణాలలోవలె భారతజాతి సమైక్యభా వాన్ని విస్మరించి అతిశయించిన రాష్ట్రాథిమానం కాదు ఆంధ్ర పజలది. ఆంధ్రుల సౌభాగ్య నగరమైన యీ భాగ్యనగరం అనేక జాతుల, మతాల, మన _స్తశ్వాల వ్యక్తులకు సంచారభూమిెనది. విథిన్న రీతుల, విభిన్నత శ్వాల. విభిన్న భావ నంస్కృతులకు సంగమశే.త్రమై చాన్యతోదర్భనీయమైన ఒకానొక మనోవార సమన్వయ నంస్కృతీ దర్శనాన్ని |ప్రబోధి స్తున్నది. ఉత్తర దతణాది విభేదం యీ (ప్రాంతంలో అంతగా భాసింపదు. కాబశ్లే ఒక (ప్రక్కన భారతీయ భావాన్ని పోషించుకుంటూ యేతత్సమన్వయపథంలో అఆవిమ్మృతమైన _రాష్ట్రీ} యభావ బాగ్భతి ఆంధ్ర ప్రజల సంస్కృతిలో ద్రశ్యేకంగా |ప్రళంసార్హ్యమౌతున్నది.. ఇక ఆంధ్రప్రచేళంలో ఇటీవల విఖిన్న (ప్రాంశాలలో ఏర్పడిన అపోవాలకు ఫలితంగా జరిగిన విడిపోవాలనే ప్రయశ్నాలను తిరిగి సమన్వయవపరచి, సమయానుకూల (ప్రబోధంతో సమన్వయ మార్గంలో మరలించి ఐక్యభాన పరిపుష్టిశై పనిచేసిన నాయకుల కృషి అభినంద నీయమైనది.
ఆంధ్ర [ప్రదేశం వ్యావసాయిక దేళం. ఈ దేశపు ఆర్థిక నంవదలు చాలా భాగం కృషిమీదనే ఆధారవడివున్నాయి. మనచేశాభ్యుదయ |ప్రణాళికలలో వ్యవసా యానికిన్వబడిన ప్రాధాన్యం అనిశరతుల్యము. (ప్రజల ఆ స్తులతో నిర్మిశాలయిన నాగార్జున సాగరంవంటి ప్రాజెక్టులు 'రేళశంలో లతలకొలది యెక రాల భూమిని సన్యశామలంచేస్తున్నాయి. వివిధ (ప్రణాళికలు, విదేశీయ నిపుణుల నలవోలు, విశ్వవిద్యాలయాల పరిశోధనలు, "కేడి యోవంటి అద్భుత (ప్రచార సాధ నాలు చేళంలోని శై తుల కృషికి అపార మైన దోవాచాన్ని స్తున్నాయి. ఆంధ్ర
శెలుగువారి సొంన్మృతికాభ్యుదయం 29
చేశపు జీవన సౌభాగ్యానికి వెన్నెముక వంటి రైతు జీవితం కళకళలాడటం, అథ్యుదయ వథంలో నిరాఘాటమైన జేకవురోగమనానికి చివ్నాం- ఆంధ్రలో పారిశ్రామిక వురోఖివృద్ధి యిటీవల కొంత చురుకుగా సాగడం గమని స్తున్నాము.
వ్యక్తిత్వ సంస్కారానికి ఒరిపిడి రాయివంటిది విద్య. నవభారతంలో ఆంధ్ర దేళం విద్యారంగంలో సాధించిన భునవిజయం నంన్మరణియము. మనదేశంలో (వన్తుతం మూడు విళ్వవిర్యాలయాలున్నాయి. 'చ్యావసాయిక విశ్వవిద్యాలయ మొకటి |వ్రశ్యేకంగా వున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలు వ్యవస్థాపించే తీవ్ర (పయశ్నాలు సాగుతున్నాయి. సాంకేతికంగా, వైజ్ఞానికంగా, కళాసాహిత్య వరంగా ఈనాడు విశ్వవిద్యాలయాలు చేస్తున్న వరిశ్రమ చాలాగొప్పది. ఆంధ్రదేశం 'యొత్తంయీద యీనాడు స్కూలులేని కుగామంకూడా లేదు. మైస్కూళ్ళులేని తాలూకాలు, (గ్రామాలు లేవు. కాలేజీలులేని జిల్లా లనలు లేవు. ఆదికాక, వయోజన విద్యా'కేం[దాలు, సాయంకళా శాలలు, చీ విద్యా సంతేను వథకాలు-ఇక్యాదులన్నీ డేళంలో మూకఉమ్మడిగా సాగుతూన్న విద్యావ్యాప్తి! నిదర్శనాలు. Ey జనాభ్యుదయ వ్యవస్థ ఆంధ్రమహిళా సభ దుళ్లాబాయ్ కే ముఖ్ 'ెట్టినభివ. ఈ సభ ఆధ్వర్యాన నిర్వహింపబడుతూన్న పాఠశాలలు, శాలే కీలు, అనాథశరణాలయాలు, |ప్రనూతిశాలలు, ఆనువుత్రులు, (ప్రగతి పథంలో తీర్చిన జ్యోతులై. వెలుగుతున్నాయి. విద్యవలన కలిగే వ్యక్తిత్వ వికసనం (ప్రజల మానసిక, భౌతిక జీవన సంస్కారాలకు ఉన్నత [ప్రమాణాల నంది స్తుంది.
మనిషి. జీవితంలో సౌందర్యారాధనం ఒక (వముఖ భాగం. ఈ ఆరాధన భావం సంస్కరింవబడి రూపొందింపబడిన తావ్యారూపము వివిధ లలిత కళా (ప్రక్రియలు.
కళలను పోషించటంచ్వారా కళాకారుల ఆంతర భావసంస్కృ తిని జాగ రితం చేసి సువ్యవస్థీకరించటం |ప్రథుత్వపు క ర్హవ్యాలలో ఒకటి, అం|ధ్రసాహిశ్య, సంగీత, నృత్యనాటక అశాడెమీంనే శ క్రివంతములయిన సంస్థ లీ పనిని నిర్వహి స్తున్నాయి. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యార ప్రొలీన (్రబంథాలు ఎన్నో వున ర్ముద్రణ భాగ్యాన్ని నోచుకుని స్వల్పధరలకు (ప్రజల చేతుల కందుతున్నాయి, ఈ విషయంలో ఎమెస్కో |ప్రచురణల కర్తల కృషికూడా శ్లాఘనీయ మైనది. కొత్త (గ్రంథాలు (శ్రాయింవచిడుతున్నాయి, (గంథక ర్హలకు ధనసవోయం జరుగు తున్నది. ఉత్తమ సాహిలీవేత్తలు సన్మానింవబడు తున్నారు. ఆడిటోరియంలు
30 మమవాతి
నిర్మింవబడుతున్నాయి. సంగీత నాటక పోటీలు జరువబడుతున్నాయి. త్థీత్తమ కళాకారులు బవూాకృతు లవుతున్నారు. ఈ కళారంగాలలో ద్రక్యేక కళా శాలలు నిర్వి రామకృషి జరువుతున్నాయి. మొత్తంమీద యీ అశా'౭ెమీల నిర్వ వాణంలో చేశచ్యా వ్పమైన ఒకానొక ఉన్న తసాహితీసంస్మృతి సంచలనం కలుగు తున్నదనటం అతిశయోక్తి మా(త్రంశాదు. ఇతరములయిన కొన్ని సాహితీ, సాంస్కృతిక సంస్థలుకూడా శ్రాఘనీయమైన కృషిశేన్తున్నాయి.
ఈనాటి |ప్రజాజీవితంలో సినిమాలు చూడటం, రేడియో వినటం, గ|త్రికా పఠనం, చాలాముఖ్య పొ(త్రను వహిస్తున్నాయి. |సజలద్భష్టిని సుదూర (ప్రాంతా లకు ద్రసరింవశేసి, వారి ఆలోచనా పరిధులను సువిశాలంచేసి, వారి రృక్పథా లను దిహుముఖంగా వెలిగించి, ఒకానొక విశ్వజనీన భావ చైతన్యం |ేరేవించ టంలో, యీ సినిమాలు, కేడియోవ త్రికలు చేస్తూన్న ప్రశారకృషి అమోథ మైనది. వినోదంతోపాటు బహుముఖ విజ్ఞానం అందించటమే వీని ప్రత్యేకత. నవ యుగంలో యీ సాధనాలు పొందుతున్న (పజాగరణ అపార మైనది.
మనరేశళంలో విద్యారంగంలో యీనాడు త్రీవురుమ తారతమ్యం దర్శింపబజడటం లేదు. ఢ్రీలు పురుషులతోపాటు అన్ని జీవితరంగాలలోను, సమ ఉజ్జీలుగా పోటీవడి పొటువడుతున్నారు. ఈ పాకికేళ్ళలో భారత డ్రీకీనితంలో మహా _త్సర పరివ ర్హనం భాసిస్తున్నది. ఈనాడు సగటున ఒక పురుషుడు శేవేవని కొన్నా నాగరిక (స్ర్త్రీ ఎక్కువపని శేస్తున్నదని చెస్పవలసివస్తున్నది. చదువులలో నేమి, ఉద్యోగాలలో నేమి, రచనావ్యాసంగములలో శేమి, ప్రజాసేవలో నేమి, ఇతర వ్యవవోరాలలో నేమి, ఈనాడు శ్రీలు పాల్గొనని జీవితరంగాలు చాలా తక్కువ. ఇల్లును చక్క బెట్టుకో వటంతోపాటు, అర్థ సము పార్దన మొదలు అన్ని జీవితరంగాలను తన (ప్రతిఖా విలననంతో సుసంపన్నం శేస్తూన్న ఆంధ్ధ వనితా లోకపు జాగృతి అనిదం వూర్వదృశ్యమానం !
చదవాలనే అభిలావతోపాటు చెప్పాలనే ఆన క్తికూడా (వజలలో అధి కంగా విజృంభిస్తున్న ది. చానిఫలిత మే వృత్రికలు, వు_నకాల (ద్రచురణలోని వివరీత మైన ెరుగుదల. రచయితలు, రచయితులు ఆసంఖ్యాకులుగా ఈనాడు ఆం|గ్ర ద్రజల డైనిక జీవన సంస్కృతిలో చర్శనీయస్థానాన్ని వొందుతూవున్నారు. అతి సామామ్యులలో కూడా తర్కంతో సంబంధంలేని మూఢ దృక్పథాలు “వెల్ల గింవ బడుతున్నాయి. హేతువాదద్భృష్టి [ప్రబలమౌతున్న ది,
శెలుగువారి సాంన్కృలికాభ్యుదయం 31
మొత్తంమీద నవభారత యుగోదయంలోని సొంస్కృతిక పరివర్తనాన్ని వరిశీలి సే కొన్నిఅంశాలు |వన్ఫుటంగా కనిపిస్తున్నాయి,
నగరాల జీవన వసతులు గ్రామాలకు కూడా అందుతున్నందు వలన |క్రమ క్రమంగా (గ్రామీణ సంస్కృతికీ, నాగరిక సంస్కృతికీ నడుమ అంతశాలు మాసి పోతున్నాయి. నంప్రచాయాల వట్టింవులు సడలి పోతున్నాయి. _అవసశాన్ని బట్టి అనుకూల్యాన్ని బట్టి ఆచరింపరిడుతున్నాయి, వ్యక్తి జీవితంయీద సంఘ ప్రభావం రానురాను సన్నగిల్లుతున్నది. _అవసశాన్ని అవశాశాన్నిబట్టి జీవన పద్దతులు మార్చుకోడాని కెవరూ వెనుశాడటంలేదు. ఒకవైపున పాశ్చాత్య చేశాల అధి భౌతికద్భక్పఛాలు (Marerialistic Viewక)మన చేశంలో శకాలూను తూంశే మన ఆధ్యాత్మిక ఛావనాధోరణులనై వారి మోజు హెచ్చుతున్నది.
వ్యక్తి జీవితంలో ఆర్థికసమస్య (ప్రధానమై |ప్రాపంచికావసరాల భర్తీ కోనం మనిషి పాటువడుతూండగా నీతినూశ్రాలు కొన్ని పాఠ్య|గ్రంథాల కే పరి మితమౌతున్నాయి, మన (ప్రజలలో ఆ_స్టికత కొరవడినదని శాదు. జాజాభకు లు చిన్మయానండాదుల అనుయాయులు. కంకశాచార్య శిమ్య|వ్రశిషమ్యులూ మన దజలలో అనంఖ్యాకులుగా వుంటూనే వున్నారు. కొండలమీద దై వశాలు కోట్ల కొలదీ [వజలను ఆకర్షి నూనే వున్నారు.
చేషభూషాలంకరణ విషయంతో దేశీయ'తా ముద అంతగా భాసించటం లేదు. ఎవరి అభిరుచినిబట్టి చారు వర్తిస్తు న్నారు. నగరాలలో యీ వాశా వరణం మరీ బలంగా కనిపిస్తుంది. +.
మన సంస్కృతీ వరిణామ చరిత్రలో ఇది ఒక దళ ,.. వివిధ చేశాలలో జరుగుతూన్న శాస్త్రీయ వై జ్ఞానిక విరిశోధనల మూలంగా ఆయా సంస్కృతులు కూడా మారుతూన్నవి. ఈ సంస్కృతీ వరిణామం ఏనై క విళ్వసంస్కృశీ సమీ కరణ వథంలో ఎంతవరకు వురోగమించగలదో భావి తరాలవారు నిర
యించాలి.
గ్రావిగాణసంస్కృతి- మారుతున్న ధోరణులు
U జె.వి. రాఘవేంద్రరావు
ఆంధ్రప్రదేశ్లో ఒకే మవోనగరం ఉంది. అరి వైదశాజాదు. విజయ వాడ, విశాఖ వట్టణం, వరంగల్లు, గుంటూరు, రాజమండి మొదలగు అనేక చెడ్డ నగశాలు కూడ ఉన్నవి. కాని ఈ నగరాలలో ఉండే జనాభా మొత్తం జనాభాలో 17.4% మాత్రమే. అంశే నాగరీకరణ (ప్రక్రియ ఎక్కువ వేగాన్ని వుంజుకోలేదన్న మాట. 82.6% జనాభా ఆంధ్రదేశంలోని 21 జిల్లాలలోని 28,997 (గ్రామాలలో నివసిను న్నారు. మొత్తం (గ్రామీణ ఆనాథాలో 885% మంది చెద్ద (గామాలలో (2,00 - 4,999 జనాభా) నివసిస్తున్నారు; 28.9% మధ్యరకం (1,000 - 1,999) (గామాలలో, మిగిలినవారు చిన్న (గ్రామాలలో నివనిస్తు న్నారు. ఆం(ధ్రపచేశ్లో [గ్రామీణ జనసాంద్రత చాలా ెద్దది. గ్రామం ఒక్కొంటికి సగటున 1,097 మంది (ప్రజలు నివసిస్తున్నారు. వేరే రాష్ట్రాలతో పోల్చి చూస్తే (కేరళ, మ|చ్రాను మినవోయిం చ) ఈ రాష్ట్రంలో గ్రామీణ జనసాం|[ద్రత [పగాఢమైంది. మొత్తం జనాభాలో పనిచేసే చారి సంఖ్య తీసు కుంశే 70% మంది వ్యవసాయచారులుగా శాని వ్యవసాయ కూలీలుగా కాని వనిశేస్తున్నారు, వీరు సుమారు 28.65 మిలియన్ల ఎకరాల భూమిని సాగుచేస్తూ జీవిస్తున్నారు. వైన చేర్కొన్న వినరాలను బట్టి ఆంధ్రదేశం అనేక [గామ నముడాయాల సమూవాంగానూ, ఆం|ధ్ల సంస్మృతి (గ్రామీణ సంన్మృతిగానూ శానిస్తున్న ది.
ఆధునికీకరణ (Modernisation) నిర్వచనాలు భిన్న భిన్నంగా ఉన్నవి. సిరిల్ బ్లాక్, మెక్లీలండ్, శాబర్జ్ వుడ్ మొదలగువారు తమ అఖిరుచి కను గుణంగా కొన్ని అంశాలకే పా ధాన్యతనిస్తూ ఆధునికీకరణాన్ని నిర్వచించారు. విల్బర్ ఇ. మూర్ దృష్టిలో ఆధునికీకరణ అంచే ఆధునిక శాస్త్రీయ, సాంశేతిక
(గ్రామీణ నంన్కృతి - మారుతున్న ధోరణులు 33
విజ్ఞానాన్ని ఉపయోగించి (పజల జీవిత (పనాణాలను అభివృద్ధివరచడమే. ఆధు నికీ కరణాన్ని (ప్రక్రియగా భావిస్తే సాంప్రచాయిక నంస్కృతిని వీడి ఆధునిక సంస్కృతిని అనుసరించడానికి అనుగుణంగా మానవ, శాజకీయ, ఆర్థిక, సొంకే తిక రంగాలలో రూపొందించుకునే నవతలే ఆధునికీకరణమని నా అధి పాయము. ఆధునికీకరణ |ప్ర|క్రియ ఆంధ్రపదేశ్ [గ్రామీణ నంస్కృతిని ఏ విధంగా |ప్రఖా వితం చేసిందో, అందు మూలంగా ఎటువంటి మార్పులు అవతరించాయో ఆ మార్పుల (వవృత్తులను విశ్లేషించడ మే ఈ వ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యము
ఇతర రాష్ట్రాలలోవలె స్వాతంత్ర్యానంతరం ఆం|ధ్రవడేకలోకూడ తగు వేగంతో (గ్రామీణ సంస్కృతి అనేక మార్పులకు గురి అయింది. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తిలో, పంట విక్రయంలో (గ్రామీణ సంబంధాలలో రవాచారుల రవాణా, సాంఘిక వసతుల నిర్మాణంలో, (గామీణ జనాళ ఆలోచన, అభివృద్దు లలో, విలువల (వమాణాలలో, నడవడి నమూనాలలో విశేషమైన పరివర్తనలు రూపొందినవి. గత రెండు దశాజ్ఞాలలో ఆంధ్రదేశంలోని వ్యవసాయ విధానం లోనూ, పద్ధతులలోనూ బృవాత్తరమైన మార్పులు వచ్చినవి. వేరే (ప్రభుత్వ శార్య[క్రమాలు కొంతవరకు దోవాదం చేసినా, ఈ మార్పులు ముఖ్యంగా సమాజ అభివృద్ది వథకాల ద్వారా, పంచాయతీ రాజ్య విధానంచ్వారా అవత రించినవని చెప్పవచ్చు. నసమాజాభిృద్ధి పథకం సాధించిన విజయాలలో ముఖ్య మైనది వ్యవసాయ వివ్థవం. ఈనాడు ఆంధ్రదేశంలో వూర్వకంచు అధికంగా (ట్రాక్షల్లును, ఇనువనాగళ్ళరు, ఇతర యాంత్రిక వరికరాలను వాడుతున్నారు. కృష్ష, గుంటూరు, ఉభయ గోదానరి జిల్లాలలోనూ, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ , నిజ*మాజాదు మొదలగు జిల్లాలలోనూ, (గ్రామీణులు (టాక్టర్లను విరివిగా వాడుతున్నారు. దున్నడం, చేల చదునుశకేయడం, వి త్తడం, నూర్చ్బడ మే శాకుండా (టా క్టర్లను మార్కెట్లో సరుకులు చేరవేయడాని! ధాన్య విక్రయా నికి చాడుతున్నారు. శేంద్ర స్థాయిలోను, రాష్ట్ర్రస్థాయిలోను వ్యవసాయ పరిశోధనా కేంద్రాల వినూత్న ప్రయోగాల. ఫలితంగా అనేక మేలురకం విత్తనాలు వ్యవసాయదారులకు లభించినవి. HAR శిర, SLO 16, ఈనాడు పాతబడిన మేలురకం విత్తనాలుగా చెప్పుకుంటున్నారు, కై_చుంగ్, తై నాన్ వి త్తనాలనుకూడ కైతులు వాడి అధిక దిగులడి సాధించినారు. కోస్తా జిల్లాలలో
34 మహతి
IR 8, జయ, వద్భ, విత్తనాలు వాడి ఎకరాకు 54-60 క్వింటాల్ల ధాన్యం పండించిన తార్మాణా లెన్నో ఉన్నాయి
ఛాన్యంపంటలే కాకుండా చాణిజ్యపు పంటలుకూడా పూర్వకం'లు అధిక ప్రచారంలోకి వచ్చాయి. మిరవ, చెకు, పొగాకు, (ప్రత్తి, వనువు మొద లగు చాణిజ్యవు పంటలుకూడ ఎక్కువ ఊేశ్రాలలో పండిస్తున్నారు. వరివంటలకే శాకుండా, పొగాకు, వసువు, మివ పంటలకు డెల్ఫాజిల్లాలలోని సారవంత మైన భూములు, లంకలు చాలా |వసిద్దికెక్కినవి తెలంగాణ, రాయలసీమ జిల్లాలలో కూడ ఈ పంటలపట్ల రైతులు ఎక్కువ (కొద్ద, ఆస్కక్టి చూపుతున్నారు దీనికి శారణం రైతులకు అధికఆదాయం లభించడమే
వ్యవసాయంలోని ఆధునికీకరణం వల్ల ఉత్పత్తి స్థాయి చెరగడమే శాకుండా రైతుల జీవన (పమాణస్థాయి కూడ "ెరిగింది. కోస్తా జిల్లాలలో 5 ఎకరాలకు చైబడిన రైతులు మధ్యశారు రైతులుగా, అంతకు తక్కువగా ఉన్న శైతులు సన్నశారు రైతులుగా, 20 ఎకరాలకు చైబడి ఉన్న క్రైతులు మోతు బరి రైతులుగా చలామణి అవుతున్నారు. అచాయం చెరగడంవల్లి అధునిక జీవ నానికి సంబంధించిన వాంగులను, వస్తువులను శైతులు తమ నిత్యజీవితంలో అమర్చుకుంటున్నారు కేడియోలు, ట్రాన్సిస్టర్లు. న్లేన్లెన్ స్టీల్ పాత్రలు, వేడి నీళ్ళ శాయిలర్లు, ఫ్యాన్లు మొదలగు అధునిక జీవిశావనర వస్తువుల్ని విరివిగా వాడుతున్నారు. నిశితంగా పరిశీలిస్తే తెలుగు రైతుల ముఖ్యం సన్నకారు మధ్య కారు చైతుల జీవనశైలిలో విశిష్టమైన, చాంఛనీయ మైన పరివర్తన కనిపిస్తున్న ది.
ఆధునిక వ్యవసాయ వివ్హవం ఫలితంగా (గ్రామీణ సమాజంలో మౌలిక మైన మార్పులు |ప్రసరించలేదని పరివ ర్తనా ప్రక్రియ |వవృత్తుల విశ్లేషణద్య్వారా చెచ్చే అవశాశమున్నది. భూ, సామాజిక సంబంధాల దృష్ట్యా మనకు రెండు ప్రక్రియలు స్పష్టంగా కొన్చిన్తవి :
1. బూర్జువా కరణము (Embourgeoisiement్స 2. శామికీకర ణము (Proletarianisation) ఆధునిక వ్యవసాయ పద్దతుల మూలంగా లాథ పడినవారు ఆస్తిపొస్తులు, అంతస్తులున్న భూస్వాములే. భూమి మీద వచ్చిన ఆచాయం ఫలితంగా వీరి చరాస్తులు వెరగడమేశాకుండా, భూ ఆస్తి కూడ అధికంగా "ెరిగింది. సన్న శారు రైతులు ఆధునికీకరణ పద్దతులను అవలంటించ
(గామి సంన్క్మృతి - మారుతున్న ధోరణులు 35
డానికి కావలసిన ఆర్థిక వనరులు లోపించడంవల్సి భూస్వాముల నుండి అప్పులు తీనుకోవడం ఆ అవ్పుల్ని తీర్చలేక భూమిని విక్రయించడం కూణా జరిగింది. డబ్బున్న భూస్వాములు నన్నశారు కైతుల భూమిని స్వంతం చేసుకుని, చాటి నేర్యం ద్వారా తమ ఆ స్తీపాస్తును ఆదాయాన్ని వెంచుకున్నారు. సిన్న శారు రైతులు పొలాల నమ్ముకని ళూస్వాములవద్ద కూలీలుగా చేం పొట్ట పోనుకోవడం తరచుగా కన్నీస్తుంది ఆంధ్ర వదేశ్లోకాని, రేళం మొత్తం మీదశాని లభించే లెక్కల (పకారము ఒక విషయం స్పష్టంగా గోచరిస్తున్నది. ఆధునికీకరణం చ్వారా ఒక వైవు వ్యవసాయ దిగుబడి అభివృద్ధి చెందితే ఇంకోవై వు వ్యవసాయ కూలీల సంఖ్య కూడా చెరుగుతూనే ఉంది డీనినిబట్టి వ్యవపొయ ఉత్ప క్తి విధా నంలో వచ్చిన మార్పులు సామాజిక నిగ్మితి, ప్రకార్యాలలో |ప్రతిబింబించ లేద నే చెవ్పవలె
స్వాతం త్యానంతరము జమీందారీ విధానాన్ని, జాగిర్జారీ విధాగాన్ని కేంద. రాష్ట్ర పథుశ్వాలు చట్టాలచ్వాశా నిర్మూలించినవి అటుతర్వాత నామ మాత్రంగా భూసంస్కరణలను కూడ అమలుపరచినారు. సార్వజనీన వయోజన ఓటింగు వాక్కు పద్ధతిని |పవేళ వెట్టడంతో |వ్రభుశ్వాన్ని ఎంపికచేసే ఆధి కారము (వతిపౌరునికీ లభించింది, ఈ (పృక్రియల ఫలితంగా చెద్ద భూ కామందుల అధివత్యం కొంతవరకు తగ్గి మధ్యరకం భూస్వాముల అధిపత్యం హెచ్చింది. కాని పరిపాలనా వ్యవస్థ మాత్రం శేంద్రీకృతంగానూ, యాంత్రికంగానూ ఉండిపోయింది. శేందీ కృత పరిపాలన డేళ అభివృదికి అవరోధమని, [వజ్యాస్వామ్య విజయానికి ఆటంక మని బిల్వంత్ రాయ్ మెవాశా కమిటీ అభిప్రాయ పడింది దీనిఫలితంగా చేళంలో విశాలప్రాకివదక నై పంచాయతీ రాజ్య వ్యవస్థ నిర్మాణం జరిగింది. 19క9 నవంబర్ ఒకటవ శేదీనాడు ఆంధ్రపదేశ్ లో వంచాయతీ రాజ్య వ్యవస్థను (ప్రవేశ పెట్టినారు. ఈ సంస్కరణచ్వారా సివాభాగిత |ప్రజాస్వామ్యాన్ని “చెంపొందించ వలెనని |వభుత్వ ఉర్జేళశ్యము
ఆధునికీకరణ |పక్రియవల్లి, సమాజ అభివృద్ధి వథకాల, వంచాయతీ రాజ్య కార్యాకలాపాలవల్ల కొన్ని ఉపాంతమైన మార్పులు వచ్చినవి, వీటిని ఇక వివరిస్తాం. రోడ్ల నిర్మాణంవల్ల రవాణా సొకర్యాలు వెరగడంవల్ల, పరి శుభ్రమైన కుళాయినీళ్లు అనేక గామాలకు సరఫరాచేయడంవల్లి, విద్యుదీకత డాన్ని (Electrific2t0n) విశాల స్థాయిలో అమలుపరచడంవల్ల, |[గామీణ
36 మహతి
(వజలలోనూ, చారి జీవిశాలనై ( లిలోనూ గణనీయమైన మార్పులు వచ్చినవి. వ్యవసాయరంగంలో వ్యాపారధోరణి {Commercialisation) ఈనాడు ఎక్కువగా కన్పిస్తున్నది, రైతులు తమ కుటుంబ అవసరాలకే కాకుండా, జాతీయ మార్కెటుకు కావలసిన దినుసులను, తినుబండారాలను ఉత్ప త్తిచేస్తున్నారు. నగరాలలో రాకపోకలు వెరగడంవల్ల ఆధునిక వ్యవసాయ విజ్ఞానానికి సంబంధిన విషయాల్ని వీరు తెలునుకుంటున్నారు. విద్యుచ్చ కిని వ్యవసాయ (ప్రయోజ నాలేకే కాకుండా గ్భవా జీవితంలో ఆనందానికి, సౌఖ్యానికి అనుకూలంగా ఉపయోగిస్తున్నారు.
1961 జనాఖా లెక్కల (పకారం 21.5% జనాభా ఆం|ధపదేకలో అతురాన్యులుగా ఉన్నారు. శాని |[గామీణజనాథాలో 71.9% రై తులు 87.8% వ్యవసాయకూలీలు నిరక్షరాన్యులుగా ఉన్నారు. అయిశే (గ్రామాలలో పూర్వం కంశే ఇవ్పుడు విద్యావంతులు అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. (ప్రభుత్వ, స్యచ్ళంద సంస్థల చొరవవల్ల ఆనేక (గామాలలో పాఠశాలలు,అనేక తాలూ కాలలో కళా శాలలు'వెలసినవి. దీనిఫలితంగా [గ్రామాలలో పిల్ల లను చదివించాలనే ఆకాండ, దీక్ష ెరిగినవి. ఈనాడు అంధ్ర చేళంలోని కోస్తా జిల్లాలలోని చాచావు అన్ని (గ్రామాలలో, ఉన్నతవిద్య నభ్యసించిన డాక్టర్లు, శ్నాన్ర్ర వేత్తలు మొదలగు పట్టథ (దులు చాలామంది కనిపిస్తారు.
విద్యతోపాటు రవాణా సౌకర్యాలు కూడా గ్రామీణుల నగర ద్రవాసానికి (ప్రవానులు వ్యవసాయేతర వృత్తులలో స్థి రపడటావికి నహాయ వడినవి. అయిశే ఆంద్రదేశంలో నాగరిక (ప్రవాస [ప్రమాణము (Rate of urban Migration) చాలాతక్కువ. అందుకే ఈ నాటికే ఎక్కువ మంది వెడ్డ గ్రామాలలో కాని, మధ్యరకం (గ్రామాలలో శాని నివసిస్తున్నారు.
ఆధునికీకరణ ప్రక్రియ ఫలితంగా (గ్రామములోని ఆరోగ్య వై_ద్యస్థితి చాలా మొరుగు పడినది, ఈ నాడు 1961 జనాథా లెక్కల (ప్రకారం 1,087 వైర్యనంస్థలు, 208 (ప్రాథమిక ఆరోగ్య కేం(ధ్రాలు నెలకొల్పబడి విజయవంతముగా పనిశేస్తున్నవి. ఈ పదేళ్ళలో ఈ వసతులు ఇంకా “చెరిగి ఉంటవి. ఈ కశాబ్బపు యాశైలలో మలేరియా, మళూచికము, కలరా మొదలగు "వ్యాధులు ఆంధ్ర (పొంత (గ్రామాలలో తీవ్రంగా వ్యాపించి ఉండేవి. అనేకమంది వ్యాధి గ్రస్తులై మరణిస్తుం జేవారు. 1961 జనాభా లెక్కల |దేకారం 1959 లో మలేరియావల్ల
(గామిజ నంన్కతి - మారుతున్న ధోరణులు 37
1,000 మందికి 0 15 రోగులు మరణిస్తే, 1960 లో వీరి సంఖ్య 0.14 కు తగ్గింది. 1959 లో మళూచికమువల్లి 1,000 మందికి 0.068 రోగులు మరణిస్తే 1960లో వీర సంఖ్య 0.051 కు తగ్గుతుంది. అలాగే 1959 లో కలశావల్ల 1,000 మందికి 0.028 రోగులు మరణిస్తే 1960 లో వీరి సంఖ్య 0,006 కు తగ్గింది, ఈ అంకె లను బట్టి ఈ వ్యాధులు చాచావు అంతరిస్తున్నాయని చెప్పవచ్చు. అందుకే (గిమీణ జనాళాలోని మరణానుపాతము తగ్గి జనన అనుపాతము చాలావరకు పౌచ్చింది.
ఆంగధ్రవడేకళోని అనేక (గామాలలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విస్తారంగా వ్రవేళ వెట్టింది. కుటుంబ నియంత్రణకు సంబంధిం చిన విజ్ఞానము, ఆచరణ చాలా 'వెద్ధ స్థాయిలో మనకు కన్నిస్తున్నది. (స్త్రీలు, వురుషులు కుటుంబ నియంత్రణ ఆప'రేవన్లను చాలా ఉక్సావాముతో అమలు పరుస్తున్నారు. ఇతర సంతాన నిరోధ పద్ధతులను కూడ విరివిగా వాడుతున్నారు. కొన్ని (గ్రామారిలో కుటుంబ సండేమానికి అనుకూలంగా గర్భ్యప్రావాన్ని కూడ 'వాడవచ్చునని [ప్రజలు అభి పాయవడినారు.
వై_చ్యానికి సంబంధించిన అభివృత్తులలో కూడ చాలా మార్పులు వచ్చి నవి. వూర్వం వ్యాధులు వ్యాపించినవ్పుడు [ప్రజలు గ్రౌమదేవతలను, ఇష్ట దేవత లను కొలిచి, వళువులను బలి చేసి, మం|త్రతం (తాది ఉపాయాలడ్వారా రోగ నివా రణవై_ పాటువడుతుండేవారు. కాని ఈనాడు రసాయనిక జౌమధాలకు, ఆధునిక వైద్య వోనతులను వాడి వ్యాధులను నిరోధించడానికి (ప్రయత్నిస్తున్నారు, దయ్యాలలో,భూ కాలలో (క్రమేపీ |గామీణపజలలో నమ్మకము సన్న గిల్లుతున్న ది. భయం, కల్పనకు బదులు హేతుకత, శ్యాస్త్రీయదృష్టి కొంతవరకు “వెరుగుతున్న వని చెప్పవచ్చు.
ఆధునికీకరణ ద్రక్రియ వల్ల గ్రామీణ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (క్రమేపీ విభజింవబడుతున్నది. "ెద్ద కుటుంబాలకు బదులు భార్యాభర్తలు పిల్హలతో కూడిన చిన్న కుటుంబ (ప్రమాణాలు (పజలలో [పొచుర్యాన్ని ఆదరణను పొందు శున్నవి, కుటుంబ వ్యవస్థలో కొంత వరకు వచ్చినా కుటుంది ఆచారాలలో, వ్యవవోారాలలో "ెద్ద మార్పులేమీ రాలేదనే భావించవలె, సకుల వివాహాలు కులవం క్తి భోజనాలు ఈనాటికీ గ్రామీణ [దజల నంపశాయ విశ్వాసానికీ, నిష్థకు ఉదావారణలుగా చెవ్పుకోవచ్చు. భాల్య విచావా పద్ధతులు చాలావరకు
38 మహతి
తగ్గినా, వరకట్న సం[పదాయం మా|తం దినదినము బలాన్ని వుంజుకొంటున్న చే కాని తగ్గడం లేదు. చదువు ఉద్య|ోగస్థాయి ెరిగిన కొద్దీ వరుడి మార్కెటు ధర కూడ అంక నిష్ప త్తిలో వెరుగుతున్నడి. వివావాలలో పాటించే ఆచారాలు వ్యయ (ప్రమాణాలు కూడ మార్పుకు గురి శాకేదు అయిశే ఇవి కులాల యొక్క అంతస్తును, అచారాన్ని బట్టి నియంత్రితమై ఉంటవి
[గ్రామీణ జీవితంలో ఒక వై పు ఆధునిక సాంకేతిక వద్ధతుల పట్ల (ప్రజలు అసక్తి చూవుతున్నారు. ఇంకోవైపు మతపరమైన విశ్వాసాలను, దైవభక్తిని చెంచుకుంటున్నారు. ఒకవైవు ఆధునిక వైద్య సదుపాయాలను వాడుతూ, ఇంకోవై ఫు బాధ ఉపశమనానికీ తిరుపతి వెంక చేశ్వర్ల కటాజాన్ని రోరుతూ మొక్కులు చెల్లించుకుటున్నారు శాజా ఆరాగన- {Babaism} సత్యసాయి బాబాబిషీర్ బాకా శిష్య వరంపర- ముమ్మరంగా చెగుగుతున్నది- అసలు మన సమాజంలో కర్భచాచానికీ, జత్మవిశ్వాసానికీ, శాస్త్రీయ హేతుశ్వానికీ, దైవ భక్తికీ మధ్య ఉండే వైరుధ్యాన్ని (ప్రజలు అమోదించరు. ఇది కేవలం ఆంధ్ర (గ్రామీణ సంస్కృతి (ప్రత్యేకత కాదు; భారతీయులందరికీ వర్తిస్తుంది.
గ్రామీణ నంస్మృతిలో ఉపాంతమైన మార్పులే కాకుండా మౌలిక మైన మార్పులు రావడం చాలా అవసరం. లేకపోతే సామాజిక సంబంధాలలో వ్యఆగ్య సాలు, అసమానతలు “పెరిగి, చారిిద్యం ఆకలి, నిరుద్యోగ సమస్యలు అతిళ యించి, సమాజాన్ని సంతోభంవై వు నడివ న్హవి ఈ దృగ్విషయాన్ని కొంతవరకు శ్రీకాకుళం సాయుధఉదమంలో చూనినాము
ఇందిరాగాంధీ నాయక త్వాన్ని అనుసరి స్తున్న నరసింవోరావు కాంాసు (పభుత్వము (క్రొ శ్తనీటి, విద్యుచ్చక్తి పథకాలను, బలహీన వళ్గాల వారికి గృవా నిర్మాణ, ఉద్యోగ పథశాలను, (గ్రామీణ సంస్కృతిని మాళశ్చే భూసంస్మరణలను అమిత వేగంతో అమలు పరచడానికి పయత్ని స్తున్నారు. వీటియొక్క (ప్రభావం అంగధ్రగ్రామీణ సంస్కృతి సంఘటనకు తోడ్చడుతుంచా, విఘటనకు తోడ్చడు తుంచా అనే (ప్రశ్నకు జాబు భవిష్య శ్రే చెప్పగలదు.
తెనుగునాట కనిపించే తెనుగుదనము
శ్రీ మరుపూరు కోదండరామ రెడ్డి
ఐతరేయ (రావ్యాణంలో ఆంధ్రులు చీర్కొనబడినారం శే, నామటుకు చేను వారి ంవలేకున్నాను ; ఎందుకం. మనజాళిని వుళించాది ఆరణ్యక జాతుల (్రింద శేక్చి"పెట్టి నారు. ఇక మవోవండితుడు- కాంచీవుర వాసి- అప్పయ్య దీడి తులు అన్నమాటకే ఒళ్లు పులకరించి, మనసు వరవశిస్తుంది. ఓం నమళ్ళివాయ మంత్రంతో అకురాభ్యానం శేయింశే తెనుగు జాతిలో తాను పుట్ట లేకపోయి నందులకు ఆ (ద్రావిడ వుత్రుడు వాపోయినాడు. కాని, యీ గుంట ఓనమాలను మరచి కిండర్ గార్జన్ విధానానికి దిగిన ఆంధ్రశ్వాన్ని (ప్రగతి ఆనాలనో వెడ మొగ మనాలనో తెలియకున్నది. మంచి చెడ్డలు వడుగు చేకలవంటివిగచా! మన "వెర్దలు మనకు సం|క్రమింవశేసిన లగ్గుకుపొంగి ఎగ్గుకు ్రుంగకుండా థావిళ ర్తవ్య లగ్నమాననులమై దీశ బూనుడాము.
తెనుగుదనం :- ఇప్పటి తెనుగుదనం- అనే శీర్షిక సాచేతీకము. కాబట్టి వెనుకటి శెనుగుదనం ఎట్టా విప్పారినదో శెలినికొం శునేగాని, నేటి రేవటి తెనుగు దనాన్ని ఆకళించుకొని ఊహించుకో లేము.
మనం ఆంధ్ధులమో శెనుగువారమో అనే వివాదం అటుండనిచ్చి, ఆ ఆమిలి చేరున వ్యవవారింవబడే మన పాతచరిత్ర గర్వకారణం ! భావి కార్యోవ చేష్ట! అనక తప్పదు. |ప్రాలీన సంస్కృతినందు పునః ప్రతిష్ట శేయాలనేవాదం, చేళశాలానుకూలంగా ఇమిడేదిగాదు. అయినా, చానిని వూర్తిగా విన్మకించిన జాతి ఎముకల గూటిని పట్టుకొని డ్రాకులాడినట్లుండును - గళాన్ని స్మరించి, వర్తమానాన్ని అనుసరించి, భవిష్యత్తును ఊహించి వురోగమించే జాశే ఆధునిక (పవంచమున మని మన్నింపబడ గలదు.
ప్రొక్తన ఖౌన్నత్యం:__ఓరుగల్లు పత నానంతరం హిందూధర్శ పునరుళ్ఞా
40 మహతీ
నానికి మూలవురుషుడు- విద్యారణ్య స్వాములవారు మరల మన కీ ర్తిధ్వజ మెడ్తి నారు. వేదథభాష్యం తమ్ముడు-సాయణునిచే (వాయించినాడు. మల్లినాథుడు ఉ త్తరాదికావ్యాలన్నిటికి వ్యాఖ్యానాలు (వాసినాడు. జగన్నాథ పండిత రాయలు ఢెల్లీ ఎజ్జకోటలో తెనుగు తులిపిత నాన్ని యవన సుందరి అంక పీశాన నెలకొల్పి ఆంగధ్రపాండితిని మెరపించినాడు. నించాల్కర్ వల్లభాచార్యులు ఆంధ్ర ఆధ్యా శ్శిక పీయూషమును నరళామ భక్తులకు వంచి వెట్టినారు అంతకుముంచేగచా జకౌర్థ వేదాంత విజ్ఞానము, శిల్పకళలు శెనుగునాటిని ఉజ్జీవింప'కేసి యుండినది. విజయవురిలో నాగార్జునుడు ఆంధ్రుల కీర్తికి అస్తమించని దినమణి అయినాడు.
తమిళాంధ పరన్పర (ప్రభావము: చుట్టు ప్రక్కల వారితో నూరి కలిపి నట్లుకలసిపొ౭ెమ్యే అవూర్వగుణము శెనుగుచారిసొత్తు. మవోమవొడు-రాశేం (ద్ర చోళచ।క్రవర్తి రాజనరేం|ద్రునికి పిల్లనిచ్చిన మామ అయినాడు. నరేంద్రుని కొడుకు-గా చేంద్రుడు, మేనమామ. దే వేంద్రచోళునికి అల్లుడై , ఉథయ కుళోత్తుంగ చోళుడై , తెనుగు అరవజాతులను ఒకటిగా కలిపివేసి, జాతీయ సమైక్యత అనే నేటి నినాడానికి లీజూవావం చేసినాడు, తంజావూరులోను మధురలోను నాయక రాజులు, తమిళచాటి నడిబొడ్డులో తెనుగుసీమను నెలకొల్పి, ఆంధ్రకీ ర్తి అజ్మికి కల్యాణమండపాలు నిర్మించినారు. త్యాగరాజు తన మధుర వాణితో అరవ జాతిని పాటకులుగా, గేయశారులుగా దిద్దినాడు.
ఈ సంప్రదాయం ఇంతటితో నిలిచిపోలేదు. ఈ శతాబ్దంలో దకిణా వథంలో ెనవేసి కీగణారి పూచిన ఉద్యమాలకు ఆంధ్రులేనాయకులై ఛారు.
క్ మ్ మ నంస్థాపకులు, నాగవూరు డాక్టర్ హౌడ్గవర్ ఆంధ్రుడు, తమిళనాడులో వివరీత కులాభఖిమానమును భాషా వేళమును కేకెక్తించి, (వజలకు “స్వయం మర్యాదను” గరపిన 8.వ, రామస్వామి నాయకర్ తెనుగు బలిబబెడ్డ. ఆయన శిష్యుడు- మవోవ క్క అన్నాదునై డి, ఎం. ౩. నిర్మించిశాడు; ఈయన శెనుగు బంగారమ్మ గారాబువట్టి. మవారాష్ట్ర ముఖ్యమంగతి అయిన కన్నెంచారు అంగధ్రుడు. (బ్రవ్మాసమాజ స్థావకుడు- కందుకూరు వీరేశలింగం వంగ దేశంలో శేళవచంద్ర నేనుడంతటి వాడని లెక్క బిడినాడు. మాంట్ ఫర్డ్ సంస్కరణాల అనుగుణంగా ఏర్పడిన ప్రథమ డేశీయ ద్వంద్వ |ప్రథుత్వమున మం|త్రి అయినది కదలూరు నుబ్బరాయలు శెడ్డి. జస్టిస్ వక్షమును స్థాపించి, నాయకుడై నది- ఆంధ్ర దేవాంగ కులదీవకుడు పిట్టి త్యాగ
శతెనుగునాట కనిపించే తెనుగుదవము 41
రాయశెట్టి. అద్భుత మేధాసంవన్నుడు కోయంబత్తూరు జి, డి. నాయుడు, అంధ్ర దేశమునుండి వలనబోయినవాడు.
శాంగ్రాను జెండా పెళ పెళలాడకముందు, మదరాసు శాష్ట్రంలో రాజ్య తంత్రము నడిపినది ఆంధ్ర నాయకులు: పానగల్లురాజ, భొల్బిలిరాజ,పా|త్రో, వెంకట శెడ్డి నాయుడు. మునుస్వామినాయుడు. కాంగ్రాన్ రాజ్యంలో ముఖ్యమం|తు లైన ఓమండూరు ెద్ద రామస్వామి రెడ్డి, కుమారస్వామి రాజ తమిళ తల్లి స్తన్యం 'చ్యావి, కన్నతల్లిని చెంపుడు తల్టిని మరువని కెనుగుతల్లి అనుగులిడ్డలు. శాష్ట్ర పతులు రాధాకృష్ణన్, గిరి; తెనుగు వాసనలు గలిగిన జాకిర్ వుస్సేనులు రాచరికాల నెరపినా అధికారం మాత్రం అరవలచేతులలో నే ఇరుకొ-నిపోయి ఉండివది.
వార్తా షక్రికారంగము : చిక్ఞావూరు యశ్టేళ్వరద త్త చింతామణి అలవోతాదులో, కోటంరాజు వున్నయ్య కరాచిలో, భోగరాజు పట్టాభి సీతా రామయ్య బందరులో, (ఖైరవరవు వానుమంతరావు బొంజాయిలో, ఖాసా సుబ్బరావు మదశాసులో, లంకా నుందరం ఢిల్లీలో, రామరావు లక్నోలో, ఇప్పుడు ఢిల్లీలో గునుపాటి శేశవరామరెడ్డి (8. ౩. శెడ్డి) జర్న లిజానికే (్రతిష్టను గూర్చి మనచేరు నిల్సినారు. ఆంధ్రకేసరి “'న్వ రాజ్యను” స్థాపించినాడు.
1920 లో అమానుషమైన కౌలట్ చట్టాన్ని |ప్రతిఘటిన్తూ, బయ్యా నరసిం పౌశ్వరశగ్శ్మ సర్ బిరుదమును, శేంద్రమం|త్రి వదవిని విసర్థించి గర్భిన్తూ బయటకు నడచినాడు.
ఆంధ్రుల దేశభక్తి: జాతీయత, చేశభక్తి పరాయణత, ఆంధ్రులకు (పాణవాయువులు. బెంగాలీల ఉత్సావాళ క్తికి శీసిపోమని జాతీ యోద్యమం (ప్రారంభించినారు. జాళీయత పుణ్యఆం ధ్ర రోదసిని దట్టంగా అలముకొనినది. కోవల్లి వానుమంతశరావు బందరులో ఆం|ధ్రజాతీయ కళాశాలను స్థాపించి, శాకూరు శాంతిని కేత నానికి ఒక [పతిరూపాన్ని నిగ్మించినాడు, మవారాష్ర్రుల (డియాళ క్రిని అలవరచుకొని, జాతీయ వునర్ని ర్మాణమునకు వూనుకొన్నది- ఆంధ్రజాతి, భారత దేశంలో భాషాపయురక్త రాష్ట్రవాచానికి ఏరువాక సాగించి నాడు. కెనుగుబిడ్డ లోకమాన్య తిలకు హిందూధర్శబుద్దికి ముగ్గుల, ఆయన గావించిన స్వరాజ్య శంఖారా వానికి చకితులై , పులకితగా|త్రులై , పావనగోచా వరీ కృష్ణ పినాకినీ నదీజలాలను జాతీయ నినాదాలతో తరంగితము చేసినారు.
42 మహారి
గాంధీ మవోత్ముని శ్యాగోద్యమ భానుడు, దివ్యదీధితులతో వరిశ్యాగ లాంఛన మైన గ్రై_రికవర్ణంలో ఉదయించినాడు. కెనుగునాట నాలుగు చెరగులు చేళా రాధన తత్పరములై , (పలు కార్యదీజా కంకణమును ధరించి, స్వాతం|త్ర్య సమరంలో ముందుకునడచినారు. అఖిలభారత స్థాయినందు శానిన ఎందరో (దజానాయకులను పెంచి పెద్ద కేసినది- ఆంధ్రమాత.
ఆం(ధ్రపబావళి ఉళ్చావాం పున్నమనాటి చారాసివలె ఉప్పొంగినది. కేలు వేలుగా జయిళ్ళను నింపినారు. అత్మ రక్షడానంతో మాతృ్ళచజేవి పూజా వితర్దిని అలికి, కీ రిముశ్యాలతో ముగ్గులుజెట్టి నారు.
జాతీయ 'వాబ్మియం, పచ్యాలతో శేయాలతో నిండుదనంతో, చవి సారంతో ఆం|ధ్రభారతికి నూతనాలంకారములను సంతన పరచినది. గీతావళి డజను ఉశ్తేఆ వరచినది. కవులు, గాయకులు, నటకులు, ఆ ఉశ్సావ? మధుమా సంలో శుక పికకూజితాలను ఆలపించినాగు. ఇట్లా ఆంధ్రుల యశస్సు పిండార భోసినట్లు ఆంధ్ర దేశమును వెలిగించి, వక్క రాష్ట్రాలకు డాలుకొట్టినది.
ఆదీ, స్వాతం క్యానికిముందు, ఆంధ్రజాతి కీ ర్హిమండిత చరిత్ర !
స్వాతం త్యానంతరం ఇక స్వరాజ్యం వచ్చినత ర్వాశ, న్వచేళ పాలనలో వెలసిన తెనుగుదనాన్ని అరసి, ఖావిక ర్తచ్యాన్ని ఊహించుకొంచాం.
అలుపో 'వాపో ఆంధ్రజాతి అన్ని రంగాలలో అభివృద్ధిచెందిన క్లే కనబడు చున్నది. నవ్యవికాసాన్ని జూపింది. చేశీయ విజేశీయ వాసనలను అభిరుచులను కలగలువుగ అలవరచుకొన్నది. కాని, నా జాతిది “ఇదీ” అని చూపగలిగిన ద్రశ్యేకత ఏదీ కనిపించదు. అంతర్జాతీయ ఆధునికత ఎట్లా ఆతేపనీయాలుగావో అశ్లే జాతీయతను విడనాడుట మాత్రం ఆతేపనీయం “కాగలదు. (దవంచవు దూరభారాలు సంకుచితములై పోయిన యీ అంతర్జాతీయ యుగంలో, మడి గట్టుకొని కూర్చుండుట వాంఛనీయం కాదుగాని, మన |పశ్యేకత విశిష్టత లన లేళం గూడా లేకపోవుటగూడ వాంఛనీయంశాదు. కొత్తపాతల సమన్వయం, చేళవికేశీయాల సామరస్యములే యీనాటి అవసరాలు. ఈ దృష్టితో చూచినచో శెనుగుద నానికి ఎక్కువపాళ్లు క ల్రీ జరిగినది,
ఆనాడు శ్యాగాగ్ని గుండంలో దూకిన వీర దేశభక్తులు నేడు దేళ- లాలి (పగతులను జాచి నిరాళోవవాతులగు దుస్థితి ఆంధ్రుల కొక్కరికేదాపు
శెనుగునాట కనిపించే తెనుగుదనము 43
రించినది గాదు. That white cap is full of black lies-e} డాక్టర్ కట్టమంచి రామలింగా రెడ్డి ఆనాడు పలికిన పలుకు యీచాడు చేళ వ్యా వంగా అన్వయించుకోవలసి ఉన్నది. అయి తే మాత? ఆంధ్రుల కది ఒక ఊరటా? వీటిని కోల్పోయిన జాతి, పోటీలుపడే (ప్రపంచంలో నిలిచి మనలేదు. నేడు ధరలతో చాటు పెరిగినది అవినీతి ఒక్క నని అంశే అది స్వజాతిదూషణ మనిపించుకోదు. ఇది అభివృద్ధికి మార్గ మైన ఆత్మవిమర్శనం అవుతుంది. ''ఆంధ్రచేశవు మట్టి అది మాకు కనకంబు” అనిన గీతలయుక్క పరిశుద్ధ తత్త్వం మన భావనలలో లు ప్పమైపోయి, చివరకు చేశమంశే ఒట్టి మళ్లే అయినది. ఆ జాలగోపాలాన్ని ఉజ్టూతలూపించిన ఆనాటి ఆం|ధావేశం ఆవినై పోయింది. ఆవేకంతోభాటు ఆదర్శం లేని భూతల వానుల మైనాము. ఆం|ధాభిమానము సమ(గ జాతీయశా భావ విచ్చేదకమని, అంతర్జాతీయతకు శత్రువని తూలనాడ సాగినాము ; కానీ, జాతీయ'శే నేటి పపంచ రాజకీయాలకు ఆయువుపట్టని, కీలకమని తలిసిగూడ తెలియనట్లు నటించే ఉదారతా వేషధారులమై ఉన్నాము. గగన వివోరం చాలించి, భూసంచారం గావించిననేగాని, యీ సంకుల భావనమ్మర్షంలో నేడు ఏ జాతిగాని రెక్కొనలేదు.
దుస్తులు - అలంకొరాదులు :-- ఆనాడు ఆంధ్రుడు, ఆ వల్నాటి కద్ద రుతో చేటంచు కట్టువంచ, మై వంచతో భారత దేశ సభలలో ఏరి వేసినట్లు కన
బిడేవాడు. ఇప్పుడు ఆ వల్లెవాటు అంగవస్త్రాన్ని, నలమవోరాజు అంగ వస్త్రాన్ని వలె ఏ పావురమో ఎగరదన్నుకోని పోయింది.
అరువుచెచ్చుకొన్న అమెరికాస్థ్యాకు, బిగువు గొట్టపు ప్యాంట్లతో చిన్న చెద్ద ఒకచే అయినారు, దర్భ్శనీయమైన ఆ అలంశారమును త్యజించి, ఒకే అచ్చులో బోసిన రూపాంతశాన్ని పొందినారు- యీ తరమువారు. పురుషాంతర వ్యశా రం అనవచ్చును గాని, మనది అనే పొడఅయినా లేకపోవుట ఏమంత మేలుకాదేమో! జపాను వారివలె (ప్రత్యేక మైన కార్యాలపట్టునె నా అలంక రణంలో ఆంధ్రత్వమును నిలుపుకొనుట అనంత భిన్నత్వంలో ఏకత్వమును సాధించుకొమ శు కాగలదేమో ! నెబ్లారివారికి దోవతిపోయి అరవల అడ్డకట్టు (దట్టి) ఫ్యాషన్
ba ఉడ్ (ఐల
అయింది; నెజజాణల అభిరుచే చెబ్బదినిపోయింది,
త్రీలుమాత్రం సభ్య్యతను గోల్పోవని చీర చవికలతో ఉన్నారు. “చీరే శృంగారమం|డుో అనిన సుమతి శతకపద్యం విదేశాలకు గూడ (పాకుతున్న
44 మహతీ
శారణమేమో యీ అభిమాన హేతువు! అందరు అధునాతన భారతీయ చారీ మణులకువలెనే మనచారీకీ, కచభారం కుచభారం కృత్సిమాలై నవి; అసలు పోయిన నకిలీరాజ్యాంగచా ఇది ! యువతీజనంలో కొందరు శాశ్ళీరం మొదలు కనడా వరకుగల వస్త్రాలంకారవిధానమును అనుకరించి, ఒక సంకర నాగర కతను సృష్టి స్తున్నారు. ఇది ఇంగ్లీషు శ్యాండులో త్యాగరాజు కీర్తన వాయించి నట్లుంటున్న ది. ఆ తిండిలో అరవల అలవాట్లు :_ఉ _త్తరాది పూరి, మైసూరు వారి పొకు * న
ఎప్పుడో శెనుగు'వారివంటయిల్లు శేరి యుండినవిగాని, ఇవ్పుడు అరవల ఇడ్డి సాంచారురసం, కేరళుల కొళ్ళెరచమురు అవియల్ ెద్దఎత్తున దండయాగత చేసి, ఆవకాయను, గోంగూరను ఒక మూలకు శెట్టినవి, ఆవోరంలో మిగిలి ఉన్న ఆంధ్రత్వం ఇదే.
ఆంధ్రభాష: ఆంధ్రఖావ. ఎదిగినది. విచేళపదాలను సొంతంచేనుకొశే [ప్రకిభ యీ భాషకు, వాటినన్నిటిని శుద్దంగా (వాయగలిగిన నేర్చు యీ లిపికి గలవు కాని, ఎయిర్ .చాంబరు మొదలగు అప[భంశాలను దూరనివ్వడం స్పోట కవు మచ్చలకు ముఖం మురిసిపోయినట్లుంటుంది. ఇవ్పుడు వత్రికలను శేడియోను ఒకే (ప్రాంతంవారు చేకిక్కి ంచుకొని, జీవంతో తొణిశే వివిధ (ప్రాంతీయ భావలను అనాగరకమని తోసివుచ్చుట సరస్వతీ'చేవికి దావురించిన మవోమారులలో ఒకటి. ఇడే అభ్యుదయం అభివృద్ధి కానేరదు. అన్య ప్రాంత భామ. అర్ధంగాక ఎగతాళి శేయడం 'మొరటుదనం. భామవ్యావవోరికమే గానీయండి, తప్పులు తడకగా న్పెలింగు తవ్పలతో అవశబ్ఞాలతో (వాయడమే ఫ్యామన్ అయిశకే ఆ జాతికి మోశముండలోదు. ఇంగ్లీషులో తప్పు న్పెలింగులున్న వా? చానిలో [గ్రాంథి కానికి గామ్యానికి అంత వ్యశ్యాన మున్నదా ? వారి క్షాంగ్ గూడ మనవారి శిష్ట వ్యావవోరికంకంశు వై స్టాయిలో లేదా? ఈ దుర్గుణం అరవలకున్న చా ? కన్నడులకున్నచా ? ఏ ఇతర ఛారతీయ భాషనై నా ఉన్నదా? అయితే ఈ 'తెగులు తెనుగు ఓక్కడానిశే చుట్టుకోశచేల ?
భావ. వివిధత్వ రామణీయకతకు ఒక దృష్టాంతంగా గోజాతి రమ్యతను
పరికించండి : మనచదేశంలో రాష్ట్ర రాష్ట్రానికి జిల్లా జిలాకు ఆవులు ఎద్లులు ప్ర) రాజా అ రలు ద
ఆకారంలో వర్ణంలో ఛేదించి, కొమ్మువాటంలో _ మలుగుల తీరులో - మూవు
రాల పొంకంలో కన్నుల పండువుగా, ఎంత చూచినా చూవుకు వెగటులేకుండా
శెనుగునాట కనిపించే తెనుగుదనము 45
కనబడును. ఇక యూరవుదేశంలో అన్ని దేశాల వకువులు ఒకే మో_న్హరు బుంగ కొమ్ములతో _ చదరమైన 'వెన్నుతో - బట్టవచన్నెలతో సొంపులేక _కనుచాల కుండును. ఇశ్లే ఒశే (ప్రాంతీయ థామషానిరంకుళము వివిధ [పాంశాల భాషను నిర్జీవంగా చేయును.
కవిత్వము నవ్యమాళ్లాల |ద్రొక్కినది ! నవ్యరీతులను శేపట్టినది | నిజమే! ఇది కాల స్వభావం, భాషా చరిత్రలో ఇట్టి కుదిలింవులు లెదరింవులు సంభవించు చునే ఉన్నవిగాని, కాల (ప్రచావాంలో కొట్టుకొనిపోకుండా నిలిచి సాగివస్తు న్నది = అధిక సంఖ్యాకులకు ఆమోదమైన భాజే!
అభ్యుదయ కవిత్వము విప్ట వ కవిత్వము ఒక భాషాయానంలో అప్పు డప్పుడు కలిగే ఒడుదుడుకులే ! నిరాళోవవాతులు దేవుని, దయ్యాన్ని అందరిని అక్టీలంగా తిట్టడం అభివృద్దిని చేకూర్చడం కానేరదు. సముుద్దితో వర్తమాన స్థితిని వదలక భవిమ్యత్తులోనికి జాతిని నడిపించగలిగిన కవిత్వమే అవ్పటమైనది. (్ర్రిండా మీడా పడినా, శాలక్రమేణా. అంధ్రథాప ఒక విశిష్ట స్పష్టరూపాన్ని పొందగలదు. నేటిరూవం మన భాషావికానంలో ేకీచేరని స్థితి,
వూర్వం ద్విపరకవిత్వం- చేశికవిత్వం నంటిచే నేటి గద్యకవిత్వం. సర్వజనా మోదకరమైన విలువలనులట్టి నిలువగలిగినదే నిగ్గయిన కవిత్వం. వదిశాలాల పాటు నిలువగలిగినదిగూడ ఆరే!
ఆంధుల ఆవేశం:-_అంధ్రులకు ఆవేశానికి తగిన ఆచరణక క్రి తక్కువ. సోడాబుడ్డి కొట్టగానే బున్సని చల్లారిపోవునట్లు ఆంధ్రుని ఉత్సావోనికి ఆటు పోటులు ఎక్కువ. _ ఛాషావికాసానికి తగినట్లుగా నిలువగలిగిన కవిత్వం శెనుగున ఇంకా పుట్టలేదేమో అని అనిపిస్తున్నది. ఇది ఒక [పయోగస్టితి. (ఎక్సెరి మెంటల్ న్టేజ్) పొరుగున ఉండే తమిళులు, _ ఛాషారంగముక సాధించిన ప్రగతిని గమనించండి: ఎన్ని దినవ|త్రికలున్నవో అన్నీ లత సర్కు కేషన్ చాకొన్న వి. “కుముదం” అనే వారవత్రిక ఇంచుమించు |ప్రతి సంచికకు నాలుగు లక్షల (ప్రతులను అచ్చువేసి అమ్ముతున్నదం'ే; మననుకు చెచ్చుకోండి ఆరవల భాషాభథిమానము-పఠ నాన క్రి! అందగ శైల వన్నె చిన్నెల బొమ్మలు వేసినా (కవర్ గర్ల్సు) మన చారవ్మక్రికలన్నీ గలసి ఒక కుముచానికీ ఎంతో కీతగా నున్నవి. అసలు శెనుగువారి దంశా చేబదులు చదువు. యోగ్యమైన పున్హకము
46 మహతి
కొనే అలవాటు అంతగా లేనప్పుడు ప్యత్రిక శానబోశాడా. వీరాం[ధ్రుడు! ఒకే అక దినవ|ఓక ఊగంకా చేటంతా సర్కు లేట్ అవుతుంది. మనవారికి వారలు
గూడ, అవకాయవలెనే ఎంత పాతబడికే అంత మేలై నట్టున్న ది.
నినిమాలు-నాటకాలు :-_ఇన్భుడు శెనుగురనం బొొత్తుగా డకనువించ కుండా పోయింది- నాటక సినిమా రంగాలలోనచే. (గామీణులను ఇంపుతో సొక్కిం చిన యక్షగాన రూవమైన వీధిభాగవశము, పామరవండిత జనరంజక మైన తోలు లొమ్మలాట ('లెగర్ టాకీస్ అందామా?) పరుగె_క్తిపోయి గువాలలో చాగు కొన్న వి. మవారాష్ట్రులు,““తమాషాిఅనే యిట్టి నాట్యవిధానాన్ని, తమ వెద్దలు సం|క్రమింవశేసిన కాణాచిగా శాపాడుకొనుచున్నారు. జంగం కథలు బుజ్జకథ లనే నామాంతరంతో రాజకీయాలకు పనికివస్తున్న వి. ఆనాడు ఆం(ధ్రనాటకరంగం రశిణా పథమంతటిలో. నటన కశావై దుష్యంచేత అగ్రగణ్యంగా ఉండినది. బళ్ళారి రాఘవ, నెల్లూరు నాగరాజరావు, కందాడై. (గ్రీనివానన్ (దొరసామ య్యంగార్) డి. ఏ. సుబ్బరావు, వర్వత రెడ్డి రామచంద్ర రెడ్డి, యడవల్లి నూర్య నారాయణ మొదలగు మవోనటులు, ఆం(ధ్రనాటక వియ త్రలాన్ని వెలి గించిన ఉజ్జ్వలశారలు. ఇప్పుడు నాటక (ప్రయోగాలశే కరువై నది. ఉన్నా సంగీతం గాడిగ గాంధర్వ మైనది. పద్యంలో మూడుమాటలుచెప్పి మువైెమూర సంగీతం, కొండవీడుచేంతాడువళె లాగిలాగి విను౫_త్రిస్తున్నారు. ఎవరు పాడినా ఒశేరాగం ఒశేస్థాయి ఒశేమూర్భన ! కర్లకఠలోర తే (కోతలకు కళ్ళామృతశము.
ఇక, సినిమారంగం నాఓకరంగాన్ని చెడగొట్టి శానూ చెడి, విదేశ అను కరణాలై న బొంజాయి ఫిలిములకు నిర్జీవ |వతిలింజాలై తెనుగుతనాన్ని ఆ వాతావరణాన్ని, అచ్చవు (గామీణతను నిర్వాసమంపినవి. ఫిలిములకు డబ్బు రావచ్చు - శారలు మెరయవచ్చు శాని, తెనుగు వెండితెర నత్తుణెర అయినది. వూర్వం ఉండిన ఏకొద్దిఆంధ్రత్వం కూడా మలమలమాడిపోయినది. గుట్టం - అశ్వం = గుళ్వమన్నట్లు, పర దేశ వరశాష్ట్ర సథ్యతలను పిసికి ముద్ద చేసినట్టు ఒక గసా భానస్థితి ఏర్పడి ఉన్నది. సత్యజిత్ రాయి, వనకుదురు శాంతారాం (శెనుగు వాడా?) సృష్టులను కల్పించ లేక పోవచ్చుగాని, వ్యడిత్వెంగల ఆంధ్రులు వికారఫు చేర్ణతో. చిశాలనిర్మించి, పామరజన రంజశానికిగా శాసులకుగా, కళను బలిళెట్టి నారు. మవోళ శక్తివంత మైన యీ |వచారకి సాధనం అరచదువు ఆంధధ్రు లను చాలామందిని చెడగ్"ట్టుచున్నద చేవారు చాలమందిగలరు. ఇక వీటి సంగీతం-
తెనుగునాట కనిపించే తెనుగుదనము 47
అనంతకోటి కంకాలకు ఒకే గొంశై_ సంగీతలజ్మిని కొరత వేసినది. ఇవి ఆదర్శ పాయమైన ఆనందాన్ని గూళ్చే చెవ్పుడో !
స్థానిశ దురభిమానం :-అంధ్రులకు అవగుణమో అరిష్ట మో అనదగినది స్థానిక దురభిమానం! ళ్ళ చెన్నారు ప్రాశెప్ట నళ్మారుల వారు వద్దు, నాగార్జున సాగర్ కావాలంటారు; గోచావరి చారు ఇది వద్దు రామపాద సాగరం గావా లంటారు; ఇక నెల్లూరువారు ఇవి రెండూ వర్గు సోమళిల కావాలంటారు. దీని వల్ల అది ఇదీ ఆన్నీ ఊడ్చుకొసి పోతున్నవి. ఇక తమిళులు చూడండి- అది కావాల ఇదీ కావాల అని ఆందరూ ఐక్యకంఠంగా అలికి, అన్నీ సాధించుకొంటు న్నారు. రీనికి తోడుమాటసాగిన అధికారులు అరవలకు గుట్టుగా వనులు నరిజేసి ెట్టుతున్నారు. కాబట్టి తమిళులు అన్ని వరిశ్రమలు అన్ని (పాజస్టులు దక్కించు కొని తాగువడుతున్నారు. ఇక తెనుగువారు ఐక్యత లేకుండా అన్నీ చెడగొట్టు కొనుచున్నారు. ఆంధ్రులు ఆవేశమూర్తులేగాని కార్యకూరులు గారు. ఆంగ్రి అన్న వూర్ణ ! నిజమే_మానవునికి అన్న మొక్క శేగాదు జీవిశావసర వస్తువు
భాషావపయుక్త రాష్ట్ర సాధన:-_ ఆంధ్రుల చర్మితలో అన్నిటి కంచు విషాదక రాంక ము_యీమధ్య విలయశాండవంచేసిన భాతృవాంత కోద్యమము! ముక్కోటి ఆంధ్రులు ఒకవంచన కుదుట వడాలని ముక్తకంఠంతో అరవై. పండ్లుగా ఆందోళనశేసినాము. భాషా రాషస్ట్రోద్యమానికి ధ్వజారోవాణం గావించి నాము. ఈవాచాన్ని భారత దేశానికంతా నేర్చినాము. ఆం|ధవగరి అని పేర్గాం చిన ఓరుగంటిసా[మాజ్య ధవళా తవ|త్ర ఛాయల క్రింద శాంతిసౌ భాగ్యా లనుభవించి 600 పండ్ల తర్వాత, మరల యీనాడు వాలుగుకోట్ల ఆం్మధ్రులందరము ఒక రాష్ట్రంగా ఒక (డభుత్వం క్రింద ఏర్పడినాము పొట్టి శ్రీరాములుబోటి ఆత్మ బలిదాతల అకళంక వవిత్రర క్షం యీఐక్యతను పునీతం చేసినది. ఈభాషారాష్ట్ర విభజన సంకుచిత భావమని, భాగత సమైక్యతకు భంగమని మృషో జాతీయ వాదులు శేకలిడినా, ఇది మానవ (పవృ తిని భాషాభిమానము అశభేద్య అదృశ్య బంధమని ఇప్పుడు కేళచేళశాలు చాటుచున్నవి. ఐర్లండు స్మాట్ల్యాండు, వేల్పు తమతను కెల్టిక్ భాషలను పువరుద్ధరిం చుకొనినవి. మతముకంళే భాషే గట్టిదనీ బంగ్లా లేళ స్వాతం త్యసమగం చాటింది
తెలంగాణాలో ర క్రబుతువు ; శాని, హైదరాజబాదునగర వీధులలో యీమధ్య ఆం|ధ్రసోదరులు స్వజన రక్తంతో వసంతమాడిన చారుణ వై శాచిక
48 మహిెలతి
దృశ్యం, ఆడవారి వరువును గోడల మీదికి ఎక్కించిన అనాగరకబుద్దితోడి, ఆంధ్రుని ద్వేషించి అన్యుల కౌగలించుకొనిన విపరీత ప్రవృత్తి = ఆంధ్రుల కేకాదు మావవజాతి వినీతనథ్యత శే మాయని కళంకము.
దుష్ట్ర రాజకీయ శక్తులు కానీయండి ఆం|ధేతరుల లాభా చేశ కానీయండి శెలంగాణా వేర్చాటు పోరాటంవర్ణి [పపంచంలో ఆంధ్రజాతి కీ_రి దూషితమై నది. ఈచ్వేపానలం ఇంతటితో చల్లారిపోవుట భావిసంతలి అదృష్టం. ఆ అ|క్రోశళం వల్బ చావుకొన్నది ఏమీలేదు - మిగిలినదంతా అవకీ ర్తి యే.
ఈ దురంశాన్ని కణికంగా, శేలిపాయ్యే తొలకరి మబ్బుగా విన్మరించి, ఆంధ్రగౌరవమును మరల నిల జెట్టుకొందుముగాక !
తెలుగువారి భక్తిప్రపత్తులు- తాత్తిపక చింతన
శ్రీ గూడ నుందరరామయ్య
“మవాలి' ని (మోగించిన నారదమవార్షి భ క్రినూశ్రాలు, విష్ణుపురాణము, భాగవతపురాణము, వైస్ణవ ఆగమాలు, ఆశ్వారుల భ క్రిగేయాలు, (స్థాన త్రయంలో ఉపాసన కాండను శెలిచేళాగాలు భ క్తిసాహిశ్యానికి నిధులు. భక్తి లేకుండా భగవంతుని పొందటం అసంభవమని మత |త్రయక ర్రల్లో | క్రీగామానుజుల 'వారు, మాధ్వాచార్యులు చెప్పినారు. జగద్గురువులు అవరో జానుభూలివ ల్ల మోతకం అభిస్తుందనినారు. ఆత్మని వేదన, ఆత్మార్పణ, కింకరత్వము, కించిత్వము, భక్హ్యా'వేళము, చాసచాసీత్వము, ఆధార-ఆ ధేయత్వము. - వీటిని వైష్ణవ భక్తి సంప్రదాయము గుర్తించింది. రౌదభ క్తి దీనికి భిన్నంగా ఉంటుంది. శరీరాన్ని హింసించడంవల్లి అత్మ ఈశ్వరార్పితమవుతుందని వీరశైవులు నమ్మిరి. వీరశై వంలో భక్తి మరోరూచేణ ఆచరింపబడుతుంది. (స్థాన త్రయంలోని ఉపాసన కాండ క్రవణమనననిధిధ్యాసాదులను భక్తికి (పథమసోపానంగా చెబుతుంది. ఈ ఉపాసనా కాండను అధారంగా (శ్రీ వైప్ణ్థవము, పాంచరాగ్రము, విశిష్టా డ్వ్వైతము సత్వగుణ [ప్రధానమైక భక్తిని (ప్రతిపాదించినాయి. ఇక్కడ క్యేయం ఒక్కంశే శాని మాళ్గాలు వేరు. సాయుశ్యానికీ, సామీప్యానికీ, సారూప్యానికీ వై.ప్ణవభక్తులు తవాతవాలాడినాగు. వై_వల్యానినై శై_వులు చిందులు తొక్కి నారు. భజన నామసంకీ ర్హనము, చాన్యము, స్తుతి, నేవ, సఖ్యత్వము, వందనము, (_(నీమానురాగాలు-ఇత్యాదులను భ క్తిన్వరూపాలుగా సంప్రదాయము గుర్తిం చింది. మానవుడు తన మనో చౌర్భల్య (చేత అంధీభూతుడై తనవాదయ కువా రంలో నుంచి మొరవెట్టుకొన్నవుడు మనకు శెలియని కృపాభయ వా_న్లము మనకు శెలియకుండాశే రజిస్తుందనీ విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకంతోగే భక్తుడు జీవయాత్ర చేస్తాడు. ఆలాంటి కృపాభయ వా స్తం అడై ్వ్రతంలో ఖండింప
50 మహతి
బడింది. నిర్గుణ, నిరాకార, నిరంజన, నిరవయ |బ్రవ్మాను మానవుడు శరణు వేడడు అప్ఫాకృత దివ్య దేవా ఛారియగు వరమాత్శను సాశారంగానూ, సగుణం గానూ చిక్సించుకొని తనగోడు వింటాడనే ఆశతో పచేవచే విన్నవించుకొంటాడు. నత్యం శివం సుందరం భగవంతుని మూర్తులుగా ఊహిప్తాడు. ఆ రూపాన్ని దర్శించాలనీ, ఆయన స్యేమకు పాత్ఫుడు కావాలనీ, ఆయన కృపారనం తననై చిలకాలనీ, ఆయన పాన్ని ధ్యం పొందాలనీ ఆరాట వడుకాడు.
శాల|వవావాంలో [ప్రాచీనమైన ఈ భక్తి అనేక రూపాలను సంతరించు కొన్నది, స్వాతం|త్ర్య యుగోదయం మన సమీతా ఊే(త్రము.
(1) నంవచాయథ క్రి : ఆంధ్ర దేశంలో ద్రబలంగా ఉన్న మతోద్యమా లను, (ప్రజలుచూచే భక్తి ప్రవత్తులనూ నాలుగు రకాలుగా విభజించవచ్చు. (1) సంఘంలో గొవ్పచారూ, విద్యాధికులూ, |శేమ్లులు, సంస్కారము కలవారు ఆచరించే వద్దతి. వీరు వూ,ర్తిగా సంప్రదాయ వద్దతులను తు,చ. తప్పకుండా ఆచరించరు. శాని సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామచే నమ్మకం వీరిలో దృఢంగా ఉంటుంది. భగవద్గీత పారాయణ, సుందరకాండ పారాయణ, వురాణ కాలకేవణ, (వ్రతాచరణ, (అనగా సత్యనారాయణ (వశము, గౌరీనోము (వతము, ధనుర్మాన |వ్రతదీక ఇశ్యాదులు) శాంతి కోరలు, (జాతకర్శ, నక్షత్ర జవము, చాల గ్రవాశాంతి, నవగ్రవోరాధన వూజలు) [మొక్కు బడులు, (తిరువతి ర్రీజేంకశేశ్వర స్వామివారికి, అన్నవరం సత్యనారాయణ స్వామివారికి, సింహాచలం నృసింవాస్వామి వారికి) అంజనేయ ఉపానన, (శ్రీచక్ర ఉపాసన, సమారాధనలు (కాశీకిపోయివచ్చి. తిరునతికి పోయివచ్చి, Ur పోయివచ్చి, శ్రీరంగంపోయివచ్చి, రామేశ్వరం పోయివచ్చి)-_ మొదలగు కర్మకాండ ద్వారా సంప్రదాయాన్ని వీడీవీడకుండా, అమరా వికేపములవలె వీరు సాధన చేస్తారు. వీరి కర్భ వెనుక మీమాంసకులు ద్రతిపాదించిన త త్త్యమున్నది. మీమాంసకులు కర్ణద్యారా మోతాన్ని (స్వర్గము లేక శాశ్వతానందాన్ని ) పొందవచ్చన్నారు, క్రై_మిని, శబరుడు, కుమారిలుడు, |ప్రాభాకరుడు ఈవిధమైన కర్ణ వాచాన్ని (ప్రా చీన కాలంలో శంకరుని [అవ్మావా దానికి పోటీగా లోధించినారు. శాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని |గ్రహించవలె. ఈవిధమైన కర్మను భక్తిగా మార్చివేసిరి. కారణాలు అనేకం ఉన్నాయి. ఈకర్శను ఆచరించేవారికి (ప్రాచీన సంవదాయమందు నమ్మకమున్న కే కానిదాని లోతులకు తెలిసికొనే సామర్థ్యము
శెలుగువారి భక్తి ప్రవత్తులు - తాత్త్విక చింతన కీ
వీరికి లేదు. జైమిని మీమాంస న్ఫ్మూశ్రాలను కాని, కుమారిలుని తంతచార్తిక, శ్ఞోకవా ర్తి కాలనుకాని, శబర భాష్యాన్ని కాని వీరు అర్థంచేనుకో లేరు. కనుక కర్మ వృధానంగా సాధనలోధించే గురువులే వీరికి శరణ్యము. అంతేగాక మశాధిపశులు, వీశాధిపతులనుండి కూడా వీరు నిత్యనైమి త్రిక శామ్యకర్శల స్వరూపాన్ని శెఠిసికొన్న వారై వాటిని ఆచరిస్తారు.
స్మార్తులు, మాధ్వ (ావ్మాణులు, శృంగేరీ, శామకోటి పీశాధివతులనను సరించేవారు ఇలాంటి సాధన చ్వారా మోజాన్ని పొందటానికై యత్ని స్తారు,
(2) నూతన సమాజ సాధనభ క్తి (Recently found cult)
(ఆ) “కామకృష్ణ మిషన్” శ్రీరామకృష్ణ _వరమవాంనను ఆశాధ్య దైవంగా ఎన్నుకొని "రామకృష్ణ మిషన్ ' లేక 'రామకృ్ళమ్ల్థ మఠముల స్థావనలో హిందూమతము మరొక నూతనమైన మలువును సంతరించుకొన్న ది. వివేకానందుని చేత ఇది దిగంతాలకు వ్యాప్తి చేయబడినది. మృచానులో మెలావూరు, చికాగో, న్యూఢిల్లీ ఈ “మిషన్ కు శేం డాలు, (ప్రాశీన సంవదాయాన్ని అన్వయం శేయడం తమ ధ్యేయంగా వీరు భావించినారు. మన ఆలధ్ధడేశంలో వై జాగ్, గుంటూరు, రాజమండి, హైద రాజాదు నగశాల్లో వీరి 'మిషన్'లు (ఆ[కమాలు) ఉన్నాయి. రామకృష్ణ పరమవాంస పటమును పెట్టి భజనచేస్తారు. మాత సట మును కూడా వెట్టి వూజిప్తారు. ముఖ్యంగా ఎర్రటి వూలతో వూజిస్తారు. అనేక గృంభాలను తెలుగులోనూ, హిందీలోనూ, ఇంగ్లీ షులోనూ వృచురించి నారు. అదై్యత గృంఛాలను ఎక్కువగా వీరు పృచురించినారు.
(e) దివ్యజ్ఞాన సమాజం = (Theosophical lodge) ఈక్వర స్వభావము దాని వృక్సియలుఎవీటిని గురించిన పత్యేక మైన అంతరద్భృష్టి కలదని చెప్పుకొను చార్శనిక, మత చింతనను దివ్యజ్ఞానమనిరి. పౌచ్ .యన్, ఆల్మాట్, పౌచ్ .పి, ల్ల 'వాట్స్కీ, ఆయన సతీమణి, తదితరులు 1875 లో అమెరికాలో ఈ సమాజమును స్థాపించిరి. అనిలినెంట్ ఈ సమాజానికి అధ్యకురాలుగ నుండెను. సర్వమానవ సౌదర్య శేంచ్భాలను స్థాపించటమూ, దర్శనళ్యాన్ర్ర, మత తార శమ్యానుశీలనను అభివృద్ది ేయుట, ప్ఫాణద్భవ్యముల రవాస్యళక్కు లను గురిం చిన వరిశీలన చేయుట, ఈ నమాజముచారి ముఖ్య లక్షుములు. టిజెట్లోని సిద్దులద్వారా ఈ రవాన్యసిరద్ధాంతము వీరికి సంక్కమించినది. వునర్జన్మయందు వీరికి వూ _ర్రినమ్మళమున్న ది. విశాఖవట్టణంలోనూ, గుంటూరులోనూ, శాకినాడ లోనూ వీరి వమాజాలున్నాయి.
52 మహితీ
(3) బృవ్మాసమాజము : ఛామమోవాన్ రాయలు 1828 వ నంవత్సర మున ఏశేశ్వరోపాసన మందిరముగా, సర్వతోముఖ మానవ పృగతి సాధనముగా బ్రవ్మానమాజమును స్థాపించినాడు. అన్యమత ర్వేషము పనికి రాదన్నాడు. త్యాగము, వినయము, భ క్కి ద్వారా భగవంతుని పితృశ్వాన్ని గు_ర్తించవలె. మానవ సౌభ్యాత్సమును అనుభూత 'మొనరించుకొనవలె. దురాచారములను, మూఢథాచారములను పారద్భోలుటశై బయలుదేరిన ఈ ఉద్యమం, మనదేశంలో విద్యావి స్మృతి చెందిన కారణంగా, అంతరించింది. శాకినాడలోనూ, విజయ 'వాడలోనూ దీని ఛాయలు కనిపిస్తాయి. సకీసవాగమనమును నిర్మూలించుట, కాల్యవి వావాములను రద్దుచేయుట, వితంతు వివావోలను సంధుంలో వృవేళ చెట్టుట - ఈ ఉద్యమం లజ్యూలు.
(ఈ) ఆర్యనమాజము :... దయానంద నరన్వతి 1875 అక్టోబర్లో లొంజాయిలో ఆర్యనమాజాన్ని స్థాపించినాడు. చాన్ని “పండిత గోవచేవ్” అభివృద్ధిచేయ యత్నించినాడు. వడ్డర్శ నాలను శెలుగులో వ్యాసి బవుగ్భంథ కర్తగా వాసీకెక్కినాడు. వీరి సిద్ధాంతము : ఈశ్వరుడు ఒక్కడే. పృతీకరూప మున శాక మానసికముగ నే ఈశ్వరుని ఆరాధింవవలె. వేదాలు అపౌరుమే యాలు. అవి ఈశ్వరప్యోక్తాలు. జన్మపరంపరను, కర్భను వేదాలు అంగీకరి స్తాయి. జననమరణ చక్క్ళబంథమునుండి విముక్తియే మోకము. హిందూమత పునరుద్ధరణ, గోనంరతణేద్యమము, అన్యమత ఖండన, వీరి ముఖ్యలత్యములు,
(ఉ) బృవ్మాంగారీ మఠము, కూచివూడి యతగాన సంవృదాయం, చై). స్తవ సంస్థలు ఇవికూడా మన అరదేళంలో కొల్బలుగా కనిపిస్తాయి. సాధా రణంగా వృలిగ్యామంలోనూ బృవ్మాంగారిమశాలు కనిపిస్తాయి. అలాగే క్రై న్హవ దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ దైనందిన జీవితం మతం మీద ఆధారపడి ఉంటుంది. గుంటూరు నగరంలో “రైట్ రెవరెండు ఇగ్నేషియన్” గారు “అలగాజనాన్ని ' ఉద్దరించడానికై క్రై) న్మవ మశాన్ని వ్యచారంశేయటం
సంతోషకర మైనపని. పమత మైనా ఆనోద్ధరణతో బయలుదేరుతుంది. కాని ఆది ఎంతవరకు విజయాన్ని సాధించింది అనేది వృజలకు ముఖ్యము.
(8) ఇటీవలి మతోద్యమాలు ః— భగవంతుని లక్షణాలను మానవుడికి అంటక ట్టడం ఈ రోజుల్లో ఫౌొషను. ‘Deification of the Man is the fashion of the day’ తత్ఫలితంగా మనం అనేకమంది ‘Deified Men’
శేలుగువారీ భక్తి వ్రవత్తులు - కార్త్విక చింతన కక
(ళగవచాంశులను) చూస్తాము. వీరిలో కొందరు తాము భగవంతుని చూచినా మనీ, కొందరు భగవంతునితో మాట్లాడినామనీ, మరికొందరు తాము భగవంకువి దూతలమనీ అంటారు. తమ మాటలవై సామాన్య వృళానీకానికి నమ్మకం కుదరడానినై అసామాన్యమైన అద్భుత చర్యలను వృదర్శిస్తారు. ఈవృదర్శ్భనలతో వీరికి పావగాండా లభిస్తుంది. మతోన్మాదులు, ఛావావేళపరులు, ధనికులు, అర్హులు - అంశా వీరి చుట్టూ చేరుతారు అద్భుతవిషయాలకు వృచారం చేయ డానికి వీరు సంచేహించరు. సంఘంలో తమకున్న పలుకుబడి చ్వారా వీరు ఈ ఉద్యమాన్ని వృచారం చేస్తారు. తామర తంపరలుగా ఈ విషయానికి విలువ "వెరుగుతుంది. విలువ వెరిగినదేదీ కూడా విరివిగా దొరకదు. అందుకని ఆసలు విషయాన్ని (M౪5౭1) గా ఉంచుతారు, ఆసక్తి “వెరగినకొద్ది ఆరాటము, ఆరాటం "ెరిగినకొద్ది అభిమానం “వెరుగుతుంది, అభిమానం రకరశాలుగా అభి వృద్ది చెందుతుంది. చాన్ని అనేక రూపాల్లో వ్యకృం చేస్తారు. అలా తమ ఆవేశాన్ని భ క్రిరూవంలో 'వెల్ల డిచేసినామని సంతోషిస్తారు.
మానవునికి చై వత్వాన్ని ఆపాదించినంత మాశ్యాన భక్తుల “ఈగో? (Eso) నంతోషించదు. కనుక చారు “భ క్తులనే' బిరుదాన్ని తగిలించుకొంటారు. సత్యసాయిబాబా భక్తు లుగా కొందరూ, మాతళకులుగా కొందరూ, వారనాధ కారా భక్కులుగా కొందరూ తయారవుతారు. వీరు సమ్మిన “స్వామివారికి” వూజామందిరాలు కట్టిస్తారు. భజనలు ఏర్పాటు చేస్తారు. గృంథాలు వ్యాస్తారు. గంథముద్భణకు దృవ్యనవాయం చేస్తారు. ఉవన్యాసాలు చెప్పిస్తారు. కథలు గేయాలు వాసి స్వామి తత్త్వాన్ని పృచారంలోకి తెస్తారు. మెళ్ళో స్వామి లేక అమ్మ భొమ్మ ఉంటుంది. ఉన్మాదులవలె స్వామి “కల్” ను పృచారంచేసి అందులో (కొందరు) తమ స్వార్థాన్ని చూస్తారు. దైవత్వం ఆపాగింవలడినవారు మన ఆంధ్భచేళంలో చాలా మంది ఉన్నాగు. (ఆతి పృసిద్ధుతై నవారిని గురించి మాత్సమే శెలిసికొందాము. మెవార్ ఖాతాను, అనతార పురుషుడన్నారు. అవిద్యా శామకర్శలతో అఆంధీభూతులై నవారిని మేల్కొలువటానికి తాను వచ్చా నన్నాడు, _ముమ్మడివరంలో “శాలయోగి'ని శుకమవార్షి అంశమన్నారు, శాకినాడలో “పాము ను సుబ్బవ్మాణ్యం అవతారమన్నారు. ఓంళారస్వామిని సర్వమత సమదర్శిని అన్నారు. జిల్లేళ్ళమూడిలో “అమ్మను' రాజరాజేశ్వరి అవశారమన్నారు, తోట్లవల్లూరులో “చిన్నమి వలుకులు శాంతిదూత పలుకు అన్నారు, ఇలా వీరినిగురించి చెప్పటానికి సలంచాలదు.
54 మహారీ
వీరు శాక మవార్షి మహేష్ యోగిథక్తులు కూడా ఉన్నారు, Instant ¢3, Transcendental థక్తి వీరి బోధనలు, వీరి శేంచ్భాలను విశాఖలో కూడ చూడగలము.
మధుర భక్తికి బెంగాల్. వైప్షవ సంవదాయము చాసిగాంచినది. శ్రీకృష్ణ చై_తన్య మవార్షి అంచింత్యా ఖేదాశేద వాదాన్ని వ్యచారం చేసినాడు. కాల క్ళమేణ అది “భక్తి వేదాంతంగా' మారి భక్తి వేదాంత స్వాములవారి చ్వారా ఖండాంతరాల్లో కూడా వ్యా ప్తి చెందింది. శ్రీకృష్ణుని లీలలను, తరంగాల చ్వారా పృచారం చేసారు “వాశేకృష్ణ వాశేశామ' అంటూ గొంతు పగిలేలాగా అరుస్తూ భక్తి మాధుర్యంతో ఒళ్లు తెలియకుండా చిందులు తొక్కు_శారు,
వైన చెప్పినవారు ఒక తెగవారు. వారుకాక శేవలం త త్త్య వృచారం శేనేవారు కూడా ఉన్నారు. స్వామి చిన్మయానంద ‘Mission’, 7డీయ మర్, రామకోటి వ్యానేచారు, మస్తాన్ వుష్ఫూకు మొక్కు బడులిచ్చేచారు - ఇలా రకరకాల ఉద్యమాలు బయలు జేరి వృజలను “1౧812౧౯ భక్తులుగా చేసినాయి. శవానందుడు స్తాపించిన ‘Divine life society’ కూడా ఈ కేవకు చెందినదే.
4, జానసదుల్లో భ క్రి = సాంవృదాయవు మత పృక్సియల్లో వీరికి వ్యవేశము చాలా తక్కువగా ఉంటుంది, శ్ర్ర3లవు తిరుణాల, భద్యాచలం తిరునాళ, సింవోచలం తిరునాళ, పొలేరమ్మ జాతర, అంకమ్మజాతర=ఇ త్యాదుల్లో వీరి ఆవేశాన్ని మనం చూడవచ్చు. జాతర్లు, తిరుణాలలు చారి ముఖ్యాళయాలు. ఆవేశంతోకూడిన థ క్రిని వృదర్శిస్తారు. కోటప్పకొండ తిరుణాళ్ళలో పృదర్శింపని కళ అంటూ ఉండదు. “డాన్సులు, నొట'కాలు, భజనలు, కోలాటాలు, ఎద్దుల పంచెములు, ఉపవాసాలు, సమారాధనలు, ఒక్కమాటలో చెవ్పవలెనంళే “అన్నీ' ఉంటాయి, వ్యవసాయపు కూలీలు, పారిశ్ళామిక కూలీలు, వట్టణాల్లో ఉండే కూలీలు, రై లుకూలీలు, వీరందరూ ఇలాంటి భక్తిలో అసక్తిని చూవు శారు. వీరి ఆశయాలు వేరు, వీరి ఆలోచనలు వేరు, వీరి వైఖరి వేరు. అందుకని వీర పద్ధతికూడా వేరుగానే ఉంటుంది.
భారతీయ చింతనా మవాతిని మోగించిన మవానీయులు మన ఆంధ్ర 'చేశంలో అనేకులున్నారు. చారు శ్వార్త్విక చింతనశై_ చేసిన కృషి మరువరానిది, వీరికృషిని మూడువిధాలుగా విభజించవచ్చును. (1) ఆంతశ్వాకీయ ఖ్యాతిని, గాంచిన ఆంధ్భతా_త్ల్వీకులు కొందరు. (2) సంస్కృతంలో ప్యాచీన గంథాలకు
శెలుగువారి భక్తి వవత్తులు - కాత్త్విక చింతన 55
స్వంతంగా వ్యాఖ్యానాలు శాని, టికలుశాని వ్యాసిన వారు కొందరు. (8) తెలు గులో దర్శన శ్యాన్హ్ర గృంథాలను వ్యాసినవారు, సంస్కృత గృంథాలను తెలుగు లోకి తర్జుమా చేసినవారు కొందరు. ఆంగ్లంలో ఉన్న దర్శన గ్రంథాలను అనువ దెంచినవారు కొందరు. వీరు త_శ్వ్వశ్మాన్ర్ర సాహిశ్యావికి చేసిన చేవను గురించి వరిశీలిద్దాము.
నశ్వేవల్లి రాఛాకృస్ణ పండితుడు, శీ వి. టి. రాజు, శ్రీ కె. సచ్చిదానంద మభూర్తి-వీరు మువ్వురు విశ్వవిభ్యాశిగాంచిన ఆంధ్భదార్భ్శనికులు. రాఛాకృష్ణుని రచనలన్నీ ఆధునిక వృపంచ సమస్యల పరిష్మారమునకై వినియోగింపబడినవి. పాచ్యవృతీచ్య భూఖండములలో ఉదారచార్భనిక దృకృథములు వెలసిన చోట్ల ఈతని భావములు అంగీకృతములు. ఆధునిక చార్శనికశ్యాన్త చరిత్సయందు ఇతనికి కల స్థానము నిరువమానము. శ్రీ పీ. టి, రాజుగారు లండన్లో కింగ్సు కాలేజీలో దర్శనాచార్యులుగా వనిచేనిరి. గ్రీకులు, కై) _స్తవులు, హిందువులు- మానవుని ఏ విధంగా చిత్సించినది వీరు తెలిపినారు. ఇండియన్ ఫిలాసఫీని వీకు పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో బోధించి.
శ్రీ సచ్చిచానంద మూర్తిగారు బహుముఖ వృజ్ఞాశీలురు. వీరిలో చాగ్భ నిక గాంథీర్యము _ వ్యక్తి గాంభీర్యం ఒక దానితో మరొకటి పోటీ పడుతాయి. “కీజన్ అండ్ రివలేవన్' అనే గృంథము అృదై్వ్రతంలో వీరికి గల పొండి శ్యానికి నిదర్శనము. “ఇండియన్ స్పిరిట్” వీరి విమర్శనాత్మక దృష్టికి నిదర్శనము,
ఆంధ్భులకు సాహిత్యంలోనే కాక దర్శనళాస్రంలో కూడా అపార పౌండిత్యమున్నదని నికూపించడానిశై వై వారిని ఉదావారించినాము. సంప్క చాయ బద్దమగు చార్భ్శనిక చింతన అవిచ్చిన్నముగా నుండుటథై కొందరు అంధులు సంస్కృతంలో దళ్శన గ్భంఛాలు వ్యాసిరి. అడ్ర్వైతమశాన్ని అనుసరించి కొందరూ, జౌర్దాన్ని అనుశరించి కొందరూ సంస్కృతంలో చ్యాటం ముదా వవాం. క్రీ ఆర్. లింగన సోమయాజులుగారు పంచడకశిని, ఉపనిషత్తులకు వ్యాఖ్యను నంస్క్భృతంలో చ్చాసిరి. క్రీ కొండూరు సోమేేఖరళా స్ట్రీగారు మహాయాన '"జౌర్ధమశళాఖ దర్శనా చార్యుడగు చాగార్జుమని మాధ్యమిక కారీకను సంస్కృతంలో వ్యాసిరి.
స్వాతంత్యా్యనంతరము దర్శన శా న్ర్రంలో అవిరామంగా కృషిజరిగిందని శెప్ఫవచ్చు. అనేకమంది ప్యాచీనగ్భంఛాలను తెలుగులోకి అనునదించీ, స్వతంత్ర
56 మహతి
రచనలుశేసీ, ఆంగ్ల గృంఛాలను అనువదించీ, సంపృదాయబద్దమని తా ర్తి క చింతనను వటిష్టముశేసిరి. అందులో అతిముఖ్యులను మాత్భమే చూచ్దాము. సర్వశ్రీ) చేరి నూర్యనారాయణ శాస్త్రిగారు పతంజలి యోగ ఛాష్యాన్ని తెలుగు లోకి అనువదించి యోగాన్ని పునరుద్దరించిరి, జమ్మలమడగ మాధవరాయకళర్శ గారు తంతృశ్నాన్ర్రంవై. వ్రాసి తంశ్యాన్ని సంస్కరించిరి. స్వామి చిరంతా నందస్వామి వివేశానంద గంశావళిని తెలుగులోనికి అనువదించిరి. ఆర్, యస్, వృకాశ శాస్తి మీమాంస గృంథాలను 'వ్యానీరి. వేదార్థ సంగ్భవోన్ని కూడా వ్యాసీరి. స్వామి *కేశవతీర్ణ తులసీదాస్ రామాయణాన్ని రామతీర్భ గృంఛాలను శెలుగులో చ్యాసిరి. స్వామి జ్ఞానానంద. యోగదర్శనాన్ని చ్యాసిరి, సాధన గృంథమండలిచారు శంకర గృంఛావళిని తెలుగులో పృచురించిరి, డా. జి. వి. కృష్ణా రావుగారు నాగార్జునుని “విగ్భవావ్యావ ర్రిని” గ్రీకు తత్త్వవేత్త యగు ఛ్లేటో “రివల్సి క జర్మను త త్త్వచే త్తయగు శాంటీ దర్శనాన్ని తెలుగులోకి అనువదించిరి. జొద్ద వాజ్మయ బ్రహ్మగా వాసికెక్కిన దుగ్గిరాల బల రామకృ సయ్య గారు బహుగ్భంథక ర్హలు, వ్యాసాక్ళమ గృంథమాలవారు కూడా అద్ర్వైతమత గృంఛావళిని వృచురణశేని. జనసామాశ్యానికి అడై వ్రతం అందుబాటులో ఉండే టట్లు చూస్తున్నారు, వేలూరు చంద్భ్రశేఖరంగారు అరవిందుని రచనలను అనువ దించిరి. (శ్రీ) ౩. సచ్చిచారందమూ ర్తి గారు. ఆంగ్ల ములో నేశాక శెలుగులో కూడా బవాం (గ్రంథక ర్హలు. నీవోరిక, కఠోపనిపత్తు, భగవర్గీత, రామానుజ దర్శనము, విజ్ఞానసర్వన్వ్యము - మతము - దర్శనము - అను గృంఛానికి సంపా దకులేగాక , 225 పుటల్లో సర్వమత సమీజను కూడ చేసిరి. జయంతిపురం రాజా దుళ్గాసదాళి వేళ్వర పసాద్ లవాద్దూర్ చాకీ తం|త్రంవై నా, బౌద్ధమతంవై నా చాలా వ్యాసాలు (గ్రాసిశారు. ధమ్మవదాన్ని అనువదించినారు.
తశ్వాన్ని అవిచ్చిన్నంగా ఉండేటట్లు అనేకమంది కృషిచేసినారు. సంస్థలు — 5 mn (3 ఆశ్ళమాలుకూడా ఇదేరకం కృషి చేస్తున్నాయి. మళయాల స్వాములవారు స్థాపించిన వ్యాసాళ్ళమం చాలా గొప్పది. అలాగే కాకినాడ దగ్గర శంఖవరంలో స్యామి ఓంకార్. స్థాపించిన శాంతి ఆక్ళమంకూడా చాలా పెద్దది. మానవల్శికలు కూడా త త్త్వప్మచాశానినై కృషిచేయుచునే ఉన్నాయి. ముముతువు, శాంతి, గీశావాణి, ఆరాధన, శై వవాణి, మాధ్వ మవోమండలివారు వృచురించే పతి కలు-ఇవన్నీ రకరశాల తశ్త్యాలను పృచారంశే స్తున్నాయి,
తెలుగువారి సాహిత్యాభిరుచులు
శ్రీ రామవరపు న్ముబహ్మణ్యకాగస్రి
“ వాచామాం ధ్రమయీనాం యః వక్తా ప్రథమో భవత్ ఆరార్యం తమ్ కవీంద్రాణాం వందే వాగనుశాననమ్ 1!" వదకొండో శతాబ్దానికి పూర్వం కూడా తెలుగు భాషా పదజాలం శాననాల్డో చెదురు మదురుగా వాడబడుతున్నా తెలుగుభాషా వదనంచయానికి “నువ్యవన్థిత నున్యరూపాన్ని కల్పించి గ్రంథం కాదగిన దళ నిరూవించిన శబ్దకాననుడు వరమవూజ్య నన్నయభట్టారకుల వారికి శెలుగు సాహితీ జగత్తు శాశ్యత నివాశులర్పినున్నదని “యువభారతి” తన మధుర హృదయ వీణానాదంలో స్పందింప జేస్తోంది, అలనాటి వదక విత్వంతో, పాటలతో ప్రారంభమై ఆంధ్రసాహితీ జీవన. వాహిని నన్నయనుండి నేటిదాకా తెలుగు దేశాన్ని, తెలుగు జాతిని పునీతం చేస్తూ అనున్యూతంగానే (ప్రవహిస్తోంది. ఇన్ని నంవత్సరాలుగా ఆయా యుగా లలో ఆయా కవికుమారులు ఛందోబంధాలలో అలంకారాలలో. కట్టకెట్టిన పట్టునెల్లాలతో రంగారిన తెలుగు సాహితీ వధూటి పాతకాలవు టాభరణాలను వినర్దించి క్రొమ్మెజుగు భూషణాలను సంతరించుకుంటూ వస్తోంది. ఆధునిక యుగంలో ఆతివేల సాహితీ [ప్రక్రియలతో ఆదిశ క్రిగా నహ్మన్ర కిరణ కాంతు లతో స్వతంత్ర తెలుగుజాతి జీవనాడిలో వెలుగు వెల్లివిరుస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం జాతి సమరాంగణంలో నిలిచి ఉన్నపుడు తెలుగువాడి సాహితీ వైతాళిక గీతమాలపించి తెలుగువారి గుండెల్లో దేశభ క్తిని నింవి శాతినీ ప్రబోధించింది. అప్పుడే ఆనేకుల హృదయాల్లో భావజ్యోతి రగిలింది - భావనా వటిమ పెరిగింది-న మైక్యతా దృష్టి నచేతనమైంది. ఆనాడు రవీంద కవీందుని కవితా శక్తి తెలుగుజాతి కపీతావ్య క్రి మార్గదర్శక మైంది. దేశభక్తి, జాతి ప్రబోధం, సంభ నంన్కరణా నాటి సాహితీ (ప్రక్రియ లకు ఉపాదేయాలు కాగా (ప్రతి హృదయం కదిలింది. ఏతి మనసు కవినింది- 5)
58 మహతి
ఆవుడే ఆంగ్ల సాహిత్య వరిచయంతో ఆలవడిన భావకవిత్వం కూడా తెలుగు సాహితీ రంగంమీద దేవులపల్లి మొదలగు వారి ఆనరాతో గజ్టైకట్టింది* 'అయినా రాయప్రోలు, గురజాడ, కందుకూరు లాంటి సాహితీ నుగతులు సామాజిక పరిస్థితులకు వలసిన బాధ్యతల వహించి నిర్వర్తించిన కర్పవ్య వరాయణత్యం చరిత్ర |పనిద్ధమైంది.
మనదేశంలో ఆంగ్లేయుల ఆన్తమయంతో ఉదయించిన స్వాతంగత్ర్య చీవులు (ప్రనరించగనే తెలుగు సాహితీవరులలో కొందజు నంతృషప్తిగా ఆనందోత్సావోలతో వడక కుర్చీల్లో మేనువాల్బడం జరిగింది. మరి కొందు తెలుగువాడి స్వాతంత్ర్యం “ లేటు ” అయినందుకు విచారించి నిజమయిన స్వాతంత్ర్యం నిద్ధించేదాకా నిద్రపోకూడదని |వ్రబోధించడం జరిగింది. దేశానికి 1947లో స్వాతంత్యం వస్తే తెలుగు వారి న్వతంత రాష్ట్రం 1958 లో గాని ఆవలరించలేదు. తెలుగువాడు న్వరాష్ట్రిం కోనం మిక్కిలి కృషిచేయడం ప్రారంభించాడు అప్పుడే అభ్యుదయ రచయితల నంఘం, నవ్య సాహిత్య వరిషత్తు, తెలంగాణ రచయితల నంఘం మొదలగు సాహితీ నంన్థలు తెలుగు సాహితీ [నవంతిని |వజల్లోకి ప్రవహింవజేశాయి. దీనితో తెలుగు వారి సాహి త్యాభిరుచులు |క్రొత్సపుంతలు |త్రొక్క_నారంభించాయి. చెలం గారి స్వేచ్చా పణయానికి చెలియలి కట్టలు నిర్మించారు విశ్యనాథవారు. స్వాతం, త్యానికి వూర్వం బీజప్రాయంగా ఉన్న విభిన్న సాహిత్య సిధాంతాలు స్వాతంత్యా నంతరం ఆంకురితములై , వల్ణవితములై వుష్పితములై. వర్థిల్లసాగాయి.
జాతి జీవితం ననాతనధర్మంవై నడవాలనే _ననాతనవాదులూ, ఆధునిక విజ్ఞానశాస్త్ర వరిళోధనాఫలితాల కనుగుణమై నవీన జీవన పద్ధతి కలిగి ఉండాలనే అభ్యుదయ వాదులూ రచనలు సాగించారు. ఈ కాలంలో తెలుగువారి ఆభిరుచులు చలనచ్చితాలు, రేడియో, వార్తాష్మతికల |వభావానికి సామ్యవాద సిద్ధాంత |ప్రోద్బలానికి అధికంగా ఆకర్షింవ బడ్డాయి, రెండవ (దపంచ యుద్ధానంతర వరిస్థితులలో ఆధునిక యూరు దేశాల నాగరికత భరత జాతివై చూవుతున్న ప్రభావం తెలుగువాడి నాగరికతాభిరుచులచై కూడ విశేషంగా కలిగి ఉంది. ఈ [ప్రభావాలను సాహిత్యంలో ప్రతిబిందించకుండ ఏ రచయితా ఉండలేడు. దీనికి తోడు రేడియోలు, వివిధ వార్తా వృత్రికలు, చలన చిత్రాలు తెలుగువారి అభిరుచుల్ని శరవేగంతో మార్చివేశాయి- తత్ఫలి తంగా (పేక్షణియమైన దృశ్యనాటకాల స్థానంలో (శ్రవ్య నాటకములు, నాటి
-కెబగువారి సాహిత్యాథిరుచులు 59
కలు, కథలు, కథానికలు కాక 'న్కెచ్లు, నమీక్షలు, బాలగేయాలు, డిటెక్టివ్ నవలలు, శృంగార సాహిత్యం బవుళవ్యా వ్రీలోకి వచ్చాయి. స్వేచ్చా (ప్రియ త్వం, విశృంఖిలత్వ్యం, తిరుగుబాటు మొదలగు సిద్ధాంతాలు సాహిత్యంలో చోటు చేసికొని నేటి తెలుగువారి భావాలకు |వ్రతీకగా నిలుస్తున్నాయి.
ఈ తరుణంలో ననాతనవాదులయిన నం|ప్రదాయ సాహితీవరులకు విశ్యనాథవారు నాయకత్వంవపహి స్తే అభ్యుదయ వాదులకు శ్రీశ్రీ యగవురు మడని చెప్పొచ్చు. ననాతనవాదులు ఛందన్సుల బిందోబన్తుతో అలంకార శాస్ర సామ్మగితో రాయలనాటి వద్య గద్య వబంధాలనే ఇంచుమించు అదే వస్తువులతో సాహిత్యం ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో కొందటు వన్పువులో మాత్రం నవ్యత్యం స్వీకరించి గద్య వద్య |ప్రబంధాలనే నృష్టినున్నారు. వీరిధోరణి
“వరాణ మిత్యేవ న సాధు సర్వం
న దావి కావ్యం నవమిత్యవద్యం
నంతః పరీక్ష అన్యతరత్ భజస్తే
మూధః వర వ్రత్యయనేయబుద్ధిః" అన్నట్లు ఉంటుంది- ఇట్టివారు వస్తువులోను నన్నివేశములోను మార్పునకు ఆంగీకరిస్తారేగాని చెప్పే విధానం మాత్రం |పాచీన ఛందోలంకార వద్ధతినే అనునరిస్తారు. విశ్వనాథ, గడియారం, మధునావంతుల, వానమామలై, తుమ్మల మొదలగువారు యీ కోవకు చెందినవారు.
ఇక రెండో కోవకు చెందిన వారిలో శ్రీశ్రీ ఆగనాయకుడు. ఆరుద, నారాయణ బాబు, బాల గంగాధర తిలక్, దాశరథి, కాళోజి, వరవరరావు మొదలయినవారు ఆభ్యుదయ వాదులు.వీరు ఆధునిక విజ్ఞానశాస్త్ర ఫలితాల దృష్ట్యా పాచీన దురాచార దురంతాలను నిగ్గు దేల్చి మంచిని స్వీకరించి చెడును వరిత్యజించి, ఆభ్యుదయకర విధానాలను సాహిత్యంలో |వతిబింబించి ప్రాలీన ఛందో లంకార శాస్త్ర పరిష్వంగాలను వదలి విశ్ళంభిలంగా
“వడిగా, వడివడిగా
'వెలువడియె వరుగిడియై
యెదలో అడుగిడి” నట్టి భావాలకు రూపమిచ్చి తెలుగుజాతి సాహితీ “మహా వ్రస్థానా“న్ని వెలయింవ -జేన్తున్నారు. ఇందుకు నిదర్శనం మహా ప్రస్థానంతో బాటు “మహాంధోదయం”,
60 మహాత్తి-
“అమృతం కురినీనరాతి” మున్నగు రచనలు వేర్కొనవచ్చు ఇంతే గాక యితర ప్రక్రియల్లోకూడ నం|వదాయవాదులూ ఆభ్యుదయవాదులూ అనేక రచనలు చేస్తున్నారు. ఆనువాదాలతో ప్రారంభమైన నాటక సాహిత్యం పౌరాణిక, చార్మిత్రక నాటకాలనేగాక సాంఘీక నాటకాలను గూడ వెలయించి తెలుగునాట నాటకాభిరుచిని యినుమడింవచేనింది. వద్యాలతో గూడిన నాట కాలేగాక కేవల వచన నాటక నాటికలను చూడ్డానికి ఉవ్వికారేట్టు (పజల యొక్క అభిరుచుల్ని మలిచింది. పాండవోద్యోగ విజయాలనుండి “మా భూమి” “ముందడుగు' ‘కులం లేని వీల్ల', “N. ౮. 0.” దాకా నాటక సాహిత్యం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
నవలా సాహిత్యంలో బహుధా రచయితుల సంఖ్య వెరిగి కేవల కుటుంబ కథలు, విభిన్న మనస్తత్వ చగ్రీకరణతో (ప్రధానంగా |పముఖ స్థానాన్ని ఆక్రమించాయి. కథాసాహిత్యంలో వెద్ద కథలు, చిన్న కథలు, సాంఘిక యితివృత్తం ఆధారంగా రచింవబడు తున్నాయి. ఇటీవలి కాలంలో “ముత్యాల నరాల” మూనలో మా(తా ఛందన్సులో |ప్రారంభమైన గేయం తుదకు వచన గేయంగా పరిణామం చెందింది. వచన వద్యాలవలె వచన గేయాల నంపుటులు మేటవేనుకు పోతున్నాయి. మా(త్రా ఛందన్సుతో రచింపబడిన గేయాలు కొన్ని నియమాలకు, నిబంధనలకు, నం|వదాయానికి, కట్టుబాట్లకు లొంగి ఉండడం స్వేచ్చా స్వాకం్మత్యాలకు గొడ్డలివెట్టుగా తలంచి కొందు నవ్యులలో నవ్యులు వచనగేయ కవితలు సాహిత్యంలో (వవేశ పెట్టారు. స్వాతంత్ర్యానికి పూర్వం గిడుగువారు [ప్రారంభించిన భాషా నంన్క-రణోద్యమంలో నుంచి వ్యావహారిక భాషా (వయోగం బిహుళ వ్యాప్తి లోకి వచ్చినా, (పభుత్వం ప్రోత్సహిన్తున్నా (గాంథికవాదులు యింకా వ్యావ వోరిక భాషా వాదాన్ని ఎదిరించడం చెప్పుకోదగిన ఒక విచిత్ర వరిస్థితీ. అభ్యుదయవాదుల్లో నుండే దిగంబర, వివ్ణవ రచయితలుగా కొందణు బయలు దేరారు.
నమాజంలో ఉన్న కళ్ళలాన్ని మర్మంలేకుండా, మునుగులేకుండా బాహాటంగా |పశ్షాకన చేన్తూ సామాజికుడ్ని విద్దవంవైపు ఉదిక్ల పరచడం దిగంబర కవుల లక్ష్యం. వీరికి భాషా సౌందర్యం, శబ్ద శబలిత, నుకుమార భావ |వకటనకూడ ఆనవసరం. _ ఉన్నదున్నట్టు చిత్రించడమే వీరి ధ్యేయం. వీరికి వరంగట్టు, విశాఖపట్నం, హైద్రాబాద్ ముఖ్య కేంద్రాలు. డా, నువ్ర
తెలగువారి సాహిత్యాధిరుచులు 6
నన్నాచార్య, వరవరరావు, చెరబండరాజు, నిఖిలేశ్వర్, నగ్నముని మొ. వారు (ప్రసిద్ధులు
ఇటు వీమ్మట కొందటు ఆభ్యుదయవాదులు నమాజంలో విష్ణవ చైత న్యం ప్రజ్వలింవ జేయాలనే ధ్యేయంతో విప్లవ రచయితల నంమంగా విడివడి పత్యేక సాహిత్యాన్ని నృజిన్తున్నారు. ఈ వి. ర. నం. వారికి శ్రీశ్రీ నాయ కుడైలే అ ర. నం. వారికి ఆర్ముద, దాశరథులు నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల వి. ర. సం. వారిలో ఒక డైన కొడవటిగంటి వారి “ఇవుడు వీస్తున్న గాలి” అనే పన్తకాన్ని ప్రభుత్వం నిషేధించి ప్రతులను స్వాధీనం చేసికొంది.
కావున ఏ సాహిత్యం ఎన్నాళ్ట మన గలుగుతుందో ఏ గ్రంథం ఎంత కాలం జీవిస్తుందో వజాభిరుచులే నిర్ణయిస్తాయి. ఏది ఏమయినా Mathew Arnold చెవిన “నిత్య పల్ణవ శీలమైన సాహిత్యం మోడువారదు” అన్న వాక్యం తథ్యం. జాతి ఉన్నంతకాలం సాహిత్యం చిరస్థాయిగ మనగలదు. లోకక శ్యాణంకోసమే సాహిత్వం. “నహితన్య భావః సాహిత్యం”, జాతి నంశ్నే మాన్ని సంవూర్ణంగా సాహిత్యంతో సమాయత్తవరచి తెలుగుజాతి వురోభివృద్ధికి యితోధికంగా సాహిత్య సేవతో ఎనలేని కృషి చేస్తున్న తెలుగు సాహితీ సమితి, సాహిత్య అకాడమీ, ఆంధ సారన్వత వరిషత్తు, ఆంధ సాహిత్య పరి షశ్రు, తెలుగు భాషా నమితి, యువభారతి మొదలగు సహృదయ సాహితీ :నంస్థలను తెలుగువారు మరువలేరు- ఇన్ని ఆలంబనలతో తెలుగువారి సాహిత్యా భిరుచులు మరింత సుదృఢమవాలనీ దానితో సాహిత్య సురుచిర నవరత్నాలతో :తెలుగు సారన్వతసౌొధ నిర్మాణం కోభాయమానంగా జరగాలని అశిస్తున్నా-
“భభమితి
“కవితా యద్భ్యో_న్దీ రాజ్యేన శివ్ లి
సమకాలీన (పనిద్ధభాషాసాహిత్యాలు.-. తెలుగు
డా. కొత్తపల్లి వీరభ్మదరావు
మూవి జీవితంలో అన్ని రంగాలమీద తన ప్రభావాన్ని చూవించిన ఇరవయ్యో శతాబ్ది ముఖ్యలక్షణం, దేశాలమధ్య |ప్రజలమధ్య దూరాలు. తగ్గిపోవడం. ఈ శతాబ్దిలో మానవుడు సాధించిన సాంకేతిక విజయాలవల్ల ఇది సాధ్యమయింది. _ దీనివల్ల భావ్యప్రనరణం బాగాజరిగి, [ప్రవంచంలో నాలుగు మూలల్యాఉన్న మనుమ్యలు వివిధ దేశాలలో |వచారంలో ఉన్న - ఊఉద్యమాల్ని గురించి తెలునుకోవడానికి అవకొశం లభించింది. ఈ అవకాళ (ప్రభావం కళాసాహిత్యరంగాలలో, రాజకీయార్థిక రంగాలలో పవంచంలో ప్రతి దేశంలోను-న్ఫుటంగా కనబడుతుంది. ఆయినా కాకిపోయినా, “యెల్ల లోకము వొక్కయిలై” వర్శిల్జాలని కవులు ఆశించడానికి, “లోకమంతయు యేకమై” రాజ్యాధికారాదుల్ని చక్కబెట్టుకోవాలి అని రాజకీయ వేత్తలు (వయ త్నించడానికి, వీలు చిక్కింది సాహిత్య రంగంలో |వ్రవంచభాషా సాహిత్యాల (వభావం తెలుగు సాహిత్యం మీద ఎంత వరకూ పడిందో నంపూర్ణంగా వివరించాలి అందే అనేక నంపుటాలు |వ్రాయవలని ఉంటుంది. అదిగాక, ఆ వని ఏ ఒక్క. వ్యక్తీ చేపట్ట, వలసిందీకాదు. అయితే, వవంచ సాహిత్యాల్ని తీర్చిదిద్దిన ఉవ్యమాలు, తాత్త్విక దృష్టులు తమ |వభావాల్ని వీవిధంగా (ప్రనరింప జేశాయో, ఆ|వనరణ తెలుగు సాహిత్యం విషయంలో తెచ్చిన వరివర్తనల్ని కొంతకు కొంత పరికీ లించవచ్చు. ఇక్కడ కూడా తెలుగు సాహిత్యాన్నంతనీ ఆవలోడనంచేనీ చూడాలంటే అయ్యే పనికాదు. తెలుగు కవిత్వం మీద వివిధ ఉద్యమాల (పథావం ఎలా పనిచేసిందో, చేన్తుందో దిజ్మా(త్రంగా చూవించడం ఇక్కడ” నా ఆశయం, సాహిత్యం మీద (ప్రభావాన్ని చూవంచే ఉద్యమాల్ని న్థూలంగా- రాజకీయ ప్రాతిపదికమీడ ఆధారవడినవనీ, శిల్ప నంబంధమైన |ప్రాతిపదిక మీద ఆధారపడినవనీ-విభజించవచ్చు. ఈ రెండింటికి వెనక తత్వ్వచింతన ఉంటుంది. తాత్త్విక దృష్టిలో వచ్చిన మార్పు రాజకీయ భావాల్నే మార్చివేసి.
వమకాలీన (పనసిద్ధ భాషా సాహిత్యాణ-తెలుగు 63
నూతనమైన ఆర్థ్క విధానాల్ని. సామాజిక రీతుల్ని ఆయా దేశాలలో (ప్రవేశ 'వెట్టుతుంది ఈ మార్పులు ఆ దేశచానుల జీవితంలో నమస్త రంగాలలోను వచ్చేవే. ఈ విధంగా వాళ్ల సాహిత్యాలలో మార్పు వస్తుంది. నవ్య దృష్టి ప్రచలితం అవుతుంది. ఈ విధంగా మార్పు తీనుకొని వచ్చిన |వ్రథాన తాత్తి కక దృష్టి మార్క్స్ భావాల |ప్రాతివదికమీద ఆధారవడినది. దీని | వభావం-ఆను కూలంగాగాని, వ్యతిరేకంగాగాని-సోకని _సాహిత్యమనేది నేటి ప్రపంచంలో లేదంచే నత్యదూరంకాదు. అయితే, ఈ దృష్టి భిన్నభిన్న దేశాలలో భిన్నభిన్న రీతుల్లో ప్రనరించింది. అన్ని సాహిత్యాలలోను ఆన్ని దేశాలలోను ఒకే వద్ధతిలో దీని వభావం కనబడదు. దీని అవగాహన విషయంలోనూ అల్నిపాయభేదాలు”ఉన్నాయి.
ఇంక శిల్ప సంబంధమైన ప్రాతిపదిక మీద ఆధారవడిన ఉద్యమాల్ని గ్రహించాలి. వీటిలో మొట్టమొదటిది కాల్పనికోద్యమం (R0manti [ంv౪౭- ment). దీని వెనకకూడ, ఇదివరకే చేను చెప్పినట్టు, తాత్సికచింతనఉంది. వంధొమ్మిదో శతాబ్దిలో పాక్చాత్య సాహిత్య |ప్రపంచాన్ని-ఇంచుమించుగా మొదటి యాభ్రె నంవత్సరాలూ-ఈ ఉద్యమం ఏలింది. దీనికి వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమాలికి కూడా ఇదే |ప్రోత్సాహకారి. మొట్టమొదట జర్మనీలో బయలుదేరిన ఇది, (ప్రపంచం అంతా వ్యావించింది. ఇంగ్లీషు కాల్పనిక కవులలో_కీట్స్, షెల్తీ, జైరన్, కోల్రిడ్ట్, 'వర్ట్స్కర్, మొదలైన వారు_మనకి వరిచయమే.
'రొమాంటినిజమ్' తరవాత 'రియలిజమ్' _(౭2li5m) పాశ్చాత్య సాహిత్యాలలో రాజ్యం చేసింది, దీనికి ప్రారంభం ఫ్రాన్స్లో జరిగిందనీ: ప్రారంభకుదు స్తెందాల్ (1788-1942) అని విమర్శకులంటారు. తరవాత బాల్ జాక్ (1799-1850) భాషలోను భావంలోనూ కూడా ఈ విధమైన రచ నలు (వెంచి భాషలో చేసే ఈ ఉద్యమానికి (వచారం తెచ్చాడు. ఇంగ్లీషులో ఈ ప్రభావం డికెన్స్తో (ప్రారంభం అయి, థాకరీ (1811-18కికి) లో వికా సాన్ని పొందిందని విమర్శకుల ఊవా. అయితే, ఈ పద్ధతి ననుసరించి ఆత్యు త్తమ నవలలు |వానినవారు తుర్గెనీవ్ (1818-1883, దాస్తవిస్కీ (1921 1681), తాల్ సాయ్ (1828-1910) అనే రష్యా దేశస్థులు.
శ్రమకమంగా ఈ ఉద్యమం మార్పు పొందుతూ వచ్చి 'నాచురలిజమ్* (Naturalism) గా పరిణతి పొందింది. ఫ్రాన్స్లో దీన్ని ప్రారంభించి
64 మహతి
నడివిన కీర్తి జోలా (1940-19021కి దక్కింది. దీనికి జర్మనీలోను, |బెటన్ లోను కూడా |ప్రోత్సావాం లభించింది ఇంగ్ఫీమలో టామనస్హార్డి (1940_1924) ఈ రకమైన రచనలు చేశాడు. ఆయితే, అమెరికాలోను |జిటన్లోను జర్మనీ లోను నాచురలిజమ్ను (ప్రదర్శించే అత్యుత్తమ రచనలు ఇరపయ్యో శతాబ్దిలో వచ్చాయి ఆని విమర్శకుల ఊహ,
ఈ ఉద్యమాలతో బాటు, పంధౌమ్మిదో శతాబ్దిలోనే బయలుదేరి విశేష దతారాన్ని పొందుతూవచ్చినఇంకో ఉద్యమం 'నింబలిజమ్” (5 b6ం1॥ 5m). పాన్స్లో ఈ ఉద్యమం బాగా కొనసాగింది. |ఫెంచి భాషలో మలార్మే (1842-1898), వెన్ణ్నై (1844-1896) మొదలై న వారు దీనిలో ఉ_త్తమకవులు, ఈ ఉద్యమాల ప్రభావం కింద వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు బయలుడేరినా, ఒక్కొక్క ఉద్యమం కింద ఒక్కొక్క. |వ్రక్రియ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. “నింబలిజమ్' |ప్రభావం కింద కవిత్వం |ప్రాచుర్యా నికి వచ్చినళ్లే, 'రియలిజమ్” కింద నవల (ప్రచారంలోకి వచ్చింది.
ఈ ఉద్యమాలన్నీ ఇలా ఉండగా, వంధొమ్మిదో శతాబ్ధి ఉత్తరార్థం లోను. ఇరవయ్యో శతాల్దీ.పూర్వార్థంలోను ముఖ్యంగా 1920 క ముందు ఆనేక మనో విజ్ఞాన సంప్రదాయాలు Schools of Psychology) బయలుదేరి, మానవుడి ప్రవర్తనని వివిధ దృక్పథాలనుంచి విశ్లేషించడం |ప్రారంభించాయి. మనోవిశ్లేషణానికి మూల పురుముడు నిగ్మండ్ (ఫ్రాయిడ్ (1850-1989) దీని ప్రభావం సాహిత్యంలో కూడా కనబడుతుంది. ఈ |వభావం కిండ బయలు దేరిన సాహిత్య రూపాలే - ఒక్కొక్కప్పుడు వికటరూవంతో దర్శనమిచ్చే- న్మరియలిజమ్, డాడాయిజమ్ మొదలైనవి, ఇవేకాక, చైతన్య |సవంతిని. థేదర్శించే ఉత్తమ రచనలకు కూడా మనోవిజ్ఞానకాస్త్ర ప్రగతి కారణం. ఈ విధంగా పప్రవంచ సాహిత్యంమీద, వివిధ విధాలైన ఉద్యమాల భావాల (వభావం అడుగడుగున కనబడుతుంది. ఈ |పభావాలన్నీ మెల్లిమెల్లిగా భారత సాహిత్య (ప్రవంచంమీద |వనరించి. ఇక్కడ కూడా మార్పుల్ని తీనుకొని వచ్చాయి
మొట్టమొదట్లో ఈ మార్పులు రావడం ఆలన్యమయింది. ఉదాహరణగా కాల్పనికోద్యమాన్ని [గ్రహించవచ్చు. పాశ్చాత్య [ప్రపంచంలో 1850 నాటికి కాల్పనికోద్యమం చప్పబడి పోయింది. అప్పటికే ఇంగ్లీమలో, వర్ణ్స్వర్త్ తప్ప మిగిలిన ద్రఖ్యాత కాల్చనిక కవులందరూ కాలం చేశారు. కాని, తెలుగులో
సమకాలీన (ప్రసిద్ధ భాషా సాహిత్యాలు-తెలుగు 65
ఈ ఉద్యను |పభావం ఇరవయ్యో శతాబ్ది మొదటి మూడు దశకాలలోనే లిజృం భించింది. మన కాల్పనిక కవులందరూ అప్పుడు ప్రారంభించి (వ్రానినవారే. ఇదే స్థితి హిండీ మొదలై న సాహిత్యాలలోనూ కనబడుతుంది. ఒక్క వంగ సాహిత్యంలో మాత్రం కొంచెం ముందునుంచీ ఈ ప్రభావం కనబడుతుంది" ఆక్కడయినా, ఇరవయ్యో శతాబ్టీ పూర్వార్థంలోనే చీని విజృంభణ
కాని తరవాత్రరవాత- వార్తా |ప్రసారసాధనాలు అధికం కావడంతో, రెండో |ప్రవంచ సంగ్రామ కాలంనుంది, విదేశాల కో బయలుదేరిన ఉద్యమాలు తొందర తొందరగా మనకీ ఆందడం మొదలైంది దేశ స్వాతం త్యంకోనం చేనిన పోరాటంవల్ల ప్రజలలో నవీన రాజకీయభావాల |ప్రసారమూ ఆధికమ యింది. దీనితోబాటు పాశ్చాత్య దేశాలలో మారు నిద్దాంతాల్ని ఆచరణలో సెడుతున్న వివిధ డేశాల సాహిత్యాలతో విధానాలతో మనకి నన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇది మొదట్లో రద్యాకు మాత్రమే పరిమితమైనా తరవాత తూర్పు యూరప్ దేశాలతో చైనాతోకూడా నంబంధం ఏర్పడింది ఈ (వభావాలవల్ణ్ల మన భారతీయ సాహిత్యాలలో ఎన్నో మార్పులు వచ్చాయి, హిందీలో (దీవ్తంద్ మొదలైన రచయితలు బయలుదేరినక్రే మన తెలుగు లోనూ వాస్తవికత గూడుకట్టుకొన్న రచనలు బయలు డేరాయి.
ఈ |వభావం కిందనే ఆభ్యుదయ రచయితల ఉద్యమం మన తెలుగు దేశంలో (ప్రారంభం అయింది. తెలుగులో బయలుదేరిన కాల్చనికోద్యమాన్ని నవ్యసాపాత్యోద్యమం అనవచ్చు. ఆనాడు నవ్యసాపిత్యవరిషత్తు దీనికి నాయ కత్వం వహించింది. తెలుగులో కాల్పనిక కవులుగా పేరు పొందిన వారంతా- రాయప్రోలు, కృష్ణశాన్రి, విశ్వనాథ |వ్రభృతులు దీనితో నంబంధం ఉన్నవాళ్లే. నవ్యసాహిత్యోద్యమానికి గిడుగువారి వ్యావవోరిక భాషావాదం చాలా సాయ వడింది అంతకి ముందు వీరేశలింగం పంతులు, వెంకటరత్నం నాయుడు మొదలైన వారంతా చేసిన నంఘనంన్కరణ కృషికూడా ఈ ఉద్యమానికి సాయవడింది గురజాడ రచనలు వ్యావహారిక భాషకి గౌరవాన్ని వెంచాయి, [క్రమ [క్రమంగా ఈ ఉద్యమం నన్నగిల్లి=ది. దీనికి తగిన “సామాజిక దృక్పథం" లేకపోవడమే ఈ క్షేీజతకి కారణం అన్నారు విమర్శకులు.
డిని తరవాత అభ్యుదయ సాహిత్యోద్యమం బయలుదేరింది. ఇది భారత దేశంలోని మిగిలిన - భాషలలోనూ బయలుదేరినదే. వేర్ళల్లో మార్పులుంటాయి "అంతే, వంగ దేశంలో లాకుర్కి వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం ఇలాంటిదే.
66 మహాఠి.
ఆభ్యుదయ రచయితల |వభావం కింద_గురోజాడ, గిడుగు, కందుకూరివారికి. అంతకి వూర్య్వంలేని స్థానం లభించింది. నవ్యసాహితోోద్యమంలో ఉన్న వారు. వీరిని గౌరవించినా దృష్టిలో వారికీ ఆభ్యుదయోద్యమంలో ఉన్న వారికీ కొంత భేదం ఉంది. అభ్యుదయోద్యమంలో ఉన్నవారిలో చాలా మంది మీద మార్కు (వభావం ఉంది. లేని వారూ దానిలో ఉన్నారనుకోండి. ఈ ఉద్యమంలో ఉన్న చాలా మందికి-రాజకీయ విషయాలలో, సామాజిక విషయాలలో, సాహిత్య, విషయాలలో కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉండేవి, కాల్పనిక కవుల తరవాత దేశంలో నేడు పేరు |వథ్యాతులు పొంది ఉన్న శ్రీ శ్రీ వభృతులు దానిలో" ఉన్నవారే.
స్వాతంత్ర్యం వచ్చిన తరవాత న్థిరవడిన కవితా పరిస్థితులు, ఇతర విషయాలు నచ్చక, దిగంబర కవుల ఉద్యమం బయలుదేరింది. వీరిలో తిరుగు. బాటు ఉన్నంతగా సృష్టిలేదని విమర్శకులంటారు, మన తెలుగు దేశంలో" వచ్చినవే మార్పులు హిందీ, వంగ, పంజాబ్ మొదలై న భాషాసాహిత్యాలలోనూ- వచ్చాయి. ఒక మూల ఈ మార్పులు, ఇంకో మూల ఈ మార్పులులేని వరిస్థితి. మనకి కనబడతాయి
ఇప్పుడు మన తెలుగు దేశంలో విప్ణ్థవ రచయితల గచనలు కనబడు తున్నాయి. అభ్యుదయోద్యమంలో ఉన్న శ్రీ శ్రీ ప్రభృతులు కొందరూ, దిగంబర కవులు కొందరూ ఈ రచనలు చేస్తున్నారు. ఈ రచనలకు కొన్ని కొన్ని రాజకీయాభి,పాయాలు, సాంన్కృతిక విశ్వాసాలు మూంకందం, పరి ణామశీలత జీవలక్షణం, సాహిత్యం జీవుల సృష్టి గనక మార్పులు కనబడడం, నహజమే. ఏమార్పులు, ఎంత వరకూ |గాహ్యాలో నిర్ణయించడం ప్రజలే చేస్తారు. ఇది కాలం చేసేపని. ఇప్పుడు మన తెలుగు సాహిత్యంలో ఉద్యమాలు ఈ విధంగా నడుస్తున్నాయి. వాటి ప్రభావం ఆడుగడుగునా కనబడుతూనే ఉంది. అయిలే, ఈ మార్పులకు లోనై రచనలు చేన్తున్నవారి నంఖ్య చాలా వరిమితంగా ఉంది. _ సాహిత్యరంగంలో బయలుదేరుతున్న సంచలనాల్ని చిత్రించేటవ్పుడు, ఎక్కువ |వభావం చూవే వాటిన, వరిమితమైన వాటినీ, కూడా శూవించడం విమర్శకుని కర్కవ్యం. విరనం కవుల దృష్టిలో నమన్వయ. మనేది కుదరదు. కొత్త పాతల కలయికే-ఆదిమేలై నా, ఏదై నా_లాభం లేదు. కొంత స్మబ్ధక వహించి ఉన్న సాహిత్యరంగంలో వీరి భావాలు నంచలనాన్ని
నమకాలీన |పనిద్ధభాషా సాహిత్యాలు. తెలుగు 67
తెచ్చి; కవులు, నహృదయులు సాహిత్యరంగాన్ని నింహావలోకనం చేసే టట్లు చేశాయి.
ఈ కవుల నరననే, “కొత్త పాతల మేలు కలయిక” చేసి, జనాదర ణాన్ని పొందుతూ ఉన్న నారాయణరెడ్డి, దాశరథి |పభృతులైన కవులూ ఉన్నారు.
ఈ విధంగా, నమకాలీన [ప్రనిద్ద భాషా సాహిత్యాల్ని ప్రభావితంచేన్తున్న భావవరంవరల |వనరణాన్ని తానూ పొందుతూ, తెలుగు సాహిత్యం-ముఖ్యంగా ' కవిత్వం-వురోగ మి స్తోంది. ఏ సాహిత్యమైనా, తనసాహిత్యధిర్మాన్ని విడిచి* "వెట్టనినాడే, వురోగమిస్తుంది. విశ్వశేయన్సుకి తోడ్పడుతుంది.
తెలుగుసాహిత్యం-మార్కిజం (ప్రభావం
ఎశ్రీ కె. వి. రమణారెడ్డి
“న్వతంత భరతవర్ష వా న్తవ్యుడా మానవుడు అర్థనగ్నంగా ఆకాళాన్నే కవ్పుకొని
నిండని కడువులో మండుతూన్న కళ్ళతో
ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతా డా |పాణి?
అతల్జి జాగ త్తగా చూడండి న్వతంత భారత పౌరుడు, ఆతని బాధ్యత వహిస్తామని ఆందరూ హామీ ఇవ్వండి,
అతని యోగశ్నేమాలకు
ఆంతా పూచీ పడండి,
ఆతికించండి మళ్ళీ
అతని ముఖానికి నవ్వు ః
స్వాతంత్ర్యం ఒక చాలా నున్నితమైన వువ్వు,
చాలా వాడైన కత్తి, విలువైన వజం,
స్వాతంత్ర్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు
సామర్థ్యంతో నిర్వహిస్తామని సంకల్పం చెప్పుకుందాం.”
స్వాతంత్ర్యం వచ్చింది సౌఖ్యం రాలేదు. “మువ్వన్నె లజెండా వండుగ”'
మూన్నాళ్ళ ముచ్చట అయింది. అంతేకాదు ఇల్బు అలకగానే వండుగకాదనే విషయం 1947 మొదలు 1972 వరకు న్వతంత భరతవర్ష వాస్త వ్యులకు స్వ్యానుభవానికి వస్తూనే ఉంది. కోటానుకోట్లమంది మనుమల ముఖాలకు నవాజమైన నవ్వు ఇంకా అతుక్కో_వలనే ఉంది. స్వాతంత్యం రాజకీయాధి కారాన్నీ ఆర్థికాధికారాన్నీ, సంఖ్యలో అల్బవర్గానికి మాత్రమే దఖలు పరిచింది. పాలకవర్గంలో వచ్చిన ఈమార్పు పాలితులలో ఆట్టడుగు వరకు దిగబారేందుకు “మరెన్ని రజతోత్సవాలు జరగాలో? ఈ కొరత, ఈ వెలితి, మన న్వతంత్ర
తెలుగు సాహిత్యం - మార్క్రిజం (ప్రభావం 69-
జీవనాన్ని “మేడివండు'గా మారున్తూందని మార్కిస్టు (ప్రభావానికి లోబడని- బుద్ధిబీవులుకూడా అనుకోకతప్పలేదం టే, మార్క్సిస్టు (ప్రభావానికి లోనై నవాళ్ట మాట చెవ్పడ మెందుకు?
కరి మింగింది వెలగపండు,
కాదు కాదంటే పోనిండు
మన న్వతంత్రం మేడివండు
మన దరిద్రం రాచపుండు.
ఈ మాటలనింది ఆరు[ద ఒక్కడే గాని ఆనాటి ఆరుద్ర యువకవుల్లో' తన ప్రతిధ్వనులు వెదుక్కోగలిగేవాడు. తిలక్ కూడా అంతే, 1956లో కూడా “ఆర్తి'' పొందుతూ ఉన్నాడు. అది సౌధాంశాలకు వయనింపలేదు, రాజ క్రియ వేత్త గుండెలను స్పృశింపలేదు. భోగవంతుణ్ణి విచలింవజేని భగవంతుడికి నివేదించుకోజాలని ఆర్తి. అందుచేత స్వాతం త్య యుగోదయంకూడా నమా జంలోని అన్థిమితాన్నీ, రచయితలలోని ఆరాటాన్నీ తుడిచిచెట్టలేకో పోయింది. తెలంగాణా రైతాంగం వెలిగించిన ర క్షజ్యోతి కవుల, కథాకారుల, నవలా రచయితల కలాలు అయుధాలై నట్టు భ్రమగొలివింది, కమ్యూనిస్టు ఉద్యమం కత్తితో నన్నీతో అద్భుతమైన ఒక అధ్యాయాన్ని రచించింది, దురంతం పారైనాసరే, అది సాహిత్యంమీద చెరగని ముదను వెయ్యగలిగింది.
ఆగ్ని నర్వతం ఒకటి. చల్జబడినట్లుగా ఆవ్పటికే 'మవహా |వస్థానం' ముగించి శ్రీశ్రీ పక్కకు తప్పుకొన్నాడు. “ఆరుణోదయం' లాంటి నవలలు మళ్ళీ కుటుంబరావు కలింనుండి వెలువడకుండా వచ్చాయి. వచనమూ కవిత్వమూ ఇలా కొంతకాలం నాయకులు కనివించని నాటక ఘట్టాల్లా బీదపడి నట్టు ఆనివించసాగింది. ఆయితే త్వరలోనే |వతిభావంతులైన కొత్త రచ యితలు వచ్చి ఆలోటు వూరించారు. 'ఆల్లులో మల్లు' అన్న సామెతగా, వీరిలో కొందరు ఆ గొప్ప రచయితల బుజాలవరశకైనా ఎదిగిరాగలిగారు.
నైజాము నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ముందుగానే దేశ్ ముఖ్లనూ జాగీర్ణారనూ ఎదిరించి తెలంగాణా (గ్రామీణజనం కెరటాలు కెర టాలుగా తిరగబడి సాయుధ పోరాటం నడివింది. ఒకటి కర్షకుల వర్గ పోరా టము, మరొకటి ప్రాంతీయ, లేదా ఉవజాతీయ తత్వంతోటి విద్యాధికులూ, నంవన్నులూ, వృత్తి త్రీజీవులూ, వగైరా నానావర్గారి జనం ఉమ్మడిగా జరీ వింది, ఆంధ్ర జాతీయతావ్య క్తి రీన్ని రూవదిద్దీంది.
70 మహతి
ఈ ఘర్షణ తెలుగు సాహిత్యానికి బాగా వనికి వచ్చింది. దాశరథి లాంటి కంథీరవాలొకవంక, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి నిండుకుండ 'లింకొకవంక, నై జాము వ్యతిరేక పోరాటానికి సాహిత్యచిితణ చేశారు. ఇద్దరి లోనూ సామాన్య |వజల మూగకోరికలకు అక్షర రూవం ఇచ్చేశ క్తి పుష్క లంగా ఉండేది. కవి కాబట్టీ దాళరథిలో ఆర్భాటం నాటికీ నేటికీ ఎక్కు_వే. ఇది నవాజం. వద్యానై్నైనా ఇష్టాధీనంగా వలికించగల శక్తి అతనిది. తాను 'ఉద్యమకవి”. ఆ ఉద్యమం వెనువెంటనే మరొక దశకు చేరుకొన్న వ్పుడు కూడా ప్రారంభంలో దాశరథి రచనలు దానితోటి నమనించాయికూడా. ఆభ్యు చయ రచనోద్యమం ఏ కొత్త రచయితనీ న్పృశించకుండానైనా ఆరోజుల్లో వదల్లేదు. తమతమ అభిమానాలు ఏతెన్నులో ఉన్నా, మాటవరనగానైనా కవులు బీదాదిక్కీ_ గురించి జాలీ, ఆకలిగురించి కోకం |ప్రదర్శించేవాళ్ల. దాశరథి కూడా ఇలా కొన్ని మంచిరచనలే చేశాడు. జాతీయ "ఆహంకార చర్శనం"- రాయప్రోలునుండి దాశరథిదాకా సాగింది.
ఆళ్వారుస్వామి జాతీయవాదానికి మూలం ప్రజలు, |వజాజీవితం ఆతని రచనావస్తువు. పజల మనుషులు ఆతని నాయకులు. అధికారులూ, ఖామందులూ ఆతని దుష్టపాత్రలు, పోరాటం అతని రచనల్లోని కథ్నాక్రమం తాకు మార్కిస్టో కాదో తెలియదుగాని, మార్క్సిజం |వ్రభావం మాతం ఆతని భావలోకంమీద న్ఫుటంగా కనివిన్తుంది. వాన్మవవాద దృక్పథం అతని 1వ్రజల మనిషి", “గంగు' వగైరా నవలలకూూ, గిర్జావరు రమణయ్య లాంటి కథలకూ, చాలా బలాన్నీ బటువునీ ఇస్తుంది.
అప్పుడు వెలువడింది నంవిధాన చాతుర్యం నిండారుతూ ఆరుద్ర .శ్వమేవా౭హమ్'. శ్రీశ్రీ వర్యవేక్షణలో మాత్రమే ఆరుద్ర కవిగా వెరిగి ఉంటే, ఈకావ్యం కొరకరానికొయ్య ఆయిఉండేదికాదు. విజయనగరంలో చాగంటి, నారాయణబాబు, ప్లస్ శ్రీశ్రీ, డిటో ఆర్చుద స్థావిద్దామనుకొన్న “న్వజేళజం” అనే తెలుగు అధివాస్తవిక సాహిత్య సంప్రదాయం ఈ కావ్యాన్ని సోకింది. ఈ వరకే నారాయణబాబు మార్క్రుని ,ఫ్రాయిడ్తోటి అనునంధా నించి ఉన్నాడు. యుద్ధంవచ్చి శ్రీ శ్రీసీ ఆరుద్రనీ తనవెంట దేశాలుగాకపోయినా వలుప్రాంతాలు తివ్పిన రోజుల్లో, ఆకవు[ద తన టేక్ ఫాస్ట్లో సాల్వడోర్డలీ చంటి చిత్రకారుల్నీ అనేక నగ్రియలిస్టు రచయితల్నీ నంజుకొంటూవచ్చాడు. వఠాభి చమత్కారాలనూ, శ్రీశ్రీ మిరియాలనూ నూరుకూ రంగరిస్తూపోయాకు.
“తెలు గుసాహిత్యం _ మార్క్సిజం (ప్రభావం ”
-వీటన్నిటికి పుట్టిన అబ్బురపాటు కలిగించేబిడ్డ “త్వమేవా౭హమ్”. ఇందులో వైథాగరాస్నిద్ధాంత మేగాక కాలేజిలోనూ, హైస్కూల్లోనూ, ఇతరత్రానూ తనకు తెలియవచ్చిన విజ్ఞానశాస్త్ర విషయాలు కూడా పోగుబడ్డాయి. “ధ్వజంకొన నిరంతర నమధర్మం. చూస్తాం” “అనే ముక్తాయింవుతో ముగించడంలోనేగాక, ““వేదనాళకలం”లో నిర్వేదంగాక సామ్యవాదం నుదూర గగనతారగా నిలిచి ఊరిస్తుంది. “భూమివయి దేవతల భూమి విహరించవలె”ననీ, లేమిగలవారల -కామితాలు తీరవలెననీ కవి కోరుకొంటాడు. ఒక పునీతమైన నూతన వ్యవస్థ కోనం “వామవక్షవిధానాలి”లో చరించమంటాడు.
కవిగా జన్మించినవ్పటినుంచి ఆరుద్ర పోరాటాలకూ డఆరాటాలకు మననయ్యాడు. సాదా అభ్యుదయకవిలా ఎన్నో ప్రబోధ గేయాల్లాంటివి రాశాకనే తెలుగుమీరి “త్యమేవాజహమ్' రచించడం జరిగింది. ఆరు ద హృదయం గురించి ఏ అనుమానమూ లేకపోవచ్చుగాని అతని మేధన్సు చిత్ర మైనది. అది యుక్తులమారిది. 'వైచితి'సిధ్ధాంతం ముందుంచుకొని అదివెయ్యని గంతులంటూలేవు. “* నంవిధానం” ఆనే మేధఃవరిశ్రమ కూడా ఆరుద్ర “త్వమేవా౭హమ్”తో చాటుగా “నినీవాలి”ని గూడా “హ్మైబో”గా నిలువు తున్నది. _కవిత్వలోకంలో ఎప్పటికప్పుడు మార్పుచెందే “ఫేషన్దు” ఆంద్రీ కృతం కావడానికి ఆరుద చాలావరకు బాధ్యుడు, దానికితోడు, వెనకటి రాజకీయ విశ్వాసాలు సడలుబాటు చూవేనరికి, వినోడంకోనం కొన్ని రచనలు చెయ్యక తవ్పలేదు. అయినా ఆరుద్ర సాంఘిక దృక్పథం మూలంలో మార్క్సిజం (ప్రభావం బలీయమే అనాలి, “సినీవాలి”కి సామాన్యుడైన క్లార్కు నూర్యారావు రోజువారీ బతుకు ఎలా కొడిగట్టి కొడిగట్టి చివరికి అత్మహత్య చ్వారా ఎలా ఆరిపోయిందీ, కథావస్తు వెంది. ఆధునిక నంకీర్ణ నాగరికతకు జీవధాతువైన నగర జీవితంలోని ఆన్యవర్గ భావాలు నూర్యారావు మనస్సును తొలిచివేళశాయి. బూర్జువా భమల్దోవడి, యశార్థ జీవిత నత్యాన్ని మార్చేశ క్తి గానీ మార్చాలనే కోరికగానీ లేకుండా, కనీనం (టేడ్యూనియన్ కార్యకలా పాలవై వైనా దృష్టి సారించకుండా, కేటాబడిన నగటువ్య క్రిగా ఎలాదురంతం 'కోరితెచ్చుకొండీ చూస్తే, సాంఘిక నంభఘర్షణల గురించిన మార్క్సిన్డు వైఖరి నుంచి ఆరుద్ర చాలా దూరంవె్లి, హన్యవాదంలో నిలిచాడని తీర్మానించక తప్పదు, బూర్జునా వ్య క్తివాదంలోని దౌర్బల్యం నూర్యారావుని ఆశ్రయించు
2 మహతి.
కొంది. ఆతనికి వర్గభావన అలవదినేలేదు. ఈ దృష్టితో చూస్తే, “త్వమేవా=.. వామ్” నుంచి “సినీవాలి” వెనకడుగే.
కుందుర్తి ఆంజనేయులు నెహూ 'చారిస్మా' (నమ్మోహనంలో తన నవయవ్వనదశళను గడివినందుచేత, అతని సోషలిస్టుభావనమీద న్మెహూముద-. అందే ఒక దశలో అభ్యుదయకరమైన వామవక్ష జాతీయవాద ముద- న్పష్టంగా కనివిన్తుంది. “చైతన్య ధనుష్పాణులైన” (ప్రజలు తెలంగాణా ప్రాంతంలోని (గామ నింహాలమీద ఎలా “నంఘం” ద్వారా తిరగబడి పోరా డిందీ చెబుతూ, ఈ ఇతివృత్తాన్ని నైజాము వ్యతిరేక పోరాటచర్శితకు ముడి. వెయ్యడంలోనే ఈ ద్వంద్వాత్మక వైఖరి బయటవడతుంది దాశరథిలా రెండవ దానికి మట్టుకే తన“తెలంగాణ”'లో కుందుర్తి ఆంటి వెట్టుకోలేదు. “నయాగరా” (1944) దకలోని కుందు గ్రే ఈ కావ్యంలోనూ కనివిస్తాడుగాని అంత చండ (పచండంగానివృులుచెరుగుతూకాదు. మరింత స్థిమితం అలవడింది. లౌక్యం కాక పోయినా లోకం గురించిన సృృహగూడా అతిశయింబింది. కావచ్చు. తెలం గాణా రైతాంగం, కూలిజనం, “యూనియన్ వైన్యాలకు స్వాగతం" చెప్పా రందటే మా(త్రం, చర్మిత్రను తారుమారు చేయడమే అవుతుంది. నై జాముపాలన నుంచి విడుదల కలిగి ఉండవచ్చుగాన్కి దేశ్ముభ్లూ, జాగీర్దారూ. వదేఖ్టా వట్వారీలు దీనివల్ల లాభవడ్డారు. పోరాటం ద్వారా (ప్రజలు సాధించుకొని సాగు చేసుకొన్న నేల మళ్లీ వాళ వాతబడింది, నికి యానియన్ _సేనలేగాక బలగం కూడా వత్తాని అయింది. తెలుగుజాతి మర్టీ ఒకటిగా అతుక్కొంది నర్కే “విశాలాంధ్రలో |వ్రజారాజ్యం” ఏర్పడవలనిందల్లా పోలీను రాజ్యం ఏర్పడింది చరిత్ర వెనక్కు. నడిచింది. గంగినేని, సోమసుందర్, రమణారెడ్డి లాంటి కవులకూ కుందుర్చిలాంటి కవులకూ ఇక్కడ భేదండింది. “ఉదయిని” “వజ్రాయుధం”, “అడవి”లాంటి కావ్యాలు ప్రధానంగా సోషలిస్టు వైఖరికి అంకితమయ్యాయి. [శ్రామిక జన అంతర్జాతీయత, మార్కిస్టు |ప్రావంచిక వైఖరి, వర్గ పోరాట దృక్పథం కొంత మేరకైనా ఈ రచనలను ప్రభావితం చేశాయి. బొల్లిముంత శివరామకృష్ణ రానిన నవల “మృత్యుంజయలు”గాని, మహీధర రామమోహనరావు “రథచ।క్రాలు” “ఓనమాలు” “కత్తులవంతెన” నవలలు, పొట్టవల్లి రామారావు వగైరాల కథలు, ఈ కోవకు చెందినవే.
“మీతోనె ఉంటాను మీతోనె వస్తాను అడగడుగునా మీకు అండగ నిలుస్తాను”
శెలగు సాహిత్యం _ మార్క్సిజం పభావం 7
అంటూ ఎర జెండాతో అభేదం పొంది కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా భాగన్గుడెన అనిసెట్టి సుబ్బారావు మొదటినుంచీ తన కవిత్వంలో జీవ కారుణ్యదృక్పథాన్ని (ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇది కుష్క_మైన హృదయవాదంగా వరిణమిస్తుందని (గహించలేదో, కవి అయినవాడు (పతి ఒక్కడూ విధిగా “నెంటిమెంట్సు'ను సమాదరించవలెనని భావించాడో, ఏమోగాని, మొత్తానికి మెత్త దనానికీ మెతకదనానికీ నరిగా అంతరం |గహించలేకపోయాడు. నవ్య సాహిత్యపరిషత్తు తరవుకవుల్లో నాయని ప్రభావం తనమీద బలంగా వడి ఉండ బట్టి కూడా ఈ వైఖరి ఏర్పడి ఉంటుంది. వైగా, సామాన్య వస్తువులను కూడా Mystify చేసే ఒకలాంటి మార్మికవాదం, ఇతని కవిత్వంలో |ప్రకృతినీ భూమినీ తల్లినీ వరతత్వంతోటి భావించడం కనివిస్తుంది. మనిషిని మనిషిగా కాకుండా, ఒక దేవతగానో వట్టి ఆదర్శమూ ర్హిగానో చూపడం జరుగుతుంది. కాల్చనిక మనన్మ్క-త నుంచి అనిసెట్టి తవ్పుకోలేకపోయాడు. కలవి అన్న వాడికి భావుకత్వం అవనర మేగాని భావుకత్వమూ కార్చ్పినికతా ఒక్కటి మాతం కావు, వాన్తవ విషయవరమైన మార్క్సిస్టు దృక్పథం, దానికి మూలకందమైన భౌతికవాదం, వస్తువులను విశ్లేషించి చూపుతుందిగాని 'వాటిని ఆదర్శీకరించదు.
సామరస్యాన్నేగాని నంభర్షణను నుతరామూ ఓఒవ్పని కీ॥ శే॥ బాల గంగాధర తిలక్ అభ్యుదయ రచనోద్యమం ప్రభావ ఫలితంగా నైనా, సాంఘిక ప్రమేయాలను వట్టించుకొన్నాడు. ఆయితీ తన తత్వం, నిద్ధాంతాలకూ ఇజాలకూ ఒదగని, వాదాలకూ వివాదాలకూ లొంగని, వై యక్సిక తత్వం. దాని పరమావధి అందం, ఆనందం. జీవితాన్ని నుఖంగా సౌందర్యమయంగా నంతృవి గా అనుభవానికి తెచ్చుకోగోరే కవి కాబట్టి, తిలక్ తెలుగు కవులలో విశిష్ట్రవ్యకిగా కనివిస్తాడు. కరుణాభరణుడు కాగోరాడు. అయితే జీవితంలోని వికారం, విషాదం, తిలక్నుకూడా నంచలింవజెయ్యక పోలేదు. నంభఘదున్ధితి అతి కదిలించి, కన్నీరుగా కరిగించక పోలేదు. వీటికి తాను చూవిన పరిష్కారం హృదయ నంస్కారం మాత్రమే. సంఘ నమన్యలకు వైయక్తిక పరిష్కారం నశైన వరిష్కారం కాదు. జీవితయాథార్థ్యం తిలక్ నిరనననే నోచుకొన్న దనడం కూడా నిజంకాదు. ఎందుకంటే, ఏరికోరీ జాతీయవాదాన్నే తిలక్ వరించాడు. అందులోనూ నెహూ9 తత్వం, నెహూ వ్యకి త్వం తిలక్కు బాగా ఇష్టం. అయినా అతనిది (వధానంగా న్వవ్నలోకం, 6)
mu మవాతి
శి
వ్యకి చైతన్యం నంమానికి నంఘ చైతన్యం వ్యక్సికీ మార్పిడీ ఆయ్యే దశలో వ్యకి, శక్తికి వర్యాయవదం కాగలుగుతాడు. “వ్యక్కికి బహువచనం శ క్రి” కాగలుగుతుంది. అయితే ఆదశ 1947 తర్వాత ఎంతోకాలం కొనసాగ లేదు.
అభ్యుదయ రచయితల నంభఘం ఆకయవరంగా ఏమోగాని, ఆచరణ వరంగా మాత్రం హోల్టాల్లా మారి తాను వుట్టిన నాటి చారిత్రకావనరాన్ని తన చెరుగుదల |క్రమంలో తారు మారు చేశాకనే, న్వతంత్ర భారత (ప్రభుత్వం దాన్ని ఆంక్షపాలు జేసింది, నిద్ధాంతాలకోనం కందె ఎక్కువగా, లేదా ఆందులో భాగంగా, వ్యక్తిగత రార్ధాంతాల కోనం కమ్యూనిస్టు పార్టీయే దాని తలను ఉత రించి వేనింది. కార్యశూరుడై న చదలవాడ విచ్చయ్య తాళీచేసిన కార్యదరి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చెయ్యలేదు. విచ్చయ్య కార్యదర్శిగా చెయ్య గలిగిన కంగాశీ అంతా చేనిపోయాడు. ఆంధ్రోద్యమ విజయంతోటి అఖిలాంధ రచయితల నంఘ స్థావనకు (ప్రయత్నాలు జరిగాయి. అఆనధికారస్థాయిలో జరిగిన ఈ (వయత్నాలు ఫలించలేదుగాని. ఆధికారికంగా ఆకొడెమీ ఏర్పాటు గౌరవాలకోనం దిన భత్యాలకోనం |ప్రావకాలకోనం |ప్రసంగాలకోనం మొగం వాచీ ఉండిన వృద్ధ రచయితలను నింహాననం దగ్గరకు తీసుకెళ్ళింది. దానికి తోడు, ఎన్నికల తిరుణాళ్ల సామాన్యులను పోరాట నంధానుంచి విజయవంతంగా తవ్పించింది. |వజాతం[త వ్యవస్థ |భ్రమలనెన్నో నృష్టించింది. కమ్యూనిస్టు వ్యతిరేకతను ఒక్క పెట్టున మేధావులకు’ కలిగించడానికి ఆంధ్ర దినషత్రికలు వనిగట్టుకు మరీ నంకల్పించాయి.
అభ్యుదయ రచయితల నంఘం నంఘంగా అంతరించినా, వ్యక్తులను ఆశ్రయించుకొని 1955 వరకు అజ్ఞాతవాసం చేనింది. ఆ నంవత్సరంలో మీ (1947 తర్వాత) మహానభ జరివింది, అయినా ఇది శవానికి ప్రాణం పొయ్యడం లాంటి నిషల (ప్రయత్నమే ఆయింది. కమ్యూనిన్థు ఉద్యమంలోసే జాతీయ వాదంతోటి రాబీవడిపోయే ధోరణి తలెత్తసాగింది- పజాసమీకరణకు బదులు పార్ణమెంటరీ వద్ధతులకు 'విప్టవాశయం' గల పార్టీయే పూనుకోక తప్పనంతగా జాతీయ బూర్జువావర్గం తన అధికారాన్ని గట్టిగా స్థావించుకొంది.
ఈ కొత్త చార్మిత్రక దశలో రచయితలుగా కలం వట్టిన యువకులకు మార్క్సిస్టు దృక్పథం కాదుకదా, సామాబిక! భావనకూడా లేకుండా పోయింది.
'శెలుగు సాహిత్యం-మార్క్మ్రిజం (ప్రభావం ”
పాళ్చాత్య యువలోకంలో పొటమరించిన మనోవికారాలు నాటు దున్తుల్లో మన కురకారునుగూః'డా సోకాయి. ఇజమ్ అంటేనే ఉలికిపాటు మొదలైంది. నిబద్ధత దాన్యంగా గణనకు వచ్చింది. ఆరు[దలాంటి రచయితలుకూడా “వ్రజాతంత్రం' వైపు మొగ్గుచూపారు. పార్టీలకూ, ఇజాలకూ “తాళీకులు” కాకుండా విశ్ళంఖ లంగా నై నానరే న్వతంత్రంగా, వెలయాలిలాగానైనా నరే కాకుండా దాని, తమ భావాలను బలాదూరుగా చరింవజైయ్యడం అనేకుల్లో మొదలైంది. అయితే మార్కిస్టుతత్వ |వ్రభావం తెలుగు సాహిత్యంమీద వూర్తిగా ఈ దశళలోకూడా వడకుండా ఉండలేదు. ఇలా అనడానికి గజ్జల మల్గారెడ్డి దూషక, విధూవక గేయాలేగాక, బడితె కరల్లాంటి ని. విజయలక్ష్మి కావ్యాలు పనికివస్తున్నాయి. పదిమంది ముందుకిరాక పోయినా, రాచమల్దు రామచందారెడ్డి కథలు “అలనిన గుండెలు” నంసార పరిధిలోకి కన్నీళ్లనూ వాటి, వెనకనున్న అఆక్రమాలనూ |వ్రదర్శించాయి. అంతకంచదె ఎన్నోరెట్లు శ క్రిమంతంగా రాచ కొండ విశ్వనాథళాన్రి కథలు జీవితంలోని కర్కశత్వాన్ని, గొప్పవారి తప్పుడు పనుల్నీ, పనిబాటలవారి ఆలగామాటల తెగింవునీ, చత్రించాయి. ద్రకృతిలోనూ మానవ|వకృతిలోనూ అణువణువునా కనివించే అక్రమం, ఆదిమ దవృశ్తిలో నిండారిన స్వార్థం, సమిష్టి బీవితరంగాలలో జరిగే అనుక్షణ నంఘర్షణ- వీటిని ఇంత గొవ్పగా ఘనంగా చిత్రించగలిగిన రచయిత మరొకడు లేడన్నంతగా విశ్వనాథళాన్రీ రాయగలిగాడు. అప్పటివరకు వరిచితమైన కథారూపాన్ని వధించాడు. తెలుగు కథ ఆకృతినీ, ఆంతన్సునీ విన్లవీకరిం చాడు. కొళశీవట్నం రామారావు విశ్వనాథశాశన్రీలా గడనరికాడు గాని, సామా జిక వాస్తవాన్ని రామారావులా విళ్వనాథశా స్రీకూడా నవివరంగా, నూక్మాంశా - నహితంగా, నిండుగా, నిబ్బరంగా చిత్రించలేదు. చెగా, రామారావులా విశ్వ నాథకాన్రికి గ్రామీణ జీవిత వృక్షమూలాలు తెలియవేమో. విశ్వనాథళాన్రి వన్నీ, దాదాపు అన్నీ. నగర జీవితశాఖనుండి కుశ్లి, లేదా మగ్గి రాలిపోయిన వళ్ల. ఆయినా వీటిలో ఇంకా చెడని కండనే ఆయన వైకెరీ చూవుతాడు. మిగిలి ఉన్న మానవీయతను డిజ్ఞ్వల వర్ణాలతో ప్రదర్శిస్తాడు. వ్యక్తుల నంభఘర్షణకుగల సాంమిక రూపాలను, పాత్రల వ్యక్తిత్వానికి ఏలోటూ రానీయ కుండానే బహుమెళకువగా సూచించగలుగుతాడు. మార్క్సిజం సిద్ధాంతాలు వల్లె వెయ్యవలనిన వని రచయితకీ లేదు. కావలనింది జీవిత వోసన్తవాన్ని ర్రోశన్యవంతంగా అవగాహన చేసుకొని సాహిత్య రూపంగా లోకానికి అందివ్యటమే.
7 మహాెశి
ఈ సంకల్పం మళ్ళీ కొందరు రచయితలకు కలిగింది, Negative గానే నంఘాన్ని విమర్శిస్తూ ఉండిన “దిగంబర కవులు, పాఠకలోకానికి విద్యు చ్చికిత్స చేయడంలో కృతాగ్ధులయ్యారు. గండ గొడ్డళ్లలాగా అవినీతిమీద విరుచుకు పడ్డారు. కోవం వాళ్లది ఉన్మాదానికిగల తీవ్రతను నంతరించు కొంది. వీ రంగం తొక్కినట్టు అక్షరలోకాన్ని భయభాంతం చేశారు. విలువలను ఆన్ని టినీ నిరాకరించే “నిహిలిన్టు" ధోరణిగా అనివించినా, దీనివెనక బలీయమైన మానవీయత నిలిచింది. ఆందుచేతనే, వాళ్లలో కొందరైనా మార్క్సిన్టు నిర్ధాం తాన్ని ఆమోదించకలిగారు. ఆంతకు ముందే, దేశంలో ఒకమూల మొదలైన సాయుధ పోరాటం నుండి కావ్యోత్సాహం పొందిన మరికొందరు రచయితలు “తిరుగబడు” అని వీలువిచ్చారు, “మార్చొ' అన్నారు. తెలుగు సాహిత్యంలో వచన విభాగానికీ కవిత్వవిభాగానికీ మార్క్సిజం ప్రభావాన్ని ఆనన్యంగా కలిగించిన కుటుంబరావు. శ్రీశ్రీ, ఈ యువరచయితల ఉ,దేకాన్ని తామూ పొందారు; విప్ణవ రచయితల నంఘం దాపరికం లేకుండా మార్క్సిజాన్ని తన ధ్యేయంగా ప్రకటించింది.
మార్చిజం ఆధునిక భావచేతనలో ఒక (ప్రధానమైన ఆంశం. వర్గాలు వాటి మధ్య మణర్దలు ఉన్నంతకాలం, మార్క్సిజానికి కాలదోషం _ పట్టదు భౌతిక వాన్తవాన్ని (గహించడంలోనూ, దాన్ని మార్చేందుకు క్రియాశీలతను, ఆలవరదుకొని (శ్రామిక [వజల్ని పోరాటాలకు మ శ్లించడంలోనూ, మార్క్సిజం వీక కాలంలో శాస్త్రమూ శస్రమూ కాగలుగుతుంది. దాన్ని కళలకు అన్వ యించడానికి, నిద్ధాంతాన్ని గురెర్జిగి ఉంటే మంచిది. నిద్ధాంత పరిజ్ఞానం లేకున్నా, సాహిత్యంలో |పజా వైఖరి, వా న్హవవాదదృక్పథం ఉంటే, గుడ్డిలో మెల్ల.
త్తి
పృవాసాంధ్రుల వాజ్మ్యయసేవ
శ్రీ చల్లా రాధాకృష్ణశర్మ
న్వన్థలం విడిచి వెట్టి పరస్థలానికి వెల్లాలంటే తెలుగువారికి మనన్కరించ దనే అవప్రధ ఒకటి ఉన్నడి, ఇందులో కొంతవరకూ నిజం లేకపోలేదు, దాక్షిణాత్యులలో తమిళుల మలయాళీల వలె, బౌత్తరాహులలో గుజరాతీలవలె, తెలుగువారు ఎక్కడికివడిలే ఆక్కడికి ఆంత త్వరగా వెళ్లరు, ఉన్న ఊరు విడిచిపెట్టి. ఇందుకూ (ప్రబలమైన కారణం లేకపోలేదు, తెలుగునేల బంగారునేల. తెలుగునాడు వైడిపంటల కొటారం. _శ్రమించాలిగాని, తెలుగు తల్లి (ప్రసా దించని నంవద యేముంది ? అందువల్లనే నిన్నమొన్నటిదాకా విద్యాధికులై న తెలుగువారు కూడా తమ పర్లెపట్టుల్ని నమ్మి మనుగడ సాగించేవారు. భూలక్ష్మిని సేవిస్తూ కాలం గడిపేవారు. కాని దేశకాల పరిస్థితులలో మార్పు వచ్చింది. భూమాతమీద మోజు తరిగింది. ఉద్యోగాలమీద మోజు వెరి గింది వైవెచ్చు, తరతరాలుగా వస్తున్న స్థిరాస్తులు కారణాంతరాలవర్ణి నానాటికి తీనికట్టు నాగంభట్టు కావడంతో. సంగీత సాహిత్యాదులలో |వ్రవేశ మున్నవారూ ఉన్నత విద్యాభ్యానం చేనినవారూ వట్టణాలకూ పర రాష్ట్రా లకూ వెళ్ళి, కొందరు ఆక్కడే స్థిరనివాసాలు కూడా ఏర్పరుచుకున్నారు. కను కనే యీనాడు మనదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ తెలుగు కుటుంబాలు ఎన్నో కనివిస్తున్న వి. ్రవాసాంధ్రులనగానే ముఖ్యంగా తమిళనాడులో చాలాకాలంగా నివనిస్తున్న తెలుగువారు జ్ఞ ప్తీకీ రావడం పరిపాటి. దక్షీణాంధులు కేవలం భాషాభిమా నులుగానే గాక కావ్య నిర్మాతలుగాకూడా |పనిద్ధి కెక్కిన విషయం సాహితీ వేత్తలకు తెలినిందే. నిజానికి దక్షిణాంధ్ర యుగంలో తెలుగు సాహిత్యానికి పెండ్లి వందిళ్ళు వెలనీనవి. తెలుగు మాటకూ తెలుగు పాటకూ ఒకో కొత్త సోయగం చేకూరింది ఆనాళ్లలో మధుర, తంజావూరు, వుదుక్కోట్క మైనూరు మొదలైనవి (ప్రముఖ సాహిత్య వీఠాలు. ఆనాటి పాలకులైన నాయక రాజులూ, వారి సామంతులూ, చివరకి తంజావూరు నేలిన మహో
U3 మహతీ
రాష్ట్ర భూవతులూ ఆంధ్ర భాషాభిమానులు కావడం వేర్కొ_నదగిన విషయం, ఆందువల్చనే యీనాటికీ ఆంగధ్రభాషాభిమానులు వలువురు దక్షిణావథంలో కని వస్తారు. తమిశులైన సుబ్బరామ దీక్షితర్, టి, యన్, మురుగేళంవిశ్లై ప్రభృ తులు తెలుగులో రచనలు వెలయించి, తెలుగు భాషాభివృద్ధికి కృషి కలరు. మొన్నమొన్నటిదాకా మదరానులో తెలుగు పుస్తకాలు |వ్రకటించిన (ప్రముఖ (ప్రకాకకులలో చాలామంది తమిళులే ః
ఎన్నో తరాలుగా నివనిస్తున్నవారే కాక, చలనచిత్రరంగం మొదల్తె న వాటిలోనూ |ప్రభుత్వోద్యోగాలలోనూ పనిచేస్తూ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారు దాలామంది వున్నారు, ఆంధ్రపదేశ్ అవతరించిన తర్వాత కూడా తెలుగువారి నంఖ్య తగ్గలేదు, మదరాను నగరంలో తమిళం తర్వాత తెలుగుదే వైచేయి. 1961 జనాభా లెక్కల ననుసరించి మదరాసులో 2,44,682 మంది తెలుగువారున్నట్టు న్పష్టమయింది. ఇతర భాషలవారిలోనూ తెలుగు తెలినినవారు చాలామంది ఉన్నారు. కాని తెలుగు రచయితల సంఖ్య మాపత్రం తగ్గుముఖం పడుతోంది
మదరానులోని సుప్రసిద్ధ రచయితలనగానే నాకు |వ్రపథమంగా జ్ఞాన వయోవృద్ధులైన డా॥ పాకాల వెంకట రాజమన్నారు గారు గుర్తుకి వస్తారు. రనవ త్తరములై న నాటికలూ నాటకాలూ, ఎన్నో నంతరించిన |వజ్ఞామూ ర్తి రాజమన్నారుగారు. ఆయన రేడియో నాటికలు కూడా తీర్చిదిద్దినట్లు వుంటాయి. సర్వాయిపాపడు ఈ కోవకు చెందిన చక్కని నాటిక,
నాటక రచయితలుగా (పనిద్దికెక్కిన శ్రీయుతులు ఆడార్య ఆత్రేయ, డి. వి. నరనరజు, పినిసెట్టి శ్రీరామమూ ర్తి పభృతులు |ప్రవాసాంధ్రులే. వీరు కాక శ్రీ పాఠిగుమ్మి పద్మరాజు, డా. గాలి బొలనుందరరావు, బొమ్మిరెడ్డి వల్లి సూర్యారావు మొదలై నవారు రేడియోకీ వత్రికలకూ నాటికలు వ్రాస్తున్నారు.
విశ్వం వెళ్లి, వెర్దమనుమలు మొదలైన చక్కని నాటకాలు ఎన్నో థ్రానిన శ్రీ సోమంచి యజ్ఞన్న కాన్రిగారిని కూడా ఈ సందర్భంలో వేర్కొ_ నడము నమంజనం, వీరి రచనలలో నాటక శిల్పంతో పాటు నవనీతం వంటి హాన్యం చోటుచేనుకోవడం గమనింవదగిన అంశం, నాటకానికి జిగినీ బిగినీ ద్రసౌదించేవి పాత్ర సృష్టి, నంభాషణ చాతురీని, ఈ రెండూ వీరి రచనలలో
ట్రీవాసోంధురి వావ్యియసేవ 79
కనివిస్తాయి. తెలుగు దేశానికి దూరంగా, బొంవాయిలో నివనిన్తున్నా, శాన్రిగారి రచనలో నబీవమైన తెలుగు నుడికారం తొణికినలాడుతూండడం హరి ంవదగిన విషయం. బొంబాయి ఆంధ సంఘం కార్యనిర్వావాకులభో నీరు ప్రముఖులు కూడా.
నాటక రచయితలవలె, నువనిద్ధ కవులకు కూడా మదరాను ఆలవాల మన్నా ఆతిశయోకి,కాదు. నర్వశ్రీ దేవులవల్లి వేంకట కృష్ణళాస్ర్రీ, శ్రీ శ్రీ, విద్వాన్ విశ్వం. ఆర్కుద, దాశరథి, అనిసెట్టి నుబ్బారావు, వి. గణవతికాన్ర్రి, ఏల్బూరి నస్నుబహ్మణ్యర, బి. వీ. నింగరాచార్య |వభృతులు కవిత లెన్నో 'వెలయించిన విషయం సాహీతీ జిజ్ఞాసువులకు తెలిసిందే. వివ్వాన్ విశ్యం వాసిన “ఒకనాడు”, దాశరథి వెలయించిన “కవితా వుష్పకం”, ఆరుద కవితా నసంవుటి “వెలా వచ్చీను”, “వెన్నెల.-వేసవీ” నింగరాచార్య రచించిన “గీతాంజలి” మొదలైనవి పేర్కొనదగిన కొన్ని రచనలు.
ఎంతో |కమించి, మనోహరమైన శైలిలో (క్రీ ఆరుద్ర 1965 నుంచి డ్రాన్తున్న నమగ ఆంధ సాహిత్యం ముఖ్యంగా ఉదాహరింపదగిన రచన. అనుకున్న ఆన్ని నసంపుటాలూ వెలుగులోకి వచ్చినప్పుడు, ఈ రచన తెలుగు సాపాత్యానికి సమగ చరిత్రగా భానిన్తుందనడంలో సందేవాంలేదు.
కథానికా రంగంలోనూ వేరువెంపులు గడించిన రచయిత లెందరో మనకు మదరానులో కనివిసారు. (శ్రీయుతులు కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి వద్మరాజు, ముళ్లపూడి వెంకటరమణ మొదలైన రచయితలు కథానికలతో పొటు ఉతమ నవలలు కూడా |వ్రాశారు. కుటుంబరావు గారి “అనుభవం”, పద్మరాజు గారి “ బతికిన కాలేజి ", “రెండవ అశోకుడి మూజ్జ్యాపాలన", ఏ. గణవతిశాన్ర్రిగారి “కాశ్మీర వట్టమహిషి", మహీధర రామమోహనరావు గారి “కొల్లాయి గట్టితే నేమి” మొదలై న నవలలు స్వాతం ర్యానంతర సాహిత్యంలో వేర్కొనదగిన రచనలు,
సాహిత్య విమర్శ, వ్యానం మొదలైన శాఖలలో అపారమైన కృషి జేనిన పెద్దలు మదరాను రచయితలలో చాలామంది కనివించడం ఒకవిశేష మనే చెప్ఫవచ్చు, శ్రీయుతులు వేదం వేంకటకృష్ణశర్మ, బులును వేంకట రమణయ్య, వేదం వేంకట రాయశాశ్ర్రీ [వభృతులు తమ అమూల్య రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్నారు. వేంకట కృష్ణశర్మ గారి శతకవాజ్మయ నర్యన్వము వేంకటరమణయ్య గారి ఆంధ్రాలంకార్ల
శీరీ మహతీ వాజ్మయ చరిత్ర, ఆంధ్ర కవి సప్తశతి, వేంకటరాయశాన్రి గారి నన్నెచోడుని కవిత్వము మొదలైనవి వశ న్హ రచనలు. |వనిద్ధ వైయాకరణులైన శ్రీరావూరి దొరస్వామిశర్మగారి తెలుగులో తిట్టుకవిత్వము, చల్లా రాధాకృష్ణశర్మ |వ్రానిన తెనుగు విందు, మదరాను తెలుగు మొదలైన భాషా సాహిత్య వ్యాననం పుటాలు, శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్మి గారి ఆంధ నాటకరంగచర్మిత్ర మొదలైనవి చేర్కొ.నదగిన మరికొన్ని రచనలు. మిక్కిలినేని గారి నట రత్నాలు (|పన్తుతం అం|ధ్రవభ, నచ్మితవార వత్రికలో వారం వారం వెలు వడుతున్నవి) కూడా |వశన్త రచన అనవచ్చు. బాల వాజ్మయంలో కృషిచేస్తున్నవారు కొందరు లేకపోలేదు. శ్రీయుతులు ది. వి. సింగరాచార్య, చల్లా రాధాకృష్ణశర్మ |వభృతులు విల్ణల రచనలు ప్రకటించారు. శ్రీమతి కనకదుర్గా రామచంద్రన్ రచించిన దేవతా వస్తాNలు, రాధాకృష్ణశర్మ |బ్రాసిన చర్మిత కెక్కిన చరితార్థులు, వానకురిసింది మొదలైనవి ఈ కోవకు చెందిన కొన్ని రచనలు. స్నుపనిద్ధ రచయిత్రులు కూడా చాలామంది మదరానులో ఉండటం పేర్కొనదగిన మరొక అంశం. (్రీమతులు భానుమతీ రామకృష్ణ, రామలక్ష్మి ఆరుద్ర, మాలతీచందూర్, రేవనూరి శమంత మొదలైన రచయిత్రులు తమ కథానికల ద్వారాను నవలలు నవలికల ద్వారాను ఆధునికాంధ్ర వాజ్మయాన్ని వరిపుష్టంచేస్తున్నారు. భానుమతీ రామకృష్ణగారి అత్తగారి కథలు, రామలక్ష్మిగారి (వీమించు (పేమ క్రై మొదలైన నవలలు, మాలతీచందూర్ గారి లావణ్య, మేఘాల మేలిమునుగు మొదలైన నవలలూ, శమంతగారి రత్నకంబశం, హుసేన్సాగర్, గీతామాల మొదలైన రచనలూ తెలుగు పాఠకలోకానికి పరిచితమైనవే, ఈ మధ్య రామలక్షీ ఆర్ముద గారు నంతరించిన “తాళ్టపాకవారి పలుకుబళ్టు" ముఖ్యంగా వేర్కొన దగిన రచన. ఈ నాళ్చలో ఇటువంటి (గంథాల ఆవశళ్య కత ఎంతైనా వున్నది. ధేనిద్ధ అనువాదకులైన శ్రీమద్దిపట్టనూరి (బెంగాలీ నుంచి), శ్రీఆరిగ పూడి రమేష్ చౌదరి, (శ్రీ దాలశౌరిరెడ్డి (హిందిలోకి), శ్రీవిద్వాస్ విశ్వం (కన్నడం నుంచి), శ్రీ డి, ఆంజనేయులు (ఇంగ్లీషులోకి), శ్రీమతి హేమలత ఆంజనేయులు (హిందీలోకి), డా వి. యన్. ర్మ (జర్మన్ నుంచి), శ్రీవేదం వేంకటకృష్ణకర్మ, శ్రీ బులును వేంకటరమణయ్య (సంస్కృతం నుంచి), చల్గా రాధాకృష్ణళర్మ (తమిళం నుంచి, తమిళం లోకి) _మొదలైనవారూ,
(జ్రీహాపాం| ధుల వాజ్మ్యయ"ేవ 81
[దనిర్ధ వృతికా రచయితలైన గ్రీకవప్పగంతుల నత్యనారాయణ (ఈ మధ్య వీరి "రమణి రానిన డఉత్తరం' అనే కథానికా సంవుటం _ వెలువడింది), శ్రీ యన్. ఆర్. చందూర్ (బ్విహుగంథకర్శలు) మొదలైన వారూ మనకు మదరానులో కనివిస్తారు. వీరుకాక గ్రీయతులు ముద్దా విక్వేనాథం, వద్డమన్నాటి కుటుంబరావు, _ నెట్టి ఈశ్వరరావు, వి యస్, అవధాని, భమిడిపాటి రాధాకృష్ణ, బి. ని, కామరాజు, డి, రామలింగం, ఎల్లోరా, శార్వరి, బి.యస్,ఆర్, కృష్ణ, 'జంగోరె” మొదలై న రచయితలు, శ్రీయతులు తుమ్మలవల్ది రామలింగేశ్వరరావు, యామిజాల వద్మనాభస్వామి మొదలై.న విద్వత్కవులూ మదరానులో నివనిన్తు న్నారు,
ఈ మధ్య కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకమును శ్రీ ఆరుద్ర వీకికతోనూ శ్రీ వావు, చ్మితాలతోనూ నక్వాంగనుందరంగా ప్రకటించిన శ్రీ వ. ఎ. కె. రంగారావు శ్రీ ఘంటసాల పాడిన పాటలను భువనవిజయ మనే పేరుతో ఒక చక్కని సంవుటం |వ్రకటించారు. నినిమా నంగీతంపట్ట ర్రీ రంగారావుగారు చూవుతున్న అభిమానం ప్రత్యేకంగా వేరొనదగింది. నినిమా పాటలను గురించి వరిశీలన చేయదలచిన వారికి వీరివద్ద సామ్మగి పుష్కలంగా లభిస్తుంది,
పలువురు పండితులూ కవులూ రచయితలు |గ్రంథ|ప్రకాశకులు మదరా నులో ఉండడం, భారతి వంటి (ప్రముఖ సాహిత్య మాన పత్రికా, ఆంధ్ర షత్రిక దిన, వార వతికలూ, ఆంధ |వభ నచ్చిత్రవార వత్రికా మొదలగునవి మదరాను నుంచి వెలువడడం _ ఈ వివయాదికాన్ని పరిక్లీలిస్తే మదరాను నగరం ఇంకా తెలుగు భాషా సాహిత్యాలకు (ప్రముఖ కేందంగా |ప్రతిభానిన్తున్న డని వేర్కొ_ నడం ఆతిశయోకి, కాదు. యం. శేషాచలం కంవెనీవారు నవలలు కథానిక సంపుటాలు మొదలైన వాటితోపాటు ప్రాచీన కావ్యాలను కూడా చక్కని వీరికలతో ముద్రించడం ముదావవం.
మదరానులో వలె, ఢిల్లీరోనూ (ప్రస్తుతం చాలామంది రచయితిలు మనకు కనివిస్తారు, శ్రీయుతులు వేమరాజు భానుమూర్తి, మహీధర నళినీ
tp మహాత్రి
మోహన్, వాకాటి పాండురంగరావు, ఇలవువులూరి పాండురంగారావు, బలివాడ కాంతారావు, గరిమెళ్ల వెంకట సీతారాం, ద్వివేదుల విశాలాజి, వి యన్. రమాదేవి, ఉషారాణి భాటియా మొదలై న రచయితలు రచయిత్రులు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. శ్రీయుతులు బలివాడ కాంతారావు, వాకాటి _పాండురంగరావుల కథానికలు, శ్రీమతీ విశాలాక్షిగారి గ్రహణం విడిచింది మొదలైన నవలలూ, కథానీకలు తెలుగు పాఠకులకు కొత్కవి కావు.
శ్రీయుతులు ఇలపావులూరి పాండురంగారావు, వేమూరి ఆంజనేయ శర్మ, పులిగడ్డ విశ్వనాథరావు, రెంటాల రాఘవరావు మొనలై నవారు తెలుగు సాహిత్యం గుకించి హీందీలో (ప్రళన్తములైన రచనలు చేస్తున్నారు. తెలుగు రచనలను హిందీలోకి అనువదించి, తర్యాత తెలుగు సాహిత్యాన్ని హిందీ పాఠకులకు పరిచయం చేస్తున్నారు. ఆలాగే శ్రీయుతులు వి. ఎస్ (ప్రకాశరావు, జి.యన్. భార్గవ, వి పతంజలి మొదలైనవారు తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీషులో [వాన్సున్నారు. ఇది ఎంతైనా హర్షింవదగిన విషయం.
ఈ నందర్భములో తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలవారికి పరిచయం చేస్తున్న మరికొందరు |ప్రవాసాంధ్రులను గురించి చెప్పడం చాలా అవనరం. గురజాడవారి కన్యాళుల్క. నాటకాన్ని రాజపాళయం వాస్తవులు శ్రీ జగన్నాథ రాజా యధాతథంగా తమిళం చేశారు. మదరాను వాస్త వ్యురాలు శ్రీమతి యం.యన్, కమల బావిరాజుగారి నారాయణరావును తమిళంలోకి అనువ రించారు, చల్లా రాధాకృష్ణ శర్మ తెలుగు సాహిత్యం గురించి తమిళంలో వ్యాసాలు ప్రకటించడమే గాక, విశ్వనాథవారి వేయిపడగలు కథను 'ఆయిరం తవై నాగం అనే వున్నక రూపంగా ప్రకటించారు. (శ్రీ వి వి, నుబివ్మాణ్యం ధ్రీ రాచకొండ విశ్వనాథకాగ్ర్రీగారి అల్పుజీవిని తమిళం చేశారు, శ్రీమతి సీతాదేవి ఎన్నో తెలుగు కథలను తమిళం చేసి వాటిని ప్రముఖ తమిళ పతి) క్రలలో |వకటించారు. శివగంగ వాన్సవ్యులూ [ప్రముఖ తమిళ రచయితలూ అయిన శ్రీ రుట్ర తులసీదాస్ తమిళంలో తెలుగు కథానికాసంపుటం ఓకటి ప్రకటించారు. ఈ విధంగా దక్షిణాదిని నివసించే తెలుగువారు తెలుగు సాహి త్యాన్ని తమిళులకు వరిచయం చేస్తున్నారు.
ద్రతోసో్మధుం వాశ్యయసే వ క్ర
అలాగే కన్నడ భాషాభిజ్ఞులయిన తెలుగువారు కొన్ని తెలుగు రచనలను కన్నడంలోకి పరివర్తి ంచారు. బెంగుభారు వా స్తవ్యురైన (శ్రీ కె యస్, జానకి రామయ్యగారు బావిరాజుగారి నారాయణరావునీ, మైనూరు వా న్తవ్యులూ ప్రముఖ కన్నడ విద్వాంనులా ఆయిన శ్రీ కె. వెంకటరామప్పగారు నోరి నరసింహశాన్రి గారి రుదమదేవినీ, (శ్రీ జి. ఎ. రెడ్డి దంపతులు శ్రీ ముద్దు కృష్ణ నంకలిత మైన తెలుగు నాటికలనూ, (శ్రీ స్వామి శివం కరులు కూర్చిన తెలుగు కథాని కలను శ్రీ కె. చెన్నబినప్పగారు కన్నడం చేశారు. ఇలా తెలుగు సాహిత్యాన్ని ఆంగ్రే తరులకు వరిచ యంచేస్తున్న రచయితల కృషిని కొనియాడక తప్పదు. వారిని పోత్సపొంచడం తెలుగువారి కర్తవ్యం.
ఢిల్టీలోని తెలుగు సాహితి ఆనే నంఘం నెల నెలా సాహితీ నమా వేశాలు ఏర్పాటు చెయ్యడంతో పాటు న్నుపనిద్ధ రచయితరైన విశ్వనాథ, ఠీల్రీ, మొక్కపాటి, కొడవటిగంటి, దేవులపల్లి, రాచకొండ (వభృతుల్ని నన్మా నించింది, విశ్వనాథ, కృష్ణశా స్రీ నంచికలను కూడా వెలువరించింది. ఇంత చక్కని పనిని నిర్వహిస్తున్న యిటువంటి సాహిత్య నంఘాలను వట్టి మాట లతో కాక ఆర్థిక నహాయంద్వారా (ప్రోత్సహించడం తెలుగువారి కర్తవ్యమని నవినయంగా మనవి చేస్తున్నాను.
మధ్య వదేశ్లోని సాత్పురా ప్రవాసాంధ్ర సంఘంవారు |పవాసాంధ్ర అనే శ్రైమాన వ్యత్రికను 1966 నుంచి నమర్థవంతంగా నిర్వపిన్తున్నారు. ఇది మెచ్చుకోదగిన విషయం. జెమ్షెడ్పూరులో 19£ర్లో స్థావితమైన ఆంధ్ర విజ్ఞాననమితి కూడా |వవాని అనే మానష్మత్రికను 5 సంవత్సరాలపాటు నశవ గలిగింది. నదుపాయాలు తక్కువైన కారణాన, |ప్రవాని నంచికలూ |ప్రవాని పచురణలూ అన్న పేర్లతో కొన్ని పుస్తకాలూ, కొన్ని (ప్రత్యేక నంచికలూ వెలుగులోకి తీసుకువచ్చారు. ఉత్తరాదిని తెలుగు ముదణాలయములు లేక పోయినా, వ్యయ|వయాసలకు లోనై వత్రికలూ వున్తకాయా (ప్రచురించడానికి పూనుకున్న యీ (ప్రవాంసాంధ్ర సాహిత్యుపానకుల కృషిని మాతృభాషా భిమానమునూ ఎంతగా |ప్రళంనించినా తప్పులేదు.
గ్యాలియరి , భోపాల్, రాంచి, కలకత్తా, తిరువనంతవురం ఇంకా 'వెక్కు. పట్టణాలలో స్థావించబడిన ఆంధ్రనంఘాలు తెలుగు బాషా నంన్కృ
క్ర మహీళ్రీ
తుల పరిరక్షణకు పాటువడడ మేకాక, వాటిని ఆయ్మాపాంతములవారికి తెలియ జేయడానికీ కూడా విశేషంగా కృషి చేస్తున్నవి. ఈ నడుమనే నాగపూరులో 1911లో స్థావితమైన ఆంధ్ర అసోసియేషన్ వజోత్సవం జరువుకుంది. ఆ నందర్భంగా ఆసోనియేషన్వారొక ప్రత్యేక నంచికను వెలువరించారు, ఆంధ్ర సంఘం కూడా చెవ్పకోదగిన సేవ చేస్తున్నది. శ్రీయతులు ఇచ్చా వురవు జగన్నాథరావు (|ప్రన్తుతం మదరానులో ఉన్నారు), రావి సూతల సత్యనారాయణ పభృతులు ఆక్కడ కృషిచేస్తున్న వారిలో వేర్కొ-న దగినవారు. 'త్రిపురి అనే లేఖిని నామంతో త్రిపుర (అస్సాం) నుంచీ ఒక రచయిత రచనలు చేస్తున్నారు.
ఈ మధ్య బరంవురం తెలుగు రచయితల నంఘం “వికాసం” (వికా సాంద్ర సాహితీ సంన్కృతీ సంవేదిక) మనం మనం బరంవురం ఆనే వద కొండు కథల నంవుటం ప్రకటించింది. నంకలన కర్త (శ్రీ అవసరాల రామ కృష్ణారావు. |ప్రముఖకవులైన శ్రీ వజ్బల వేంక టేశ్వర్దు గారు ఒరియాలోకూడా రచయితలు. ఆయన తమ నౌకాభంగమును (కావ్యం) ఒరియాలోకి అనువదిం చారు ప్రవాసాంధ్ర రచయితలలో శ్రీ వజ్బల కాళిదానుగారు. కూడా నంభావ్యులు.
దక్షిణా పథంలో బెంగుళూరు, మైసూరు, తిరువనంతపురం, మదరాను మొదలై న విశ్వవిద్యాలయాలలోనూ, ఉతర్తాదిని ఆలీగఢ్, ఢిల్టీ, కాశీ, అలహా బాదు, ఆగ్రా మొదలై న విశ్వవద్యాలయారిలోనూ తెలుగు భాషాబోధన జరుగు తోంది. ఈ విశ్వవిద్యాలయాలే కాక, దక్షణ భారత హిందీ (ప్రచార నభవారి ఢిల్తీ కాఖ, లక్నోలోని మోకీలాల్ మెమోరియల్ సౌస్రైటీవారూ తెలుగు తర గతులు నిర్వహిస్తున్నారు.
మైనూరు విశ్వవిద్యాలయంలోని శ్రీ బాడాల రామయ్య లేపాక్షి శిల్ప సౌందర్యాన్ని లేపాక్షి న్వప్నదర్శనమనే కమనీయ కావ్యంలో వర్ణించారు, బెంగుళూరు విశ్వవిద్యాలయంలో వని చేస్తున్న డా, తంగిరాల వేంకటనుబ్బా రావు వీరగాధా వాజ్మయం మీద చక్కని వరిశోధన చేశారు కోలారు జిల్హా చింతామణిలో ఆంధ్రోవన్యానకులుగా వని చేస్తున్న శ్రీ ఆర్వీయన్. సుందరం (వానిన తెలుగు సాహిత్యములో దేశి కవిత, శ్రీ అంబిటి సుబ్బరాయగు ప్త గారి
పవాసాంధుల వాజ్మయసేవ 85
శ్రీ గాంధి మాహాత్మ్యం అనే బృహత్క్మావ్యం మొదలై నవి కూడా స్వాతంత్ర్యా నంతర సాహిత్యంలో చెవ్పుకోదగిన రచనలు,
తెలుగు భాషా సాహిత్యాలలో కృషి చెయ్యటమే గాక, తెలుగు సాహిత్య నంస్కృతులను ఇతర భాషలవారికి వరిచయం చేస్తున్న ప్రవాసాంధ్ర రచ యితల, రచయితల కృషి బహుధా |ప్రశంసార్డం. వారిని తెలుగువారు నము చితరీతిని (పోత్సాహించడం చాలా అవనరం, ముఖ్యంగా తెలుగుదేశానికి నుదూరంగా ఉన్న ప్రాంతాలలో నిపనిస్తున్న రచయితలకు తమ రచనలను ముద్రించుకునేందుకు తగిన వనతులు కల్పించాలి, |ప్రవాసాంధ్రులు నిర్వ హిన్గున్న వత్రికలను |పోత్సహించాలి. తెలుగు సాహిత్యంగురించి యితర భాషలలో రచనలు చేస్తున్నవారిని గుర్తించి. (ప్రోత్సహించాలి. ఢిల్లి, కలకత్తా మదరాను, బొంబాయి మొదలైన వట్రణాలలో ఉన్న ఆంధ్ర సాహీత్య సాంన్మృ తీక నలభమాలకు చేదోడు వాదోడుగా తెలుగువారూ తెలుగు ప్రభుత్వమూ సహా యవడాలి. అవ్పుడే వాటికి తగినంత బలం కలుగుతుంది; సాహీతీ |వీయలు జాత్సాహీకులు, అయిన వ్యక్తుల కృషి మూడు వువ్వులు ఆరు కాయలూ అవుతుంది.
సాహిత్య సేవ చేస్తున్న ప్రవాసాంధ్ర రచయితల నందరినీ ఈ వ్యానంలో వేర్కొన లేక పోయినందుకు ఓంతినున్నాను. వారిని గురించిం వివరాలు నాకు తెలియక పోవడమే యిందుకు కారణం.
ప్రభుత్వం - అధికారభాష శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య “కేటల్ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము "ప్పేటల్ వోలె త్వదీయ కంకమున శోలింపుల్ నిగారించు, చే నాటన్ జీవన ళోషణన్ గనని కృష్ణా గౌతమీ వెన్నలన్ గాటంపుం దమి (తావువార మిదె కాంశాకీర మాం ధావనీ,'' వరపాలననుండి బయటపడీ నేటికి ఇరవై అయిదు సంవత్సరములు గడచినందుకు రజతోత్సవము జరుపుకుంటున్నాము. భారత రాజకీయ రంగంలో స్వాతంత్ర్య (ప్రజ్వలన లార్డు క్షెవు ఏనాడు బెంగాలు డ్రజలను చీల్చి భాషా (ప్రాతిపదిక కాకుండా హిందూ ముస్తిం మత (ప్రాతిపదికగా రాష్ట్రాలు విర్మిం చాడో, ఆనాడే డ్రజానీకం జాగరితమై, పరపాలన అంత మొందించవలెనను ఆవేశంకలిగింది. బెంగాలు అవిభాజ్యమనిి బెంగాలు డ్రజానీకం సింహగర్జన చేసింది. పరభాషకు వ్యతిరేకంగా బెంగాలులో బెంగాలు భాష, మహారాష్ట్రలో స్వదేశీ, ఆం(ధ్రలో జాతీయోద్యమబదీజాలు నవజీవనోద్యమం సాగించింది. అంతా కలిసి వందేమాతరం ఉద్యమం అయింది. 1906 లో విభజింసబడిన బెంగాలు 1912 లో సమైళ్యత సాధించింది. భాషాధారకరాష్ట్రాలు స్వాతం త్యానికి, జాతీయతకు ప్రాతిసదిక అంటూ ద్రథమంగా పరిపాలన ప్రజలభాషలో జరుగవలెనని,విద్యాబో ధన మాతృభాషలో నేర్పదిడవలెనని ఆం ధోధ్యమం। ప్రారంభమైంది, 1913లో ప్రథమంగా దాపట్లలో అం(ధమహాసభ జరిగింది. (శ్రీ దేశభ క్ష కొండా వెంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన సమావేశంలో ఉద్దాటించినట్లు ఆంధ్రోద్యమం ఉద్యోగాలకై కొట్లాట కాదు. వదవులకు (ప్రాకులాటకాదు. పరిపాలన, విద్యాబోధన మాతృభాషలో జరీగితే పరభాషలో జరిగితేను, తల్లి చనుబాలతో పెరిగిన బిడ్డకు, పోతపాలతో పెరిగిన బిడ్డకు ఉన్నంత తేడా ఉంటుందని ఘంటాపథంగా నుడివారు. ఆందో ద్యమం జాతీయోద్యమానికి పునాది అయింది. ఆంధ్ర ప్రజలకు అప్పటికే ఒక సంస్థ్క కార్యకర్తలు, జాతీయభావం, ద్రజాఉద్యమానికి పునాదిఆయింది. ఆనాటి ఆం డ్రోద్యమానికి ఆదర్శం (శ్రీ రాయప్రోలు నుబ్బారావుగారు చూపారు. జాతీయోద్యమంలో భాగంగా వున్న వందేమాతరం ఉద్యమంలో హోం రూల్ ఉద్యమంలో, కాం గైసు ఉద్యమంలో ఆంధులందరు కలిసి ఆంధ్ర
(పభుత్వం - అధికారభాష 87 ప్రాంతానికి (అప్పటికి (బిటిమపాలనలో వున్న జిల్లాలను కలిపి ఒక రాష్ట్ర సంఘం ఏర్పడి పాలనా భాగంగా గౌరవం సాధించారు.
గాంరీజీ రాజకీయ రంగంలోకి రావడంతో హిందీ భారతదేశానికి రాష్ట్ర భాషగా వుండవలెనని ఉద్బోధించారు. డేశానికి హిందీ రాష్ట్రభాష, అధికార భాషగా తమ ఆశయం (ప్రజానీకం (ప్రకటించింది.
పర్మవ్రభుత్వం చీలించి పాలించమన్నట్లు |బిటిషు | ప్రభుత్వానికి అండగా వున్నందున ఒరిస్సా, సింధు రాష్ట్రాలను 1935లో నిర్మించింది. జాతీయోద్యమ పభావం ఉన్నందున ఆంధ్రులకు రాష్ట్రం లభించలేదు. కర్జాటకము, మహో రాష్ట్రము తమకు తమ భాషారాష్ట్రా9లు కావాలని కోరారు.
శ్రీ లాలాలజపతీరాయ్ నాయకత్వాన పంజాబు ఉద్యమం, లోకమాన్య బాలగంధరతిలక్ నాయకత్వాన మహారాష్ట్ర ఉద్యమం, రాజేంద్రప్రసాద్ నాయ కత్వాన బీహారు ఉద్యమం, (శ్రీ రవీంద్ర కవీందువి నాయకత్వాన బెంగాలు ఉద్యమం,ఆంధ్రమహానభ నాయకత్వాన ఆం|ధ్రోద్యమం. తమ భాష కొరకు, తము ఉనికికొరకు, తమ వ్యకిత్వం కొరకు వివిగరూపాల చైతన్య స్రవం తులు (ప్రవహింప సాగినవి. ఆది జాతీయ ఉద్యమంలో భాగాలుగా ఉన నదులు మహానదిలో చేరినట్లు “లీనమై, స్వాతంత్య ర్యేయంతో ముందుకు సాగాయి. తమతమ భాషాహ్యక్తిత్వాలు నిలుపుకుంటూ = నిలుపుకొనుటలో నవజీవనోద్యమాలు సాగిస్తూ, |బ్రిటిమ్మ ప్రభుత్వాన్ని (ప్రతిఘటించుటకు కావల సిన ఐక్యతను సాధించుకొను గమనపరిజ్ఞానం ఇంగ్లీషులో పొంది నమైక్య ఉద్యమాలు సాగించి స్వాతం క్రోద్యమభలితంగా ఇరవై అయిదు నంవత్సరాల (్రితం సాధించ గలిగారు. కాని 1906 లో బెంగాలును. మత ప్రాతిపదిక మీద విభజించి పాలించదలిచి, 1912 లో విభ మైన ఇంగ్లీమ రాజనీతి, 1947 లో బెంగాలునే కాక భారత దేశాన్నే, మత, ప్రాతిపదిక మీద చీల్చి భారత పాకిస్తానులు చేసి రెండు దేశాలు నిర్మించి, రెంటికి (ప్రాధాన్యం ఇచ్చామంటూ వైతొలగారు.
భాషా ప్రాతిసదికమీద యేర్బడిన జాతీయోద్యమమే స్థిరపుధాదులమీద నిలదిడగలదని, మతో ప్రాతిసదికమీద స్వాతం, త్యోం తాత్కాలిక మేనని పాకిస్తాన్ ఇరవై అయిదు సంవత్సరాల చర్మిత్ర బుజుపు చేసింది. మతావేశంలో ప్రారంభమై నామరూపాలు కలిగించుకొన్న పాకిస్థాను 1969 కల్లా మతంకన్నా భాష ప్రాధాన్యమని ముజిబుర్ రహమాన్ నాయక త్వాన (ప్రారంభమైన బెంగాలు ఉద్యమం సర్వ స్వతంత్ర సమాన (ప్రజాస్వామ్యంగా బంగ్లాదేశ్ యేర్చడి, బెంగాలీ భాషను రాజభాషగా, టోధనా భాషగా నిర్ణయించుకుంది,
88 మహతి
భారతడేశం స్వాతంత్యం సాధించి 25 నంవత్సరాలై నా, దేశానికి న్వతం[త్ర భాషావిధానం యేర్బడకపోవడం స్వాతంత్రానంతరం నవోజ్జీవం సన్నగిలడం కారణం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అంవాట్ను క్రింద అధికారులు ఇంగ్లీమ వ్యామోహంలో పడిపోవడం = స్వాతం త్య ప్రకటననాడే డేళభాషను (ప్రకటించని బలహీనత ఇంగ్లీమ (ప్రాదిల్యానిశేగాక, ఇంగ్లీషు మీదనే అధికమోజు ఏర్పడి, స్వాతంత్రానంతరం ఏర్పడిన రెండు మూడు తరాల జనానికీ కూడ అలవాట్నుక్రింద ఇంగ్రీమ వాడుకలో పడిన అలవాటులో మాతృభాష్పపె అభిమానంనన్నగిల్ల సాగింది.
ఆంద్రోద్యమ సందర్భంగా (శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు బిలిదాన వలితంగా కర్నూలు రాజధానిగా, ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1వ తేదీన ఏర్పడింది. నిజంగా ఆంధ్రరాష్ట్రం యేర్చడిన వెంటనే, ఆంధ్రకాననసభ తమ ఆధికార భాష తెలుగు అని (ప్రకటించి ఉండవలసింది. ఆంతత్వరలో అతిసాహనంతో, (ప్రభుత్వం ఏర్పడగనే తమ అధికార భాష బెంగాలీ అని డ్రకటించిన కీర్తి బంగ్లాదేశ్ కే చెందుతుంది. అయినా ఈ వ్యానరచయిత (డ్రతిపాదించిన “రాజ్యాంగ నిబంధనలను అసంగతంగా లేనంతనరకు, ద్రభుత్వ వ్యపహోరాలను తెలుగులోనే నిర్వహించాలనేతీర్యానం (శ్రీ అయ్యదేవరకాశేశ్వర రావుగారి “సాధ్యమైనంత త్వోరలో' అనే నవరణతో 1955 సెప్టెంబరు 29 శేదీన ఏర్మగ్లీపంగా ఆమోదింవబడింది. ఈ వ్యాసరచయిత (ప్రతిపాదించిన బిల్లుమాత్రం (త్రో సివేయబడింది,
1946 (పాంతంలో యేర్పడిన మ(దాసుకార్బగైెను మంత్రివర్గం ఆంధ్ర జిల్లాలలో తూర్చుగోదావరిజిల్లాలో, తమిళనాడులో తం జావూరుజిల్లాలో, విద్యా బోధన జిల్లాసాయివరకు మాతృభాషలో నే నిర్వహించవలెనని (ప్రభుత్వం ఆదేశించింది అమలుజరపటానీకి (ప్రయత్నించింది. కాని త్మీవ్మ పయత్నం మాత్రం జరగలేదని చెప్పవచ్చు. అందుకే ఈతీర్యానం “సాధ్యమైనంత త్వరలో” అని ఉండడంతో, న త్తనడకతో [ప్రారంభంఅయిరిది. ఒక ఉన్న తాధికారిని వేశారు. ఇంతలో విశాలాంధ్రను సాధించడం జరిగింది,
నైజాం నిరంకుళ పాలన క్రింద ఉర్దూభాషరుద్దబడిన ఆం|ద్ర ప్రజానీకం నైజాం ఆం్మధ్రమహానభ ఆధ్వర్యాన (శ్రీమాడపాటి హనుమంతరావు నాయ కత్వాన ఆం ధ్రభాషాభి వృద్ధికి, ఆంధ్రప్రజల సముజ్జీవనానికీ, ఆం|ధోద్యమం నడిచి, తెలుగు భాషాథివృద్ధిక, సంన్క్భతీ పరిరక్షణకు మహదుద్యమాలు
ద్రభుత్వం = అధికొరభాష 8
నడచినఏ. నై జాం నిరంకశత్వమే కాకండ్కా నైజాం (ప్రభుత్వాన్నే తొల గించుకో గలిగారు. ఆందట కతెలుగుదారు ఒకటిగా అనేక శతాబ్దాల అనం తరం చేరగలిగారు. అం|ధమాతకౌగిలిలో అనుంగు బిడ్డలుగా ఆశ్రయం పొందగలిగామని మహదా గందజడ్జారు.
విశారాంన ఏర్ప దేథరుక ర్హవ్యంగా ఆం(ఫ్మపదేశ్ (ప్రభుత్వం శతెలుగును అన్ని స్థాయిలలో అటు అధికారభాషగా చేసిఉిండినట్ల్టయికే విశా లాంధ్ర సాధించినందుకు నిజమైన సార్దకత ఉండేది. ఆదికాకుండ్కా మృదాసు రాష్ట్రంనుండి విడివ డినమననాయేకత్యం “ఇంగ్రీ పనునదలలేక, వై జాంపాలననుండి బయటపడ్డ నాయకత్వం ఉర్దూయుండి బైట పడలేక తెలుగును అధికారభాషగా అమలు డెరుపుటకు సాహనరితో నిర్ణయంచుకో లేకపోవడంతో, అటు యిటు అధికారులు ఇంగ్లీమ అధి కారభాషగో, బోధనాభాషగా అమలుజరుపుటలో తమ శక్తి సామర్థ్యాల్ని వినియోగించి రెండు వర్గాలలోను ఇంగ్లీమను అలవాటు చేశారు. విశాలాంధ్ర రాష్టం ఏర్పడిందనే సంతోషంతో నంత్భ ప్తిచెంది, అంతకముందు ఈ రెండు[ప్రాంతా- లోను నడచిన ఆంద్రోర్యమాలరు ఆంధ్ర పునరుజ్జీవన ఉద్యమాలు మరుగునపడినవి, ఇటు దియట సాంస్కృతిక ఉద్యమం సజీవంగా నడవని సకుయంలో, అటు అధికారులు, రాజకీయ నాయకత్వం తెలుగుపై సట్టుదల వహీంచక, ఇంగ్లీసుగే ప్రోత్సహించడం, ఇంగ్లీసు లేక పోతే అితక్లేమనే మనోదౌర్చల్యంతో పనిసాగిపోతే అధికారుల చేయి 'పైచేయిఅయి అంతా ఇంగ్లీషులోనే సాగింది, అటు | బిటీషు పాలననుండి విడి వడిన ఆం(ధ్రులుగాని, యిటు నైజాంనుండి బయటపడిన ఆంధ్రుబగాని తామా సించిన తెలుగుభాషలో పరిపాలన, బోధన జరిగి తమ మాతృషస్థానం అనుకో గలిగిన సాంస్కృతిక వారసత్వం = భాషాభిమానం ఎప్పుడూ అమలు జరగ లేదే. ఇక మిగిలింది ఉద్యోగాలు, అధికొరాలుు స్వార్థలాభాలు. వీటితో ఆంధ్రుల నమైక్యతకు (పధానమైనశ క్రి వమ్ము అయింది, ఇతర అలోచనలు సాగినవి. అధికారంలోని అధికొరులలో వచ్చిన వివాదాలు, స్వార్థాలు, ఆంధ్ర (ప్రకేళ్ విచ్చిన్నతకు దారికీసినవి. అదృష్టవశాత్తు విచ్చి త్తికి బొరిత్రీసినచేకాని విచ్చి త్తి కాకపోవడం ఆంధ్రుల అదృష్టం.
ఈ పోకడలు ఒకవైపు యిటు జరుగుతుంటే ఆంధ్రపదేశ్ శానన సభలో తెలుగును అధికారభాషగా అంగీకరించ వలెనని దాదాపు తొమ్మిది మారులు అనధికారబిల్లు రూ పంలోనేమి, తీర్మానం రూపంలో నేమి అదేపనిగా
¥
90 మహతి
ఈవ్యాసరచయిత |పతిపాదిస్తూ వచ్చాడు. చివరకు బిల్లురూవంలో అచ్చుకాన టానిశై నా నోచుకొని పరిస్థితి నుం8 1964 లో అచ్చుకావడానికి (ప్రభుత్వం అంగీకరించింది.
ఈ బిల్లు ంసబడింది. |ప్రజాఫ్మప్రాయ (ప్రకటన సందర్భంగా పెనవ త్రిక లల్ కం చూపినంత ఉత్సుకత ఇతరప(త్రికిలు చూపక పోఒడం దురదృష్టం, పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చి (పోత్స
హించారు. తర్వాత సెలెక్టు కమిటీకి పోయింది. సెలెక్షను కమిటీ స్థాయిలో ఆనాటి ముఖ్యమంత్రి త్ కాసు (బ్రహ్మానందరెడ్డిగారు, నేటి ముఖ్యమంత్రి నాటి విద్యామంతిఐన శ్రీ పి, వ, నరసింహారావుగారు, అనధికార బిల్లుబదులు అధికార బిల్లును పతిపాదించ నిశ్చయించారు. తర్వాత ఆఆధికారబిల్లు 1966లో
శాసనం అయింది.
ఈ శాసనంలో | ప్రతిపాదించిన సూచనలు ఎంతపరకు అమలు జరుస బడినవో వాటి (పగతి యే విధంగా ఉందో పరిశీలన చేయటానికి (శ్రీ పి, వి నరసింహారావుగారి అధ్యక్షతను ఒక పరిశీలన సంఘాన్ని నియమించారు, ఆ సంఘం 1970 లో తన నివేదికను (ప్రభుత్వానికి అందజేసింది. శాసనంలో నిబంధింపబడినమేరకు అధికారభాషగా కతెలుగు అమలును భాషాకమీషను వెంటనే చేయవలెనని సిఫారను చేసింది. ఈశాననం (ప్రకారం శాననం అయిన రోజునుండి అయిదు సంవత్సరాలకు ఒకభాషాకమీషను నియమించవలెనని నిర్దేశింపబడింది.
ఈ శాసనం వచ్చిన తర్వాత బోధనాభాష విషయంలో తెలుగులో ఇంటర్ మీడియట్ (ప్రారంభించడం, ది. ఏ. లో తెలుగు _ బోధనాభాష చేయడం జరిగింది. కొఠారి కమీషను మాతృభాషలో విద్యాబోధన చేయవలెనని చేసిన సూచనకూడా కలిసి వచ్చింది. తమిళనాడు శేరళ, మహారాష్ట్ర, పంజాబు, ఉత్తర్మప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు గుజరాతు రాష్ట్రాల్లో బోధన, పాలన మాతృభాషలో జరువుటలో (ప్రగతిలో నడుస్తున్నవి, కన్నడం ముద్రణా
కర్యం సాధించడానికి లినోైైపు సాధించింది. మహారాష్ట్ర, బెంగాలు, తమిళంలో ఇదివరకే ఉన్నవి, మళయాళం కూడ పూరిచేసింది. మనది ఆలోచనలో ఉంది కాని ఆచరణకు ఇంకారారేదు. ~
భాషారాష్ట్రా లు అనర్థకాలనేవారు = ఆసలు భాషా రాష్ట్ర పాలనకో అమలు జరవకపోవడంవేల్ల ఇబ్బందిని గ్రహింవకపో వడం దురదృష్టం. “దేశభాష
(పభుత్వం. అధికారభాష 91
లందు” తెలుగులెస్స, అనేఖ్యాతిగాంచి, Italian Of the East గా విశ్వవిభ్యాతి గణించి, సాంశేతిక పరిజ్ఞానంను ఇంగ్లీమ (ఫెంచి భాషలకన్న మిన్నగా నమ న్వయింవ గలిగినది తెలుసు అని |పొఫెనరు హాల్టీన్చే గుర్దించబడి 5 కోట్ల వజలు గలిగి, భారత దేశంలో రెండవభాషగా గడుతికెక్కిన తెలుగు ఈ నొటీకి పరిపాలనలో, బోధనలో సముచిత స్తానం పొందకపోనడం మనదురదృష్టం. భాషా ఉద్యమాల్లో, కర్ణాటక, మహారామ్హర్ర౨ కన్న ముందేప్రారంఏచాం. ఆమ లులో అందరికన్నా వీనక ఉన్నాం. 'భారతస్వాతం త్యం సాధించిన తర్వాత భాషారాష్ట్రంగా ప్రతమస్థానాన్ని నంపాదించుకు న్నాం. దీనిఫలితం్మ పభావంగా అామారాష్దాలు ఏర్ప్డ్డాయ్' అటుపె పై మహారాష్ట్ర, గుజరాతులుకూడ (ద్రకటించ బడినవి, భాషావివాదొలు వచ్చినవేస్ జెదురు చూపుచున్నారు. నిజమే. భాషా wes గ్రామజనాభా (ప్రాతిపదికగా కలిసిఉన్న |పాంతాలు ఒకరాష్ట్రంలో చేర్చడం అయి'కే ఇన్ని వీవాదాలు వచ్చేవి కొవు. ఆనాటిఅధికారుల అభిమాన, దురభిమానాలతో సరిహద్దులు నిర్ణయించిశే వివాదాలు పరిష్కారం ఎట్లా అవు తాయి ? ఒకభాషషై మరొకభాష రుద్దదలంచి కే వివాదాలు “పెరగకుండా ఎట్లా ఉంటాయి? ఆవేకళం 'రఎక్కువై అది పిచ్చీఆవేళంగా మారిన తర్వాత దానిని అదుపు చేయడం ఎంత అసాథ్యామో ముందే ఊహించాలి. తన భాషమీద, పేమ వరభాషమీద ద్వేషంగా మారకూడదు. మరోభాసమీద గుడ్జిద్వేషంతో వ్యవ హరిస్తే హిం రీమీదకోపంతో తమిళనాడు ఇంగ్లీమకు ప్రారాన్య ః మిచ్చి నెత్తిన ఎక్కిరచుకుంచే చివరకు హిందీమీద ద్వేషం ంగ్లీ మమీద (పేమగా మారి, మాత్ళభాషతమిళంమీదకూడ కోపగించిన సంభఘటసేలు మనకు గుణపాఠాలు కావాల్సిఉంది. ఇంగ్లీషు అధికార భాషగా ఉన్నన్నాళ్ళు పాంతీయభాషలు అభి వృద్ధిచెందవు, చెంచే అవకాశం ఉండదు. ఇంగీషమీద ద్వేషం మనకు ఉండ కూడీదు. అరధికారభాషపెన ద్వేషం ఉండకూడదు, తల్లిపై పేమ ఉందం'పే ఇతరుల శద్లల వైద్వేషంఅనగలమా? మాతృభాషమీద (దీమతేనివాడు ఏభాష మీదకూడా (ద్రీమకలిగి ఉం౦డజాలడు. ఉన్నాడంకే అనంభనం. గామసీమల్లో అనేళ నానుడులతో మాక్చృభాసల్లు సుసంపన్నం అయి ఉన్నవి.” అధికచదువులు చదివి, వివిధభాషలలో పు స్తకజ్ఞానం నంపాదించిన వారు పెద్దలు కారనడం పలికాడు. అయికే వారికి Fsbo పల్లెపదాల క్రింద ఆకిలో ఆకులై, నునులేతమొగ్గలుగా వుండిపోయిన పదాలు వార్ అను భవంలో లేవు. ఈ 4 అనుభవం లేని కరణంగా అసలు తెలుగులో పదాలు లేవనే వారు కొందరు. ఇంగ్లీషు లేకపో శే (బతుకుతామా అనేవారు కొందరు. ఇంగ్లీ x3 సనికిరాదనేవారు కొరిదరు హీందీ డాతీయభాష అనేవారుకొందరు సలు హిందీ పనికిరాదనేవారు కొందరు. అసలు వీరందరు రెండవవైపు చూడనివా రొనక తస్పదు. అన్నిభాషలు కావలసిందే, అన్నీ అందరకూ కావలెనా_దాని
92 మహతి
(ప్రయోజనం అతనికి ఎంత - (గామసీమల్లో రాష్ట్రో్ఫద్యోగాలలో నిలిచిపోయే వారినికూడ ఇతరరాష్ట్రారలకు, డేశాలకు పోవలసినవారికి అవసరమైన భాషలు లేకపోతే యెట్లా సరే ఏమనాలె? ధభాషావివాదాలు వెనుకిపెడినత నానికి చిహ్నాలనేవారు ఎంత వెనుకబడి ఉన్నారో! ₹లియంలో వచ్చిన భాషావివాదం ఫలితంగా వారి రాజ్యాంగాన్నిమార్చిన సంగతి 'తెలియదనుకంటా. ప్లాండరు భాషను అంగీకరించక తవ్ప్బలేదే. కెనడాలో ఇంగ్లీమకు(ఫెంచితో నమా స్థానం ఇవ్వవలసివచ్చిందని మరిచిపోశే ఎట్లా? అస్సార్మిప జలపై బెంగాలీ ుద్దవశ లెనని డ్రణుత్నించినపుడు జరిగిన నంమటనలు మరువగొలమా। ఏమైనా, సహజసిద్ధమైన మాతృభాషలో, సామాన్య ప్రజలభాషలో, వథమదశళీలో అవని పరిధోట, అవకాశాలు గమనించికే మాతృభాషలో విద్యా భ్యానం, పరిపాలన జరిగితీరవలె । లేకపోతే | పజాస్వామ్యం ఎట్లా అనగలం 7 వివిధ భాషలు గలిగిన భారత డేకంలో మైనారిటీ భాషలకు రక్షణ “హోషణయిస్తూ రాష్ట్రాల్లో బోధనకొని, పాలనకాని మాతృభాలో నే జరుగవలసివుంది. ది ఆంద్రప్రడేశ్లో ప్రయత్నం ఆయిశే వివిధ రాష్ట్రాలలో ఆయా గ్రోభుత్వాలు ఆర్డి ఆరినెన్సులద్వారానూ బిల్లుల రూపంగానూ, శాసనాల రూపంగానూ తమ తమ మోతృభాషలను అరికారభాషగా చేయటానికి కృషిచేశాయి. ఆంధ్రప్రదేశ్లో శాననం చేయడం జరిగింది గాని, ఆచరణలో కదలిక లేదు. పరిశీలన కమిటీలు వివిధజిల్లాలలో పర్యటించి నపుడు చూచిన అను భవం ఇందుకు నిదర్శనం. అనేకశాననాలు, జి. ఓలు జారీచేశారు. అది ద్రళు త్వం తీవ్రంగా అమలు జరుపుతుందని భావించడానికిచిహ్నం-ఆటు తర్వాత అను దీనం ఏమయిందని_కనుకో. పటం ఆవనరం- పైఆధికారులుకూడ, దీని అమ లును (ప్రభుత్వం తీ| వదృష్టితో నే గమనించుతుంిదనే భావంతో (ప్రవర్తించడం అవసరం ఆని sae అన్ని ఉద్యమాలలో, అన్ని త్యాగాలలోో, మాత్ఫదేశాభిమానంలో ముందుండి నాయకత్వంనహించిన'పే, భాషాఉద్యమంలో బోధనలో పాలనలో కూడ ముందుండి స్వాతంత్ర్య రజతోత్సవమునుండి ముందుకు కదలి ఐదారు నంవత్సరములలో, ఆంధ్రప్రదేశ్ సేరులోనేగాక, పాలనలో, టోధనలోకూడ ఆంధ్రప్రదేశ్ ఆని బుజువుచేసి దేశభాషలందు తెలుగులెస్స అనిపిస్తారని విశ్వసిస్తున్నాను. “జారిన దేశగౌరనము చక్కనదిద్ది మహాంధ్ర మండలీ భారము క్లాఘనీయముగ పాలన చేసి నమానరాష్ట్రిముల్ కూరిమి నాసజేయ తెనుగుం బుడమిన్ గయిసేయవయ్య, డీ తారకి నాం ధపు తులు జగజ్జన ధర్మము దృష్టి నిల్పుచున్.'"
తెలుగులిపిలో తేవలసిన సంస్కరణలు
శ్రీ తిరుమల రామచంద్ర ముక లిపి (పారీనతను ఇప్పుడు |ప్రత్యాఖ్యానం చేసేవారెవరూ ఉండరను కుంటాను. కనుక, దానినివ్పుడు పునస్సిద్ధాంతీకరించడం చర్వీతచర్వణం. కొన్ని చేల సంవత్సరాలకు ముందే కనీనం బుగ్వేదకాలానిశే_ వాత ఉందని, కాని, అది సంఘంలోని కొందరి సోమ్మే అయిఉండి, (ప్రజాసామాన్యంలో మతప్రచారం చేయ తలపెట్టిన జైన బౌద్ధాచార్యులవల్ల వ్యా ప్పి చెందిందని పలు వురు పరిశోధకులు విశ్వసిస్తున్న సంగతి. అందువల్ల (ప్రచార పరిణాదుగతుల పరంపరను నేడు ఏరువు “పెట్టనవసరంలేదు. తెలుగు వర్ణమాలా వరవర్జిని సౌందర్య ఫౌష్టవాలను కాదనేవారూ కానరారు గనుక వాటి మీమాంసా మనకు అనవసరం, ఇప్పుడు మనకు అవనర మైంది మన వర్ణమాలలో ఎప్పుడో ఎందుకో చారబారిన అశాష్ర్రీయతను తొలగించి. సొలభ్య సొకర్యాలు కలిగించుకోడం. ఈ సౌలభ్య సౌకర్యాలు సర్వనమ్మతాలు కావడంకూడ అవసరం. సర్వనమ్మత మంచే నా దృష్టిలో నేటి (ప్రజాస్వామ్య పద్దతిలో_-అంతే బిహుమతనమ్మతం. ఇది యంత్రయుగం. అన్ని యం శ్రాలతోపాటు మ్ముద్రణయం(త్రమూ ఎంతో అభివృద్ధి చెందింది. కాని తెలుగు మ్ముద్రణ మాత్రం అంశేమీ ముందుకు పోలేదనవచ్చు. (ప్రపంచంలోని అన్ని భాషల ముద్రణ ఒక ఎత్తు? తెలుగు ముద్రణే ఒక ఎత్తు. ఇదొక గారడీవంటిది. తెలుగు అక్షరాలు కూర్చ డానికి కొంపోజిటరు దాదాపు ఏడు వందల దిమ్మలు (గళ్ళు జ్ఞాపకం పెట్టు కోవాలి. (ప్రతి కంపోజిటరు శతావధాని, సహ|స్రావధాని కావాలి, ఈ చిక్కు.ను తొలగించడానికి ఏ రోమన్ లిపినో మన లిపికన్నా చాల రెట్లు ఎక్కువగా అభి వృద్ధి చెందిన దేవనాగరి లిపినో అనుసరించరాదా?-అనుకుంపే, అనూచానంగా వచ్చిన ఈ లిపిని వదలుకోవడొనికి మనసు ఒస్పదు అక్షరాల స్వరూపం మార్చుకోడానికీ పలువురు ఇష్టపడరు. ఈ ధ్వని సంకేతాసికి ఈ అక్షరం అని అలవాటుపడ్డాము. ఇప్పటి అత్షీర స్వరూపాలు దాదాపు చేయి సంవత్సరాలుగా మనకు అలవాటులో ఉన్నవంటే అక్షర శాస్రజ్ఞలూ అంగీకరిస్తారు ఒ దాదాపు “వేయి సంవత్సరాలుగా ఇప్పటి వర్ణమాల వాడుకలో ఉంది. కనుక, శాస్రజ్ఞాలా
మహతి
లూ ఎంత చెప్పినా (ప్రజాసామాన్యం పెడచెవిని పెడు లు | తెలుసుకోడానికి కొన్ని తరాలు కావాలి, విద్యా గంలోనూూ అధికారానికి వచ్చిన (ప్రతి పాలకపత్షమూ పాడయిన పరిస్థితి మరీ అధ్వాన్నమౌతుందనే విమర్శా
ఏం ఉన్న ఆకరాలు ఇప్పుడున్నయా? మారుతూనే కు, చేర్చులకు ఒప్పుకొనకపోవడం ఏమిటి ? _ ఆన మార్చుచెందడ మేకాదు; ఆప్పటిది ఇప్పటిడేనా అన్నంత పిస్తుందనడంలో సందేహంలేదు. కాని, మార్చు కమ జనం ఇష్షంపడుతుంది; ఆకస్మా తుగాా ఆకాశంనుంచి ఇష్టవడకిపోగా, (్రతిఘలిస్తుంది. మార్పులవుడ్దేళం, "టి పిడుగుపాటు కాదుకదా !
ద్రాయడంలో శాస్త్రీయమైన లోపాలున్న మాట ఇంగిత 5 ఒస్పుకొంటాడు. సమానత, లేఖనసులభత లేవన డ్రతి భాషలిపికీ విశిష్టత ఉంటుంది. మాలం ఒకటయినా దేశకాల పవృత్తి _సాఛనాభ్యాసాలనుబట్టి మారిపోయి టా అవుతుంది ? _ అనే సందేహమూ కలిగిసాయి ? రిపమాలలో కొన్నిన్వరూపాలు శాష్త్రీయంగా 'సరిణ కౌన్ని లేఖకశిల్పుల పొరపాట్లతో ఏర్పడినవీ వున్నాయి, పనికీ వున్న సంబంధమూ ధ్వని గతివికారాలు అక్షరాల మయిన పద్ధతీ చర్చించడం, సిద్దాంతీకరించడం ఇప్పుడు
శాప్రీయమయిన స్వరూపాలు తెలుపడం, వాటిని వేయడం ఉచితం కాకపోవచ్చునేమోననడం అవసరమని కను వుట్టంకిస్తాను, దీర్భం సూచించడానికి అశోకుని శాసనాల కాలంనుంచీ పైఆడ్డుగీత. ౪ అని అకారదీర్ణం ఉచ్చరించినప్పుడు గో అడ్డంగా సాగినట్టవుతుంది. ఇ అన్నప్పుడు, గొంతు గుతుంది. ఇకార దీర్హం ఉచ్చరించేప్పుడు గొంతులో క సాగినట్టవుతుంది. ఉకారోచ్చారణలో పెదవులు రెండు ముందుకు తోసుకొనివిస్తుండి. ఉకారడీర్భంలో తోసుకొని
తెలుగులిపిలో తేవలసిన నంన్కరణలు 95
వచ్చిన ధ్వని మరింత ముందుకు సాగుతుంది. బుకారోచ్చారణలో నాలుకకొన అంగిలికి తగిలి ఈల వేసినటు ద్వని పక్కకు వెళ్లుతుంది. ఏకారోచ్చారణలో ధ్వని గొంతులోపుట్టి వక్టవాటుగా వెనుక్టుపోయినట్టవుతుంది. ఐకారోచ్చారణలో గొంతులో పుటినఛ్వని కిందికి అదుముకొని పోయినట్టవుతుంది, ఓ కారోచ్చా రణలో ధ్వని అంగిల్లో ద్రతివ్వనిస్తూ, పైకి వెళ్ళినట్టవుతుంది, బౌకారోచ్చార ఇలో అంగిల్లోధ్వనిని కొలిమితి త్తిని అదిమినట్టవుతుంది. ఈ ఉచ్చారణ (ప్రకిబింబాలయిన గుర్తులు అశోకుని కాలంనుంచి కొద్దిపాటి కళాత్మక మైన మార్పులతో చేటి వరకు వివిధ భారతీయ లిపులలో కనిపిస్తున్నాయి. కనుక, ఇవి పూర్తిగా శాస్ర్రీయాలు. మార్పులు చేయవలసినవస్తే స్తే వీటిలో జరిగే అన కాశం తక్కువ.
మనలిపిమాలలో ఆశాశ్రీయమైనది ఒత్తులపద్ధతి. ఒత్తు లవయ్యారాలకు ముగ్గులం కాకుండా వీటిని తొలగించేసి, 'తర్హాక్షరాల పద్ధతి అనునరి స్టే హీరిదీలో లాగా, బాగే. కాని, ఒత్తులు (ప్రాతవి. రెండుచేల షుళ్ళికముందున పూర్ణాతరాల |ప్రారీనరూపాలు అశెషారిని నంతృప్పి పెట్టడానికి వీటిని అశే ఉంచినా, పెద్దగా జరిగే ద్రమాదంలేదు. ఆయినా ఈ ఒత్తులు త్రాసేపద్ధతి ఎలా ఏర్పడిందని తెలుసుకొంటే తీసివేయడానికే చాలమంది సుముఖు లవుతారు,
ఒత్తక్షరాలం'టే ద్విత్వాక్షరాలు, వీటిలో పూర్వం అ( ప్రధానం; పరం (ప్రధానం. పూర్వం (ప్రాణంలేని హల్లుమ్నాత్రమే, వరం (ప్రాణం కల అక్షరం కనుక దానికే గుణింతాలు, ఒత్తులు ఇవ్వాలి, కాని,* అశోకుని శాసనాలు మొదలుకొని, పూర్వమెన, ఆ(ప్రధానమైన మీది అతీరానికి గుణింతాలు ఇవ్వడం కనిపిస్తుంది. (క్రమంగా ఈ పొరపాటును లేఖకులు |గహించారు కాబోలు! (ప్రధానమైన పరాక్షరానికి గుణింతాలు ఇన్వడమూ అలవాటులో పెట్టారు.
ఈ పద్ధతివల్ల పక్క అక్షరాలకు కొన్ని(వాతలలో కిందిఅక్షరాలకు గుణిం కాలుఇవ్వడంవల్లి ఒకగట్టిచిక్కు. ఏర్పడివుంటుందనుకుంటాను;ఆకారణంగా పై అక్షరాలకు ఆం'పే పూర్వాకరాలకు గుణింతాలు పెట్టడమే ఉచితమని, కలో నులువని పండితులు అభి ప్రాయపడిఉ ంటారని నేననుకొంటాను. ఆచిక్కేమిటి? అవటికే మనలిపిమాలలో తలకట్టుపద్ధతి బాగా స్టిరవడింది. ఒత్తులుగా పెట్టిన కొంచెం కిందివరున అక్షరాలకు గుణింతాలు ఇవ్వడంవల్ల చదివేటప్పుడు రెండు
96 మహతి
వరునలు చూచితడుముకోడం, తప్పులు చదవడం ఏర్చడిఉంటాయి. తలకట్టుతో పూర్తిగ పెద్దగా కనిపించే అక్షరానికి మార్చులేమీలేక ఒత్తుగా ఇచ్చిన కింది వరుస అక్షరానికి గుణింతాలు ఇచ్చామనుకోండి, పూర్ణాకీరంగా తలకట్టుతో “పెవరునలో కనిపించే ఆతరమే చదువుతాడు సామాన్య పాఠకుడు, కిందిది- అంటే పరమైన ముభ్యాక్షేరం మరిచిపోతాడ్యు లేక చూపు తప్పుతుంది. తప్పులు చదువుతాడు. కనుకనే పై అక్షరానికి - అంటే ద్విత్వాక్షరంలో పూర్వాక్షేరభాగానికి గుణింతాలు ఇవ్వడం నన్నయ కాలంలో ఒకస్టిరరూపానికి వచ్చింది. కాని పాతవాసనను బట్టి యావత్తువంటి వాటికీ గుణింతాలూ ఇచ్చే వారు. తిక్కనకాలానికి ఒత్తులైన (ప్రథానాక్షీరాలకు గుణింతం ఇచ్చేపద్ధతి పూ ర్హిగాపోయి అంచేచాలవరకూ. పోయి అందాము. యాఒత్తు వంటిదానిలో మాథ్రమే మిగిలింది. ఈ సద్ధతి పూర్తిగా అశాష్ర్రీయం గనుక, వీవిసి తొంగించి అర్జాక్షరాల వాడుకకు సుముఖత చూపడం అనవసరం. కాని, మార్చో, నంన్కరణో రెమ్మ మొగ్గతొడిగి పూవురేకులు విప్పారి నట్టు వుండాలిగాని, గారడివాని మామిడిచెట్టులాగ వుం"కే, ఆక్చర్యానుమానాలు కలిగించగలదేకాని, సత్వలంమా(త్రం కలుగదు. ఈ నంన్కరణలు, నేడు మ్ముద్రణదృష్టితోను, “టైపురైటరు దృష్టితోను సాధ్యమైనంత ఆనుకూలంగా వుండాలి. ఇప్పటి లిపిస్వరూపం దాదాపు వేయినంవత్సరాలుగా ఒక తీరుగా స్థీర వడింది. పెద్ద మార్పులు (ప్రజల ఆగ్రహోవేశాలకు కారణమవుతాయి గనేక్ర ఇస్పటిలిపి సిరూపఫొందర్యాలు చెడగొట్లని పద్దతిని “మనలిపి పుట్టుపూర్వోత్స రాలు”లో సూచించాను. దానినే శ్రీ మల్పంపల్లి సోమ శేఖరశర్మగారి అధ్యక్ష తను వండ లిపినంన్మ్కరణ సంఘ సమావేశంలో వివరించాను; నేటి ముఖ్యమం త్రి" ఢ్రీ పి. వ. నరసింహారావు విద్యామం(త్రిగా వున్నప్పుడు ఏర్పాటు చేసిన లిపిసంస్కరణ సదస్సులో తెలుగుకన్నడ లిపుల ఏకీకరణ సంఘం సమాడేశక రగా, (శ్రీ మద్దాలి రాఘవరామచం| దరావుతోపాటు విపులీకరించాను. దానినే మరొకమారు విస్తరించి చెబుతాను, అకరాల పౌనఃపున్యం జ అనేన్నూత్రం ఆధారంగా ఈ సంస్మరణ చనలు చేశాను, మన తెలుగులో సాధారణంగా ఎక్కువగా నచ్చేవి తలకట్టు గల అక్ష రాలు. ఒక్క కన్నడంతప్పితే, దాదాపు భారతదేశంలోని లిపులలో ఇతరఅచ్చు గుర్తులను ౬ గుణింతాలను _ తలకట్టు గల అక్షరానికే చేరుస్తున్నారు, తెలుగు
తెలుగులిపిలో తేవలనిన సంస్కరణలు 97
లోనూ ఇదే పద్ధతిని ఆనుసరించవలెనని అనేకులు అనేకసూచనలు చేశారు. కాని, అవన్నీ (ప్రజలలో ఎక్కువ మందికి హర్షదాయకం కాలేదు. అందువల్ల అకిరన్వరూపం చెడకుండా (వ్రాతలోను, ఆచ్చులోను ఆక్షరన్వరూపాలకు దగ్గరనంబంధం ఉండే లాగ అచ్చుదిమ్మలు సూచించాను, బీనిదల్ల కలిగిన మార్చును (ప్రజలు గుర్తించలేరు, పెట్లుబడి పెట్టడం తక్కువె అచ్చులకూర్చు జంగ eee పుస్తక |ప్రరురణకూడ se రండితలు . వ్యాసంచివర సూచించిన మార్పులవల్ల ఆ ఆశయం నెరవేరుతుంది. అత్షర మ్ముదలనంఖ్య 300 9కు తగ్గుతుంది. ఇవికాక సంఖ్యలు, విరామపు గుర్తులు కలిసీ మొత్తం 350 వరకు అవుతాయి. ఈ దిమ్మల సంఖ్య ఇంకా తగ్గించ వచ్చు. అయినప్పటికీ 700 అచ్చుమ్నుద్రలను వేగంలో తేడా లేకుండా తగ్గిం చడం, లిపిస్వరూవం చెడకుండా వుండడం, ముఖ్యంగా ముద్రణ సంస్థలయజ మానులకు హర్ష దాయకం.
మన తేలుగు కంపోజిటర్ల గళ్ళల్లో దాదాపు 700 దిమ్మలుంటాయి. వీటిని తగ్గించాలంటే, లిపిని చాలవరకు మార్చుకోడం గానీ, వాటిని ముక్కలు ముక్కంలుచేసి కూర్చులు తిరిగి ఆతుకుకోవడం గాని అవసరం. లిపిని మార్చు కోవాలంటే చాలమందికి గిట్టదు. కనుక రెండవ పద్ధతే మంచిది. గళ్లు తగ్గిం చడంవల్ల రెండు ఉపయోగాలున్నాయి. ముద్రణాలయం సెపేవారు అచ్చులు కావలసివచ్చినస్పుడు కిలోల లెక్కన కొంటారు. దీనివల్ల ఆవనరంలేని దిమ్మలు తూకంలో ఎక్కువగా రావచ్చు. దీనిని నివారించడానికి ఏదో ఉపాయం ఆలోచించాలి. ఏ అక్షరం పూరి న్వరూపాన్నయినా పెక్కు. ముక్కంలుచేసి తిరిగి ఆ ముక్కలను అడే క్రమంలో అతికిలే ఆ అక్షర న్వరూపం పూర్తిగా అలాగే ఉంటుంది, ఈ పద్ధతిలో మన తెలుగు అతీరాలను అనేక భాగాలుగా విడగొట్టవచ్చు. అలాచేసినా కంపోజింగు వేగంలో లోపం రాకూడదు. అక్షరాల దిమ్మల సంఖ్య తగ్గినప్పుడు అక్షరాలు కూర్చే కంపోజిటర్లు ఎక్కువ (ప్రదేశాన్ని ఉపయోగించుకొనవలసిన అవసరం తగ్గుతుంది; వేగమూ ఎక్కువవుతుంది. మార్పులు చేసి దిమ్మలు తగ్గించిన పట్టిక ఇది :
నేటి జాతక కథలూ, కారీముజిలీలూ శ్రీ గోరాశాశ్ర్రి
ఫ్రుకిర సుబ్బన్న దీక్షితులుగారు మహానుభావుడు. సందేహం లేదు. గొప్ప
వాడు. ఇవాళ ఆంధ్ర మహాజనులలో చాలామంది ఆయన పేరుకూడా కెలి యని దుస్టితిలో ఉన్నారంటే అది వాళ్ళ దురద్బష్షం గాని జీక్షితులుగారి గొప్ప తనానికి మచ్చ కాదు. పాపం, ఇప్పు డాయన లేరు, ఇహలోకాన్ని విడిచి చాలా కాలమైంది. తారీఖులూ వగ్గెరాలా అనవనరం, దేనికి? మనకి కావలసినదీ, కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకోవంసిందీ, దీకితులుగారు సృష్టించి అందించిన సాహిత్యం, నేటి శతాబ్దం వార్హక్యంలో పడింది. అది తరళతారుణ్యంలో ఉన్న ప్పుడు దీక్షితులుగారు దీ వహించి “కొశీమజిలీ కథలు” కుప్పలు కప్పలుగా రాసి నంపుటాలుగా (ప్రకటించారు, అబ్బో ఎన్ని సంపుటాలు | ఎన్నెన్ని కథలు | అల్లిక జిగిబిగిలో ఆయన సిద్ధహస్తుడు, సాహిత్య భుజబలంలో ఆయనకు ఆయనే సాటి.
“కాశీమజిలీ కథలు” కేవలం కాలక్షేపం కథలే కావచ్చును. ఆం(ధ్ర సాహిత్య సమీక్షలలో దీకీతులుగారి పేరు కనబడకపోవచ్చును. అయితేనేం, ఒక దినుసు సాహిత్యం కాలడేపానికి పనికొచ్చినా, అదెంతకాదు ? అభూత సంఘటనలతో, అసహజ వ్యక్తులతో గమ్మత్తు కథలు అల్లుకుంటూ పోవడానికి అదొక రకం (ప్రతిభ కావాలి.
శివశంకరశాస్ర్రీగారు అనువదించిన “జాతక కథలు" కూడా ఆలాంటి వే. శాస్ర్రగారి భాష సారన్వత పరీమళాలను వెదజిమ్ముతుంది. వ్యత్యాసం ఆంత వరశే. ఐతే కొశీమజిలీ కథలే ఎక్కువ రుచివంతంగా ఉంటాయి. చదివే వాళ్ళను ఆకట్టుకుంటాయి.
*బహ్మమానసపుక్రుడు” అంటారే, అలాగే మధిర దీకీత మానన పుత్రులు, పుత్రికలు, ఇవాళ ఆంధ్ర సాహిత్య రంగంలో శతాధికంగా వెలిసి, వీరవిహారం చేస్తున్నారు. సారన్వత కేత్రాన్ని తీషణంగా దున్నేస్తున్నారు. కథలు కథానికలు నవలలు పండించేస్తున్నారు. రచయిత్రులు మరీ మరీ విజృంభించారు మరుగున పడిన పాతకాలపు ఇంగ్లీమ నవలలు, కథల సంపు టాలు గాలించి వెదికి బూజు దులిప్కి వాటిలోని ఇతివృ త్రాల్ని, ప్మాత్రల్ని తీసి
నేటి జాతర కథలూ, కాశీమజిలీలు 101
కొని, కా న్హంత “న్వరేశీయత” డ్రావకంలో ముంచి, రసాయనిక ఎరువులవలె ఉపయోగించి, కథల పొట్లకాయలు, నవలల గుమ్మడికాయలూ పండిస్తున్నారు, సాంద్ర న్యవసాయం జోరుగా సాగుతోంది, లారీలకొద్దీ పొట్లకాయలూ, గుమ్మడికొయలూ, ఆనపకాయలూ తెలుగు సాహిత్య మార్కెటులోకి తరలిస్తు న్నారు. దుకాణాలు కళకళలాడుతున్నాయి. దుకాణాలవాళ్ళు తమ దినునుల్ని తెగ పొగుడుకున్నారు. సాహిత్యం కొనుక్కునేవారిని రకరకాలుగా ఆకర్షించి మొహమాట పెడుతున్నారు ఓ నాహిత్య గుమ్మడికాయ కొంటే నాలుగు దొండ కాయలు ఉచితంగా యిస్తామంటున్నారు,
ఈ రకం “సాహిత్య పంట” సంరంభంలో అకాడమీలూూ, ప్రభుత్వాలూ, తలదూర్చాయి. వ్యవసాయ ఖర్చులకు బుణాలిస్తున్నాయి, పండించిన బుమైడు వంకాయలో రెండు కిలోలు విధిగా కొంటున్నాయి. మొ త్తంమీద తతంగం యావత్తూ మూడు పళ్ళూ, ఆరు కౌయలుగా సాగుతోంది,
శ్వేత్రాలు సారవంతంకావు, డఊనరక్షేతాలకు అమాంతము ఉత్సాహము వచ్చింది, గాలిలో శేలి వచ్చిపడిన పుచ్చు చచ్చు విత్తనాలకు మొలకలూరు కొస్తున్నాయి. ఈరకం సాహిత్య దినుసు చూడ్డానికి బాగుంటుంది. విశిష్టత ఆంతవరోకే. రసాయనిక ఎరువుల దోహదంతో సండాయేమో నిగనిగ మెరు స్తాయి. ఐతే పొట్లకాయ గునపంలా ఉంటుంది. (త్రవ్వకానికి పనికిరాదు, పోనీ పొట్లకాయ అనుకుంటే తినడానికి బాగుండదు. _గుమ్మటంలాంటి గుమ్మడికాయ దూదివలె మెత్తగావున్నా, రాయివలె గట్టిగావున్నా, దేనికీ కొర గాదు. రుచీ, పసా రెండూ అభావం. చప్పగా నిస్సారంగా ఉంటుంది.
రుచిలేని సాహిత్యదినుసుల్ని, అభిరుచి పరిజ్ఞానం లేనివాళ్లు ఉత్సాహంగా ఆరగించి “బాగున్నాయి బాగున్నాయి" అంటున్నారు. నరుకుల ప్యాకింగు ఆకర్ష జీయంగా వుంటోంది. సాంశేతికరంగంలో వచ్చిన ఆభివృద్ధి ధర్మమా అని, ప్యాకింగుపద్ధతులు పసందుగా ఉన్నాయి.
మారుతున్న నమాజాన్నీ, జీవనవిధానాన్నీ దగ్గరగా చూస్తున్నా, అందు లోనేవుంటూ, ఆటుపోటులకు గురియవుతూ తలాతోకా బోధపడక, ఉక్కిరి బిక్కిరై ; కలంచేతబిట్టి, కల్బ్పనాసాహిత్యాన్ని బనాయిస్తున్నవారు కాశీమజిలీలనే అనుసరి.సున్నారు.
కాశీమజిలీ రాజకుమారుడు న ప్పనమ్నుదాలు దాటి, దుర్గమారణ్యంలోని మం౦జుఘోష సరస్సు ఆడుగుననున్న ముత్యాలహారం సంపాదిస్తాడు. నేటి రాజ
102 మహతి
కుమారుడు _ అనగా (పేమలోపడిన చిట్టితల్లి మేన త్తకొడుకు = అమెరికావెళ్ళి “అయోవా” యూనివర్శిటీలో రీ'సెర్చిచేసి డి గీలాక్కొ-స్తాడు, అతడికోనం చిట్టి తల్లి నిరీషిసుంది. తలిదం,డులు దేశే సంబంధాలు చూసారు. నద్దంటుంది, స _ & —_ 0 టాకెడీవిత్తనాలు పడ్డాయి, లేదా రాజకుమారుడు అమెరికానుండి తిరిగొచ్చాక, జ §
“నిన్ను (పేయసిగా భావించి ఎప్పుడూ (మించలేదు శెలజా ౩ (సుహాసిని | అనితా! అరుణా 1 ఒకళాభరణా ! శేషాలిసీ 1) నాది సోదర పేమ 1"_అనే సాడు. చిట్లితల్లి అమాంతం మొగాళ్ళస్వార్రంమీద లెక్చెరు దంచేసుంది. అన్నీ చ బా అ వ ((పీమకథలే. నదరురసానికి స్థాయిభావం వివాహం,
కాలేజ్లీస్నేహాలు, మేనరికాలు, ఆమ్మానాన్నలు, బామ్మలు, “హనీ మూన్”లు, స్నేహితురాళ్లు కాశ్మీర్, లండన్, న్యూయార్క్ - అక్కడనుండి చేటపు(ర్రు, పాచిపెంట, పిడుగురాళ్ళ - మద్రాసు మెరినాటీచి, "హైద్రాబాదు
g = టాంక్బిండ్ వరకూ స్థలాన్ని ముడి వేస్తారు. ఆఫీసు పేమలూ సెక్రటరీలు, అ pi
ఆసుషత్రి(ెపేమలు త్యాగాలు _ వస్తుగుణంలో అన్నీ కాశీమజిలీలే, పేదరాశి పెద్దమ్మ ఉపాఖ్యానాలే.
కల్పనా సాహిత్య పేజీల సదస్సులో ఎంతదూరం వెళ్ళిన్కాచీ లమండదాటి లోతువుండదు. గడచిన పదిపదిహేను సంవత్సరాలలో కుప్ప తెప్పలుగా వస్తున్న కల్పనాసాహిత్యం రెండుతరాల తెలుగువారి _సాహిత్యాథిరుచుల్ని దయనీయంగా దిగజార్చిచేసింది.
దేశానికి రాజకీయ స్వాతంత్యంవచ్చి 25 సంవత్సరాలు నిండాయి, సంతోషంతో ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఒక్కసారి వెనక్కి తిరిగిచూ స్టే పాతిక సంవత్సరాలలో నూ జాతీయజీవనంలో వచ్చిన మార్పులను సింహావ లోకనంచే స్తే, ఆనందించవలసిన అంశాలెన్నో ఉన్నాయి. అన్నిరంగా లలోనూ సాధించిన అభివృద్ధి అ్రహ్మాండ మైనది. వస్తూత్ప త్తిలో నేకాదు, నిర్మాణంలో నే కాదు, సాంఘికజీవన విధానంలోనే దేశచర్మిత్రలో మున్నెన్నడూ లేనంతగా రసాయనికమైనమార్పు వచ్చింది. (పేరణలు, అనుస్సందనలు, దృక్పథాలు అన్నీ కొత్తవి. పరిణామ గుణంతోపాటు పయనిస్తోన్న మనసున నాటి, నేటి సాంఘిక వ్యవన్థలవ్యత్యాసం పూర్తిగా అవగాహనలోనికి రాలేదు.
అలనాడు _ స్వాతంత్ర్యానికి పూర్వంవరకూ సమాజంలోని ఒకటో రకం మేధాపుల్ని సృజనాక్కకళ క్రీ, ఉవజ్ఞా, వ్యుత్చ_ల్రీ, సమ _స్టమూ నిండుగా
య పెక్ట్ _ -
ఉన్నవారిని సాహిత్యరంగం ఆకర్షి ంచింది. అప్పటివారికున్న ఆవకాశాలు
నేటి జాతక కథలు - కొఫీమజిలీలు 103
చాలాతకువ. సాంఘిక శేయస్సు, ఉన్నతీగురించి ఆలో చించగలిగే చైతన్య వంతులు సంఘ సంస్కరణ కార్య క్రమాన్నో, రాజకీయస్వాతం| త్యోద్యమాన్నో సాహిక్యేద్యాది కళాఖండాలనో చేపక్రేవారు. సాంకేతిక వై జ్ఞానికరంగాలలో కృషిచేసేవారు. సకృత్తుగా వుండేవారు అవకాశాళేవీ ? _ ఇహ్పుడున్నన్ని యూనివర్శిడేలు కాలేజీలు, దభుత్వయం(త్రాంగంలో శాఖలు, అన్నీ పరిమితం, మేధావి వర్గాలవారు తను (ప్రతిభ నిరూపించడానికి చోటు యిరుగ్గావుండేది, రాజకీయరంగం _ ఆనాడు __ (ప్రమాదకరమైనది. అగ్నితో _చెలగాటము, అన్నివిధాలా భస్మీపటలమవడానికి సిద్దపడినవాశ్ళే ఆందులో దూశేవారు, తక్కినవాళ్ళు లాయర్లుగానో, టీచర్లుగానో, ఉద్యోగులుగానో, స్టిరేపదేవాళ్లు, వైద్యం, ఇంజనీరింగు సైన్సు రంగాలు చిన్నవి.పోనీ, పరిపాలనా దత్తులుగా ప్రతిభ నిరూపించాలన్నా, తెల్లదొరలు అనుమతించేవారు కాదు,
అంచేత సాహిత్యాది కళారంగాలే శరణ్యమయ్యాయి, ఒకటోరకం మేధావులు సహజ్యపతిభావంతులు వాటిలో (ప్రవేశించేవారు. విశ్రాంతికి లోటు లేదు. ఆనాడు సామాజిక జీవనంలో నేడున్నంతవడీ, వేగమూ, ఆందోళన, అసంతృప్తి, తహతహ, తృష్ణా లేనేలేవు. అంచేత (ప్రతిఫలాపేక్ష లేకుండా, యావచ్చ క్రీ వినియోగించి గ్రమించేవారు. అందువల్ల నే సాహిత్య క్నేశ్రాల్ని సుసంపన్నం చేయగబ్లారు.
పాతికేక్ళలో అత్యంతో దీవ్పమైన విప్లవం వచ్చింది. దేశానికి లక్షలాది సాంకేతిక నిపుణులూ, పరిపాలనా దకులూ, డార్జర్లూ, ఇంజనీర్లూ, స్రెంటిస్టులూ కావలసి వచ్చారు. అవకాశాలు పెరిగాయి, 1947 నుండి 1960 వరకూ యువత రానికి అదొక దింగారంవంటి అవకాశాలనమయం. యువతీ యువకులందరూ “టెక్నికల్, ఆడ్మిని'స్టే టివ్, రంగాలవై పు దౌడుతీశారు. ఒకటో రకం (ప్రతి బభావంతులు అననరమయారు. విదేశాలలో ఉన్నతవిద్య అందుబాటులో కొచ్చింది. జాతి పునర్నిర్మాణ కార్యక్రమం జోరుగా సాగిన నమయమది. ఉన్నతికి మార్గాలు తెరుచుకున్నాయి, రెండు మూడు తరాల ద్రతిథావంతులు ఐ.ఏ.యస్., ఐ.పి.ఎస్. రంగాలకు పరిగెత్తారు. వైద్య, ఇంజనీరింగు సైన్సు, రీసెర్చి, బ్యాంకింగు, ఆర్డికళాప్రం, పార శ్రామికరంగం _ ఒకటేమిటి అన్ని రంగాలు ద్రతిథావంతుల్ని ఆకర్షించాయి.
(పేరణలలోనే మార్చువచ్చింది. ఆటుచూస్తే |ప్రభుక్వయంత్రాంగం శాభోపశాఖలు పెంచుకొని వి స్పరించుకొంది. ప్రతిభావంతులైన యువకుల్ని
మహతి
, ఏర్పాటు చేసింది. అందుచేత వెన్నా, నవనీతము "టి వాళ్ళని సాహీత్యరంగం ఆకర్షించలేదు.అందులో కంచె కలక్టరవడం హాయికదా నవనవోన్మేషంగా “బెస్ట్ జెయిన్స్” ని సాహిత్యేతర రంగాలలోకి లాగే
మిగిలినవారి మీదపడిండి, అతరాన్యత పెరిగినకొలదీ =, గిరాకీ హెచ్చింది. ఎక్కువ సరుకుకావాలి, తయారు ఏ కావాలికదా! “వాక్యూమ్” లోకి యువకులు (ప్రవే )ంజరిగిందో సమగంగా, లోతుగా, నమ్యక్ దృష్టితో * నివేదించ గలిగేశ క్రి కొరవడింది గనుక, ఇంకా సరసాలు, (పేమ పురాణాలు, విఫల (ప్రణయాలు నసికంగా పసివారు అంతకం'టె ఏంచేస్తారు! కళాత్యక 'రిచయం లేనివారు చదివి ఆనందిస్తున్నారు. స్వాతం కలుగా ఉండి, సాహిత్యదండాన్ని చేపట్టిన యోధాన 'నవారై, అలిసిపోయి కూర్చున్నారు. కొత్తగా వచ్చిన *దనోరితో చూస్తూ, అదేమిటో బోదపడక, అయో వాళ్ళలో రెండురకాల వాళ్ళున్నారు. నూతనత్వాన్ని రు అర్థం తెలియకుండానే బీవిస్తున్నారు, శపిస్తున్నారు. చ్చింది. కొత్తయుగం బోధవడదు. అంచేత నేటి కర్జారిణులూ, కాశీమజిలీ ప్మాత్రలకు పైట్ ప్యాంట్లు, నారు.
తెలుగువారి రాజకీయచైతన్యం
శ్రీ అక్కిరాజు వానుదేవరావు
“ లు పంచ చర్శిత్రలోనే భారతీయ స్వాతంత్ర్య సమరం పరమాద్భుతమైనది. భారతీయుల స్వాతంత్ర్య సముపార్గనలో ఆంధ్రులప్మాత్ర గణనీయమైనదీ జు వ విశిష్టమెనదీ కూడా. తొలినాళ్ళలో కాం గెస్పార్టీ చరిత్రాత్మక మైన తీర్మానాలు చేస్తూ జాతీయ చైతన్యాన్ని ఉఊదేపింపజేనున్న సంరంభదశళలో పనప్పాకం హ్ ద అ ఆనందాచార్యులుగారు జాతీయకాం| గెస్ మహానభకు అధ్యక్షత వహించారు, లండన్లో చదువుకొనే రోజుల్లో కాంగ్రెస్ సంస్థావకులలో గ్రముఖులై న దాదాభాయినొరోజి శ్యాంజీకృష్ణవర్మ మొదలై నవారితో మన ఆర్మధ్రశకేనరి ప్రకాశం సంతులు కలిసి పనిచేశారు. అఖిల భారత స్థాయిన పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం (ప్రభ్యాతి కెక్కింది. అల్లూరి సీతారామరాజు పరాయి ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులు విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు, మహా మేధావి పట్టాధి, రాజర్షి బులుసు సాంబిమూ ర్థి, ఆం(ధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలై న ” బె (a వారంతా స్వాతంత్యోద్యమ దీప్తిని తెలుగునాట (ప్రనరింపజేసిన విషయం సువిదితమే,
స్వాతంత్రానంతరం తెలుగుల చర్మిత్రలో చెప్పుకోదగిన (ప్రథాన ఘట్టాలు రెండు. అవి పొట్టి శ్రీరామలు ఆక్యార్బణంతో ఆంధ్రరాష్ట్రం సిద్ధిం చడం, అటుతరువాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్హాక్షరాలతో లిఖించవలసిన మట్టం స్వాతంత్రానంతరం " జ ఏర్పడ తొలి భాషాపయు క్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ తరవాత ఆయ్య క్త 7) వ్ దేవర కాశేశ్వరరావు పంతులు, మాడపాటి హనుమంతరావు, బూర్జుల రామ కృష్ణారావు (ప్రభృతులు తెలుగువాళ్ళను ఏకంచేశారు. జ 8
106 మహతి
శతెలుగువాళ్ళలో రాజకీయ చైతన్యం ఒకొక్కసారి అపరిమితంగా కూడా పెల్లుబుకుతుంది. దురదృష్టకరమైన (ప్రాంతీయ అసమానతలవన్ల, వెనకబడిపోయిన కారణాలవల్ల, ఇటీవల కొద్దికాలం క్రితం, తెలుగుదేశంలో నండోభం కూడా చెలరేగింది, కాని రాజకీయవే తతి విజ్ఞతోవల్ల సమస్యా వరిష్మారమై నూతనాధ్యాయ మే (ప్రారంభమైంది.
స్వాతంత్ర్యానంతరం శతెలుగుదేశంలో రాజకీయ నుస్థిరతను డ్రదర్శిం చింది ఒక్క కార్మగైసుపార్టీ మాత్రమే. మరీ ఇటీనల కాలరిలో అఖికభారత స్థాయిలో జరిగినశ్రే తెలుగుదేశంలో కూడా అతివాద, మితవాద రాజకీయపార్టీలు లేను (ప్రతిన త్రిని " కోత్సోయినాయి. ఏ రాజకీయపక్షమైనా ఆది పాలకపీక్ష మైనా సరే (ప్రజలతో సన్నిహిత భాగస్వామ్యం కేపండా డ్రభత్వాన్ని స్ర్పరిచే దృష్టితో మ్మాత్రమే తమ కార్యక్షేత్రాన్ని విస్తరి స్టే (ప్రజాస్వామ్యం సుస్థిరం కాజాలదు. అత్యంత (ప్రధానమైన నిర్ణయాలన్నీ ఆగ్రనాయకులే తీసుకొంలున్నారు. (వ్రజలలోంచి తాదాత్మ్యభానం కనపడ్డంలేదు. ఏ రాజ కీయ పార్టీ అయినా (ప్రజలకు సన్నిహితంగా లేకపోశే" నేలవిడిచి సామే ఆవతుంది. ఇటీవల పార్హమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలోను, రాష్ట్ర శాసనసభల ఎన్నికలలోన్కు ఒక అపూర్వమైన రాజకీయ చైతన్యం |ద్రజలనుంచి ప్రేస్ఫుటమైంది.
అయితే సాంఘికార్డికాది రంగాలలో, అనేకమైన సమస్యలు ఎదుర్కో వలసి వస్తున్నాయి. నిర్మాణాత్మక మైన కృషితో, పరిజతమైన అవగాహనతో, నమస్యలను పరిష్కరించుకో వాలి. వ_ర్హమానకాలంలో, జక జిజ్ఞాన (ప్రజలలో శనవడుతున్నది. సభ్యదేశాలలో మనే ఉనికి, మనికినీ ప్రీరంతెనుకోవా అన్నదే ఆ ఆరాటం, ఇందిరాగాంధీ నాయకత్వంలో, ఆమె నడీపించే (వ ద్రగతి వధంలో, సామాజిక (శేయస్సును, సాంఘీక న్యాయాన్ని, సాధించుకోగలమని భారత [ప్రజ విశ్వసిస్తున్నది.
శెలుగువాళ్ళలో రాజకీయ చై తన్యం సమృద్ధి. భారతదేశంలో ఆధునిక కాలంలో పుట్టి పెరిగిన అన్ని రాషికేయపక్షిలలోన్ఫ తెలుగువారి పాత్రగణ్యమే, అగ్రగణ్యమే అన్ని రాజకీయ సక్షొలలోనూ సిద్ధాంతవేత్తలూూ క ర్తలూ
తెలుగువారి రాజకీయచై తన్యం 107
నాయకత్వ చాతుర్యం కలవాళ్ళు ఎందరో వున్నారు. ఉద్యమాలు నడిపించారు,
అయితే ఆధునిక కాలాన, నిర్మాణాత్మక మెన కృషితో, ఒక్క త్రాటిమీద న్వస్థాన చేషభాషాభిమానంకో, సురుచిర స్వప్నాలన్నీ నిజమయ్యేట్లు తెలుగు వాళ్ళు కృషిచేయాలి. అగగామిత్వానికి గాని, చైతన్యానికిగాని తెలుగువాళ్ళలో లోటులేదు. అన్ని ఉద్యమాలూ తెలుగులను ఆకర్షి స్థాయి, అందులో పాలు పంచుకొన్నారు. సర్వోదయోద్యమంలో భూదానంకూడా తెలుగుదేశంలోనే ప్రారంభమైంది.
ఇది స్వాతంత్య రజతోత్సవ వత్సరం. భారతదేశం | ప్రపంచడేశా లలో సమర్ష మెన స్థానాన్ని సంపాదించే కృషిలో తెలుగువాళ్ళ సర్వతోముఖ మైన వికాసానికి మనం పునరంకితమవుడాం,
తెలుగు రచయితల తీరని నమన్యలు
శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి
స్వాళక్య నముపలబ్ధీతో మనదేశము తన సమస్యలను తానే సరిస్క
రించుకొనవలసిన బాధ్యతలను స్వీకరించినది. సమాజమునందలి యన్ని తరగతులలోను అక్షీరాన్యత నానాటికి పెరిగిపోవుచుండుట వలన కేవలము కవిత్వమేకాక ఇతర రంగములకు సంబంధించిన జ్ఞానమును (గ్రంథ ములడ్వారా అందించవలసిన యనసర మేర్చడుటచేత నీ నడును రచయితలలో వై విధ్యము కానవచ్చుచున్నది,
రచయితలు చదువుకొన్నవారు. విచక్షణాజ్ఞానము కలవారు. తదు భావ ములను నితరులకు( దెలుపుటలో సిద్ధహస్తులై నవారు, (ప్రజాస్వామ్య సమా జమున రచయితలు .. కవుల్కు పాత్రికేయులు నిర్వహించవలసిన పాత్ర ఇంతంత చెప్పనలవికాదు, కాని భారతదేశమునందు రచయితలకు ననువైన యవకొశములు లేవు. (ప్రాచీన కాలమునందువలె కేవలము రచనలుచేసి అ్రతకుదెరువు చూచుకొనువారిప్పుడు క్వాచిత్కముగ నున్నారు. ఏదో ఒక వృత్తి చేసికొనుచు తోద్లో రచనావ్యాసంగము చేసికొనవలసినవారే మన దేశమున నున్నారు. రచయితలను వెనుకబడిన వర్గములో చేర్చవలయునో, ముందున్న వర్గములో చేర్చవలయునో యెవరికిని తెలియదు. రచయితలది దయనీయ జాతి. కడు జాగరూకతతో నేర్చాట్లు చేసికొన్ననేగాని యొక రచయిత యొక (గ్రంథమును రచించినట్లు పృత్రికలమూలమున శెలివిడికాదు. గ్రంధరచన (ప్రచురణార్డ మైన యంశముకాదు. దొంగతనము, వింత పుట్టు కల్కు మోనముు హత్యలు, సినిమాది వ్నోక ద్రదర్శనముల కున్నంత ప్రాముఖ్యము ఈ సాత్త్విక కృషికి లేదు. ఏ నంస్థనో ఆశ్రయించి ఆవిష్క- రణ నభ పెట్టించుకొని తన పూలమాల తానేకొని ఏ యమాత్యవృషభునినో యావిష్క-ర్హగా పిలచి సంరంభము చేసిననేగాని నలుగురికి తెలియదు. కవులు రచయితలు, పండితులు అధికారులు, నాయకులు పస్ధకాలు కొనరు. చదువరు
తెలుగు రచయితల తీరని నమన్యలు 109
కూడ, వారు చదువకున్నను సరియే, కాంప్లిమెంటరీ (ప్రతులను. వీరికంద జెయ్యవలె రచయిత. అధికారములేనివాడు, పలుకుబడి లేనివాడు. పుస్తకము కొనవలసినవాడు, పు స్హకము కొనకపోవుట ఒకవిధమైన (పెన్టీక్. ఈవిధముగా రచయిత కొన్నివందల (ప్రతులను పంచిపెట్టవలయును, ఆపిదప మ్మిశ్రేతల కడకు తీసికొనిపోవలె, ఆ విశేతలు 40 శాతం అమ్మినందు కియ్యవలయు ననియును అమ్మిన తరువాతనే ఇత్తుమనియును చెప్పుదురు. ఈ తిరుగుళ్లకు డబ్బుచాలదు, అవ్పుచేసిఅచ్చు వేసికొనుట అప్పుచేసి, వికేతలచుట్టు తిరుగుట. చివరకు మిగులునవి యస్పులే, (గంతము కొని చదువు నలవాటులేని జాతిలో రచయితకు మోక్షీములేదు. పుస్తక వ్మిశ్రేతలకు కమీషన్మ్మాత్ర మీయనలసి వచ్చునని రచయితలు ధరలను పెంచియే |ప్రకటింతురు. మ్ముదణవ్యయము, |ద్రచారమ్కు విక్రేతల కమీషను పోగా రచయితకు మిగులున దేమి ? స్వాతం తమునకు పూర్వ మీపరిస్థితియే యుండెను. ఇప్పుడును అంతియ. పేరు మోసిన రచయితలుకూడ నష్టపడుచునే యున్నారు. నిస్పచ్చరముతో( (ద్రితిభా వంతులు సైత మగచాట్లపాలగుచున్నారు. (ప్రచురణక ర్హలు పు స్తకవి(కేతలు రచయితలను దోచుకొనుచున్నారన్న సంగతి పాఠకులకు దెలియకపోవచ్చును కాని రచయితల కందరకును తెలియును.
మ్ముద్రణము తెనుగున ఇబ్బంది కలిగించుచునే యున్నది, వి న్హృత (ప్రచారమునకు నోచుకొనని పాతరోజులలో మన లిపివలన కలుగు కష్టనసష్ట ములు గురుతుకురాలేదు. ఏబదియారక్కరములు. 36 హల్లులలో నొక్కొక్క హల్లునకు( బిదునారేసి గుణింతములు, ఇందుమీదుగా వ త్తక్షరములు, ము(ద్ర ఇమునకు కొలము పట్టును. మ్ముదారాక్షనములు కంటిలో వత్తిచేసికొని చూచినను పొడకట్టితీరును.
ఇక విమర్శకులు పుస్తకము నామూల్మాగ్రముగ చదువక పరిచయము నకు( బూనుకొనువారు కొందరు. రచయిత కులగో(త్రాలను, ఆంతస్థులనుు అధికార |ప్రాభవాలను బట్టి విమర్శచేయువారు మరికొందరు. తప్పులను మాత్రమే యెత్తి చూపువారు కొందరు. వండి కాల సాయములకు చూచి వాకర్టిములను మౌర్చి (బ్రాయువారు కొందరు. _ మొత్తానికి పుస్తకమును నహృ దయంతో చదివి ఇతరులనుకూడ చదివింస(జేయవలెన నుద్జేశ్రముతో విమర్శ చేయువారే కొందరో.
rio మహతి
రచయితలు సంఘములను స్థాపించు కొనుచున్నారు. స్వాతంత్ర్యము నకు( బూర్వముకూడ నీ సంఘములు లేకపోలేదు. అప్పుడా సంఘములలో రచయితలు మాత్రమే యుండి కార్యకలాపములను సాగించెడివారు. ఇప్పుడు రచయితల సంఘాలకు |ప్రాయికముగా నరచయితలు, అధికారులు, పలుకుబడి గలవారు కీ ర్థికాముకులు నేతృత్వమును నెరపుచున్నారు, రచయితల సంఘ ములు రచయితల కష్టముల నెంతవరకు పరిష్కంరించుచున్నవో చెప్పలేము కాని రచయితలకు( (గొ త్ర సమస్యలను తెచ్చిపెట్టుచున్నవనుటలో నత్యుక్తి యుండదు. రోచయితేలు సహకార సంఘములు కూడ నిర్వహించుచున్నారు. కాని తాము స్థాపించుకొన్న సంఘముతో సహకరించుటకు తరచుగా వారి *ప్రతిభ' పూనుకొననీయదేమో తెలియదు.
ఇటీవల అకౌడెమీలు, పరిషత్తు లేర్చడినవి. కాని యవి రచయితల సమన్యలను పరిష్కరించుట కింకను పూనుకొనుటలేదు. ప్రామాణిక మైన, ఉతమమైన పరామర్శ గ్రంథములను (ప్రచురించుచు, పోటీలు నిర్వహించుచు సాహీతీవికానమునకు( దోడ్చడుచున్నవే కాని రచయితల మనుగడకు దగిన పరిస్థితులు కల్పించుటలేదు. పరిషత్తు లీమ్మాత్రమే చేయగలవు. (ప్రజలు ముందుకువచ్చి (గ్రంథములు కొని చదువుటకు (ప్రయత్నించవలయును. గ్రంథము లమ్ముడుపోయినచో రచయితలకు నష్టముండదు.
ఇటీవల కొండరు రచయితలు చింతలు లేక ద్రైతకగలుగుచున్నా రనిపించును. కొందరు పేరుమోసిన స్మాత్రికేయులున్కు నితరవ్భృత్తులలో నుండి రచనకు( బూనుకొన్నవారును నీతరగతికి( జెందినవారు. అంతియే కాని రచనలవలననే జాగుపడిన బాబతుకాదు. వ్య క్తిత్వముగల రచయిత నేటికిని భవభూతియే | అనుభూతి లేక స్పందనగుణము లేక రచనలు సాగించుచున్న వారు (క్రొ త్తరకపు వ్యాపారులేకొని రచయితలుకారు, వారి రచనలు సమాజము నకు దీప్తిని కలిగించలేవు. వారికి నమస్యలు లేవు. తీరవలసిన యగత్య మంతకం"ెను లేదు. గ్రతిధాశాలురైన రచయితలను వారెదుర్కొనుచున్న కష్టములను దృష్టియందుంచుకొని యీ వ్యాసమును (వ్రాసితిని,
క్రీ॥ శే॥ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు తమ “సాక్షి 'లో పేర్కొన్న పరిస్థితులలో నెట్టిమార్చును రాలేదు, అవిదాన్య తమస్సులలోC
తెలుగు రచయితల తీరని నమన్యలు 1
గొట్టుమిట్టాడిన దినములని సరిపుచ్చుకొననచ్చును. మరి యీ పాతికేళ్లలో రచయితల తీరుతెన్ను లెట్లున్నవో విచారించిన నాథ్రుడు లేడు, రచయితల బాధలను వర్ణించు వ్యాసములు, కవితలు వెలువడినమాట నిజమే! కొని అవి యన్నియు రచయితను దయనీయవ్యక్తిగా చ్మిత్రించు (ప్రయత్నమే చేసినవి. హాన్యరచనల కోవలో చోటుచేసికొన్నవి.
ఇప్పటి రచయితకు సమాజముననున్న మిభ్యామర్యాదను బట్టబయలు చేసి “వినాయకుని జొడ్డులో తేలున్న' సంగతిని శతెలిపినవారు (శ్రీ భమిడిపాటి రాధాకృష్ణగారు. ఆయన “కీ ర్హిశేమలు? నాటకము తెలుగు రచయితల తీరని సమస్యలకు దర్పణము. ఆ నాటకమును చదివిన, వినిన, చూచిన వారికి మంగళమహాశ్రీ.
సమాజంమీద సినిమాప్రభావం
శ్రీ అక్వినీకుమార్
టిక్డాన, వినోద (ప్రచార సాధనాల్లో సినిమానిమించినది భారతదేశంలో ఇంకా లేదు. నాటకొలరాజ్యం చెల్లి పోయింది. “ెలివిజన్ ఇంకా అడుగిడలేదు.
ద్రపంచంలో యాదృచ్చికంగానో, ఇతరంగానో మరి రష్యా, చైనా, భారత చేళం చలనచ్చిశ్రాల్లో ముందు వరుసలో వున్నాయి, సమసమాజ వ్యవస్థ ఈ దేశాల (ప్రజలు కోరుకుంటున్నారు. సినిమా అన్ని (ప్రచార, వినోద సాధనల్లోకి తలమానికం అనడం నిర్వివాదాంశం మనదేశంలో.
చలనచిత్రం తనలో ఏమి యిముడ్చుకోగలదు ? అది ఏ కళకి, ఏతీరుకి నమర్థవంతమైన (ప్రక్రియ ? ఒకేక్షణంలో మనిషి నడవడిని, అభి(ప్రాయాల్ని, మార్పుని, అలవాట్లని, అంతరంగాన్ని = అన్నిటినీ _ దృష్టాంతంగా, ధ్వని రూపంలోకూడా బహుముఖంగా (ప్రదర్శించగల (ప్రక్రియ సినిమా.
సినిమా_తదితర కళల్లాగే = తనచుట్టూవున్న (ప్రపంచంనించి అంశాన్ని సేకరించి, తన్ను తా రూపొందించుకొని, ఆప్రవంచం కళ్ళముందే నిలదిడు తంది. ఒకరకంగా సినిమా మన అద్దంఅన్నమాట. సమర్థవంతుడిచేతిలో ఆది మార్గదర్శకతకూడా వహించగలదు. ఆర్థిక, సాంఘిక, సామాజీక, రాజకీయ, సాంన్మృశిక, సాహీత్యపు విలువలనన్నింటినీకూడా అది ఆకళించు కొని ఒకదారిని చూ పెట్టగలిగే శక్తి కలిగివుంది.
స్వాతంత్ర్యం రాకపూర్వం చలనచ్చిత్రాలు అనేకం- మూకీచి(త్రాలు కూడా_ప్రజాజీవితాల్ని (ద్రతిబింబించాయి. “వందేమాతరం', “మాలపిల్ల 'వంటి చిత్రాలు అపూర్వమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని కల్లించాయని చెబు తారు. “మాలపిల్ల 'మీద దురహంకారులూ మూఢులూకలిసి తిరగబడేవారంకే, సినిమాకి వున్నళ కి తెలుస్తుంది.
*
స్వాతం త్యంతర్వాత చలచ్చిత్రం ఎలాఉంది ? దానిిప్రభావం ఎంత్క వటువంటిది ? ఈ( ప్రశ్నలకి సమాధానాలు అంత నంతోషదాయకం మాత్రం కావు. దీనికి ఒక్కతే నిదర్శనం; “మహత్తరమైన' ఘట్టమైన భారత" స్వాతంత్ర సంగామం గూర్చి సమ్మగ్రమైనచి[త్రర ఒక్కతీశేద. ఇతర
నమాజంమీద సినిమా ప్రథావం 13
దేశాల్లో అటువంటివి కోకొల్లలు. మన చలనచ్చిత్రాలకి అటువంటి “స్పృహ” లేనాపేకదా । న్వతం|త్రభారత దేశంలో అనేక నమన్యలమీదకూ డాభాషారాష్ట్రా)లు, విరుద్యోగం, అన మానత్క, కులతత్వం-చి తాలు సరియెనవి రాలేదు. సమకాలీన నమస్యల్ని (ప్రతిబింబించని సినిమాలు న మాజంమీద (ప్రభానం చూపుతాయను కోడం కేవలం (భ్రమకాక చేరుకాదు.
మన సినిమాలు “పుష్టి' గా ఉండటంలేదు. ఎందుకు? మన సినిమాలు సామాజిక, సామూహిక ధార్మకతని నిప్పుడూ కలగి వుండటంలేదు. వాటి “సమన్యలు' ఎప్పుడూ “వ్యక్తి పరిమితి డాటటంలేదు, “సెక్స్' ని గ్రీట్ చేసే పరిణత సినిమాల్లో ఉన్నవారికి ఉన్నట్టుకన్చించదు. ఇటీవల దస్తక్, సారాఅకాశ్ వంటి చిత్రాల్లో ఆటువంటి డ్రయత్నం వుంది. సస్పెన్స్, డ్రమ్ చిత్రాలు వచ్చి, సినిమాని వినోదం స్థాయినించి Time P255 స్థాయికి Fo అవి చాలవన్నట్టుగా అభూతకల్చనలు, అఆనహజ ఘటనలు, లం కందని |భ్రమ్షలూ దట్టించి వుంటున్నాయి. నల్లమందు (ప్రభావం మనకు శెలియందికాదు. సునిశిత హాన్యం నంగతి మర్చిపోయిన సినిమాలు వినోదం స్థాయికికూడా నరిపడవు. (గామాలు మనదేశంలో ఆధిక జనాభాలో ఉన్నాయి. కొనీ గ్రామీణ జీవితాన్ని రూపుదిద్దిన చిత్రాలు కూడా చాల తక్కువ. ఇంత అనమ్మగంగా, అవరిపూర్ణంగావున్నే సినిమాల ప్రభావం అంతకన్నా వుండ బోదు.
అయితే సినిమాల ద్రభావం వుండకమానదు. ఆందులోనూ ప్రాథమిక దశల్లో కళగా మనగలిగిన సినిమాఇవాళ ఆర్థిక సంబింధాల్లో వ్యాపారం రూపంసంతరించుకుంది. ఇది సినిమా (ప్రభావాన్ని ఒక (ప్రత్యేక మార్గాన పెట్టిన (ప్రభావం. పెట్టుదిడి చేతిలో గలగల లాడినప్పుడు గుర్తొచ్చే వ్యాపా రాల్లో సినిమా ఒకటిగా గుర్తొస్తోందివాళ. ఇది ఓ ముఖ్యమైన మార్చు.
వీళ్ళ చేతుల్లో తయారయిన సినిమా పట్టణ జనాభాకి దగ్గిర చుట్టం, ఓమో స్తరుగా పెరిగిన ఊళ్ళన్నిబ్లో సినిమా పాదుకుంది, మోకళ ఆందు బాటులో లేనికారణంగా అందరూ దీనిమీద ఆధార పడుతున్నారు. సినిమాలకి మధ్యతరగతి ఎక్కువగా ఎగబడేది. ఇప్పుడు అంతకంటే తక్కువ వాళ్లు కూడా సినిమాలు చూస్తున్నారు.
నెలనరి ఉద్యోగాల వాళ్ళమీద సినిమా (ప్రబానం ఒక్కటే. పతెనికో నెలకో ఒకసారి పొద్దుపుచ్చడానికి సాధనంగా మాత్రమే సినిమా చలామణీ
114 మహతి
అవుతోంది, ఆందిన గడ్డికొరకడం ఆనవాయితీగా వున్న మధ్యతరగతి కీసినిమాని మించిన ఎండుగడ్డిలేదు. వాళ్ళలో ఆమన_నత్త్వం జాగా పెరిగి పోయింది. "బాగా బోర్ కొట్టింది గురూ! ఎదురుగ్గా “లతా! కన్చిస్తే *వన్ఫోర్' లో నిలబడిపోయాను” "”ఆ( సినిమా బాగోడమేమిటీ, బాగో పోడమేమిటీ ఇంత తగలేశాక:” “ఆ! ఆంత ఆలోచించను సార్ ఏదో సినిమా అంటే తైమ్పాస్”, ఈ గుమాస్తా క్లాసుమీద సినిమా (ప్రభావం అంతకు మించిలేదు. ఆర్జికంగా దిగజార్చబడ్డవాళ్ళు "కరప్ట్" ఆలోచనవాళ్ళూ అయిన వాళ్ళకి ఇంకేముంటుంది?
సినిమాలకి మరో పోషకడారులు యువకులు విద్యార్థులూ, ఈ జనానికి సినిమాని మించిన “హాబీ” లేదు. ఈ యువకులు “ఎలాగోలాగు' తమ స్థాయి నించి పెస్టాయికి ఎగ్నబాకాలని చూసే మధ్య తరగతినించి ఎక్కువగా వుంటు న్నారు. (ఆ "పై వర్గాలవాళ్ళకి సినిమాతో కూడిన ఇతర వ్యాపకాలున్నాయి.) తీగెమీద |దాషీగుత్తుల్ని ఊహించుకుంటూ వుంటున్నారు వీళ్లు, వీళ్ళమీద సినిమా (ప్రభానం అంతా ఇంతా కౌదు, సమష్టి ప్రయోజనాల్నించి, జీవితాన్నించి వీళ్ళని ఇరుకు వ్య క్రివాదంలోకి దింవడంలో సినిమాలు బాగానే తోడ్పడ్డాయి. రోజుకి అరవై 'పెనలు ఖర్చు పెట్టలేనివాశ్ళే ఎక్కువగా వున్న ఈ దేశంలో “ఒక్క స్కూటర్ కొనుక్కుంటే” అనే చిన్నకలలు కంటూంటారు వీళ్ళు. జివిళం అంతా అద్భష్టాలతో, హఠాత్సంఘటనలతో నిండి వుంటుంది. మనం చేయ గలిగింది అ'ప్రేలేదు అనే భావాలు సినిమాలవల్ల బాగా బలపడ్డాయి. చౌకబారు మాటలు “నోటి మాటలు'గా మారడం మించి సినిమా (ప్రభావం లేదు.
ప్రీలు వెనకబడి వుండటానికి సినిమాలు తోడ్చడినంత ఇంకేమీ తోడ డటం లేదనుకుంటాను. స్ర్రీని ఓ పతివ్రతగా చూపి, వారికి కొన్ని లక్షణాల్ని ఆపాదీస్తున్నారు. ఎంత “విప్లవం' చూపించామనుకున్నా. ప్రీలు పురుమడిమీద ఆధారవడేట్టు చి త్రిస్తు న్నారు అంతటితో ఆగినా దాగుల్డు. భారతదేశంలో స్రీలకి గౌరవం చాల వున్నదనీ, “అంతిమ విజయం“ ఉత్తమ శ్రీదే ఆనీ ధ్రమలు కల్లించే సినిమాలు వస్తున్నాయి. ఆడవాళ్ళ ప్మాక్రలు చాలా ఉదా త్రంగా వుండి, వారిని ఏడిపింపజేసే సినిమాలు బాగానే మెప్పు పొందుతున్నాయి. చదువుకున్న, చదువుకుంటున్న అమ్మాయిలమీద సివిమా (ప్రభావం డ్రక్యేకంగా వుంది. జీవితం కలర్ పిక్చర్లో ఊహించుకుంటారు. దానికీ, ఏ మంచి వరుడో వచ్చి తమ పాణి(గ్రహణంచేస్కి పువ్వుల్లో పెట్టి పూజిస్తాడని, కనీనం పూజించాలని
సమాజంమీద సినిమా ప్రభావం ns
అనుకుంటారు. దొ త్తిగా సామాజికవిషయాల స్పృహలేని వర్గం వీళ్ళచే. వ్యక్తి గత (పేమగానలు వీళ్ళదగ్గర చాలా డబ్బు చేనుకుంటున్నాయి. ఆయితే నున “సనంన్కృృతి' ఆడదాన్ని చిన్నప్పట్నించీ “ఓ ఇంటి ఆడది'గా చూస్తోంది, సినిమాలు మరోలా ఎందుకుంటాయి ?
సినిమాల (ప్రభావం చాలా కొద్దిగా పడ్డది (గ్రామీణ ప్రజలమీద. ముఖ్యంగా తక్కువ వర్గాలమీద, సినిమాగూర్చి కొద్దిగా వేలంమ్మెరి ఉన్నా వాళ్ళ జీవితాల్లో సినిమా (ప్రభావం ఆమే లేదు. అలాగే "మేధావి? వర్గంమీద కూడా, మన సినిమాలవల్ల విసిగిపోయి చాలామంది మేధావులు మన సినిమాకి దూరమయిపోయారు. పైగా వాళ్ళని ఒద్రథావిళం చేసేంత గొప్ప సినిమాలుకూడా మనకి లేవు,
పైన చెప్పినవాటన్నిటికే _౬౫౬౭pt105 లేకపోలేదు. అయితే అది మరో మాట:
మొత్తంమీద సినిమాల (ప్రభావంగా ఒకటి చెప్పుకోవచ్చు. సినిమాలు సామాజిక స్పృహని కల్గించడంలేదు; వ్యక్తి వాదాన్ని మరింత బలపరుస్తు న్నాయి. సామాజిక మైన “మార్చులేకండా వ్యక్తీ కీ “పెకి రావాలం'కే, జీవితంలో 'చారవ' తీసికోడం ఓ మార్గం, సినిమాలు అవీ చేయడంలేదు, ఆవి చూపిసున్న మార్గమల్లా జీవితంలో ఏదో హఠాత్తుగా మేలు కలిగినవ్పుడు మనం డగు పడకాం అని, భనస్వామ్యంలో “వ్యక్తిగా నిలవదలుచుకొన్న “వ్యక్తివాది'కి అద్భష్టం ఒక్కకే దారి ! జీవితంలో అర్థంలేం విలువల్ని, “D౭౯౭n౭)' ని సినిమాలు చూపెడుతున్నాయి, గాజు పెన్టెకో దాచుకోవలసిన పాతి వత్యప్పు ఏలువల్ని (మగవారికికూడా) పృష్టిస్తున్నాయ.
సాహిత్యంమీద, డ్రజల భాషమీద సినిమా (ప్రభావం బాగానే వుంది. డ్రజల భాషమీద కొన్ని సినిమా జాతీయాలు (1410[5) బాగానే ద్రనరించాయి, సినిమాల్లో “మాటల్ని' కొన్నింటిని (C0|౧౭g౭5) బాగా ఉపయోగిస్తుంటారు. సినిమాలు అనేకులకి ఉగ్దేశింసదిడిన “కళ్ల” కాబట్టి సినిమాల భాష అందరికీ ఆర్థమయ్యే భాషగా వుంటోంది. సినిమాకి వెళ్లడానికి కలలు కనే రచయితలు మనకి చాలామందే వున్నారు. ముఖ్యంగా భావాల విషయంలో అటువంటి రచ యితోలకి సినిమా పెద్ద B005౯ ఇచ్చింది. జీవితానికి దూరంగా వుండే రచనలు, వ్యక్తిగత సమస్యల్ని చిత్రించే రచనలు మనకు లెబ్టకు మిక్కిలి. రచ యతులు కొందరిమీద ఈ ప్రభావం చెప్పక్కర్లేదు, నిజానికి కొందరు తమ రచనల్ని సినిమాకి పనికొచ్చేట్టుగా ప్రయత్నించి రాస్తున్నారు,
116 మహతి
సినిమా పాటలు పెద్ద సాహిత్యంగా తయారయాయి, ఇవాళ పట్టణ జనానికి నోటిపాటలన్నీ సినీమా పాటలే. సినిమా పాటల్లోని సంగీతంగూర్చి ఓ తమాషా జరిగింది. మొదట్లో సినిమా సంగీతం శాస్రీయానికి దగ్గిరగా వుండేది, కాకపోతే భావవ్య రీ క్రీకరణ |పధానంగా పెట్టుకుని సూటిగా వురిడేవి. సహజంగా ఆ నంగీతాన్ని ఆస్వాదించాలంటే కాద్దీ తీరి5, appreciation వుండాలి. రాను రాను సినిమా సంగీతంలో శాస్త్రీయం పాలు తగ్గుతూ వచ్చింది. అంతమ్మాకంలో తప్పుందని కాదు. అడివిలో అనేక ఛ్వనుల్ని “మనం” వినాలి. కర్మాగారంలో చప్పుడు “మనం'" వినక పోయినా విన్పిస్తుంది; చెవుల్లోకి దూసుకొస్తుంది. ఇవాళ్డి సినిమా సంగీతం, ఈ లక్షణం సరతరించుకురిది. పాశ్చాత్య సంగీతం డ్రకనం దీనిమీద బాగా వుంది. తీరికలేని పట్టణ జీవితానికి గోతీకిల్లాంటి ఈ పాటలు (పచారం బాగానే పొందుతున్నాయి. అయితే కొద్ది మంది జనం ఇంకా శాస్త్రీయ వాసనలున్న పాటల్ని సినిమాల్లో ఆనంది స్తూనే వున్నారు. ఈ ధోరణి సినిమాల్లోంచి శాష్ర్రీయ నంగీత వానీనల్ని పూ గా తరిమేస్తుందేమో చూడాలి,
* కొన్ని మంచి చ్మిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా బెంగాలీ, మళయాళం . ఇటీవల హిందీ, కన్నడ భాషల్లోకూడా వచ్చాయి. ఈ సినిమాల (ప్రచారం జాగానే వుంది. కానీ అవి చాలా కొద్దదోట్లమ్మాత్ర మే ఆడుతున్నాయి. నల్లమందు డ్రేకకుల్ని తిరిగ నంపాయించే (గ౭4౭౭గ) (ప్రయత్నంలో వున్నాయి. బెంగాలీ, మళయాళం సినిమాలు దాగుంటున్నాయి. సత్యజిత్రాయ్ ఈ విషయంలో జాగా కృషిచేసినవాడు. తన సథేర్ పాంచాలి (The 50౧g 0f the R024) నించీ అతడి చిత్రాలు మంచి దృక్పథంతో వుంటున్నాయి. దేవి” లో మతమౌర్యాన్ని, “మహానగర్' లో పట్టణాల్లో ఉద్యోగినులని, కాపురుష్ _ మహాపురుష్'లో దొంగస్వాముల్ని అతడు తన నబ్జెక్ట్గా తీను కున్నాడు. “గూపీ గాయేంబారూబాయేలో (ప్రపంచంలో యుద్ధాన్ని గూర్చి, శాంతి ఆవశ్యకతని గూర్చి, అంతర్జీ నంగా చెబుతాడు, నేటి నివద్యోగులగూర్చి, చదువుకున్న యువకుల గూర్చి, వారిలో ఆలోచనాతీరులని గూర్చి రాయ్ తన “ప్రతిధ్వంది'లో అనితర మైన రీతిలో చిత్రించాడు. ' ఈ శతాబ్దంలో (ప్రముఖ ఘదట్టమేది 2" అన్న[పశ్నకి ఆ యువకుడు “వియత్నాం” తంటాడు. చం[దమండలం విజయాన్ని అతడు ఇంత (పముఖమైనదిగా లెఖచేయడు. అదే చిత్రంలో ఓ “హిప్పీ” గుంపుని చూపి స్తాడు. తరువాతిక్షణంలో ఒకవాచీ రిపేరింగ్ షాపులో “ఇది Bale తప్పింది.” అని వ్యాఖ్య ! చివర ఇంటర్వ్యూ దగ్గిర అకాంతిలోంచి ఓద్భశ్యం
నమాజంమీద సినిమాప్రభావం n7 ఆవిర్భవిస్తుంది. విద్యార్ది “కేటుల్'వి ఒక్క_పళాన తిరుగదోస్తాడు. అనృవ్యస్త
& థై beh మకర మైన సామాజిక వ్యవస్థని తిరుగ |ద్రోయబోతూన్న యువతరం శ క్తీవి |2g|62 ఎ స్ట్ ధవ conclusion 7 Symbolic గా చూపుతాడు,
ఇంకా కొన్ని_“ఇంటర్వ్యూ”, “సాగిన మహతో వంటివి వచ్చాయి. ఇవన్నీ దాగోడానికి ఒక్కటే కారణం అవి నిత్య జీవితంలోంచి వచ్చాయి. సామాన్య |ప్రజల్లోంచివచ్చాయి. చ్మిత్రదర్శకుడి (ప్రతిభ మనమీద (ప్రభావం కల్లిస్తుంది, గ
కళ జీవితంలోంచి పుట్టి జీవితానికే ఒరవడి నిస్తుంది. మన సినిమా జీవితానికి దూరంగా పుడుతోంది. పెగా తెరవెనుక నల్ల థనాన్ని గూర్చీీ సెక్స్ గూర్చి (ప్రజల్లో కొంత $m వుంది. ఉన్నపళాన సినిమాకి మంచ్చి ప్రభావం కల్గించే M0rl6$ కేదు. అయితే ఈస్థితి మన వ్యవస్థకి (ప్రతిబింబమే. అయితే కళ కొంతమార్గదర్శకత్వం కూడా వహిస్తుంది, వహించాలి. సినిమా ఆపని
గ వ
చేయడంలేదు
సినిమా ఇప్పుడు ఎవరి చేతుల్లో వుందో వాళ్ళచేతుల్లో వుంటే మరో రకమైన సినిమా వచ్చే అవకాశంలేదు. మేధావులు, |ప్రజాజీవితాల్ని అర్థం చేసికున్నవాళ్లు అయినవాళ్ళచేతుల్లోకి సినిమా నిర్మాణం రావాలి, ఇదిమన వ్యవస్థతో ముడిసడ్డి విషయం, దీన్ని చేదించాలంటే మేధావులు, కళాకారులు సినిమా “ప్యాక్టరీ' లో కొంత న్వతంత్రత నంపాదించుకోవాలి. సినిమాని“కళ”గా మార్చాలి. (ప్రజల కళగా మన సమాజంలోని అవకతవకలు, అసమానతలు: దారుణాలు, కులతత్వాలు, ఇంకాచావని రాజరికపు, ప్యూడల్ ఆహంకారాలు= సినిమాకి “సల్బెష్ట'గా వుండాలి. వీటిని కూల్చివేసే దారిచూపే సినిమారావాలి.
ఇవాళ (ప్రహననంగా చూరిబోయిన “| ప్రజాస్వామ్యాన్ని" రాజకీయాల్ని సరియైన దృక్పథంతో విశ్లేషించి, దారిచూపే చిత్రాలు రావాలి.
ప్రజలనించి వచ్చే ఏకశైనా (ప్రజలకు మేలుచేస్తుంది. ధనస్వామ్యంలో ద్రజలకళలు త్రొక్కి వేయబడటమే కాక, (ప్రజల్ని, నిర్వీర్యుల్నిచేసే నల్ల మందు కళలు రుద్దబడటంకూడా జరుగుతుంది. ఈ చక్రాన్ని ఛేదించడం మన వ్యవనని మార్చకుండా జరుగదు. దానికి సామాజక్క రాజకీయ ప్రయత్నం
ఎ
అవనరం. అటువంటి ఉద్యమాన్ని (ప్రతిబింబించే కళ అవనరం.
మన జీవితం, దాన్నిమార్చే ఉద్యమం, కళా-అన్నీముడివడి వున్నాయి.
స్వతంత్రభారతంలో సాహిత్యం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు
నవభారత సాహిత్యంలో (ప్రధానంగా (ప్రస్ఫుటంగా కవిపిస్తున్న లక్షణం
'మానవత'. (ప్రాచీన సాహిత్యంలో కూడా మానవత్వానికి సంబంధించిన విషయాలు ద్రస్తావన చేయబడ్డా చాలమటుకు డైసం, మతం, భయం, భక్తి, అనే విషయాలకే పరిమితం, స్వర్గం వెపుద్భష్టి పారలౌకిక విషయాల పట్ల ఆపేక్ష పాతకాలపుసాహిత్యంలో కనబడతాయి. అప్పటి సాహిత్యం ముఖ్యో దేశం ముక్తి. భవబంధాలనుండి విడివడి మాయాజగత్తు, మోహనలయాన్ని ఛేదించుకొని ఐహిక (పలోభనకు గురికాకుండా, సంసారభాధలనుంచి శిక్షల నుంచి విముక్తీ-ము క్రి. ఈ జీవితంనుండి విమోచనం, ఆత్మను సరమాత్మలో ఐక్యంచేసి సచ్చిదానందానుభూతిని పొందడం ఆ సాహిత్యలత్ష్య్యం. (ప్రాచీన సాహిత్యంలోని ఈ భావాలకు భిన్నంగా నూతన భారత సాహిత్యం మనిషిని మానవతను లక్ష్యంగా వరించింది, ఈ లోకానిక్కీ ఈ లోకంలోని జీవితానికి శఈలోకంలోని మానవాళికి చెందిన అన్నివిషయములతో అనుబంధం పెంచు కొన్నది. దేవునిపట్ల ఆధ్యాత్మిక విషయాలపట్ల వై ముఖ్యం చూపక పోవచ్చు. ఒకత్షణం కరుణను, మరోక్షణంలో (క్రోధం, తలపునకు కూడా తట్టని రూప మున్న దేవునిపట్ల వై ముఖ్యం లేకపోనచ్చు, దేవుడు కాదు మానవుడుముఖ్యం, అవి దేనికైనా కొలమానంగా మానవుజ్లే ఈ నవసాహీత్యం నమ్ముతుంది. ఈ మాతన సాహిత్యభావాలకు (ప్రవ క్తి ఇక్బాల్
“Even if one iota is to be diminished from may being,
1 shall not accept life immortal at this Rice”, ఇంకా ఒక అడుగుముందేసి ఇలా ఉద్దోపిస్తాడు.
“The pangs of yearning constitute a priceless commodity,
| shall not exchange my humanity even-for divinity”
ఈనూతన సాహిత్యం ఈసమున్నత భావాలకు అనుగుణంగా ఉన్నదన డానికి వీలులేదు. అసృష్టంగానూ గూఢంగానూ ఉన్నదాన్ని వదిలిచేద్దాము. ఇందులో ఏ గుణంవున్నా అది యుగోచితో స్ఫూర్తికి విరుద్ధం, కనుకనే డ్రోగతికి నిరోధం. ఇక ఇందులో దోషమంటారా ? (శ్రవణదారుణం, మొరటు,
అశ్రీలావహం. ఇక మిగిలినదంతా సంగహితం, నిరాశా సంవ త్తం. చ er
న్వతంత్రభారతంలో సాహిత్యం 119
ఒక (ప్రతిభావంతుడై న విమర్శకుడిలా అన్నాడు.
“ltis Freud and marx is uneasy alliance, with Freud as the dominant Partner"
స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత నైనా ఒక వినూత్న ఆశాభావం డిడ్తీనం చేయగలశ క్రి భారతీయ సాహిత్యం సంతరించుకోగల్లి వుండాల్సింది, ఎందుచేత ఇవి మృగ్యమైనవి ? ఒకవేళ ఉన్నా ఎందుకు అణచబడినవి ? ఎందుకు సరా భూత మైనవి? కృష్ణకృవలానీ ఈ విషయంలో ఆశ్చర్యాన్ని (ప్రకటిస్తూ ఇలా అన్నారు.
“‘The Prevalant mood is one not of faith So much as of despair, not of daring as of defiance, not passion as of morbidity”
స్వాతంత్ర్యం లభించగానే దేశంలో చెలరేగిన హత్యాకౌండవల్లనో, యాతనలవల్లనో, ద్వేషానల (ప్రజ్వ్వలనంవల్లనో, గాంధీజీ హత్యవల్లనో కలిగిన సిగ్గు, పశ్చా తాపాలవల్లనో ఈ పరాభూత వాతావరణం ఏర్పడియుండవచ్చు, ట్రిటిమవాళ్ల నిగ్గమనంతో భారతదేశం భూతలన్వర్గంగా మారిపోతుందనే కలలు నిజంకాకపోవడంకూడా దీనికికారణం కావచ్చు. కారణాలేవై నాకావచ్చు కానీ భారతదేశంలో ఇంతవరకు (ప్రజాస్వామ్యం మనిషిని ఉబ్దీస్తజ్జిచేసి ఒక పరమ లత్యంవై పు పురోగమింపజేసే ఒక “వాల్డ్ విట్మన్'ను, స్వేచ్బాగేయాలుపాడే విహంగాన్నీ ఎగురవేయలేకపోయింది.
అయినా మనం నిరుత్సాహ పడవలసిన అగత్యంలేదు, సాహిత్య అకా a (The National Acadamy of literature ) గుర్తించిన ఇంగ్లీమతో నహో ద్రధానమైన 16 భాషలన్నింటిలోనూ మానవతాదృక్నథంతో వెలువడిన నూత్నసాహీత్యం సృజింపబడుతున్నది. కాని భారతీయ రచయితల్లో టాగోర్, ఇక్బాల్ల స్థాయికి చేరుకోక పోవటమటుంచి డ్రేమ్చంద్, శరత్చంద్రుల స్థానాన్ని సైతం ఎవరుగాని అందుకో లేకపోయారు. ఈ నలుగురు సాహితీ సాల్మప్రాంకలు, _మహితాత్ములు స్వాతం త్రోద్యమకాలంలో భారతీయ సాహితీరంగాన్ని పు ప్షలంగా (ప్రభావితం చేసిన |ప్రతిథామూర్తులు. కాని ఇటీవల రచయితల్లో ద్రపంచ దృష్టిని ఆక ర్షించుకో గల్లినంత సామర్థ్యం, బాన్నత్యం కొందరిలో లేకపోలేదు.
1948లో డా॥ డి.పి. ముఖర్జీ తన గ్రంథం “Modern Indian Culture”'ను
కొన్ని మార్పులతో ద్వితీయ ముద్రణగా డ్రచురించారు. అందులో...
120 మవాతి
modern Indian literature Is characterized by an increased emphasis on social content. The scope of the subject for novels, stories and poems has been considerably enlarged. Itis now far away from mere social reform. Mostly, the situations relate to conflict, and their treatment is sociological. Various problems are discussed, of maladjustment between the husband and the wife, between the individual with his new values of personal welfare and the society with its ancient code of static morality, between the educated youth which his romantic notions and the stern realities of life incarnated in his mother. The urban encroachment upon the social economy of village life has also formed the subject matter of some significant stories and novels, The fall of the landed gentry, the rise of the petty bourgeoisie, the life of the unfortunate men and women in the cities and of peasents in the village have also crept in recently, while class consciousness has also been indicated and stressed. Inaword, social conflict is the modern literary theme,
ఇప్పటికీ ఇదే కథ, (ప్రస్తుత స్థాయిని అధిగమించగల్లిన ఉత్తమ ean న దృక్పథం, _ చెతన్యాత్యక మెన సృజనాత్మకమైన ఆలోచనా విధానం, సాహనస్ఫూ ర్ట పరాజయాన్ని కాదనగల్గ్లే దృథసంకల్చ్పం - వీటన్నిటికంటే ముఖ్యంగా భారతీయుల భవిస్య త్తు పట్లనే కాకుండా యావద్విశ్వ మానవుల అ ని వట్ల సజీవమైన, నముజ్ఞ్వలమెన, అంచచలమైన విశ్వాసం _ ఇంకా కొరవడి ఉండడం కనిపిస్తున్నది. ఆ విశ్వాసం ఇంకా బలీయం కావచ్చు. ఒక నూత్న ప్రజాస్వామ్యజీవికంలో ఇరువై యెదు సంవత్సరాలు ఏమంత పెద్దకాలం కాదు. కనుక మనము సుదూరంగా లేని ఉజ్జ్వల భవిషత్తుకోనం ఎదురు చూడవచ్చు. అప్పుడు మానవతా దృక్పథం కల్గిన నవభారత సాహిత్యం ఇంకా పటిషమెన జాజ్జ్వ్వల్యమానమైన, ఆశావహమెన సిదులను సాధిసుంది. త ప వ జాం =
(స్వేచ్చానువాదం : శ్రీవంగపల్లి విశ్వనాథం శ్రీ ఇరివెంటి కృష్ణమూ ర
ఏక్వనధ * శీక్రే
1947-1972 నేనూ_-నా సాహిత్య రచనలు * (గ్రీ ఎళ్ళునాథ నత్యునారాయణ
1947-1972 నేనూ-ఈ పాతికేళ్ల సాహిత్యం * (గ్రీగ్రీ
1947 - 1972 నేనూ _ నా సాహిత్య రచనలు
ర్రీ విశ్వనాథ నత్యనారాయణ
కనే -కడచిన పాతికేళ్లలో నాసాహిత్య రచనలు” అనే విషయాన్ని గురించి మీరు నన్ను (వ్రాయమన్నారు, ఇది నావంటివాడి కిచ్చే ప్రశ్న కాదు,
ఎవక్లో అల్పరచనలు చేనే కాళ్లను అడగవలనిన విషయము, నా కిప్పుడు 17 వండు, నేను వుట్టింది 1895 లో, 77లో పాతిక తీనిపారేస్తే 62 ఎండ్లు. 1947 ఆ |పాంభాలలో నాకు 52 ఏండ్లు వచ్చిఉండవలె,
అప్పటి నుంచి ఇప్పటివర కన్నమాటః
నేను ఈ బెజవాడ కళాశాలకు 1988 లో వచ్చాను. ఈ కళాశాలకు వచ్చిన తరవాత 9 ఏండ్లు గడిస్తేనేకాని మీ తారీఖు అందుకునేటట్లు లేదు, ఎంత లేదన్నా ఆ తొమ్మిదేండ్డలో రామాయణం మొదటి రెండు కాండలే వూ ర్తిచేని ఉంటాను. లేదా ౪ కాండలు, అందే కిష్కింధ, నుందర, యుద్ధకాండలు నిస్సందేహంగా ఈ వాతిక ఏళ్లలో వే! అరణ్యకాండ కూడా ఈ కాలంలోదే.
నేను చాలా సోమరిని. నా 5.5.1,C, నర్జిథికేట్ కూడా నా దగ్గరలేదు, F.A. సర్టివికేల్ లేదు. B.A. నర్జిఫికేటూలేదు. M.A. అసలు వుచ్చుకోలేదు. నా పుట్టినతేదీ తెలునుకోటానికి ఒక |వీన్సిపాల్ చాలా ఇబ్బందివడ్డాడు- నాకు ఉద్యోగవిరమణ ఇవ్పద్దామని. ఇల్లా వుంటుంది నాకథ!
మరి నేను ఎంతసోమరిని అందే. సిజానికి నేను “వేయిపడగలు”, 'మా బాబు', “చెలియలికట్ట, “ఏకవీరి వాన నవలాకారుణ్ణి అయినాను. తత్పూర్వం నేను ఆచ్చంగా కవిని. ఇవ్పుడు చాలామంది “ఆయన నవలాకారుడే కాని కవి కాదు అనేవా రున్నారు. ఇందులో భిన్నాథిప్రాయా లున్నాయి. తత్పూర్యం నేను వ్రాసిన కవిత్యం వారకి తెలియకపోవచ్చు. నేను వారీనిన కవిత్వం కవి త్వం కాదని కూడా అనుకోవచ్చు.
ఏది అయితేనేమి? నేను 19894 సం॥నాటికి దేశము పట్టనంత కవినని క్రీశే. మల్ఫాది రామకృష్ణకాస్ర గారు “ఆనందవాణి'లో |వాళశారు, అందే అప్ప టికి నేను ఏకవీరతప్ప- మరింకోనవల (వ్రాయలేదు. ఇప్పటి సాహిత్యవే త్తలలో
4 మహతి
చాలామంది అవ్చటికి వుట్టియే వుండరు. కనక భారతి, శారద మొదలై న అనేక సాహిత్యవ త్రికలలో నేను శరపరంవరగా |వానిన పద్యాలను వారెరగరు. 'కవి భృంగము", 'ఆకావాణి', 'శ్రీహర్షుడి” మొదలైనవి అనేకము అవ్పటి పద్యా లన్నీ నంకలనం చేశాయి. పున్తకంగా వేస్తె కనీసం నా రామాయణంలో సగం అవుతాయి, నేను నంకలనం చెయ్యలేదు. సోషరిని. అక్కడక్కడ కొందరు స్నేహితులు చేశారు. అవేవో రెండు చిన్ని వుస్తకా లవుతాయి. ఈమధ్య ఒకటి ఆచ్చువేశాను. అదంతా పోనిస్తే ప్రధానంగా ఈ పాతికేండ్డలో నా “రామాయణం” నాలుగు కాండలు ఈ పాతి కేండ్లలో |వ్రాసినవే దాః గుణాలు అట్టా ఉంచి, ఒట్టి నంపుటివృష్టితో చూస్తే పాతికఏండ్లలో కల్పవృశ్షాలు నాల్గునంపుటాలు వ్రాయటం గొప్పయే. మరిన్నీ ఈ రామాయణం 1961 లో పూర్తిచేశాను, అందే వూ.ర్రయి 10 ఏండ్లయింది. ఈ పదేళ్లు ఏమి ప్రాకావు అని ప్రశ్న. అనలు ఇంతకూ ఈ దేశంలో పూర్వమార్గాన వానేది వనికి రాకపోతోంది. కాగా ఎంతని వాస్తే ఏమి లాభం? మీ రడిగిన [పశ్నను బట్టిదూస్తే మీకు ఇంత వాశాడన్నది (పధానమల్డే కనివిస్తున్నది, నీకు కాదా అని మీరు నన్నడిగితే నేను |వ్రానిండి నాకూ (ప్రధా నమే. దీనికి & శి కారణా లున్నాయి, మొదటిన నేను ఏమి (వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను గనక. నేశు (వానిన దానిసి అనంత విషయములు నేను. వ్పించి (వాస్తానుకనక్ర అనాదనుంచీ ఈదేశంలో ఒకటి జ్ఞానం అని వించు. కొంటూవస్తున్న ది.ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను నవలుజ్ఞ్ణయి వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనేభావం నాకు ఉన్నడికనక. ఈభావం ఉన్న వాళ్ళు. చాలామంది ఉన్నారని నాకు తెలునును కనక, పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది. నేను పోతే నాకో పోయే వాళ్ల నన్నయ, తిక్కన, ఎజ్జన, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలయినవారు.ఊరిశే. ఒట్టే వూర్వకవులని కాదు- వద్యరచనాసా[మాజ్యవట్టభద్రులు; కథాకథన శిల్పనూత్నాచార్యులు; వేదివేదాంగాది మహాగింథన్థలు; మహావిషయనిర్దేతల; బహువిష యవ్యాభఖ్యాతలు; కావ్యకథాశిల్ప రహన్యవే త్తలు; అనే దృష్టితో డా వూర్వకవులను నిలబెట్టుకొంటే అప్పుడు నేనూ నిలుస్తాను. నేను చేనినపని అటు. వంటిది. రోజులు మారిపోయి తెలియటంలేదు. ఇది ఆహంకారము కాదు. పొగరుబోతుతనం కాదు. ఆసలీ దేశంలో అహం. కారం ఎట్టా వుంటుందో తెలియదు. న్వశ క్తిని చెవ్పుకుంటే ఆహంకార మనుకుం.
చేనూ.నా సాహిత్య రచనలు 5
టారు. ఒక మవోశిల్సియొక్క. శక్తిని గహించేశ క్రి పోయింది. వాని శిమ్య లలో చాలామంది వాడు చెబితే తెలునుకొన్న వాశ్లే. ఆది శిమ్య అతో చెబిలే చదువు, ఇతరులతో చెబితే ఆహంకారము. 2వ తరగతిలో ఆహార కారం ఎందుకయిందో తెలునునా- వాళ్ళకి అక్క_రలేదుకనక. వాళ్ళు తెలును కుందామఏ పుట్టివవాళ్ళు కారు. ఆ మహాకవిని ఎట్టాగో ఒకట్లా తిడదామని వుట్టినవారు.
ఈ పాతికేండ్తలో నేను (వానినవి ఒక జాతి జాతిగా తీసి చెబుతాను. మొట్టమొదట రామాయణం నాలుగుకాండలు! ఏ తెలుగు వదక్ణింయొక్కుశ క్తి చేత ఇందాక చెవ్పిన పూర్యఆం, ధమహాకవులు |బతికి ఉన్నారో ఆ శ క్రి ఏమిటి? అందరు కవులనీ చెప్పలేను నేను. ఆ వదిమందిని చెప్పాను. వాళ్ళు ఒట్టి గణ 'యతిప్రానలు కూర్చినవారు కారు-
అనేకజాతు లుంటవి. అన్నిజాతుంలో అందరు వ్యక్తులూ ఆర్థికంగా నమానం నిస్సందేహంగా _కేయబడవలయునేకదా! ఆందరికీ అన్నోదకము లుండవలనిందే। సర్వజనులకూ అన్నోదకాలు లేకుండా చేసెడి రాజు నాకు విరోధి. వాడు నాకూ అన్నోదకాలు లేకుండా చేస్తాడు కనక.
ఇల్టాంటి విషయం ఒత్తుకొని |వాయవలెనంటే తీగె కదివితే డొంక కదులుతుంది. వ్యవహారం పుట్టు-వుర్వోత్స రాల దగ్గరకు పోతుంది.
పాపం ఈ ౯లంభో సర్వదేశముల యందలి (ప్రజలు కారణాన్ని బట్టి కార్యం ఉంటుం దని తెలియని వారు. పాళ్చాత్యదేశాలలో ఈ కాల మేం చేసి దంటే ఊహకి కొక్కు. పెట్టి గణితశాస్త్రానికి పట్టం కట్టింది, ఆ గణితశాస్త్రంలో ఊహలేనట్లు. అది మనకెందుకు ? తేలదు కదా! వినేవాళ్లు లేరు కదా! చైగా మీదపడి కరుస్తారు కదా? ఇపుడు ఆపూర్యమహాకవుల పద్యరచన ఏమిటో చెబుతాను. వాళ్ల వద్యరచన అంటే జాతిలో ఉండే శిష్టులు, ఉత్తమ కులజులు, విద్యావంతులు, సం పదాయజ్ఞలు అయిన వాళ్ల జీవలక్షణాన్ని, |ప్రాణంక్షణాన్ని, వాక్యవిన్యాన వైఖరిని, కంకశన్వరములో ఉండే హెచ్చు తుగ్గులని, ఈ రీకిగా ఆ జాతియొక్క పరమశిష్టమైన, నాగరకమైన, _ జీవునిలోనుండి వచ్చెడి వాగ్య్యాపారమునకు రూపకల్పనము.
ఇంకొక రహస్యము కూడ నున్నది. త్యాగరాజులవారు తాను బహు రాగములను కల్పించి (కొన్ని వూర్యమున్న వే), వానికి మార్భన లుండగా, తాను |వానెడి కృతినే ఒక షడ్డమములోననో, ఒక పంచమములోననో ఎత్తి
6 మహతి
కొనును. మూర్చన |క్రిందీనించి ఉండును. ఎందుకు ఎ త్తీకొనును ? ఆ రాగము లోని భావన ఆద. లెలుగుభాషయొక్క._ పలుకుబడి అది. ఈ రహన్యము కృతి నిర్మాణ నమయమున త్యాగరాజ మహర్షికి ఎంత తెలియునో, పద్యరచనా నమయమున మన ఆంధ్ర సాహిత్యమునందున్న పద్యరచనాశిల్పుల కంత తెలియును. ఇది ఆంతయూ ఉదాహరణ పూర్వకంగా చెప్పవలసిన విషయము
కావ్యమునందు కథయొక్క- ఆరంభము, ఆవసాసము, నర్గలయొక్క్_ ఆద్యంతములు, లోకమును చిత్రించుట, క బ్దచమత్యారములు చేయుట, ఆవేశము కలిగియుండుట, ఇటువంటివి వందలై న శిల్పములు కలవు. ఈ పద్య రచనాశిల్ప మన్నది వానిని మించినది. ౬ది మనన్సుళేత, తెలివిచేత, వడిచోట్ట నేర్చుకొనుటచేత, ఆ రచయిత చేనినాడు-ఈ రచయిత చేసినా డని గహించుట చేత వచ్చెడిది కాదు. ఇది ఒక జాతియందు ఒక మహాకవి ఉదృవిల్దినచో, వాడు వద్యరచయిత యయినచో, * ఛందన్సులోని రహన్యము వానికి తెలినినచో, భాషకు, ఛందన్సునకు, జీవుని లక్షణమునకు కల యవినాభావసంబంధము వానికి వరమేశ్వరానుగహము వలన పూర్వజక్యసంస్కారవిశేషమువలన నహజమైనచో తెలిసెడిది. (ఇందుకు కార్యకారణము లున్నచోట వదలి పెట్టబడిన విషయ మిది. జీవుడు, కర్మ, సంస్కారము, జన్మపరంవర ఇదియొక |పావా హికమైనఊాహావద్ధతి, దీనిమీద ఆధారవడి భారతీయ నాగరకతయొక్క. మహా సౌధ నిర్మాణము జరిగినది. ఈ సంపుటి లేదన్న వానికి ఇవి ఏవియు కవు. మన నాగరకతకు ఈనాడు మన భిన్న |పాంతములయందు, భిన్నములై న ఆల్పాల్ప కాలములయందు జరిగిన యావద ఇక్కడ. దీన్ని కవ్పివుచ్చి శత్రువు లిం కెక్కడో మాట్లాడుచున్నారు. ఇది వారికికూడ తెలియని విషయము. వారు విశ్వసింతురు, విశ్వనింవరు.) ఆంధ్రమహాకవులయొక్క_ వద్యరచనాశిల్పము యొక్క. ఆయువుపట్టు ఇక్కడ నున్నది. ఆ పట్టునకు వరమేశ్యరానుగహము వలన చిక్కినది. నా వద్యరచన ఆక్క_డనుండి చూడవలెను. వద్యలక్షణము లన్నియు సమృద్ధిగానే యుండును. ఆత్మ అక ్క_డిది ఆని మనవి చేయుచున్నాను.
ఈ రామాయణమును వదిలిపెట్టినచో 1961 వ నం॥వరకూ ఒక ప్రక్క రామాయణము [వాయుచునే యున్నను.ఇ౨కొక (వక్క వద్యకావ్యములు కూడ [వాయుచునే యున్నాను. ఈ పదునొ కేండ్డలో |వాసిన వద్యకావ్యములనుగూర్చి కొంత చెప్పెదను.
నేనూ.నా సాహిత్య రచనలు జ
మొదటిది “రూన్సీరాణి'. నా కావ్యములకు ,పబోధకములు మూడు విష యములు. మొదటిది, ఎవడో నా కీ కావ్యము |వానిపెట్టు ఆని యడగటం, రెండవది, అంతః ప్రబోధము. మూడవది. మననులో కొన్ని భావములు వేరుకొన వాని కొక |గంథరూవ మీయవ లెననుకొనుట. ఎవరికోఒక తనికి వారము దినము అలో నొక పద్య[వబంధము కావలసి వచ్చెను. ఈ యూరిలో చాలామంది కవులు, వారముదినములలో మాకు చేతకా దన్నచో మాకు చేతకా దన్నారట. ఆ విళ్యనాథ సత్యనారాయణ ఉన్నాడు. ఆయనకు వారముదినములు కూడ నక్కరలేదు. ఆయనదగ్గరకు పొమ్మన్నారు. వచ్చాడు. కథ రూన్సీరాణి. కనీ నమునాలుగ్రె దువందల పద్యాలై నా |[వాయవలెను,నాలుగుదినములకన్ననెక్కు.వ లేదు. నరే ప్రాయవచ్చును కాని, ఇందులో కథానాయకుడు లేడు. లక్ష్మీబాయి కూడ చివర ఓడిపోవును. నాయకుడు కాదు సరెకదా! కథానాయికకూడా కాదు,
ఇది యామెను గూర్చిన ఒట్టి కథ యగుచున్నది. ఉన్నది ఇది. ఏదో చేయవల యును. అంత పరా క్రమవంతురాలుగదా! భారతీయదృష్టితో అంతటి ధర్మ మును చేనెను గదా! ఆమె ఎందు కోడిపోవలయును? అమె సమకాలికులై నఇతగ భారతదేశవు రాజులు ఆంగ్జేయులకు దాసానుదానులైరి. నీ నీ! కాలముయొక్క_ మహిమ, లేనిచో నామె కథానాయకుడై యుండెడిది. విజయము పొందెడిది. కావ్యము వీరరనకావ్యమై యుండెడివి. అందుచేత ఈ కావ్యమును నేకు అధ్యా యములుగా విభజించి, (వతి అధ్యాయముల ఆద్యంతములయందడు కాలమును వర్ణించితిని, గ్రంథాదియందు కాలముయొక్క- న్వరూవమును, దాని యవలక్షణ ములను, దాని యుగధర్మముల ననునరించి నడిచెడి పద్దతిని వివరించితిని కొంత దోషము పోయినక్లేగదా! ఒకాయన బుతువులను వర్ణించినచో కవిత్వము కాదని యన్నాడట. మరీ దేనిని గురించి వర్దించినచో కవిత్వము?క విత్వ మనగా వర్ణన. ఉచితముగా, నమర్థముగా, దేనినిగురించి వర్ణించినను కవిత్వమే. వర్ణనయనగా (పకృతివర్ణనయే వర్ణన యని ఆనుకొందురు. కథను చెవ్పుటగూట వర్ణనయే. కథలోని భిన్న విషయములు వర్ణింవబడుచున్నవి.
మరియొకరు కుమారస్వామికథనుగూర్చి |వానిపెట్టుమన్నారు. అయ నకు నే నాకావ్యమును |వాని'వెట్టినచో నంతానము కలుగునని యాళశ. |వానితిని; అంకిత మిచ్చితిని. ఆ (గ్రంథము వేరు కుమారాభ్యుదయము. తృణమో వణ మో పుచ్చుకొంటేని. ఈ కావ్యము మాత్రము కథానాయకు డెవ్వ రన్న నందేహమును వుట్టించలేదుగదా! కుమారస్వామి షణ్ముఖుడు. ఆయన కీద్దరు భార్యలు. ఒకామె
8 మహతి
దేవసేన, రెండవయామె వల్లి. ఈ కావ్యములో నొక పెద్ల కల్పన చేసితిని. దేవ నేనయు, కుమారస్వామియు కృంగార రసమును నడుపుదురు. వారు కర్షకులు. వారి శృంగారరనము వంటచేలవెంట, జొన్న కంకులు, మొక్క_జొన్నకంకుల తినుచు, మిగుల మెత్తగా నుండును. వల్టియొక్క. పెండ్లి మరియొకరీతి. ఆమెకు దేవసేనకు వడదు. ఆమె వెడలి పోయినది. కాని యామె నదులమీద వంతెనలు కట్టించి, ఆ పొలములు సాగుచేయుటకు చాలా సాహాయ్య పడినది. ఈ నాటి వంటలు, సాగులు, వంతెనలు మొదలైన పథకములు, శ్రీలు నంఘమున కెట్టు వయోగ వడుదుకో, వారు తలచుకొన్నచో నెన్నెన్నీ పనులు చేయగలుగుదురో ఆవియన్నియు దీనియం దభివర్ణితములు. మొదటిసారి దేవసేనను స్వామి, తల్లి దగ్గరకు తీసుకొనిపోవును. కొ త్రకోడలు వచ్చుట, ఆత్తగారిమురువు చాలా విచి (త్రముగా వర్దితములై నవి. ఇది ఇట్టుండగా కుమారస్వామిని గూర్చి (ద్రావిడ దేశమునందు బహుకథలు గలవు. గొప్ప గొప్ప నం[పదాయములు కలవు. ఆవి యన్నియు ఈ (గ్రంథమునందు పాటింపబడిశవి. ఆంధ్రవత్రికలో కాబోలు “రామచంద'యన్న వేరుగల చక్కనివిమర్శకుడు డీనినిగురించి వానినాడు.
మరి తరువాత |వానినది 'విశ్యశాథమధ్యాక్క-జలు'. తెనాలివద్ద మున్నంగి యను (గ్రామ మున్నది. ఆ ఊరిలో వేణుగోపాలస్వామి విగ్రహ మున్నది. శిథిలావస్థలో నున్నదట. ఆచ్చట పెద్దలు వచ్చి నన్ను కోరిరి- ఆ స్వామివారిమీద నొక శతకమును వాని పెట్టు మని, ఆ శతకమునకు మకుటము “మున్నంగి వేణుగోపాల!” ఆని యుండవలయును, ఏ పద్యానికి చివర ఇది వచ్చుటకు వీలులేదు. మధ్యాక్కజయైనచో చక్కగా కుదురును. అందుచేత 108 మధ్యాక్క-జలు (వ్రాసి శతకము చేసితిని, ఇచ్చట నింకొక చమత్కార మున్నది. మా యూరిలో, అనగా నా న్వగామమైన నందమూరిలో, శివకేశ వాలయములు రెండును గలవు, శివాలయము మా నాయనగారు నిర్మించిరి. మా స్వామి వారి చేరు విశ్వేశ్వరస్వామి. విష్ణ్వాలయములో నున్న స్వామి వేణు గోపాలస్వామి, మాజద్దరు స్వాములు నన్ను 'పెంచినవారు; పెద్దవానిని చేసినవారు; నా దారిద్యములో న న్నాదుకొన్నవారు; నన్ను బాగుచేసినవారు; నాకు నర్వ జ్ఞానమును కుదిర్చినవారు; నాలో కవితాభావమును నింవినవారు. కనుక మున్నంగి వేణుగోపాలస్వామిని గూర్చి వ్రాయుచు, మనన్సులో మాయూరిలోని సంతాన వేణుగోపాలస్వామిని గురించియు భావించుచునే యున్నాను. మున్నంగి శతక మైపోయినది. ఆ మున్నంగి వెళ్ళితిని. మున్నంగి వేణుగోపాలస్వామివారి
నేనూ.నా సాహిత్య రచనలు 9
చరణనన్ని ధిని ఆ శతకము నర్పించి వచ్చితిని. కాని, శ్రీసంతాన వేణుగోపాల స్వామివారు అనగా మా యూరిలోని స్వామివారు, నా !పాణములమీద కూర్చుం శిరి. వారినిగూర్చి కూడ మరియొకశతకము |వాయనిచో ఆయననన్ను బ్రతుక నీయడే! ఆయన మీద కూడ మరల మధ్యాక్కఅలే |వ్రానితీని. ఆ స్వామి నాకు న్వవ్నములో కనివించి యొక వాగ్దానము చేసినాడు. నేను చనిపోకముందు ఆ వాగ్గానమును చెల్టించు నని పతీక్షించుచుశ్నాను. అది వేరేమాట!ః ఇంతలో నర్సారావువేట దగ్గర నెకరుకల్లు ఆను |గామము కలదు. ఆందులో భూమిలో పాతి వెట్టబడిన శివాలయ మొకటి కనివించినది. ఆసామి చాలమవాత్తులు |పక చించినాడు. వెళ్లి నేను ఆ స్వామిని దర్శించి వచ్చితిని. వారిమీదకూడ మరి యొక మధ్యాక్క_జ శతకము వానితిని. ర్రీకై లము, కాళహన్తి, భదా।ది, తిరువతి వేంక టేశ్వరస్వామి, మా కులదై వమైశ (శ్రీ విశ్వేశ్వరస్వామి, దాకా రామ భీమేశ్వరస్వామి, ఈ రీతిగా నివి పదిమధ్యాక)-ఆశతకము లైనవి. వేయివద్యములై నవి. దానికే ఢిల్లీలోని కేంద్రసాపిత్యవరిషత్తువారు బహుమాన మిచ్చిరి, నా కేబహుమానము వచ్చినను నరే, దానికెంతో హంగామా జరగ వల 'యను. ఆ బహుమానము కొందరు నాకు రాకుండచేయుదురు. కొన్ని ఏండ్లు జరుగుగ, వారు కొంత య ప్రతిష్ట బడుదురు. అప్పటికి నాయందు అభిమానము కలిగినవారికి బలము చేకూరును, తక్కినవారు నోరెత్తలేని స్ధితిలో నుందురు. అవ్పుడు బహుమానము వచ్చును. ఇది నా జాతక లక్షణము, నా ఉపాన్య డ్రైవములు నాక ఎక్కువ యార్యాత్మికముగా, తక్కువ లౌకికముగా ఉపయో గింతురు,
నేను వ్రాసిన గంథముల వేర్ణస్నియు నాకు గుర్తుండవు. ఏవి అచ్చు వేయుదునో ఆవి మా|తమే గుర్తు. అన్నట్లుగా “విశ్వనాథ వంచశతి' యన్న (గంథము |వానితిని, నాకు విరోధు లెక్కువమంది. ఎందుకో నాకర్థము కాచు. నన్నెరుగనివాం[డు నేను దుర్ణనుడ నందురు. ఎరిగినవారు చాలమంచివా డం దురు. నేను చాలమందికి నా చేతనై నచో ఉవకారములే చేయుదునుతప్ప అపకా రములు చేయనే చేయను. నా కిది |వతము. ఆవతలివానికి అవకారము జరిగెడి అబద్ధము చెవ్పనే శెవ్పను. నేను ఎవరినైనా ఏదైనా అందే వాళ్ళు నాకు చాలా ఆవకారము కస్త ఆంటాను. ఒక్కటి మాత్రము ఉంది. నేను అనటం ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉంటుంది కనకనే తరువాత దానిని గురించి నాకు జ్ఞావక ముండదు, ఎవళ్ళ కర్మను వాళ్ళు పోతారు నాకేమి !
10 మహతి.
మనస్సునక ఏదో వెట్ట పుట్టినవ్పుడు పూర్వము 'మా స్వామి' అన్న విశ్వేశ్వర శతకం ్రానితిని. ఈ పాతికయేండ్లలో, మొదిటి పదునొకండేం డ్డలో ఒక 4 దినములు కాబోలు, “విశ్వనాథ పంచశతి” 500 పద్యములు (జానీ, వెంటశే అచ్చువేయించితి ని.
ఈ పాతికేండ్డలో మొదటి పం డెండేండ్డు పోగా మిగిలిన పది ఏండ్లు న్నవి. అవ్పటికి రామాయణరచగ వూరి యెపోయినది. 1961 లోననే యుద్ధ కాండము పూరి చే”తిని,
ఈమధ్య సంస్కఘృతభాషలో చాల (వానితిని, తత్పూగ్వమే “మృత శర్మిష్ట మన్న సంస్కృతనాటకమును |వాసితిని. “దేష్మీత్రికతి” యని అమ్మ, వారిమీద నంన్కృతములో 800 శ్లోకములు వానికిని. మరియు “9వ నవ్మాన'మని (వాయుడ మని [ప్రారంభించి మూడు నాలుగు వందల శ్లోకములు. (్రానీ అట్టిపెక్టితిన. చిలరమల్లర నంన్క్భతకావ్యములు చాలా |వ్రానీతిని. ఆవి యన్నియు నష్టే ఆపరిళోధితములు, అముద్రితములు నై. యున్నవి,
మరి 'గోవికాగీతలు, “[భమరగితలు అన్న రెండు [గంథములా (థానితిని. ఇవియు నెవరో |వ్రాసివెట్టు మని యడిగరి. బ్రమరగీతలు వంద వద్యాల పున్రకము. గోవీకాగీతలు మూడువందలు. [భ్రమరగీతలు నంన్కృత భాగవతములో మూడు నాలుగు శ్లోకములలో ఉన్నవి. పోతన్న గారే ఏడెనిమిది. పద్యములు వానీనారు. నేను వందపద్యములు |వానీతిని. _హిందీభాషలో నొకకవి యెవరో [భమరగీత లన్న పేరుతో కొంచె మెక్కు_వగా (వాననా రని. విన్నాను.
తరువాత మూడు నాలుగు వఏండ్ల|కింద రెండు విలక్షణములైన గంథ' ములను |వానీతిని. ఒకదానివేరు “శ్రీకృష్ణసంగీతము.' ఇవి 109 శీర్షికలు. ఇందులో నుమారు డెబ్బది ఎనిమిది మంది గోవికలు (్రీకృష్ణదేవుని యువన. రింతురు. ఆ మార్గములు భిన్న భిన్నముగా (వాయబడినవి. అనగా నెనుబది విధములైన గోవికలు వర్ణింవబడి రని యర్థము. ఇవి యన్నియు గీతపద్యములు గీతవద్యచరణము లొక్కొ_క్క-శీర్షికయందు నలుబది యుండును. పద్యములు విడివిడిగా నుండవు. (ప్రతిదినము నొక గీతమాలిక, వ్రేపల్లె శ్రీకృష్ణదేవుని సంగీతము. ఆ గొల్లవల్లైలో నున్న గోవికలు కొందరు కొపురముకు వచ్చి చాల దినములై నది. కొందరు |క్రొత్త గా వత్తురు. కొందరు గాయనులు, కొంద రహం కారవతులు, కొందరిని భర్త లదువులో పెద్దెదరు.. ఇందులో నంన్కృతనమా'
నేనూ.నా సాహిత్య రచనలు 1
నము లుండవు. అన్నియు దెశీయములై న శబ్దములే. గొల్లపల్లెలలో జానవదులు వాడుకొను శబ్దములు. తెలుగు నుడికారములు, ఒక న్నేహితు డన్నాడుకదా-_ మరల కిన్నెరసాని పాటలవంటి [గంథమును వానినారండీ- ఆని. నేను కిన్నెరసాని పాటలు |వానిన నా చిన్నప్పుడు తెలుగు దేశము చచ్చిపోలేదు. నంవదాయము చిచ్చిపోలేదు. పూర్ణకవిత్వవు వాననను చంపుటకు నేడు జరిగిన, జరుగుచున్నంత |బహ్మ (ప్రయత్నములు చేయబడలేదు. తెలుగుభాష, తెలుగు నుడికారము, తెలుగు సామెతలూ దేశీయములైన కొన్ని ఆందచందా లౌలికెడి మాటలు అన్నియు వెనుకబట్టినవి. అంమవల్ద నా శ్రీకృష్ణసంగీ తము నకు తగిన |ప్రతిష్థ రాలేదు. ఎవరికి నష్టము ?
చెవ్పదలచుకొన్న వానిలో చివరిది “రురుచరితము' ఇదియొక గొవ్ప ప్రబంధము, ఏడెనిమిది వందల పద్యముల ప్రబంధము. రురుడు, (ప్రమద్వర అన్న కథ భారతములో నున్నది. ఐదారు పద్యములలోనిగి. రురుడు భృగువంశీ యుడు, అతడు [పమద్వర అన్న అమ్మాయిని (ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఒకపాము కరుస్తుంది. ఆమె చచ్చిపోయింది, ఈ రురుడు కనపడ్డ (ప్రతిపామునీ చంపటం మొదలు పెట్టినాడు. చివరి కితెనికి ఒక బుషి కన్పించి, నీ ఆయు న్సులో నగం ఆ ఆమ్మాయి కిస్తే బతుకతుం దన్నాడ. . ఇచ్చాడు బతికింది. ఇది భారతంలోని కథ, దీనిని నేను చాలవెంచాను. ఈ రురుజ్జి ఒక యోగిని చేశాసు. ఆతడు చావు లేదంటాడు. చావుని మనుమ్యలే చేనుకొంటా రంటాడు. మృత్యు వనేది మనుమ్యని చేతిలో ఉందని అతని నిశ్చయము. ఆటువంటవ్పుడు, నీ ఆయు వులో సగము నీ భార్య కిస్తే ఆమె (బతుకుతుంది-అన్న మాట కుదరిదు. ఆప్పు డితని యాయుర్ధాయము పూర్వమే సిర్ణయింవబడి ఉండాలి. ఉందే ఇతని సిద్ధాంతం తప్పు
ఇతని యోగము (పంచడమైన మోగము. జంతువులన్నీ ఇతజ్జి చూచి భయవడుతూ ఉంటాయి. ఓక వహాసర్పం కారణం లేకుండా ఇతనితో విరోధం వెట్టుకుంది. దేవతలుకూడా ఇతని హఠాన్ని తగ్గించవలె నంటే, ఇతడు |పేమిం చిన |వమధ్యరకు మృత్యువు తేవాలి
ఇటువంటి యోగము నేడు మన తెలుగుదేశంలో ఒకటి ఉన్నది. ఆనిద్ధాంతము ఆంత నిజముకాదని చెప్పుటకోనముకూడ నే న్మీగంథము |వాళాను.
ఈ కావ్యంలో జంతువుల స్వభావము, (క్రూర మృగారి లక్షణము ఎంతో" ఎంతో (వ్రాశాను. వేటకాం్మడు (వ్రానిన చాలగంథములు నేను చడివినవాజ్జి.
12 మహతి
అడవులు, అడవిమృగాలు_వాటినిగురించి ఆ |గంథాలలో ఎంతో ఉన్నది, నేనే న్వయముగాఎన్ని అడవులు తీరిగానో ఎన్నికొండలు ఎక్కానో చెవ్పలేను, ఆనా న్వంత అనుభవాలు, ఆయా |గంథాలలో ఉన్న విషయాలు, రామాయణంలో (వాశాను, నా నవలల్లో తెగ వాస్తాను. అనలు నా కవిత్వంలో నూరు వర్ణనలు నేకు చేస్తే తొంబదియైదు నా నంంతములు, ఉ|త్పేక్షలు, ఉపమలు, వూర్యక వులవి సామాన్యంగా ముష్టుకోను, ఈ లక్షణము ఈ రురుచరిత్రనిండా ఉన్నది. పద్యరచన కూడా చాలా |కొత్తక్రొత్త మార్గాలలో చేశాను. రామాయణంలో వద్యరచనకందె కూడా రురుచరిితలోని వచ్యరచన కొన్ని కొన్ని చోట్ల చారా విచితంగా చేళాను. రురుని భార్యకు మరల నై చారుగురు విల్ణలు పుట్టి పోతారు. పాములను చంవిలే సంతానం నష్టమవుతుందని ఒక (ప్రధ ఉన్నడి, దానిని అనుసంధించి చేశాను, ఆ (పమద్యర గర్భిణిగా ఉంటే, ఆ గర్భిణీశ్రీని వర్ణించాను. ఆ వర్ణనలు పూర్వకవులు చేసినవి కావు, ఇది చాలా గొపృ [పబంధము. ఈ రోజుల్లో ఎవరికి కావాలి. తేలికగా (వాస్తేనే అర్థంకాదు కదా! మే మందరికీ ఆర్థమయ్యటట్టు వాస్తా మని వాసేవారి రచనే ఆందరికీ అర్థంకాదు కగా ః ఒక్కొక్ళ, ప్పుడు వాళ్ళకే ఆర్థంకాదుకదా ! ఆర్థం కావటమంటే ఏమిటి ఆన్ఫది వేరే విచాణ. ఒక శబ్దాంకి అర్థం ఎలా వస్తు3దో తెలినికోవాలి. శబ్దం ఎందుకు పుడుతుందో తెలినికో ౮ాలి. ఇంకొక విషయం చెప్పి ఈ పద్యాలకథ వదిలివెడతాను, ఒక ఏడాది క్రింద నాకొకజబ్బు చేనంది, అది ఒంటికి సంబంధించిం దన్నారు. తత్పూర్యము నంన్కతంలో మరియొక నాటకం (వ్రాశాను. దానిపేరు “గుప్త పాఠపతము'. ఇది ఒక నాటకము. ఈ నాటకములోని విషయము మహాభార తయుద్ధముమీద ఒక భాష్యము, ఒక మహావాభ్యానము, మనరేశములో చాలమంది పండితులు విన్నారు; వినివించాను, 1979 జూన్ 29 న అనుకౌంటాకు-విజయవాడ రేడి యోలో ఈ నాటకంలో కొంతభాగం (ప్రసారితం చేశారు. “ద్రేద్యుమ్నోదయ'మను ఇంకొక వాక్యము కలదు. గుంటూరు జిల్లాలో గొడవ|రు ఆను ఊకు ఉన్నది. ఆ ఊళ్ళో జంధ్యాల వెంకటేశ్వర్లు గారని ఒక నంవన్న గృహన్థు కలడు. ఆయనకి నా కవిత్వమంటే వరమ ఇష్టము, ఆయన, ఆయనభార్యా కలిని నన్ను వాళ్ళ ఊరు తీసికెళ్ళి ఒక వెయ్యిన్నూటవదహా ర్లిచ్చి నన్మానం చేద్దా మనుకొన్నా మని నాతో చెప్పారు. ఊరికే చెయ్యట మెందుకు బాబూ; నీకో పున్తక మంకిత మిస్తాను. అని ఈ కావ్యం |వ్రాశాను, ఇందులో
నేనూ_నా సాహిత్య రచనలు 3 13
కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకురావటం, వాళ్ళకి (వద్యుమ్నుడు పుట్టటం, ఆయనకి ఆనిరుద్ధుడు వుృట్టటం కథ. రురుచరి తశైలి ఎట్టా విలక్షణమైనదో ఈ శైలి ఇంకొకట్లా . విలక్షణమైనది. నేను నుకునూరంగా |వానీనా నరే, మధురంగా [థ్రానీనానరే, వద్యరచనలో జిగి తవ్పదు, (ప్రౌఢ తవ్పదు. కాని ఇందులో విశిష్టాద్ర్యైతములొని వ్యూవాములు _నంకరింవబడినవి. పండితులై నవారు, భావుకులై నవారు దీనిని తెగ మెచ్చుకొన్నారు. ఇది చాల సొగసైన (వబంధము. ఇందులోని శయ్య, శశిదూతములోని శయ్యవలె నుండును. అంతకంటె నుకుమారముగ నుండును.
ఇంక నవలలను గురించి చెప్పవచ్చును. 'తెజచిరాజు', 'న్వర్గానికి నిచ్చెనలు” ఇవి రెండూ ఈ పాతి కేండ్డలో మొదటనే వడతవి. బందరులో మంజులూరి కృష్ణారావని ఒక మహానటుడు ఉండెడివాడు. వూర్వవు కూచిపూడి వాళ్లలో వరదేశి మొదలైన వాజ్ణ ఎటువంటి ఆభినేతలో ఆయన ఆటువంటి వాడు. నాకు ఆభినయం చాలా తెలును. ఆదంతా ఆతనిని చూచి తెలును కొన్నదే. ఆత డొక విచితమైన వురువుడు. ఆతని నాట్యకౌళల మంతా “లెజచి రాజు నిండా |వాసినాను. ఆహార్యకము, వాబికము, ఆంగికము, సాత్వికము మనకు వేర్లు తెలును. పెద్ద నటకుల మనుకునే వాళ్లకు కూడా వేర్లు మాత్రమే తెలుసు. ఈ నాటకాలు వేసే వాళ్లలో ఈ నాలుగూ సర్వంకషంగా తెలినినవా డతడొక్క_డే (పూర్వపుకూచిపూడి భాగవతులషు వదిలిపెట్టి). తెబచి రాజులో ఆతను ఎంత ఉన్నాడో, ఆతను కానిదీ ఆంత ఉన్నది. ఒక నవల థాన్తూఉంటే మనము ఎరిగున్న మనుష్యుజ్ణే తీనుకొంటాము, కథ, భావము, రసము, పాతపోషణ మొదలైన వానిని పురస్కరించుకొని (వాన్తూ ఉంచే ఆ ఎరిగి ఉన్న వురుమడు మారిపోతాడు. చాలా మారిపోతాడు, ఉస్మానియా పిశ్వవిద్యాలయంలో డాక్టర్ బి. వి, కుటుంబరా వని ఉన్నాడు. అతను తెలుగు నవలలను గురించి ఒక పరెళోధకవ్యానం |వ్రాని డాక్టరేట్ వట్టం పొందాడు. ఆయన బ్రానీనట్టు-ఏకి వీరలో నేను ప్రారంభించిన త్వగిందియన్చర్శ లక్ష ణము, తెబచిరాజులో మరల నెత్తి కొని |వాకాను.
రెండవది 'స్వర్గానికి సిచ్చెనలు' £ ఇది ఒక చిత్రమైన నవల, మతము చేరకూడాను, దుర్గనులు ఇతురులను వంచింతురు. ఇతరులను వంచించుట ఈ లోకమునం దౌక మహావిద్య. ఆదొక శిల్పము. ఈ శిల్పవేత్తల నంఖ్య అనంతము. దేవుడు లేడని వంచింతురు. ఉన్నా డని వంచింతురు, ఓక మహా
14 మహతి
విషయమును, ఆది మహావిషయము కాదని ఇతరులను వంచింతురు. ఈ వంచకులలో |వ్రథానముగా రెండు రకాలు, మొదటి రకము-అది వంచన అని తెలిని దోషము కానిదానిని దోషమని చెప్పును. రెండవ రకము దీని తలలో జేజెమ్మ. ఆ రకమునకు అది యథార్ధమని తెలియదు. అది యథార్థము కాదనిచెవ్పు చుండును. మరి వంచన ఏమి యున్నది ? మూలవస్తువే వంచన. వంననయొక్క- నగము దోషము చేసెడి పద్ధశిలో నుండును. (పచారములో నుండును. తన కిష్టము లేనిదానిని దుమ్మె త్రిపోయుటలో నుండును. వరమందిని కూడగట్టుకొని లోకమును |పతారించుటలో నుండును. ఈ “స్వర్గానికి నిచ్చెనిలన్న నవల దైవము అన్న విషయములో ఆ స్తికుల మనువారు చేసెడి వంచన సర్వస్వము ఉన్నది.
చిన్న చిన్న నవలలు చాల యున్నవి. వాని నట్టుంచి, మూడు రకములైన నవలలను గురించి చెవ్పెదను. ఒకటి, “పురాణ వైరగంథమాలి పన్నెండు నవలలు. రెండు, 'నేపాళరాజ చరిత్ర' ఆరు నవలలు. మూడు, 'కాశ్మీరరాజ చరిత్ర” ఆరు నవలలు. ముందు వీనిని గురించి చెప్పెదను.
అనాదినుండీ, అనగా నా చిన్నప్పటినుండీ, ఇంగ్లీషువాడు నేర్చెడి వాని చరిత్ర మన చరిత్రలో పాఠ్య(గంథములుగా చదివినప్పటినుండీ, ‘Hind Period’ అను పాఠ్యగంథాలలో చెప్పబడే వరిమితవుటలు గల చరిత్ర చదివినప్పటినుండీ, మన పురాణములు వుక్కిటికథ లని మొదలైన ఎన్నో అబద్ధములు చరిత్రలో చదివి చదివి నాకు వినువెట్టినది. తరువాత శ్రీ చిలుకూరు వీరభదరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు. భావరాజు కృష్ణారావు గారు, నేలటూరి వేంకఠటరమణయ్యగారు, ఈ మొదలైన చర్శితవరిళోధకు_తో నాకు మిక్కికి దగ్గరితన మేర్చడినది. ఈ చరిత్రను గురించి నేనెంతయో నేర్చుకొంటిని. భారతయుద్ధము రెండువేల యేండ్ల కింద జరిగిన దని, రామా యణము కొంచెమించుమించుగా జరిగినదని చదువలేక, వినలేక, నా బొమి'కెలు చిజ్టైము కట్టెను. ఇట్టుండగా నేజదివీండ్ల |క్రిందను, ఆంతకుముందును నర్బారావు వేటలో నడింపల్లి జగన్నాథరావుగారని ఒక వకీలు “మహాభారత యుద్ధకాలము” అను ఒకచిన్న |గంథము (వానినారు. అందులో సంస్కృత మహాభారతములో భీష్మ నిర్యాణ దినము_మకర సంక్రమణ దనము_విన్పష్టముగా చెవ్పబడి యున్నది. ఈ నం|క్రాతి (పతి సంవత్సరమును వచ్చును. అచ్చటినుండి లెక్క వెయ్యబడినది. ఒక పాతికయేండ్డ |క్రిందవరకు ప్రాన్సుదేశవు రాజధానియైెన
నేనూ.నా సాహిత్య రచనలు 15 పారిస్ నగరములో నుండెడి గణితళాస్త్రజ్ఞాలు అఖండులు. వాళ్ళు లెక్కలు తేల్చి చూచిరి. విషయము రుజువు చేయబడినది. ఐదేండ్డ కొకసారి సంవత్సర పరిమితి కొన్ని నె*ండో, ఒకటి రెండు నిమిషములో తగ్గుట ఖండ కల ప్రమాణ స్వరూపము. ఒక ముద్ చండ్డ్యకిందినాటి ఈ లెక్క [ప్రకారము చూడగా ఖీష్మ నిర్యాణ సమయమున మకరనం|క్రమణ మెప్పుడయినప 2? 19:7 నం॥న మకరసంక్రమణ మెప్పుడు జరిగినది ? ఈ జరిగిన దానికిని దానికిని మధ్య కాల మెంత ఉండినది. ఆ కాలమును ఐదై దేండ్లకు కొన్నికొన్ని నెకండ్లకు తగ్గెడి కాలముతో విభజించెడిచో, భీష్మ నిర్యాణము జరిగి, మన వంచాంగి ములలో వాయబడుచున్న షకర ప్రవేశమునకు, తత్పూర్యము నలుబది ఏండ్తకు వూర్యము మహాభారతము యుద్ధము జరిగిన దనుటకు నరిపోవుచున్నది. దీనిని పారిన్లోని మహాగణితకాస్ర్రజ్ఞు లంగీకరెంచిరి.
ఈ విషయమునుగురించి తత్పూర్వమే మద్రానులోని ఒక తమిళ వం డితుడు, ప్లీడరు - ఆయన వేరు నారాయణయ్యర్ అనుకొం కును-ఆయన “శంక రుని కాలనిర్ణయ” మను నొక్కగంథము (వ్రానెను.
పాళ్చాత్య చరిత్రకారులు మన పురాణములయం దున్న విషయముల న్నియు వాళ్ల ఇష్టమవచ్చినట్టు మార్చివేనిరి. వారు మార్చిన దానికి కారణము లతో మన కవనరములేదు,. ఈ వైనచెవ్పిన లెక్కల ప్రకారము మన పురాణము లలో నున్న రాజవంశములయొక్క- కులములు నరిపోవుచున్నవి. ఇవికాక, మనదేశములోనే 'మగధరాజ వంశావ?”, 'నేపాళరాజవంకావళి మొదలైన పూర్వ గంథములు కలవు, ఇవికాక, కర్ణ ణుని “రాజతిరంగిణి' కలదు. మనకే చర్మిత్రగంథములు చాల కలవు. విజయవాడలో శ్రీ కోట వెంకటాచలంగారని ఒక మహాపురుషుడు ఈ మహావరికోధన అంతయు జేని, ఆ నారాయణయ్యర్ గారు, ఈ జగన్నాథం వంతులుగారు చేసిన వరిళోధనలకు చెట్టు కట్టించి, వూయించి, కాయించి, వండించిరి. ఆయన చాలా గొవ్ప[గంథ ములను |వ్రానెను వానికి ప్రక స్తీ ఎందుకు రాలేదనగా మనము బానినజాతీయై పోయినాముగనుక. నాకొకవిషయము జ్ఞావకము వచ్చుచున్నది. ఫీలిమ్రైన్ ద్వీవముకింద మాండెనో అని ఒక ద్వీవమున్నది. ఆ ద్వీవమున మంటితో పుట్టిన జను లున్నారు. స్పెయిన్ మొదలైన దేశములవారు నాలుగువందల ఏండ్ల కిందనే ఆ ద్వీపమును కూడ ఆక్రమించినారు. ఆక్కడ ఆదిమవానులు తివోలీజాతి. వాళ్ళ ఆచారములు ఇప్పటికికూడా తెలుగువాళ్ళ ఆచారములు, వాళ్ళ భాష వేరు తెగలాగ్-తెలుగు
మహతి
గలాగ్ నాయకు డన్నాడట_ “మనము వాళ్చాత్యులను వాళ్ళ నీడ అన్నమాట. నీడకి నామరూపాలు లేవు. నీడని z ఆస్టితికి వచ్చాము” అని, యాన్ని పురన్కరించుకొని 'వురాణవై రగ్రంథమాలి అని (థ్రాకాను. నేటి ఆం|ధచరితనుబట్టి చూస్తే ఇశ్వాకులు, వర్పి లు, ఇటువంటివేర్లు, వాళ్ళు పాలించిన కొద్ది కొద్దిభూభాగాలు, తిగా మన యాంధ్రచరిత్ర ధ్య్వంనమైపోయినది. మద్ధమైన తరువాత మగధ స్మామాజ్య మున్నది. మున్నది. గిర్నివజము రాజధానిగా రెండువేల యేండ్లు మహా మును సామాజ్యముగా పాలించిరి. ఆందులో ఆరువందల శాతవాహనులు గిరి వజమునుండి భారతదేశసామాజ్యము అయొక్క తరతమభేద నిరూపక వ్యాకరణ) మని కార్ట్వెల్ (వాకాడు, పావ మా కార్ట్వెలు శాసించలేదు. పండితులను డు. మనదేశములో ఆది (వమాణగంథమై పోయినది దనే జరుగుచున్నవి ఇట్టివి యెన్ని యున్నవి? ఆది వదలి 5 ఆఫ్గన్ స్థానములో [బాహూయీ అను ఒకభాష యున్న దనీ ॥గుభాషకూ వలువిషయాలయందు సామ్య మున్నదని |వ్రాన లాం|ధులు- వారు భారత సా[మాజ్యమును పాలించి తములందలి ఆధివతులందరు నాంధులై యుందురు. ఆనాటి డో అంధుడు అధిపతియె, ఆ ఆటవికులచేత మన భాష దీనిలక్షణములు ఆక్కడ పాతుకుపోయినవి. రే యున్నది. ఈ మగధరాజ్యము, మౌర్యచంద్రగుప్రుడు, మ్క గువ్ర చంద్రగుప్రుడు. అలెగ్జాండర్ మనదేశ ముమీదికి ప్రచంద్రగున్తునికాలములో. మౌర్య చంద్రగువ్రుని కాల ; చంద్రగుప్తుని కాలములో నని 1200 ఏంద్దు పాశ్చాత్య 3త్రను వెనుకకు (త్రోనీవేసిరి. అంతదూరము పోనక్కర ఎన్ని అబద్ధములు (వ్రాసిరి? కలకత్తా బ్ఞాక్ హోల్ అన్నది 'రిత్రకారులు రుజువు చేయగా, పాఠ్య గంథములనుండి
నేనూ.నా సాహిత్య రచనలు 17
మన చరిత విన్నష్టముగా నున్నది. మన పురాణములయందలి మగధ రాజ వంకాదులయండి లి యథార్థచర్మిత్ర ననునంధించి నెను వురాణవైగ |గంథ మాలను వండెండు వలలను వ్రాసితిని, అందులో “చఇద్రగువ్రుని స్వప్న” మన్న నివల గుప్రచం'దిగుుప్త, మౌర్యచం దగువుల భేదమును చెప్పునది.
రెండవ ఆరు నవలలు కాక్మీర చరిత్రము. కల్హణ పండితుని రాజతరంగిణి కలదు, దీనిని జహ్వర్లాల్ పండితుని బావమరిదియైన ఆర్, ఎన్. పండిట్ కంగ్టీషులో (వ్రాసినాడు. జవ్వార్లాల్ పండితుడు ఆ [గంథమునకు వీఠిక డ్రానినాడు. ఇది కాక, గోరఖ్వూర్లోనూ, చౌకాంబాలోను “కాశ్మీర చరి (త్రము నంస్కృతములో దొరుకును. నేను దానిని కూడ తెవ్పించికిని, కర్ణిణుడు కల్యాదివిషయములందు పొరబడినాడు. అవి ఆరు నవలలు ్రానినాను,
మరి ఎంకొక ఆరునవలలు నేపాళరా జచరిితను గూర్చి (వానితీని.
ఈ 2రువదినాల్లు నవ౭లొ మని పురాణములలో ఆయాచరిత్రములలో నున్న యంశములు తారీఖుణ్బపకారము కాలమును చూవించితిని. సందర్భ ములను వివరించితిశ. ఒర్చితలోని (ధానాంములను వదలిపెట్టలేదు.
అందరునూ నేను పడ్డశమ పడరు. ఈ నాడు పాఠకులకు డోద్ధ ఎక్కడిది ? విజ్ఞాన మక). రలెదు, పొందిత్య మక్క రలేదు. స్వజాతిభావ మక),_ర లేదు. ఇది వేదభూమి యన్న అభిమానము ఉండుట తప్పుగా కనివించుచున్న ది,
ఆన్ని నెవ౬లలో చర్చితాంశ ములను తీనివేయ, కథలన్నియు నేను కల్పిం చినవే. వందలాది విలక్షణమైన పాతలు నేను నృష్టించినవే. కథ, కథచెవ్పెడి సొగసు, శిల్బ్చము బూడిద బుగ్గి ఒక గొవ్పనవలకు కావలనిన సామగి యంతయు (వతి నవలలో సమకూర్చితిని. ఒక నవలవలె ఇంకొక నవల యుండదు. అనంఅమైన కల్పనా వైవిద్యమున కంతులేదు. భాషయా, ఎక్కడ వీ భామ ఉచితమో, ఆ భాషయే వ్రాయబడెను. నా పద్యప్రపంచక మెటు వంటిదో, నేను నిర్మించిన గద్యప్రవంచకము నట్జిదేః ఎంగిలికూడు లేదు. నాజాతి, నా తెలుగువాకు, తెలుగుభాష నాది. వాళ్ళు-నేను తెలుగువాణి కాదు. నేను భారతీయజ్జి కాదు అంటే నేను చేసేది లేదు కాని, వాడు ఈ రెండూ కాక పోతే మాత్రం వాడు గ్రమలేకుండా నా నవలలు చదివి మనోజ్ఞా మును సంపా దించవచ్చు. నేను |వానీన సుమారు ఆరువది నవలలలో ఏవిషయాన్ని గూర్చి (వాయలేదు ? పాళ్చాత్యులయెక్క నైన్ఫుయొక్క_ చరితలో విషయాలు
2
18 మహతి
ఉంఓవి. వాళ్ళ ధిలానఫీ యొక్క. విషయాలు ఉండవి. వాళ్ళ సాహిత్యములోని రవాస్యాలు ఉంటవి. వాళ్ళ శాస్త్రాలలోని మహావిషయాలన్నీ ఉంటవి. వృక్ష శాస్త్రము, పజశాస్ర్రము, చివరకు “మనీ' (/0n౭y) మారకం..అవనరమయితే ఇది ఉంటుంది ఆది ఉండదని ఉండదు. ఇటు చూస్తే వేదాలు, ఉపనిషత్తులు, భాష్యాలు, తర్మా_లు, వ్యాకరణాలు-ఆటు చూస్తె పాశ్చాత్య విజ్ఞానముంలో నేను నిద్రాహారాలు లేకుండా సంపాదించిన విక్ఞానమంతా నానవలలలో; నా పుస్తక ములలో ఉంటుంది.
పాక్చాత్యుల భూగర్భవరిశోధన ఉన్నది, వాళ్ళ డార్విన్ థియరీ ఉన్నది. ఈ డార్వన్ నిద్ధాంతములో అనున్యూతంగా, తె3పోకుండా ఉన్న సాష్యం ఒక్కటే, అది గుజ్బం. వాళ్ళ) ఇనువయుగము-రాకి యుగము-అప్పటి నుంచి ఇప్పటివరకూ అనుస్యూతంగా వచ్చేది అశ్వము. ఇక్కడ మనకు అశ్వ మెధయాగ మున్నది. బృహనరణ్యకంలో ఆయాగమును గూర్చి చెవ్పెడి ఉపనిషత్సంక్రులకు శంక రాదార్యులవారు వా!నిన భాష్యము చదివినచో ఆ అశ్వ మేమియో తెలియును.
వాళ్ళ త్రక్వకా లున్నవి. వాళ్ళతవ్వకాలలో బయటకు తీసినవాటిల్లో మకుటాయమానంగా ఉన్నది ఈజిపయొక్క నాగరకత.
నేను “ఆరునదు'లన్న నవల |వ్రానీ క్రెష్టాప తికలో |ప్రకటించితిని* అందులో సీ వరిశోధన యంతయు వ్రాసితిని, మన పురాజకథలు పుక్కిటి కథలని. చెవ్పినక్లే పాశ్చాత్యులు, (గీగుపురాణాలని కూడా చెప్పారు, కానీ అక్కడ చాలా పరిశోధనలు జరిగినవి. ఫర్గ్యూస్ అన్న (గీకు వీరుడు ఎద్దు తల కలిగిన ఒక రాక్షనుని భూగర్భములో నున్న త్రోవలోనుండి పోయి వధించినా డన్న కథ కలదు, అది నిజ మని, ఆ భూగర్భములోని వంకర టింకర త్రోవను త్రవ్వి చూవీ ఒక అమెరికన్ దేశస్థుడు నికూవించి రాడు. టాయ్ అన్న నగర మున్నిదన్న సాక్ష్యములు భూగర్భశాస్త్రవే త్తలు చూవించినారు. ఈమహా విషయమంతయు నేను ఆరునదులలో |వానినాను.
'వునర్ధన్మ' యని మరియొక నవల (వానితిని. మాండూకోోపనిషత్తు లోనుండి తీని, వునర్జన్మ ఎట్టు నాధ్యమో నిరూవించినాన,
కడచిన నాల్గెమ ఇందల యేండ్డుగా యూరపుఖండము రాజకీయముగా చిత్ర చితములై న విష్టవములు శేనుకొన్నది. రాజు-వ్రతినిధి రాజ్యము.పరిమిత
వేనూ-నా సాహిత్య రచనలు 19
సంఖ్యాకుల రాజ్యము పజారాజ్యము-నియంత_ఎన్ని విధములై న రాజ్యాంగ ములు, పివ్గవములు-కొ త్త రాజ్యాంగములు ! ఈ మహావిషయమును గూర్చి “నము దవు దిబ్బ' యను నవల (వానికిని.
హిందూస్తానీ నంగీతమును గూర్చి, దాని చరితలు, తాన్నేన్ నాటి నంగీతము మారి మారి భ్యాలులలోనికి దిగినది. ఆ సంగీతము మహారాష్ట్ర్రిదేళ ములో కొంత మారినది. ఈ చర్మిత్రయంతయు “(మోయు తుమ్మెద' యన్న నా నవలలో (వానితిని.
దయ్యముంనుగూర్చి “బాణావతి' యన్న |గంథమును (ానితిని. ఈ కథను నేను కల్పింవలేదు. ఒక నా శిమ్యని ఇంటిలో జరిగినకథ, ఆతనిఆన్న గారు దినచర్యగా (వ్రానుకొన్న విషయము, వాళ్ల కుటుంబము ఆనుభవించిన విషయము. దయ్యాలు లే వనుట ఎంత తేలిక. దయ్యాలూ లేవు; దేవతలూ లేరు. రేడియోస్టేషన్లో పాడుతూ ఉందే, మనఇంల్లో (గ్రహణయంతం ఉంటే వినివీన్తున్నదే. ఇది ఆ యం తం కనివెట్టినవాడి గొప్ప కావచ్చును. గాలిలో ద్రనరించు నినాదతరంగముంను ఈయంత్రనిర్మాత సృష్టించినాడా? ఆక్కడ పాడిన నంగీతము ఇక్క_డ వినివించుచున్నది కదా! నమకాలమునందు వినివించు చున్నది. అనలు కాలమునందు పూర్వ మెన్పడో మాటాడినమాటలు ఈనాడు వినివించకూడ దాః తెలినినదానికి నీవు క ర్తవు కాదు. తెలియనిదానికి నీవు క ర్లవు.
ఇవి కాక, ఈకాలపు రాజ్యము నడిచేకద్ధతి, నడుపబడేవద్ధతి ధనమూల మిదం జగ త్రన్న అర్థమునకు సామాజ్య వట్లాభిషేకము చేయబడిన ఈ నాటి పరిస్థితిలో రాజ్యమ.లో ఊళ్ళా మంతులూ ఎట్టున్నారో 'దమయంతీ స్వయంవర” మన్న ఒక నవల వానితిని
నేను పూర్వాచారపరాయణుడను, ఆధునికుడను కాను; (పవాహమున శెదురీదుదును ఈమాటలు నన్నుగూర్చి అజ్ఞాలై నవారు చెప్పుదురు, ఆచెప్పుట ఇందాక చెవిన వంచనాశిల్పములోని భాగము, ఆ విద్యలో వారు అందెవేసిన చేతులు. ఈ మాట ఎందుకు [వ్రాయుచుంటిననగా నేను ఏది చదివిననూ సర్వం కషముగా దానిలోని లోతులన్నియూ నా మనస్సునకు తృ ప్తి కలుగునట్టు చదివె .దను. ఇబ్జే ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము మూడుభాషలను చదివితిని. ఆత్షర మెచ్చటినుండి వుబ్దుచున్నది? ఎట్టు వుట్టుచున్నది। ఏ భాషయొక్క_ వర్ణ నమామ్నాయ మెట్టుక్నద? దేనిక క్రి యెంత? ఇక్కడినుంచి అక్కడ వాల్మీకి- వ్యాసులు, ఇక్కడ నన్నయ్య- తిక్కనలు, ఆక్కడ హోమర్ వరిల్_షేక్స్
20 మహతి
వీయర్ణ దాకా వరమేశ్వరుడు నా కిచ్చిన శక్తిని బట్టి (అది ఆల్పమని నే నను కొనుటలేదు) తరచి తరచి చూచితిని. ఇ౭గ్రీమభాష మనకు పనికిరాదు, దీనిని “విర్దుశర్మ ఇంగ్లీమచదువు' లో |వానితిని.
ఆంధ్రచరిత్ర తవ్విత్రవ్వి వరమరహన్యములు కొన్ని “ఆంధ్రవకళ న్రి" లో, కొన్ని నవలలుగా 'స్నేహఫ.ము' 'చ౩దవోలురాణి” మొదలైన [గంథ ములలో |వానితిని, అందుకసిటేః నా శరీరమలో ఎన్నిజన్మల ఆంధర క్రము (వవపించుచున్నదో యని నా ఆంధ్యపళ న్తిలో ;వానితిని. ఇచట కొందరు ఆధునికులకు నభ్యంతళ మున్నది. సర్వ-దానవృు లొక్క టియే- ఈ భేద ముండ. రాదని ఒకొక్క విషయమునుగూర్చి విచారించినచో కాగితాలు చాలవు.
ఇంక మిగిలినది నా విమర్శనలు. “ఒకడు నాచనసోమన్న', “కాకుంత లము యొక్క అభిజ్ఞానత”, “అర్హసానివాని అల్టిక జిగిబిగి ఇవి వూర్యము. |జానినవి. తత్పూర్యము |వానన నన్నయకథ చెప్పుటలేదు.
ఒక ఏడాదికింద 'సాహిత్యమీమాంని యన్న పేరుతో 'కావ్యానందము ఆన్న విమర్శగంథము |వానీతిని. దీని వరుసలో మరి మూడు (గంథములు. (వాయవలయును. ఇట్టి విమర్శగంథములు మరియును గలవు. కావ్య వరి మళము' గలదు. 'సాపాత్య నురభి' యనునది గలదు. ఎమెస్ఫో_వారు |వ్రచు. రించు ఆంధ వపబంధముల పీఠికలు కలవు. ఆవి వది వీఠికలు.
ఇప్పటికే చాల'వెద్ద వ్యానమైనది.
కాని ఒక్కటి చెవ్పి వదిలివెకైదను, ఒకటి అనగా రెండు. ఈరెంటిలో మొదటి దేమనగా నేనువానిన వద్యముల నంఖ్య, |వకటింవబడినవాటి సంఖ్య,. నుమూరు ఇరువదివే లుండవచ్చును. నేను చించివేనినవి ఒక ఏబదివే లుండ' వచ్చును.
లోక మింత మారుతూ ఉంటే వీ డెందుకు మారడు? కొండలు, నదులు మారవు.
కవిత్వము ఛందన్సులోనే |వాయవలయును. అట్టు వ్రాయనిచో కవి. త్వము కాదు. ఈ ఛందస్సన్న శబ్దము రెండుధాతువులనుండి వుట్టుచున్నది. 'రంద్- ఆహ్హాదనే'. రెండవ ధాతువు 'ఛది- ఆచ్బాదనే”. ఒకటి ఆహ్హ్లాదనము. చేయుచున్నది గనుక; రెండవది కవ్పుచున్నది గనుక. అందుకని వేదమునకు. ఛందన్ననివేరు. వేదము పాడబడినది. జీవునియొక్క_ మాయను కప్పుచున్నది. ఆహ్హాదమును కల్పించుచున్నది. ఆందులో నంగీళ